link
stringlengths
28
223
text
stringlengths
12
405k
https://telugustop.com/this-super-remedy-removes-dandruff-naturally
చుండ్రు.ప్ర‌ధానంగా వేధించే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. అందులోనూ ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో చుండ్రు మ‌రింత ఎక్కువైపోయి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది.పైగా చుండ్రు వ‌ల్ల హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌, డ్రై హెయిర్‌, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తుతాయి. అందుకే చుండ్రును నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా క్ర‌మంగా వ‌దిలిపోతుంది. మ‌రి చుండ్రును తరిమికొట్టే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని పీల్ తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాట‌ర్ పోయాలి. వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికిన త‌ర్వాత‌.ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడ‌ర్‌ను వేయాలి.ఇప్పుడు గ‌రిటెతో బాగా క‌లుపుకుంటూ ద‌గ్గ‌ర ప‌డేంత వ‌ర‌కు ఉడికించాలి.ఇలా ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన త‌ర్వాత ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో జ్యూస్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌ను త‌లతో పాటు జుట్టు మొత్తానికి ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట లేదా గంట‌న్న‌ర అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అదే స‌మ‌యంలో హెయిర్ ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.సో.త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి. ఆపై అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికిన త‌ర్వాత‌. ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడ‌ర్‌ను వేయాలి.ఇప్పుడు గ‌రిటెతో బాగా క‌లుపుకుంటూ ద‌గ్గ‌ర ప‌డేంత వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన త‌ర్వాత ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో జ్యూస్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ను త‌లతో పాటు జుట్టు మొత్తానికి ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట లేదా గంట‌న్న‌ర అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అదే స‌మ‌యంలో హెయిర్ ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.సో.త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి. ఈ జ్యూస్‌ను త‌లతో పాటు జుట్టు మొత్తానికి ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట లేదా గంట‌న్న‌ర అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అదే స‌మ‌యంలో హెయిర్ ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది. సో.త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/nagarjuna-and-naga-chaitanya-bangarraju-movie-release-not-postpone-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%81
నాగార్జున మరియు నాగ చైతన్య  లు హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా లో నాగచైతన్య కు జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి  నటించిన విషయం తెలిసిందే. ఇక నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించింది.వీళ్లు కాకుండా ఈ సినిమా లో చాలా మంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ ను మరియు  ముఖ్య పాత్ర ల్లో  నటించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా  కు సంక్రాంతి సీజన్ కలిసి వస్తుందని అంతా అనుకుంటున్నారు.ఎందుకంటే జక్కన్న సినిమా ఆర్ .ఆర్.ఆర్  మరియు ప్రభాస్ సినిమా రాధేశ్యామ్  లు రెండూ కూడా ఈ సంక్రాంతికి రావటం లేదు.ఆ కారణంగా సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమా ఒకే ఒక్కటి  ఈ సినిమా.కనుక ఈ సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు జోరుగా  ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బంగారు రాజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కరోనా 3వ వేవ్ విపరీతంగా కనిపిస్తుంది.ఈ సమయంలో నాగార్జున టీం నుండి క్లారిటీ వచ్చింది.కచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ వారు ప్రకటించారు.దానికి తోడుగా నేడు ట్రైలర్ ను కూడా విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.ట్రైలర్ విడుదల అయితే సినిమా విడుదల అవ్వడం పక్కా.ఎందుకంటే మళ్ళీ ట్రైలర్ విడుదల చేసి వాయిదా వేస్తే అదొక టెక్నిక్ సమస్య  అవుతుంది.అందుకే ట్రైలర్ విడుదల అవుతుంది కనుక సంక్రాంతికి బంగార్రాజు వస్తాడని నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.మరి సినిమా విడుదల చేసి నాగ్ సూపర్ హిట్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.బాక్స్ లు బద్దలు అయ్యేలా వసూళ్లు వస్తాయా అనేది కూడా చూడాలి. సినిమాకు జోరుగా  ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బంగారు రాజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కరోనా 3వ వేవ్ విపరీతంగా కనిపిస్తుంది.ఈ సమయంలో నాగార్జున టీం నుండి క్లారిటీ వచ్చింది.కచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ వారు ప్రకటించారు. దానికి తోడుగా నేడు ట్రైలర్ ను కూడా విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ట్రైలర్ విడుదల అయితే సినిమా విడుదల అవ్వడం పక్కా.ఎందుకంటే మళ్ళీ ట్రైలర్ విడుదల చేసి వాయిదా వేస్తే అదొక టెక్నిక్ సమస్య  అవుతుంది.అందుకే ట్రైలర్ విడుదల అవుతుంది కనుక సంక్రాంతికి బంగార్రాజు వస్తాడని నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.మరి సినిమా విడుదల చేసి నాగ్ సూపర్ హిట్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.బాక్స్ లు బద్దలు అయ్యేలా వసూళ్లు వస్తాయా అనేది కూడా చూడాలి. ట్రైలర్ విడుదల అయితే సినిమా విడుదల అవ్వడం పక్కా.ఎందుకంటే మళ్ళీ ట్రైలర్ విడుదల చేసి వాయిదా వేస్తే అదొక టెక్నిక్ సమస్య  అవుతుంది.అందుకే ట్రైలర్ విడుదల అవుతుంది కనుక సంక్రాంతికి బంగార్రాజు వస్తాడని నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మరి సినిమా విడుదల చేసి నాగ్ సూపర్ హిట్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.బాక్స్ లు బద్దలు అయ్యేలా వసూళ్లు వస్తాయా అనేది కూడా చూడాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/dubai-authorities-suspends-air-india-express-flights-for-15-days-%e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎయిరిండియాను కరోనా వచ్చి మరింతగా ముంచేసింది.ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో విమానయానం పూర్తిగా స్తంభించింది. ఆ సమయంలో జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఎయిరిండియా బాధలు వర్ణనాతీతం.అయితే కేంద్రం లాక్‌డౌన్ సడలించడంతో అరకొర సర్వీసులు నడుపుతూ నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో మరోసారి కోవిడ్ ఎయిరిండియాకు షాకిచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి పాజిటివ్ రావడంతో దుబాయ్ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు 15 రోజుల పాటు నిషేధిస్తూ దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.గత రెండువారాల్లో ప్రయాణీకుడికి పాజిటివ్ రావడం ఇది రెండోసారని, కోవిడ్ వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడంపై ఎయిరిండియాను తప్పుబట్టింది.కోవిడ్ సోకిన వ్యక్తి వల్ల విమానంలో అతనితో పాటు ప్రయాణించిన వారందరూ ప్రమాదంలో పడతారని దుబాయ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.దుబాయ్‌కు వచ్చిన కరోనా వైరస్ రోగుల వైద్య, క్వారంటైన్ ఖర్చులను భరించాలని జరిమానా సైతం విధించింది.యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి అతని ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీసీపీఆర్ టెస్ట్‌తో పాటు కరోనా నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికేట్ తప్పనిసరి. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి పాజిటివ్ రావడంతో దుబాయ్ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు 15 రోజుల పాటు నిషేధిస్తూ దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. గత రెండువారాల్లో ప్రయాణీకుడికి పాజిటివ్ రావడం ఇది రెండోసారని, కోవిడ్ వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడంపై ఎయిరిండియాను తప్పుబట్టింది.కోవిడ్ సోకిన వ్యక్తి వల్ల విమానంలో అతనితో పాటు ప్రయాణించిన వారందరూ ప్రమాదంలో పడతారని దుబాయ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.దుబాయ్‌కు వచ్చిన కరోనా వైరస్ రోగుల వైద్య, క్వారంటైన్ ఖర్చులను భరించాలని జరిమానా సైతం విధించింది.యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి అతని ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీసీపీఆర్ టెస్ట్‌తో పాటు కరోనా నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికేట్ తప్పనిసరి. గత రెండువారాల్లో ప్రయాణీకుడికి పాజిటివ్ రావడం ఇది రెండోసారని, కోవిడ్ వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడంపై ఎయిరిండియాను తప్పుబట్టింది. కోవిడ్ సోకిన వ్యక్తి వల్ల విమానంలో అతనితో పాటు ప్రయాణించిన వారందరూ ప్రమాదంలో పడతారని దుబాయ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.దుబాయ్‌కు వచ్చిన కరోనా వైరస్ రోగుల వైద్య, క్వారంటైన్ ఖర్చులను భరించాలని జరిమానా సైతం విధించింది. యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి అతని ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీసీపీఆర్ టెస్ట్‌తో పాటు కరోనా నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికేట్ తప్పనిసరి. తాజా వార్తలు ఎన్నారై టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/anjali-open-up-telugu-movie-chances-%e0%b0%85%e0%b0%82%e0%b0%9c%e0%b0%b2%e0%b0%bf
తెలుగు, తమిళ్ బాషలలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్ నటి అంజలి.తెలుగమ్మాయి అయిన అంజలి ఫోటో సినిమాతో 15 ఏళ్ల క్రితం టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తరువాత ప్రేమలేఖ రాసా అనే సినిమాలో నటించింది.అయితే ఈ సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఈ భామ కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టం పరీక్షించుకుంది. షాపింగ్ మాల్ సినిమా తో ఒక్కసారిగా కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.తరువాత జర్నీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.అప్పటి నుంచి కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.తెలుగులో మొదటి సినిమా నటించిన ఆరేళ్ళ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఈ భామ టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తెలుగులో కూడా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్ కి జోడీగా అవకాశాలు అందుకోవడంతో పాటు హిట్స్ కూడా కొట్టింది.అయితే తమిళలో ఎక్కువ అవకాశాలు వస్తూ ఉండటం అక్కడే సినిమాలు చేస్తూ అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది.ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా అంజలి తెలుగు సినిమా అవకాశాలపై ఆసక్తికరంగా స్పందించింది.తెలుగులో తనకు భాగానే అవకాశాలు వస్తున్నాయని, చాలా మంది కథలు చెప్పడానికి వస్తున్నారని చెప్పింది.అయితే తానే సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా అని క్లారిటీ ఇచ్చింది.టాలీవుడ్ తనని ఎప్పుడూ దూరం పెట్టలేదని, ఇక్కడ నా సినిమాలు నాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది.వకీల్ సాబ్ తర్వాత మరో రెండు సినిమాలు తెలుగులో చేయబోతున్నట్లు కూడా అంజలి చెప్పడం విశేషం. రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్ కి జోడీగా అవకాశాలు అందుకోవడంతో పాటు హిట్స్ కూడా కొట్టింది. అయితే తమిళలో ఎక్కువ అవకాశాలు వస్తూ ఉండటం అక్కడే సినిమాలు చేస్తూ అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా అంజలి తెలుగు సినిమా అవకాశాలపై ఆసక్తికరంగా స్పందించింది.తెలుగులో తనకు భాగానే అవకాశాలు వస్తున్నాయని, చాలా మంది కథలు చెప్పడానికి వస్తున్నారని చెప్పింది. అయితే తానే సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా అని క్లారిటీ ఇచ్చింది.టాలీవుడ్ తనని ఎప్పుడూ దూరం పెట్టలేదని, ఇక్కడ నా సినిమాలు నాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. వకీల్ సాబ్ తర్వాత మరో రెండు సినిమాలు తెలుగులో చేయబోతున్నట్లు కూడా అంజలి చెప్పడం విశేషం. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/celebrity-janvi-singh-teases-fans-with-her-romantic-images-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2
Celebrity janvi Singh teases Fans With Her Romantic Images-telugu Actress Photos Celebrity janvi Singh teases Fans With ఫోటో గ్యాలరీ
https://telugustop.com/who-is-the-ram-charan-heroine-in-acharya-movie-%e0%b0%86%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్బం రానే వచ్చింది.మెగా అభిమానులు కలగా ఉన్న చిరు చరణ్ కాంబో మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇన్ని రోజులు చిరు మాత్రమే షూటింగ్‌ లో పాల్గొన్నాడు.ఇటీవలే చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. సిద్ద పాత్రలో చరణ్‌ ఆచార్యలో కనిపించబోతున్నాడు.షూటింగ్‌ లో చరణ్ జాయిన్‌ అయిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. సినిమాలో చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీ నుండి మొదలుకుని రష్మిక మందన్నా వరకు ఎంతో మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి.చివరకు ఆ పేర్లలో ఏ పేరును ఖరారు చేశారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న యూనిట్‌ సభ్యులకు హీరోయిన్‌ విషయంలో ఇంకా సస్పెన్స్‌ గానే ఉందని తెలుస్తోంది. సినిమాలో చరణ్‌ కు జోడీగా హీరోయిన్ ఉంటుంది.ఆమెకు ఒక పాట కూడా ఉంటుందని అంటున్నారు.త్వరలోనే సినిమా షూటింగ్ కూడా పూర్తి అవ్వబోతుంది అంటున్నారు. అంటే ఈ ఒకటి రెండు రోజుల్లోనే ఆచార్యలో మరో హీరోయిన్‌ జాయిన్ అవ్వాలి.అది కూడా చరణ్‌ తో జత కట్టాల్సి ఉంటుంది. కనుక ఇప్పటికే ఒక హీరోయిన్‌ పేరును కొరటాల అనుకోవడం ఆమెను ఫిక్స్‌ చేయడం జరిగి ఉంటుంది.కాని ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం చెప్పడం లేదు. సినిమా విడుదల అయ్యే వరకు అయినా ఆ విషయాన్ని చెబుతారా లేదా అనేది క్లారిటీ లేదు.రష్మిక మందన్నా ప్రస్తుతం చాలా బిజీగా ఉండటంతో పాటు చాలా ఎక్కువ పారితోషికం అడుగుతుంది. ఇక కియారా అద్వానీ బాలీవుడ్‌ లో చాలా బిజీ అయ్యింది.కనుక ఆమెను కూడా ఈసినిమా లో నటింపజేయడం కష్టంగా ఉంది. మరి చివరకు ఎవరిని ఈ సినిమాకు ఎంపిక చేశారు చరణ్‌ తో స్టెప్పులు వేసిది ఎవరు అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/shruthi-hassan-message-to-her-fans
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు మళ్లీ తెలుగు, తమిళ సినిమాలతో సత్తా చాటుతుంది.తెలుగులో క్రాక్, వకీల్ సాబ్ సినిమాల్లో నటించి మెప్పించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది. సినిమాలతో పాటుగా తన పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలతో కూడా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే శృతి హాసన్ అప్పుడప్పుడు మెసేజ్ లను ఇస్తూ ఉంటుంది.తన వ్యక్తిత్వం గురించి. జీవితంలో తాను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటుంది శృతి హాసన్. అదేవిధంగా లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో తను ఒకప్పుడు ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని ప్రయత్నించానని.దాని వల్ల చాలామంది స్నేహితులను కోల్పోయానని చెప్పింది.కాలం గడిచినా కొద్దీ తనలా తాను ఉండటం అలవాటు చేసుకున్నానని.దాని వల్ల తానేంటన్నది తనకు తెలిసిందని అంటుంది శృతి హాసన్.అంతేకాదు అసలైన సంతోషం కూడా అదేనని చెబుతుంది అమ్మడు. సలార్ తో పాటుగా మరో రెండు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో శృతి హాసన్ పేరు వినిపిస్తుంది.అవి కూడా ఫైనల్ అయితే శృతి హాసన్ మళ్లీ ఫాం లోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. అదేవిధంగా లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో తను ఒకప్పుడు ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని ప్రయత్నించానని. దాని వల్ల చాలామంది స్నేహితులను కోల్పోయానని చెప్పింది.కాలం గడిచినా కొద్దీ తనలా తాను ఉండటం అలవాటు చేసుకున్నానని.దాని వల్ల తానేంటన్నది తనకు తెలిసిందని అంటుంది శృతి హాసన్.అంతేకాదు అసలైన సంతోషం కూడా అదేనని చెబుతుంది అమ్మడు.  సలార్ తో పాటుగా మరో రెండు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో శృతి హాసన్ పేరు వినిపిస్తుంది.అవి కూడా ఫైనల్ అయితే శృతి హాసన్ మళ్లీ ఫాం లోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/raghurama-krishnaraja-politics-raghurama-krishnarajas-political-future-is-in-trouble-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%81-%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81
వరుస వివాదాలతో గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లోనే కాకుండా, ఢిల్లీలోనూ రాజకీయ సెగలు పుట్టిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.ఇటీవలే అరెస్ట్ అయిన ఆయన జైలుకు వెళ్లడం , అక్కడి నుంచి ఆర్మీ ఆసుపత్రిలో చేరడం,  ఆ తర్వాత బెయిల్ లభించడంతో ఢిల్లీ కి వెళ్ళిపోయారు. ఇక కోర్టు ద్వారానే జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో పాటు,  సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనల ప్రకారం ఆయన మీడియా,  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వ్యవహారాలన్నీ ముగిసిన తర్వాత రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎలాగూ వైసీపీకి ఆయన దూరమయ్యారు కాబట్టి , ఆయన టిడిపి , బిజెపి లలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో టిడిపి యాక్టివ్ గా ఉంటోది.అయితే రఘురామకృష్ణంరాజు ద్వారానే టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.అదే కనుక జరిగితే నరసాపురం నుంచి బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఆయనే ఉంటారు అనే టాక్ మొదలయ్యింది.ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.ఈ సమయంలో బిజెపి మిత్రపక్షాలు ఒక్కొక్కరు దూరం అవుతూ ఉండడంతో పాటు,  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కనిపించలేదు.ప్రాంతీయ పార్టీల హవా నడిచింది.ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క రఘురామకృష్ణంరాజు కోసం జగన్ తో విభేదాలు పెట్టుకునేందుకు బీజేపీ సాహసం చేయదు.అంతేకాదు మళ్లీ 2024 తరువాత జగన్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తప్పనిసరిగా ఎన్డీఏ కి జగన్ మద్దతు అవసరం అవుతుంది.కానీ ఇప్పుడు రఘు రామ క్రిష్ణం రాజు కోసం జగన్ స్నేహాన్ని వదులుకునేందుకు బిజెపి ఏ మాత్రం ఇష్ట పడదు.ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో బిజెపి సైతం రఘురామకృష్ణంరాజు కు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు.ఈ మేరకు జగన్ సైతం బీజేపీపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు.ఏ లెక్కల్లో చూసుకున్నా రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్టే. ఎలాగూ వైసీపీకి ఆయన దూరమయ్యారు కాబట్టి , ఆయన టిడిపి , బిజెపి లలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో టిడిపి యాక్టివ్ గా ఉంటోది.అయితే రఘురామకృష్ణంరాజు ద్వారానే టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.అదే కనుక జరిగితే నరసాపురం నుంచి బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఆయనే ఉంటారు అనే టాక్ మొదలయ్యింది.ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.ఈ సమయంలో బిజెపి మిత్రపక్షాలు ఒక్కొక్కరు దూరం అవుతూ ఉండడంతో పాటు,  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కనిపించలేదు. ప్రాంతీయ పార్టీల హవా నడిచింది.ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క రఘురామకృష్ణంరాజు కోసం జగన్ తో విభేదాలు పెట్టుకునేందుకు బీజేపీ సాహసం చేయదు. అంతేకాదు మళ్లీ 2024 తరువాత జగన్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  దీంతో తప్పనిసరిగా ఎన్డీఏ కి జగన్ మద్దతు అవసరం అవుతుంది.కానీ ఇప్పుడు రఘు రామ క్రిష్ణం రాజు కోసం జగన్ స్నేహాన్ని వదులుకునేందుకు బిజెపి ఏ మాత్రం ఇష్ట పడదు.ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో బిజెపి సైతం రఘురామకృష్ణంరాజు కు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఈ మేరకు జగన్ సైతం బీజేపీపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు.ఏ లెక్కల్లో చూసుకున్నా రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్టే. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/vempalli-gangadhar-allegation-on-pushpa-movie-story-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%aa
సినిమా ఇండస్ట్రీలో కథల దోపిడీ అనేది చాలా కాలం నుంచి ఉంది.ఎవరో రచయితలు రాసిన కథలని కాస్తా సినిమాటిక్ గా మార్చుకొని తమ కథలుగా దర్శకులు తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు. అయితే సదరు ఒరిజినల్ కథా రచయితలు బయటకి వచ్చి చెప్పేంత వరకు వాస్తవాలు తెలియవు.అయితే గతంలో ఇలాంటి అనుభవాలు కొంత మంది రచయితలకు ఎదురైనా తరువాత మళ్ళీ ఆలాంటి పరిస్థితి రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో మరల కొంత మంది రచయితల కథలని దర్శకులు చోరీ చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గతంలో త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాపై వేంపల్లి గంగాధర్ అనే రచయిత ఈ ఆరోపణలు చేశారు. తాను రాసిన మొండి కత్తి కథని కాపీ కొట్టి అరవింద సమేత సినిమా తీసారని పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.తనను త్రివిక్రమ్ ఎలా మోసం చేసింది, తాను రాసిన కథ కూడా అందులో ప్రస్తావించారు. అప్పట్లో ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి.ఈ రచయిత కేంద్ర బాల సాహిత్య అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే రచయిత పుష్ప సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.తాను రాసిన ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు అనే పుస్తకాన్ని కాపీ కొట్టి పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.సూచన అనుకోండి, సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి.ముందుగానే రాసి పెట్టిన కథను, పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి.తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి.నేను రాసిన తమిళ కూలీ కథ మొత్తం వాడేసుకోండి.గత సంవత్సరం మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలును ఉడికించి వంట చేస్కోండి.కనీసం పేరు కూడా రిఫరెన్స్‌గా సినిమాలో వేయకండి.ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి.మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం అంటూ ఆధారాలతో సహా ఫేస్ బుక్‌ వాల్‌పై తన బాధను చెప్పుకొచ్చాడు ఈ తెలుగు రచయిత.మరి ఈ ఆరోపణలపై సుకుమార్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇదే రచయిత పుష్ప సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.తాను రాసిన ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు అనే పుస్తకాన్ని కాపీ కొట్టి పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సూచన అనుకోండి, సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి.ముందుగానే రాసి పెట్టిన కథను, పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి.తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి.నేను రాసిన తమిళ కూలీ కథ మొత్తం వాడేసుకోండి. గత సంవత్సరం మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలును ఉడికించి వంట చేస్కోండి.కనీసం పేరు కూడా రిఫరెన్స్‌గా సినిమాలో వేయకండి. ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి.మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం అంటూ ఆధారాలతో సహా ఫేస్ బుక్‌ వాల్‌పై తన బాధను చెప్పుకొచ్చాడు ఈ తెలుగు రచయిత. మరి ఈ ఆరోపణలపై సుకుమార్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/former-mp-konakalla-narayana-raos-serious-comments-on-minister-kodali-nani-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3
మంత్రి కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు బయట పడతాయన్న భయంతోనే టిడిపి నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు, వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు పేట్టని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం , అతని భయాన్ని తెలియజేస్తుంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి కొడాలి నాని, వైసీపీలోకి వెళ్లిన తర్వాతె బూతుల మంత్రి,పేకాట మంత్రిగా పేరు గడించారు.ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు.ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరు గడించిన నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందో. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి కొడాలి నాని, వైసీపీలోకి వెళ్లిన తర్వాతె బూతుల మంత్రి,పేకాట మంత్రిగా పేరు గడించారు. ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు.ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరు గడించిన నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందో. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/heroshini-komali-as-uma-maheshwari-in-ntr-biopic
టీవీ షోస్ లో మిమిక్రి చేస్తూ, లాగ్‌ పంచులతో ఆకట్టుకునే కోమలి సిస్టర్స్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంట.చిన్న వయసులోనే ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు ఈ సిస్టర్స్. కోమలి సిస్టర్స్‌లో పెద్ద కోమలి అదేనండి.హిరోషిని కోమలి ఇప్పుడు సినిమా హీరోయిన్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తన పేరు హిరోషినిలోని హీరోతో పాటు తాను కూడా ఇన్‌ అంటూ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఆ సిస్టర్స్ పుట్టింది ఖమ్మంలో అయినప్పటికీ హైదరాబాద్ లోనే పెరిగారు.కోమలి హిరోషిని, కోమలి దేవర్షిని.ఇద్దరు కోమలి సిస్టర్స్‌గా అందరికీ సుపరిచితమే. టీవీ షోల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ఇచ్చారు.ప్రస్తుతం పెద్ద కోమలి యూసుఫ్‌గూడ సెయింట్‌ మెరీస్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజం ఫైనలియర్‌ చదువుతున్నారు. “కొత్త హిరోషిని కోమలిగా దగ్గర కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీలాంటి షోలకు దూరంగా ఉన్నాను.చివరగా త్రివిక్రమ్‌ చిత్రం ‘అ ఆ’ సినిమాలో చిన్న పాత్ర చేశాను.ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాను.థియేటర్‌ వర్క్‌షాప్‌లో సత్యానంద్‌ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను.కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా… డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన.ప్రేక్షకులు కొంగొత్తగా హిరోషిని కోమలిని చూడాలని జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నా. కునాల్‌ గిర్‌ స్టీల్‌ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్నాను.గ్లామర్ పాత్రల కన్నా చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలని ఉంది.” అని ఇటీవలే ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా ఇంత‌టి క‌ష్ట‌ప‌డే అమ్మాయికి మంచి అవ‌కాశాన్ని క‌ల్పించారు నంద‌మూరి బాల‌క్రుష్ణ‌.ఇక తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ డాటర్ పాత్రకు ఎంపిక‌చేసుకున్నారు.దీంతో కోమ‌లి కుటుంభ సభ్యుల ఆనందానికి అవ‌దులులేకుండా పోయాయి. బాలకృష్ణ, విద్యాబాలన్ వంటి హేమాహేమీలతో కల్సి నటిస్తున్న హీరోష్ని కోమలి కి ఎన్టీఆర్ బయోపిక్ పునాది అవుతుందని, భవిష్యత్తులో హీరోయిన్ గా రాణిస్తుందని త‌న త‌ల్లితండ్రులు అంటున్నారు.సో మీరు కూడా ఆల్ ద‌బెస్ట్ చెప్పేయండి.!! తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/one-chicken-biryani-packet-only-one-rupee-in-tamil-nadu
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించి ఎడతెరిపిలేకుండా మాట్లాడుకుంటున్నారు.అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ సోకి కొంత మంది మరణించారు.మరికొంతమంది ఈ కరోనా వైరస్ లక్షణాలు సోకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వైద్య పరిరక్షణలో ఉన్నారు. చైనా దేశం నుంచి భారతదేశానికి సోకిన కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని పలు రంగాల ఆర్థిక వ్యవస్థ పై పడింది.ఈ కరోనా వైరస్ ప్రభావం పడినటువంటి రంగాల్లో పౌల్ట్రీ ఫారం రంగం ఒకటి. ఇప్పటికే ఈ పౌల్ట్రీ ఫారం రంగం  దాదాపుగా 6 వేల కోట్ల రూపాయలు పైచిలుకు నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ కరోనా వైరస్ వల్ల కొంత మంది చికెన్ షాపు యజమానులు రేట్లను భారీగా తగ్గించేశారు.అంతేగాకకొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ రాదని అవగాహన కల్పించేందుకు ఉచితంగా కూడా కోళ్ళని సరఫరా చేశారు.అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తిరువల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి కొత్తగా కొత్తగా హోటల్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.దీంతో తన కస్టమర్లకి రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నాము అంటూ ప్రకటన చేశాడు.ఈ విషయం తెలుసుకున్న టువంటి స్థానికులు కరోనా వైరస్ భయాన్ని పక్కనపెట్టి ఒక్కొక్కరు రెండు మూడు బిర్యానీ పొట్లాలను తీసుకెళ్లారు.దీంతో హోటల్ యజమాని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.కరోనా వైరస్ కారణంగా తాము వండిన చికెన్ బిర్యాని అమ్ముడు పోతుందో లేదని మొదట్లో భయపడ్డామని కానీ ప్రజల నుండి ఇంత మంచి స్పందన రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అంటున్నాడు.అయితే ఈ చికెన్ బిర్యానీ విక్రయాలు మొదలుపెట్టిన రెండు గంటలలోపు దాదాపుగా 120 కేజీల చికెన్ బిర్యాని ఖాళీ అయిందని హోటల్ యజమాని తెలిపాడు. అయితే ఇటీవల కాలంలో ఈ కరోనా వైరస్ వల్ల కొంత మంది చికెన్ షాపు యజమానులు రేట్లను భారీగా తగ్గించేశారు. అంతేగాకకొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ రాదని అవగాహన కల్పించేందుకు ఉచితంగా కూడా కోళ్ళని సరఫరా చేశారు.అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తిరువల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి కొత్తగా కొత్తగా హోటల్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. దీంతో తన కస్టమర్లకి రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నాము అంటూ ప్రకటన చేశాడు.ఈ విషయం తెలుసుకున్న టువంటి స్థానికులు కరోనా వైరస్ భయాన్ని పక్కనపెట్టి ఒక్కొక్కరు రెండు మూడు బిర్యానీ పొట్లాలను తీసుకెళ్లారు. దీంతో హోటల్ యజమాని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.కరోనా వైరస్ కారణంగా తాము వండిన చికెన్ బిర్యాని అమ్ముడు పోతుందో లేదని మొదట్లో భయపడ్డామని కానీ ప్రజల నుండి ఇంత మంచి స్పందన రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అంటున్నాడు.అయితే ఈ చికెన్ బిర్యానీ విక్రయాలు మొదలుపెట్టిన రెండు గంటలలోపు దాదాపుగా 120 కేజీల చికెన్ బిర్యాని ఖాళీ అయిందని హోటల్ యజమాని తెలిపాడు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/machilipatnam-mp-balashowry-joins-janasena
ఎన్నికలు దగ్గర పడే కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారిపోతున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో టికెట్ రాని నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీలలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ రకంగానే కొద్దిరోజుల క్రితం వైసీపీ పార్టీ( YCP party )కి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( MP Balashowry ) ఆదివారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో బాలశౌరి జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో బాలశౌరి జనసేన తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.2004వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో పేరు సంపాదించుకున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలలో మచిలీపట్నం ఎంపీగా గెలవడం జరిగింది.అయితే ఈసారి ఎన్నికలలో వైసీపీ నుండి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.వైసీపీకి రాజీనామా అనంతరం జనసేనలో జాయిన్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు.ఈ క్రమంలో ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేన పార్టీ పండుగ కప్పుకోవటం జరిగింది. ఈ రకంగానే కొద్దిరోజుల క్రితం వైసీపీ పార్టీ( YCP party )కి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( MP Balashowry ) ఆదివారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో బాలశౌరి జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో బాలశౌరి జనసేన తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.2004వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో పేరు సంపాదించుకున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలలో మచిలీపట్నం ఎంపీగా గెలవడం జరిగింది.అయితే ఈసారి ఎన్నికలలో వైసీపీ నుండి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా అనంతరం జనసేనలో జాయిన్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు.ఈ క్రమంలో ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేన పార్టీ పండుగ కప్పుకోవటం జరిగింది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/technology-new-app-to-find-out-oxygen-levels-%e0%b0%9f%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b0%9c%e0%b1%80
కరోనా కాలంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ ఎంతున్నాయి అనేది తెలుసుకోవడం చాలా కీలకం.దీని కోసం ఉపయోగించే ఆక్సిమీటర్‌, స్మార్ట్‌వాచ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇవి కీలకంగా మారుతున్నాయి.దీంతో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు. స్మార్ట్‌ఫోన్లలో ఆక్సిజన్ లెవల్స్‌ తెలుసుకునేలా యాప్స్‌ రూపొందించే పనిలో ఉన్నాయి.ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన కేర్‌నౌ హెల్త్‌ కేర్‌ హెల్త్‌ టెక్‌ కంపెనీ ఓ యాప్‌ను రూపొందించింది. కేర్‌ప్లిక్స్‌ వైటల్‌ అనే యాప్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది.స్మార్ట్‌ ఫోన్‌లోని వెనుకవైపు కెమెరా, ఫ్లాష్‌లైట్‌ ఆధారంగానే ఈ యాప్‌ పని చేయడం విశేషం. పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు ఫొటోప్లెతీస్మోగ్రఫీ (పీపీజీ) ఆధారంగా పని చేస్తాయి.ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, ఫ్లాష్‌లైట్‌ను వాడి పీపీజీ చేయొచ్చు అని కేర్‌నౌ హెల్త్‌ కేర్‌ బృందం చెబుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ యాప్‌ పని చేస్తుందట.కెమెరా, ఫ్లాష్‌లైట్‌ మీద 40 సెకన్లు వేలిని ఉంచడం ద్వారా ఎస్‌పీఓ2ను లెక్కించవచ్చట. లైట్‌ ఇంటెన్సిటీలో తేడాలను పసిగట్టి పీపీజీ గ్రాఫ్‌ను ఆ యాప్‌ సిద్ధం చేస్తుంది. ఆ గ్రాఫ్‌ సాయంతో ఎస్‌పీవో2 స్థాయి, పల్స్ రేట్‌ తెలుసుకోవ్చని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ చెబుతోంది.కేర్‌ప్లిక్స్‌ యాప్‌ ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.కెమెరా, ఫ్లాష్‌లైట్‌ మీద ఎంత బలంగా వేలిని అదిమి ఉంచితే అంతటి కచ్చితమైన విలువలు వస్తాయని సంస్థ చెబుతోంది.ఇంటర్నెట్‌ కనక్షన్‌ సాయంతో మీ ఎస్‌పీఓ2 వివరాలు, పల్స్‌ వివరాలు యాప్‌ నుండి క్లౌడ్‌లో సేవ్‌ అవుతాయి.అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా పాత వివరాలు తెలుసుకోవచ్చు.ఈ యాప్‌ క్లీనికల్‌ ట్రయిల్స్‌ను కోల్‌కతా లోని సేఠ్‌ సుఖ్‌లాల్‌ కర్నానీ మెమొరియల్‌ ఆసుపత్రిలో నిర్వహించారు.సుమారు 1200 మందికి ఈ యాప్‌తో పరీక్షలు నిర్వహించారు.ఎక్కువగా ఓపీడీ విభాగంలోనే ట్రయల్స్‌ జరిగాయి.ఫలితాల్లో చాలావరకు కచ్చితత్వం కనిపించిందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ టీమ్‌ చెబుతోంది.హార్ట్‌బీట్‌లో 96 శాతం కచ్చితత్వం ఉండగా, ఆక్సిజన్‌ లెవల్స్‌లో 98 శాతం కచ్చితత్వం వచ్చింది. ఆ గ్రాఫ్‌ సాయంతో ఎస్‌పీవో2 స్థాయి, పల్స్ రేట్‌ తెలుసుకోవ్చని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ చెబుతోంది. కేర్‌ప్లిక్స్‌ యాప్‌ ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.కెమెరా, ఫ్లాష్‌లైట్‌ మీద ఎంత బలంగా వేలిని అదిమి ఉంచితే అంతటి కచ్చితమైన విలువలు వస్తాయని సంస్థ చెబుతోంది. ఇంటర్నెట్‌ కనక్షన్‌ సాయంతో మీ ఎస్‌పీఓ2 వివరాలు, పల్స్‌ వివరాలు యాప్‌ నుండి క్లౌడ్‌లో సేవ్‌ అవుతాయి.అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా పాత వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ క్లీనికల్‌ ట్రయిల్స్‌ను కోల్‌కతా లోని సేఠ్‌ సుఖ్‌లాల్‌ కర్నానీ మెమొరియల్‌ ఆసుపత్రిలో నిర్వహించారు.సుమారు 1200 మందికి ఈ యాప్‌తో పరీక్షలు నిర్వహించారు. ఎక్కువగా ఓపీడీ విభాగంలోనే ట్రయల్స్‌ జరిగాయి.ఫలితాల్లో చాలావరకు కచ్చితత్వం కనిపించిందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ టీమ్‌ చెబుతోంది. హార్ట్‌బీట్‌లో 96 శాతం కచ్చితత్వం ఉండగా, ఆక్సిజన్‌ లెవల్స్‌లో 98 శాతం కచ్చితత్వం వచ్చింది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/cpi-state-secretary-ramakrishna-padayatra-for-kadapa-steel-plant
కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.కడపలోని కన్యా తీర్థం నుంచి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత నారాయణ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలకు గుణపాఠమని చెప్పారు.స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. స్టీల్ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని రాష్ట్ర ప్రభుత్వం అడగలేకపోయిందని తెలిపారు.వైసీపీ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం మెడలు వంచే వరకు ఉద్యమం ఆగదని నారాయణ స్పష్టం చేశారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/kamal-hassan-gift-rolex-wrist-watch-to-surya
లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రం.లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ కమల్ హాసన్ యాక్షన్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు. చివరి 3 నిమిషాల్లో సూర్య కూడా రోలెక్స్ పాత్ర అరుపులు పుట్టించాడు.సినిమా ఎండింగ్ లో సూర్య వచ్చి సినిమా క్రేజ్ ని మరింత పెంచాడు. రోలెక్స్ పాత్ర కూడా సినిమాని నెక్స్ట్ రేంజ్ లోకి తీసుకెళ్లింది. విక్రం సినిమా సక్సెస్ లో సూర్య కూడా ఒక భాగమయ్యాడు.అందుకే తన సినిమా సక్సెస్ కు కారణమైన సూర్య కి ఖరీదైన రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు కమల్ హాసన్.సినిమాలో ఆ పాత్ర కోసం సూర్య కూడా రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదని తెలుస్తుంది.సినిమా సూపర్ హిట్ అయిన కారణం చేత కమల్ హాసన్ సూర్యని పిలిచి మరి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు.ఇదేకాదు డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు కమల్.అసిస్టెంట్ డైరక్టర్స్ కి ఒక్కొక్కరికి అపాచె బైక్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. విక్రం సినిమా సక్సెస్ లో సూర్య కూడా ఒక భాగమయ్యాడు. అందుకే తన సినిమా సక్సెస్ కు కారణమైన సూర్య కి ఖరీదైన రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు కమల్ హాసన్.సినిమాలో ఆ పాత్ర కోసం సూర్య కూడా రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదని తెలుస్తుంది. సినిమా సూపర్ హిట్ అయిన కారణం చేత కమల్ హాసన్ సూర్యని పిలిచి మరి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు.ఇదేకాదు డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు కమల్. అసిస్టెంట్ డైరక్టర్స్ కి ఒక్కొక్కరికి అపాచె బైక్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ap-government-advisor-sajjalas-key-comments-5
సిట్ దర్యాప్తుపై సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సిట్ దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. దేశంలో భూమికి సంబంధించి అతిపెద్ద స్కామ్ బయటకు వస్తుందన్న ఆయన అరెస్ట్ లు కూడా కచ్చితంగా జరుగుతాయని పేర్కొన్నారు.అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని సజ్జల పేర్కొన్నారు. స్కాం జరగపోయి ఉంటే చంద్రబాబు, ఆయన ముఠా ఎందుకు భయపడుతున్నారని సజ్జల ప్రశ్నించారు.నిజానిజాలను వెలికి తీసేందుకే సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/srinidhi-shetty-latest-photoshoot-viral-on-social-media
కన్నడ భామ శ్రీనిధి శెట్టి అంతకుముందు మోడల్ గా మెప్పించగా కె.జి.ఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాతో తెరంగేట్రం చేసి ఆ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.కె.జి.ఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలు సూపర్ హిట్ కాగా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టికి కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.అయితే అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని చెప్పొచ్చు.శ్రీనిధి శెట్టి ఈమధ్యనే విక్రం కోబ్రాలో నటించినా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.అయితే సినిమాల సంగతి అలా ఉంచితే అమ్మడు తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.చూపులతో మత్తెక్కిస్తున్న ఈ బ్యూటీని చూసి ఎవరైనా సరే పడిపోవాల్సిందే. తెలుగులో ఛాన్స్ వస్తే చేస్తా అంటున్న శ్రీనిధి శెట్టి స్టార్ సినిమాలకు మొదటి ఆప్షన్ అంటుంది.శ్రీనిధికి తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు.ఆమె ఫాలోవర్ లో చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఉండటం విశేషం.ఆమె తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తే తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఎక్కువగా ఆమెని పలుకరిస్తారు. సో తెలుగులో ఒక్క స్ట్రైట్ సినిమా చేస్తే మాత్రం శ్రీనిధికి ఇక్కడ స్టార్ స్టేటస్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/harish-rao-election-campaign-in-huzurnagar-election-in-soon-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.ఆయన గెలుపు కోసం కేటీఆర్‌ ఇప్పటికే రోడ్డు షోలు చేయడంతో పాటు ప్రచారం నిర్వహించాడు. అయినా ఇంకా కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుపై నమ్మకం కలగడం లేదు.దాంతో హరీష్‌ రావును కూడా రంగంలోకి దించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రచారం చివరి రెండు లేదా మూడు రోజుల్లో హుజూర్‌ నగర్‌ నియోజక వర్గం వ్యాప్తంగా హరీష్‌ రావు సుడిగాలి పర్యటన చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేవలం హరీష్‌ రావు వల్లే హుజూర్‌ నగర్‌లో విజయం సాధ్యం అవుతుందని, ఇప్పటికే హరీష్‌ రెండు మూడు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి చివరి రోజుల్లో అయినా హరీష్‌ రావు ప్రచారం చేస్తే ఫలితం తారు మారు అయ్యేనో చూడాలి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రచారం చివరి రెండు లేదా మూడు రోజుల్లో హుజూర్‌ నగర్‌ నియోజక వర్గం వ్యాప్తంగా హరీష్‌ రావు సుడిగాలి పర్యటన చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేవలం హరీష్‌ రావు వల్లే హుజూర్‌ నగర్‌లో విజయం సాధ్యం అవుతుందని, ఇప్పటికే హరీష్‌ రెండు మూడు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చివరి రోజుల్లో అయినా హరీష్‌ రావు ప్రచారం చేస్తే ఫలితం తారు మారు అయ్యేనో చూడాలి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/rashmika-mandanna-finally-reveals-her-first-love-story-and-it-goes-viral-on-social-media
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా పేరు సొంతం చేసుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ అమ్మడు రేంజ్ హై లో ఉంది.తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది. ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో కొన్ని విషయాలు పంచుకుంది.తను స్కూల్ డేస్ నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ని ఇష్టపడేదట.ఆయన తన అభిమాన హీరో అని.ఆయన సింప్లిసిటీ తనను బాగా ఎట్రాక్ట్ చేసిందని తెలిపింది.అంతేకాకుండా ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే తన ఆనందానికి అవధులు లేవు అని.ఫస్ట్ డే షూటింగ్ కోసం బాగా ఎదురు చూశానని తెలిపింది.అంతేకాకుండా ఆ రోజు క్లాప్ కొట్టిన తర్వాత ఆయనకు దిష్టితీసి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చూపించానని తెలిపింది.దిష్టి తీయటం తో ఆయన షాక్ అయ్యారు.సెట్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారని అన్నది.మొత్తానికి విజయ్ తో ఉన్న తన ఫస్ట్ లవ్ ని బయట పెట్టింది.ఇక ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఆమె వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో కొన్ని విషయాలు పంచుకుంది.తను స్కూల్ డేస్ నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ని ఇష్టపడేదట. ఆయన తన అభిమాన హీరో అని.ఆయన సింప్లిసిటీ తనను బాగా ఎట్రాక్ట్ చేసిందని తెలిపింది.అంతేకాకుండా ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే తన ఆనందానికి అవధులు లేవు అని.ఫస్ట్ డే షూటింగ్ కోసం బాగా ఎదురు చూశానని తెలిపింది.అంతేకాకుండా ఆ రోజు క్లాప్ కొట్టిన తర్వాత ఆయనకు దిష్టితీసి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చూపించానని తెలిపింది. దిష్టి తీయటం తో ఆయన షాక్ అయ్యారు.సెట్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారని అన్నది.మొత్తానికి విజయ్ తో ఉన్న తన ఫస్ట్ లవ్ ని బయట పెట్టింది. ఇక ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఆమె వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/lawyer-fee-is-2cr-for-ttd-case-against-ramana-deekshitulu
కొద్ది నెలల క్రితం వరకూ టీటీడీ తరుచూ వార్తల్లో ఉండేది.మాజీఏ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, పింక్ డైమండ్ పోయిందని ఇలా అనేక ఆరోపణలు చేస్తూ వివాదం రేపాడు. ఆ తరువాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది.ఆ తరువాత దీక్షుతులుకి తోడుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగి అనేక ఆరోపణలు చేసాడు. ఆ తరువాత తరువాత ఈ గొడవ సద్దుమణిగినట్టు కనిపించింది.కానీ రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి మీద టీటీడీ పరువు నష్టం దావా వేసింది. అయితే … కోర్టు ఫీజు కింద లేయర్ కి చెల్లించిన ఫీజు విషయంలో ఇప్పుడు దుమారం రేగుతోంది. ఇటీవల కోర్టులో పరువు నష్టం కేసు వేసిన టీటీడీ లాయర్ ఫీజు కింద 2 కోట్ల రూపాయలు చెల్లించడమే కలకలం రేపుతోంది.ఈ మొత్తం వ్యవహారం తిరుమల మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు దగ్గర మొదలైంది.కొద్ది నెలల కింద రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. పింక్ డైమండ్ మిస్సింగ్ వ్యవహారం, శ్రీవారి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయనడం ఆలయం లోపల తవ్వకాల్లో నిధులు బయట పడ్డాయనీ అవి ఏమయ్యాయని ప్రశ్నించడం అప్పట్లో హాట్ టాపిక్‌ గా మారింది.ఇదే అదనుగా తీసుకున్న ప్రతి పక్షాలు నిజాలు తేల్చమని పట్టుబట్టాయి. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా టీటీడీ పై విమర్శలు చేయడంతో … టీటీడీ వారిద్దరిపై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది.అయితే.ఆ కేసు వాదించడానికి నియమించుకున్న లాయర్ కు అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించడమే ఇప్పుడు వివాదం రాజేసింది.శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో, ముడుపుల రూపంలో చెల్లించిన సొమ్మును కోర్టు ఫీజుల కింద వృధా చేస్తున్నారంటూ భక్తులు విమర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే సందేహంలో టీటీడీ అధికారులు సతమతం అవుతున్నారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/dhee-13-kings-vs-queens-title-winner-leaked-%e0%b0%a2%e0%b1%80-13
సౌత్ ఇండియా డ్యాన్స్ షోలో ప్రముఖ ఛానెల్ లో వచ్చే ఢీ షో చాలా పాపులర్ అని తెలిసిందే.12 సీజన్లు సక్సెస్ ఫుల్ గా జరుపుకున్న ఢీ షో ప్రస్తుతం ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గా వస్తుంది.ఈ షో ఇప్పుడు సెమీ ఫైనల్స్ స్టేజ్ లో ఉంది.ఈ సెమీ ఫైనల్స్ స్టేజ్ లో కింగ్స్ లో ఇద్దరు డ్యాన్సర్స్, క్వీన్స్ లో ఇద్దరు ఫీమేల్ డ్యాన్సర్స్ పోటీ పడుతున్నారు. ఇక వచ్చేవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మెగ ఫైనల్ ఎపిసోడ్ జరుగనుంది. ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే లీక్ అయ్యింది.ఈసారి ఈ టైటిల్ ను కార్తీక్ అందుకున్నట్టు తెలుస్తుంది.మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కార్తీక్ ముందు నుండి తన దూకుడుతో మెప్పించాడు.మధ్యలో కొద్దిగా గ్రాఫ్ పడిపోయినా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ స్టేజ్ లో స్టేజ్ అదిరిపోయేలా చేశాడు.ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కూడా అయ్యాడని తెలుస్తుంది.ఢీ 13 టైటిల్ విన్నర్ అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్ షీల్డ్ అందుకోనున్నారు. ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే లీక్ అయ్యింది. ఈసారి ఈ టైటిల్ ను కార్తీక్ అందుకున్నట్టు తెలుస్తుంది.మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కార్తీక్ ముందు నుండి తన దూకుడుతో మెప్పించాడు. మధ్యలో కొద్దిగా గ్రాఫ్ పడిపోయినా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ స్టేజ్ లో స్టేజ్ అదిరిపోయేలా చేశాడు.ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కూడా అయ్యాడని తెలుస్తుంది. ఢీ 13 టైటిల్ విన్నర్ అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్ షీల్డ్ అందుకోనున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/gemini-gives-clarity-on-evaru-meelo-koteeswarudu-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d
నాగార్జున హోస్ట్ గా స్టార్ట్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎంతటి ప్రజాదారణ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే.హిందీలో అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి బేస్ చేసుకొని ఈ షోని తెలుగులో స్టార్ట్ చేశారు. కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఈ షోకి వివిధ సీజన్స్ లో హోస్ట్ చేశారు.చిరంజీవితో చేసిన సీజన్ కి అనుకున్న స్థాయిలో రేటింగ్స్ రాలేదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షో కాస్తా పేరు మార్చుకొని ఎవరు మీలో కోటీశ్వరుడు టైటిల్ తో ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కావడానికి రెడీ అవుతుంది.దీనికి సంబందించిన ప్రోమోని మార్చిలో రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. త్వరలో ఈ షో స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది.అయితే ఈ సీజన్ ని పూర్తిగా రద్దు చేసారని ప్రచారంలోకి వచ్చింది.దీనిపై స్టార్ మా నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు ఆగిపోయినట్లే అని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఈ షోకి సంబంధించి ఒక కొత్త ప్రోమో రిలీజ్ చేశారు.ఎవరు మీలో కోటీశ్వరుడు ఆడుగుతున్న వారి కలలని నిజం చేస్తుంది. అందరికి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది అని ప్రోమో రిలీజ్ చేసి దీనిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాత్రం ప్రోమోలో చెప్పలేదు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ap-cm-jagan-to-delhi-in-the-evening
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆయన హస్తినకు పయనం కానున్నారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నిన్న అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.పర్యటనను ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ కు బయలు దేరగా.సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి పయనం కానున్నారు.ప్రస్తుతం చంద్రబాబు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నిన్న అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.పర్యటనను ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ కు బయలు దేరగా.సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి పయనం కానున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/health-benefits-of-tippa-teega-corona-time-tippa-teega-%e0%b0%95%e2%80%8c%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b1%81
క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించేస్తున్న సంగ‌తి తెలిసిందే.ముఖ్యంగా భార‌త్‌లో క‌రోనా వికృత రూపం దాల్చింది. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజు రోజుకు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.వేలాది మంది ఈ మాయ‌దారి వైర‌స్ కాటుకు బ‌లైపోతున్నారు. ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయ‌లు అలుముకుంటున్నాయి.ఇక ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోవాలంటే. రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచి.క‌రోనా నుంచి ర‌క్షించ‌డంలో తిప్ప తీగ ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.గ్రామాల్లో విరి విరిగా క‌నిపించే తిప్ప తీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఎన్నో జ‌బ్బుల‌ను నివారించ‌గ‌లిగే శ‌క్తి తిప్ప తీగ‌కు ఉంది.ముఖ్యంగా ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో తిప్ప తీగ ఆకుల‌ను మెత్త‌గా నూరి గోలీకాయంత ఉండలు చేసి ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.దాంతో వైర‌స్‌లు, ఇత‌ర జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఒక గ్లాస్ వేడి పాల‌లో అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడి మ‌రియు అర స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే దగ్గు, జలుబు, గొంతు నొప్పి మ‌రియు ఇత‌ర శ్వాసకోశ సమస్య‌లు దూరం అవుతాయి.అలాగే అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడిలో బెల్లం క‌లిపి ఉండ‌లా చేసుకుని తీసుకుంటే.జ్వ‌రం రాకుండా ఉంటుంది.ఒక‌వేళ వ‌చ్చినా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది.అదేవిధంగా, మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ, జీర్ణ వ్యవస్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ, కిడ్నీ వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా చేయ‌డంలోనూ తిప్ప తీగ ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ఎక్క‌డైనా తిప్ప తీగ క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచి. క‌రోనా నుంచి ర‌క్షించ‌డంలో తిప్ప తీగ ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.గ్రామాల్లో విరి విరిగా క‌నిపించే తిప్ప తీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో జ‌బ్బుల‌ను నివారించ‌గ‌లిగే శ‌క్తి తిప్ప తీగ‌కు ఉంది.ముఖ్యంగా ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో తిప్ప తీగ ఆకుల‌ను మెత్త‌గా నూరి గోలీకాయంత ఉండలు చేసి ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.దాంతో వైర‌స్‌లు, ఇత‌ర జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఒక గ్లాస్ వేడి పాల‌లో అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడి మ‌రియు అర స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే దగ్గు, జలుబు, గొంతు నొప్పి మ‌రియు ఇత‌ర శ్వాసకోశ సమస్య‌లు దూరం అవుతాయి.అలాగే అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడిలో బెల్లం క‌లిపి ఉండ‌లా చేసుకుని తీసుకుంటే.జ్వ‌రం రాకుండా ఉంటుంది.ఒక‌వేళ వ‌చ్చినా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది.అదేవిధంగా, మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ, జీర్ణ వ్యవస్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ, కిడ్నీ వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా చేయ‌డంలోనూ తిప్ప తీగ ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ఎక్క‌డైనా తిప్ప తీగ క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి. ఒక గ్లాస్ వేడి పాల‌లో అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడి మ‌రియు అర స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే దగ్గు, జలుబు, గొంతు నొప్పి మ‌రియు ఇత‌ర శ్వాసకోశ సమస్య‌లు దూరం అవుతాయి. అలాగే అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడిలో బెల్లం క‌లిపి ఉండ‌లా చేసుకుని తీసుకుంటే.జ్వ‌రం రాకుండా ఉంటుంది.ఒక‌వేళ వ‌చ్చినా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. అదేవిధంగా, మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ, జీర్ణ వ్యవస్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ, కిడ్నీ వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా చేయ‌డంలోనూ తిప్ప తీగ ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ఎక్క‌డైనా తిప్ప తీగ క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి. అదేవిధంగా, మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ, జీర్ణ వ్యవస్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ, కిడ్నీ వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా చేయ‌డంలోనూ తిప్ప తీగ ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి. కాబ‌ట్టి, ఎక్క‌డైనా తిప్ప తీగ క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/brs-adjournment-resolution-in-lok-sabha-on-manipur-riots
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులకు నివాళులు అర్పించారు. అనంతరం ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.అయితే లోక్ సభలో మణిపూర్ అల్లర్లపై బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానాన్ని అందజేశారు.ఈ హింసాత్మక ఘటనపై కేంద్రం ప్రకటన చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/minister-ktrs-criticism-of-bjp
బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణలో బీజేపీ దుష్ట సంస్కృతికి తెర తీసిందన్నారు. అన్ని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.దేశంలో మోదీ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఉన్మాద రాజకీయాలను ధీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందో చెప్పి ఓట్లు అడగాలని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు. ధన బలంతో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు.కూసుకుంట్లను గెలిపిస్తారని నమ్మకం ఉందన్న కేటీఆర్ ఈ ఉపఎన్నిక తెలంగాణ భవితవ్యంపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మునుగోడుకు బీజేపీ, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/the-value-of-the-fish-is-rs-1-08-crore-because-it-is-so-expensive-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%ab%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a8%e0%b0%be
సాధారణంగా చేపల ధరలు వేలలో పలుకుతుంటాయి.ఒకవేళ అవి అత్యంత అరుదైన చేపలు అయినా. లేదా వాటిలో ఔషధగుణాలున్నా అవి లక్షల్లో పలకవచ్చు.అయితే తాజాగా జపాన్ దేశంలో ఓ అరుదైన చేప మాత్రం ఏకంగా రూ.1.08 కోట్ల ధర పలికింది.ఈ స్థాయిలో అదెందుకు ఇంత ధర పలికింది? దాని ప్రత్యేకత ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. జపాన్ దేశంలో ప్రతిఏటా కొత్త సంవత్సరం సందర్భంగా చేపల వేలం నిర్వహిస్తుంటారు.అందులో చాలామంది రెస్టారెంట్ నిర్వాహకులు, వ్యాపారస్తులు పాల్గొంటుంటారు.ప్రత్యేకమైన చేపలు కొంటే ఏడాదంతా శుభప్రదంగా గడుస్తుందని వాళ్లు విశ్వసిస్తుంటారు.అయితే తాజాగా జరిగిన వేలంలో ఒక చేపను ఓ రెస్టారెంట్ ఆపరేటర్, టోకు వ్యాపారి కలిసి అక్షరాలా రూ.1.08 కోట్లతో సొంతం చేసుకున్నారు.ఈ చేప బరువు 211 కిలోలు.అంటే ఒక కిలో రూ.50 వేల చొప్పున ధర పలికినట్లు తెలుస్తోంది.బుధవారం జరిగిన ఈ ఆక్షన్ లో ఓ పెద్ద బ్లూఫిన్ ట్యూనా చేప 16.88 మిలియన్ యెన్ లకు అమ్ముడుపోయిందని వేలం నిర్వాహకులు పేర్కొన్నారు.అయితే 2019లో 333.6 మిలియన్ యెన్లకు (దాదాపు రూ.20 కోట్లు) ఒక చేప అమ్ముడుపోయింది.చివరకు ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.కరోనా నేపథ్యంలో ఈసారి తక్కువ ధరకే చేపలు పలికాయి.లేదంటే వేరే ధర పలికేదని వేలం నిర్వాహకులు అంటున్నారు.వేలంపాటదారులు కొన్నిసార్లు అత్యధిక ధర పలికే చేపలను గెలుపొందడానికి భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని.కొనుగోలుదారుకు విపరీతమైన పాపులారిటీ కల్పిస్తుందని కూడా భావిస్తుంటారు.నలుగురికి తమ గురించి తెలిసి తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలనే ఉద్దేశ్యంతోనేనని రెస్టారెంట్ యజమానులు చేపలను భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారని కూడా అంటుంటారు.అయితే వ్యాపార కోణంలో ఒక ప్రమోషన్ స్ట్రాటజీగా రెస్టారెంట్ నిర్వాహకులతో పాటు టోకు వ్యాపారస్తులు భావించడం వల్లే అరుదైన చేపలు భారీ ధర పలుకుతున్నాయని తెలుస్తోంది.Blue Tuna Fish Sold For Rs 1crore In Auction In Japan జపాన్ దేశంలో ప్రతిఏటా కొత్త సంవత్సరం సందర్భంగా చేపల వేలం నిర్వహిస్తుంటారు. అందులో చాలామంది రెస్టారెంట్ నిర్వాహకులు, వ్యాపారస్తులు పాల్గొంటుంటారు.ప్రత్యేకమైన చేపలు కొంటే ఏడాదంతా శుభప్రదంగా గడుస్తుందని వాళ్లు విశ్వసిస్తుంటారు.అయితే తాజాగా జరిగిన వేలంలో ఒక చేపను ఓ రెస్టారెంట్ ఆపరేటర్, టోకు వ్యాపారి కలిసి అక్షరాలా రూ.1.08 కోట్లతో సొంతం చేసుకున్నారు.ఈ చేప బరువు 211 కిలోలు.అంటే ఒక కిలో రూ.50 వేల చొప్పున ధర పలికినట్లు తెలుస్తోంది.బుధవారం జరిగిన ఈ ఆక్షన్ లో ఓ పెద్ద బ్లూఫిన్ ట్యూనా చేప 16.88 మిలియన్ యెన్ లకు అమ్ముడుపోయిందని వేలం నిర్వాహకులు పేర్కొన్నారు.అయితే 2019లో 333.6 మిలియన్ యెన్లకు (దాదాపు రూ.20 కోట్లు) ఒక చేప అమ్ముడుపోయింది.చివరకు ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. కరోనా నేపథ్యంలో ఈసారి తక్కువ ధరకే చేపలు పలికాయి.లేదంటే వేరే ధర పలికేదని వేలం నిర్వాహకులు అంటున్నారు. వేలంపాటదారులు కొన్నిసార్లు అత్యధిక ధర పలికే చేపలను గెలుపొందడానికి భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని.కొనుగోలుదారుకు విపరీతమైన పాపులారిటీ కల్పిస్తుందని కూడా భావిస్తుంటారు.నలుగురికి తమ గురించి తెలిసి తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలనే ఉద్దేశ్యంతోనేనని రెస్టారెంట్ యజమానులు చేపలను భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారని కూడా అంటుంటారు.అయితే వ్యాపార కోణంలో ఒక ప్రమోషన్ స్ట్రాటజీగా రెస్టారెంట్ నిర్వాహకులతో పాటు టోకు వ్యాపారస్తులు భావించడం వల్లే అరుదైన చేపలు భారీ ధర పలుకుతున్నాయని తెలుస్తోంది.Blue Tuna Fish Sold For Rs 1crore In Auction In Japan వేలంపాటదారులు కొన్నిసార్లు అత్యధిక ధర పలికే చేపలను గెలుపొందడానికి భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని.కొనుగోలుదారుకు విపరీతమైన పాపులారిటీ కల్పిస్తుందని కూడా భావిస్తుంటారు. నలుగురికి తమ గురించి తెలిసి తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలనే ఉద్దేశ్యంతోనేనని రెస్టారెంట్ యజమానులు చేపలను భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారని కూడా అంటుంటారు.అయితే వ్యాపార కోణంలో ఒక ప్రమోషన్ స్ట్రాటజీగా రెస్టారెంట్ నిర్వాహకులతో పాటు టోకు వ్యాపారస్తులు భావించడం వల్లే అరుదైన చేపలు భారీ ధర పలుకుతున్నాయని తెలుస్తోంది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/akhil-akkineni-flop-movies-details
అఖిల్ , సాక్షి వైద్య జంటగా మాస్ అండ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి( Director Surendar Reddy ) తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్.శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది . సినిమాలో మెయిన్ ప్లాట్ సరిగాలేదని … కనీసం ఇంట్రస్ట్ గా కూడా కధనం సాగలేదని క్రిటిక్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ చెబుతున్నారు .దర్శకుడిగా సురేందర్ రెడ్డి మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ.ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారని అంటున్నారు . అఖిల్( Akhil Akkineni ) ఎంత కష్టపడ్డా .సినిమాలో సత్తా లేకపోవడంతో ఫలితం నెగిటివ్ గా మారిందని చెబుతున్నారు .సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా.అవి అక్కట్టుకోలేదని పేర్కొంటున్నారు .ఇక ఈ సినిమా ఫలితంతో అఖిల్ ఫ్యూచర్ పైనే చర్చలు సాగుతున్నాయి .అక్కినేని నట వారసులైన అఖిల్ నాగచైతన్యలకి .అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉంది .ఇక చైతన్య కెరియర్ గురించి మాట్లాడితే ఏమాయ చేసావే తో మంచి హిట్ అందుకున్నాడు .ఆ తర్వాత చైతన్య కెరియర్ అంత సాఫీగా ఏమి సాగలేదు .ఇక అఖిల్ సిసింద్రీ సినిమా( Sisindri ) ద్వారా చిన్నప్పుడే ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశాడు.హీరోగానూ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవాలనుకున్నాడు. కానీ ఆయన ఖాతాలో ఒక్క హిట్టు కూడా లేదు.ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా( Most Eligible Bachelor )తో మొదటి హిట్ అందుకున్నాడు… అయితే ఇక ఆయన దశ తిరుగుతుందని అందరూ అనుకున్నారు.అలా ఏజెంట్( Agent ) అనే పాన్ ఇండియా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు కానీ కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని చెప్పాలి. ఇకపోతే స్టోరీల ఎంపిక విషయంలో తడబడడం కథ మనకు నప్పుతుందా.లేదా.అనేది చూడకుండా ఒప్పుకోవడం వల్ల అందరూ పాన్ ఇండియా( Pan India ) వైపు వెళ్ళిపోతున్నారు కదా అని అదే దోవలో వెళ్లడం మైనస్ అయింది.ఒక రకంగా చెప్పాలంటే ఈ తప్పులే ఆయన కెరీర్ కు మైనస్ గా నిలుస్తున్నాయి. అందుకే స్టార్ కిడ్ , నట వారసత్వం అనేది పక్కన పెట్టి .మంచి స్టోరీ సెలక్ట్ చేసుకొని .దర్శకుడికి ఫ్రీడమ్ ఇస్తేనే అఖిల్ కి ఓ హిట్ పడుతుందని .లేకపోతె మరిన్ని కష్టాలు తప్పవన్న టాక్ బలంగా వినిపిస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ కి హిట్ ఇచ్చే దర్శకుడు ఎక్కడి నుంచి వస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు… తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/sukumar-new-assistant-in-news-%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాయో అందరికీ తెలిసిందే.ఆయన తెరకెక్కించే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. దీంతో సుకుమార్ తెరకెక్కించే చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.అయితే ఈ క్రమంలో ఇటీవల సుకుమార్ అసిస్టెంట్లు ఒక్కొక్కరిగా టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా మెగా కాంపౌండ్ నుండి హీరోగా వైష్ణవ్ తేజ్‌ను ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీ పరిచయం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు సానా.సుకుమార్ అందించిన కథతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు మరో సుకుమార్ అసిస్టెంట్ పేరు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కార్తిక్ వర్మ దండు అనే దర్శకుడు ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఇప్పటికే ఓ అదిరిపోయే కథను వినిపించిన కార్తిక్ వర్మ, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కోసం చాలా పవర్‌ఫుల్ స్క్రిప్టును ఆయన రెడీ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ కథ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తు్న్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా కార్తిక్ వర్మ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఒకవేళ నిజంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, సుకుమార్ శిష్యులకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.హిట్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల మాష్టారుగా సుకుమార్ మారిపోతాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా సుకుమార్ అసిస్టెంట్‌లు వరుసగా సినిమాలు చేస్తూ తమలోని సత్తాను చాటుతుండటంతో ఇండస్ట్రీలో వరుసగా హిట్ చిత్రాలు తెరకెక్కుతుండటంతో సుకుమార్ క్రేజ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కార్తిక్ వర్మ దండు అనే దర్శకుడు ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఇప్పటికే ఓ అదిరిపోయే కథను వినిపించిన కార్తిక్ వర్మ, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం చాలా పవర్‌ఫుల్ స్క్రిప్టును ఆయన రెడీ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ కథ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తు్న్నాడు. కాగా ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా కార్తిక్ వర్మ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఒకవేళ నిజంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, సుకుమార్ శిష్యులకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.హిట్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల మాష్టారుగా సుకుమార్ మారిపోతాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా సుకుమార్ అసిస్టెంట్‌లు వరుసగా సినిమాలు చేస్తూ తమలోని సత్తాను చాటుతుండటంతో ఇండస్ట్రీలో వరుసగా హిట్ చిత్రాలు తెరకెక్కుతుండటంతో సుకుమార్ క్రేజ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, సుకుమార్ శిష్యులకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. హిట్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల మాష్టారుగా సుకుమార్ మారిపోతాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా సుకుమార్ అసిస్టెంట్‌లు వరుసగా సినిమాలు చేస్తూ తమలోని సత్తాను చాటుతుండటంతో ఇండస్ట్రీలో వరుసగా హిట్ చిత్రాలు తెరకెక్కుతుండటంతో సుకుమార్ క్రేజ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/minister-adimulapu-sureshs-serious-comments-on-tdp
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అధికార పార్టీ వైసీపీ( YCP ) వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టు ఉన్నాయి.ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ముందస్తు వస్తే తాను జూన్ నెల నుండి అందుబాటులో ఉండబోతున్నట్లు మీడియా సమావేశంలో కామెంట్లు చేశారు.దీంతో పార్టీ నేతల మధ్య మాటలతూటాలు విపరీతంగా పేలుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ మంత్రి ఆది మూలపు సురేష్( Adimulapu Suresh ) టిడ్కో ఇళ్ళ విషయంలో కొన్ని వార్తా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు.టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో టీడీపీ కాంట్రాక్ట్ పాత్ర మాత్రమే పోషించింది.నివాసయోగ్యంగా లేని ఇళ్లను వైసీపీ పూర్తి చేసిందని స్పష్టం చేశారు.టీడీపీ పంక్చర్ పడిన ట్యూబ్ లాంటిదనీ దానికి కొన్ని మీడియా సంస్థలు గాలి కొట్టిన వేస్ట్ అంటూ మంత్రి ఆది మూలపు సురేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ మంత్రి ఆది మూలపు సురేష్( Adimulapu Suresh ) టిడ్కో ఇళ్ళ విషయంలో కొన్ని వార్తా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు.టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో టీడీపీ కాంట్రాక్ట్ పాత్ర మాత్రమే పోషించింది.నివాసయోగ్యంగా లేని ఇళ్లను వైసీపీ పూర్తి చేసిందని స్పష్టం చేశారు.టీడీపీ పంక్చర్ పడిన ట్యూబ్ లాంటిదనీ దానికి కొన్ని మీడియా సంస్థలు గాలి కొట్టిన వేస్ట్ అంటూ మంత్రి ఆది మూలపు సురేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/modi-mentions-team-india-young-cricketers-performance-in-recently-concluded-australia-tour-%e0%b0%9f%e0%b1%80%e0%b0%ae%e0%b1%8d-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be
దేశ ప్రధాని నరేంద్ర మోడి తేజ్ పూర్ యునివర్సిటి స్నాతకోత్సవం సందర్భంగా యువత లో స్పూర్తి కలిగించే మాటలను చెప్పారు.ఈ సందర్భంగా ఆయన  ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను ఉదాహరణగా వివరించాడు. నేటి యువత ఎలా ఉన్నారు అంటే వారికి ఎదురయ్యే ప్రతి సమస్య ను సవాలుగా స్వీకరించి బయటపడుతున్నారు.అంచనాలకు మించి నేటి యువత పని చేస్తుంది. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదురించి నిలబడాలో అనేదానికి ఆస్ట్రేలియా తో ఇండియా గెలిచిన టెస్ట్ మ్యాచ్ ను ఉదాహరణగా తీసుకొని చెప్పాడు. మీలో చాలా మంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ చూసి ఉండవచ్చు టెస్ట్ సిరీస్ ఆరంభం కు ముందు ఇండియా పూర్తి స్థాయి లో ఫిట్ గా ఉంది.అయిన ఫస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం.ఆ పరాజయం నుండి మనవాళ్లు త్వరగా తేరుకొని సెకండ్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం ను అందించారు.ఆ తర్వాత మ్యాచ్ కు ముందు చాలా మంది గాయాలతో దూరం అయ్యారు ఉన్న 11 మంది కూడా అనుభవం లేని వారు అయిన సవాళ్లను ఎదుర్కొని నిలుచున్నారు.ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని పోరాట ప్రతిమ చూపించారు.లాస్ట్ టెస్ట్ ఆడిన చాలా మందికి అనుభవం కూడా లేదు అయిన వారిలో గెలుస్తాం అనే నమ్మకం ఉంది.అందుకే ఆ మ్యాచ్ తో చరిత్రలో నిలిచిపోయారని నరేంద్ర మోడి అన్నాడు.. మీలో చాలా మంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ చూసి ఉండవచ్చు టెస్ట్ సిరీస్ ఆరంభం కు ముందు ఇండియా పూర్తి స్థాయి లో ఫిట్ గా ఉంది. అయిన ఫస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం.ఆ పరాజయం నుండి మనవాళ్లు త్వరగా తేరుకొని సెకండ్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం ను అందించారు.ఆ తర్వాత మ్యాచ్ కు ముందు చాలా మంది గాయాలతో దూరం అయ్యారు ఉన్న 11 మంది కూడా అనుభవం లేని వారు అయిన సవాళ్లను ఎదుర్కొని నిలుచున్నారు.ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని పోరాట ప్రతిమ చూపించారు. లాస్ట్ టెస్ట్ ఆడిన చాలా మందికి అనుభవం కూడా లేదు అయిన వారిలో గెలుస్తాం అనే నమ్మకం ఉంది.అందుకే ఆ మ్యాచ్ తో చరిత్రలో నిలిచిపోయారని నరేంద్ర మోడి అన్నాడు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/maharashtra-governor-invites-ncp-party-to-form-a-government-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0
మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలి అంటూ కూటమి పార్టీ శివసేన అభ్యర్ధనను బీజేపీ పార్టీ ససేమిరా అనడం తో అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ఉత్కంఠత నెలకొంది.ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ తొలుత అతిపెద్ద పార్టీ గా అవతరించిన బీజేపీ పార్టీకే అవకాశం ఇచ్చినా సంఖ్యా బలం నిరూపించుకోలేమని చేతులు ఎత్తేసింది. దీనితో రెండో అతిపెద్ద పార్టీ గా ఉద్భవించిన శివసేన పార్టీ ని గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ఆహ్వానించారు.అయితే కాంగ్రెస్,ఎన్సీపీ పార్టీల మద్దతు కూడగట్టుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన శివసేన పార్టీ కి కాంగ్రెస్ పార్టీ గట్టి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొదటి నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలు కొన్ని కండీషన్ లు కూడా పెట్టాయి.ఎన్డీయే కూటమి నుంచి శివసేన బయటకు వచ్చేస్తే మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు కు తమ మద్దతు ఇస్తామంటూ చెప్పడం తో శివసేన సోమవారం ఆ ఎన్డీయే నుంచి బయటకు కూడా వచ్చేసింది. అయితే అనుకున్న విధంగా కాంగ్రెస్ మద్దతు ఉంటుంది అని భావించగా కాంగ్రెస్ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం తో సోమవారం గవర్నర్ భగత్ సింగ్ ను కలిసిన ఆదిత్య థాకరే సంఖ్యాబలం నిరూపించుకోవడానికి మరో రెండు రోజుల గడువు కావాలని కోరడం తో గవర్నర్ ఆదిత్య అభ్యర్ధనను తోసిపుచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మూడో అతిపెద్ద పార్టీ గా నిలిచినా ఎన్సీపీ పార్టీ ని గవర్నర్ ఆహ్వానించారు.అయితే ఎన్సీపీ పార్టీ అటు కాంగ్రెస్,ఇటు శివసేన తో కలిస్తేనే మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.ఎన్నికల కు ముందే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీకి ఇప్పుడు శివసేన ఎంతవరకు మద్దతు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఎన్సీపీ కి శివసేన మద్దతు ఇస్తే ఎలాంటి డిమాండ్స్ చేస్తుంది అన్నది చూడాలి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/goshamahal-big-headache-for-brs
తెలంగాణలో మరికొద్ది నెలలు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా దృష్టి సారించాయి.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా , కాంగ్రెస్ బిజెపిలు( Congress bjp ) ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.అయితే మూడు ప్రధాన పార్టీల్లోనూ కొన్ని కొన్ని నియోజకవర్గ విషయంలో తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం విషయంలో ఈ పరిస్థితి తలెత్తింది.బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్( Rajasingh ) ప్రకటించారు. ఇక బీ ఆర్ ఎస్ ఈ నియోజకవర్గాన్ని మొదటి విడత జాబితాలో ప్రకటించకపోవడంతో, అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారు అనేది ఆసక్తికరంగా మారింది.లోకల్ , సెటిలర్స్ ప్రధానంగా పోటీ పడుతున్నారు.  సెటిలర్స్ అయిన నార్త్ ఇండియన్లలో రెండు వర్గాలు తమకు టికెట్ ఇవ్వాలి అంటే తమకు ఇవ్వాలంటూ పోటీ పడుతున్నాయి .ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న నందకిషోర్ వ్యాస్ బిలాలకు టికెట్ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా,  సెటిలర్స్ కు కాకుండా స్థానికులమైన తమకే టికెట్ కేటాయించాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ , ఆశీష్ కుమార్ యాదవ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.నార్త్ ఇండియన్ ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారికే టికెట్ ఇస్తే గెలుస్తారనే అంచనాలో అన్ని పార్టీలు ఉన్నాయి. .ఆ నియోజకవర్గంలో మార్వాడీలకు బదులు తమ వర్గానికి టిక్కెట్ ఇవ్వాల్సిందిగా మరాఠీలు డిమాండ్ చేస్తున్నారు.గతంలో రెండు సార్లు మార్వాడీలకు సీటు ఇచ్చినా గెలవలేదని ,ఈసారి తమకు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ ను జాతీయ రాజకీయాల్లో కీలకం  చేసేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తూ ఉండడం,  మహారాష్ట్ర పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, గోషా మహల్ టికెట్ విషయంలో మరాఠీలకు ప్రాధాన్యం ఇస్తే , రాష్ట్రంలోనూ, దేశంలోనూ రెండు చోట్ల బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని కేసీఆర్( CM kcr ) అంచనా వేస్తున్నారు.తమ సామాజిక వర్గానికి చెందిన దిలీప్ ఘనాటే కు టిక్కెట్ ఇవ్వాలని మరాఠీ సంఘాల నేతలు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కొంతమంది మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నియోజకవర్గ టికెట్ కేటాయింపు అంశం కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/are-you-in-tension-but-do-this
ప్రస్తుత సమాజంలో దాదాపు చాలా మంది ప్రజలు కాలంతో పాటు పరిగెడుతు ఉన్నారు.నేటి యువతవి ఎప్పుడు ఉరుకులు, పరుగుల జీవితాలే అని కచ్చితంగా చెప్పవచ్చు. అలాగే కాస్త సమయం దొరికితే రిలాక్స్ అవ్వడానికి చూస్తూ ఉంటారు.కానీ ఇలాంటి వారికి సమయమే ఉండదు. దీనికి తోడు పని ఒత్తిడి కూడా ఉంటుంది.అందుకే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ, ఒక్కసారిగా డిప్రెషన్( Depression ) కి గురవుతూ ఉంటారు. దీంతో మానసిక ప్రశాంతత లేకుండా ఉంటుంది.అలాగే స్ట్రెస్ కారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇలా చేయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ప్రతి రోజు రెగ్యులర్ పనులన్నీ పూర్తయ్యాక బాడీ ఎక్కువ గా అలసిపోయినా కానీ, టెన్షన్ వల్ల ఏదైనా రిలాక్స్ అవుదామని అనుకున్నా నిద్ర రాదు.ఇలాంటివి మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటాము.ఇలా అనిపించినప్పుడు ఏమీ ఆలోచించకుండా కేవలం నేల పై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే యోగ చేసే వారికే కాదు,యోగ చేయని వారికి తెలిసిన ఆసనం శవాసనం.అలాగే నేల మీద వెల్లకిలా పడుకుని కాళ్లు, చేతులను దూరంగా ఉంచడమే శవాసనం చేయడం ద్వారా కండరాల మధ్య ఉన్న ఒత్తిడి( Stress ) తొలగిపోతుంది.అలాగే ఆందోళనలో ఉన్నప్పుడు ఇలా నేల పై పడుకోవడం ద్వారా అసంకల్పిత ప్రతీకార చర్యను శాసించే నాడులు ఉత్తేజం చెంది ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి.దీంతో మనసు కుదుటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.నిత్యం యోగా ఆసనాలు( Yoga Asanas ), ధ్యానం లాంటివి చేసే వారికి ఇవన్నీ కొత్తవి ఏమి కాదని నిపుణులు చెబుతున్నారు.కానీ వీటిని క్రమం తప్పకుండా చేయని వారికి కూడా ఈ శవాసనం చాలా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇలా చేయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ప్రతి రోజు రెగ్యులర్ పనులన్నీ పూర్తయ్యాక బాడీ ఎక్కువ గా అలసిపోయినా కానీ, టెన్షన్ వల్ల ఏదైనా రిలాక్స్ అవుదామని అనుకున్నా నిద్ర రాదు.ఇలాంటివి మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటాము.ఇలా అనిపించినప్పుడు ఏమీ ఆలోచించకుండా కేవలం నేల పై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే యోగ చేసే వారికే కాదు,యోగ చేయని వారికి తెలిసిన ఆసనం శవాసనం.అలాగే నేల మీద వెల్లకిలా పడుకుని కాళ్లు, చేతులను దూరంగా ఉంచడమే శవాసనం చేయడం ద్వారా కండరాల మధ్య ఉన్న ఒత్తిడి( Stress ) తొలగిపోతుంది. అలాగే ఆందోళనలో ఉన్నప్పుడు ఇలా నేల పై పడుకోవడం ద్వారా అసంకల్పిత ప్రతీకార చర్యను శాసించే నాడులు ఉత్తేజం చెంది ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి.దీంతో మనసు కుదుటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.నిత్యం యోగా ఆసనాలు( Yoga Asanas ), ధ్యానం లాంటివి చేసే వారికి ఇవన్నీ కొత్తవి ఏమి కాదని నిపుణులు చెబుతున్నారు.కానీ వీటిని క్రమం తప్పకుండా చేయని వారికి కూడా ఈ శవాసనం చాలా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆందోళనలో ఉన్నప్పుడు ఇలా నేల పై పడుకోవడం ద్వారా అసంకల్పిత ప్రతీకార చర్యను శాసించే నాడులు ఉత్తేజం చెంది ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి.దీంతో మనసు కుదుటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.నిత్యం యోగా ఆసనాలు( Yoga Asanas ), ధ్యానం లాంటివి చేసే వారికి ఇవన్నీ కొత్తవి ఏమి కాదని నిపుణులు చెబుతున్నారు.కానీ వీటిని క్రమం తప్పకుండా చేయని వారికి కూడా ఈ శవాసనం చాలా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/here-are-the-precautions-to-take-after-the-dengue-fever-subsides-%e0%b0%a1%e0%b1%86%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b1%82
ప్ర‌స్తుతం డెంగ్యూ జ్వ‌రాలు విప‌రీతంగా విజృంభిస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు కరోనా మరణ మృదంగం మోగించ‌గా. ఇప్పుడు డెంగ్యూ ఊపందుకుంది.దీంతో అటు ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు, ఇటు ప్రైవేట్‌ ఆసుపత్రులు డెంగ్యూ రోగులతో కిట కిటలాడుతున్నాయి. అయితే డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడే కాదు.పోయాక కూడా కొన్ని జాగ్ర‌త్త‌లను ఖ‌చ్చితంగా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి ఆ జాగ్ర‌త్తలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ చూపు చూసేయండి. సాధార‌ణంగా డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన తర్వాత జుట్టు విప‌రీతంగా రాలిపోతుంటుంది.ఈ విష‌యంలో ఆందోళ‌న చెంద‌కుండా న‌ట్స్‌, చేప‌లు, రొయ్య‌లు, బచ్చలికూర, పాల‌కూర‌, స్ట్రాబెర్రీస్, అరటి, ఆపిల్, ద్రాక్ష, మామిడి, మెంతులు, పాల ఉత్ప‌త్తులు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు, గుడ్లు వంటి ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు సైతం మంచి పోష‌ణ అంది రాల‌డం త‌గ్గుతుంది. అలాగే డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన త‌ర్వాత జీర్ణ వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మారి పోతుంది.అందుకే డెంగ్యూ వ‌చ్చి పోయాక త్వ‌ర‌గా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తీసుకోవాలి.లేదంటే గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది.డెంగ్యూ జ‌ర్వం వ‌చ్చిన త‌ర్వాత కీళ్లు, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం చేస్తుంటారు.కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే.ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక డెంగ్యూ త‌గ్గినా నీర‌సం, అల‌స‌ట వంటివి అంత త్వ‌ర‌గా పోవు.కాబ‌ట్టి, పండ్ల ర‌సాలు, కొబ్బ‌రి నీళ్లు, ఓట్స్‌, ఎండు ఫలాలు, గ్రీన్ టీ వంటివి తీసుకోవ‌డంతో పాటు విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి.త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన త‌ర్వాత జీర్ణ వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మారి పోతుంది. అందుకే డెంగ్యూ వ‌చ్చి పోయాక త్వ‌ర‌గా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తీసుకోవాలి.లేదంటే గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది. డెంగ్యూ జ‌ర్వం వ‌చ్చిన త‌ర్వాత కీళ్లు, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం చేస్తుంటారు.కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే.ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక డెంగ్యూ త‌గ్గినా నీర‌సం, అల‌స‌ట వంటివి అంత త్వ‌ర‌గా పోవు.కాబ‌ట్టి, పండ్ల ర‌సాలు, కొబ్బ‌రి నీళ్లు, ఓట్స్‌, ఎండు ఫలాలు, గ్రీన్ టీ వంటివి తీసుకోవ‌డంతో పాటు విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి.త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డెంగ్యూ జ‌ర్వం వ‌చ్చిన త‌ర్వాత కీళ్లు, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం చేస్తుంటారు. కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే.ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక డెంగ్యూ త‌గ్గినా నీర‌సం, అల‌స‌ట వంటివి అంత త్వ‌ర‌గా పోవు.కాబ‌ట్టి, పండ్ల ర‌సాలు, కొబ్బ‌రి నీళ్లు, ఓట్స్‌, ఎండు ఫలాలు, గ్రీన్ టీ వంటివి తీసుకోవ‌డంతో పాటు విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి.త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/singer-sunitha-rumors-goes-viral-in-social-media
సోషల్‌ మీడియాలో కొందరు సెలబ్రెటీల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు.వారి యొక్క వ్యక్తిగత విషయాల గురించి నీచంగా మాట్లాడుతూ రాక్షసానందంను పొందుతూ ఉంటారు. ఆ మధ్య సింగర్‌ సునీత రెండవ వివాహం చేసుకున్న సమయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు.ఆమె రెండవ పెళ్లి ఏదో పెద్ద తప్పు అన్నట్లుగా కొందరు విమర్శించారు. ఆమె తన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా సంవత్సరాల పాటు సింగిల్ పేరెంట్ గానే ఉన్నారు. ఆమె పిల్లలు పెద్ద వారు అయ్యి తమ తల్లికి తోడు కావాలనే ఉద్దేశ్యంతో పెళ్లి కి ఒప్పిస్తే ఆమె వివాహానికి సిద్ధం అయ్యిందే తప్ప తనంతట తాను పెళ్లికి సిద్ధం అవ్వలేదు.ఆ సమయంలో చాలా మంది సునీత యొక్క వివాహం గురించి నీచంగా మాట్లాడటం తో పాటు డబ్బు కోసం పెళ్లి చేసుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.దాంతో సునీత గురించి రకరకాలుగా మీడియాలో ఆ సమయంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా సునీతను కొందరు టార్గెట్‌ చేస్తున్నారు. సునీత తల్లి కాబోతుంది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ఆమె యొక్క మార్ఫింగ్‌ ఫొటోలను షేర్ చేస్తూ ఉన్నారు.బుద్దిలేని వారి యొక్క పోస్ట్‌ లను సునీత ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతరులు కూడా బ్లాక్‌ చేస్తూ ఉన్నారు.ఇలాంటి నీచమైన ప్రచారం సరైనది కాదు అంటూ వారిని హెచ్చరిస్తున్నారు. సునీత గురించి వారు ప్రచారం చేస్తున్న వార్తలు అన్నీ కూడా గాలి వార్తలే అని.బుద్దిలేని వారు ప్రచారం చేస్తున్న కథనాలు అన్నట్లుగా సునీత అభిమానులు అంటున్నారు.ముందు ముందు కూడా సునీత గురించి ఇలాంటి పిచ్చి వార్తలు వస్తూనే ఉంటాయి.కనుక అభిమానులు ఆ వార్తల గురించి పట్టించుకోవద్దు అంటూ ఆమె సన్నిహితులు మరియు మీడియా సర్కిల్స్ వారు చెబుతున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/poisoning-trees-to-create-the-worlds-most-expensive-wood
చెట్లకు సెలైన్‌ పెట్టిన ఫొటోలను చూసి చాలా మంది.అడవుల నరికివేతకు నిరసనగా చేపట్టిన కార్యక్రమమేమో అనుకున్నారు. కొందరైతే ఫంగస్‌ సోకిన చెట్లకు చికిత్సగా మందు పెట్టారని అన్నారు.కానీ అసలు విషయం తెలిసి చాలా మంది అవాక్కయ్యారు. ఎందుకంటే.ఈ చెట్లకు సెలైన్‌ పెట్టింది ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి మరి. ఆసియా దేశాల్లో పెరిగే అక్విలేరియా చెట్లు ఇవి.పలుచోట్ల కైనం, క్యారా అనే పేర్లతోనూ పిలుస్తారు.నిజానికి వీటి కలప మామూలుగానే, ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది.కానీ ఈ చెట్లకు ‘ఫియలోఫోరా పారాసైటికా’ అనే ఫంగస్‌ సోకినప్పుడు.దాని నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన నల్లటి రెసిన్‌ను విడుదల చేస్తాయి.ఈ రెసిన్‌ కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధాన్ని వెదజల్లుతుంది.పూర్వకాలం నుంచీ రాజులు, రాణులు, ఉన్నత వర్గాల వారు ఈ కలపను వినియోగించేవారు.నిజానికి ఈ ఫంగస్‌ చెట్లకు విషం వంటిది.దాన్ని నిరీ్వర్యం చేసేందుకే రెసిన్‌ను విడుదల చేసుకుంటాయి.దీనిని గుర్తించిన పెంపకందారులు.సదరు ఫంగస్‌ కలిపిన ద్రావణాన్ని సెలైన్‌ బ్యాగుల్లో నింపి, ఈ చెట్ల కాండాల లోపలికి సూదులు గుచ్చి పంపించడం మొదలుపెట్టారు.దీనితో చెట్లు రెసిన్‌ విడుదల చేస్తాయి.కాండం సుగంధ కలపగా మారుతుంది.నిజానికి ఈ ప్రక్రియకు పెద్దగా ఖర్చేమీకాదు.కానీ ఈ చెట్లను పెంచి, సుగంధ కలపగా మార్చేవారు తక్కువగా ఉండటంతో డిమాండ్, ధర చాలా ఎక్కువ.ఇండోనే షియా, మయన్మార్, వియత్నాంతోపాటు పలు ఇతర ఆసియా దేశాల్లోనూ వీటిని పెంచుతుంటారు.ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు.ఫంగస్‌ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్‌ నిండుతుంది.అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్‌ ద్రావణాన్ని సెలైన్‌లా ఎక్కిస్తుంటారు.ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది.తర్వాత ఆ చెట్టును కొట్టి.కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు.సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు.ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది.ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట. ఆసియా దేశాల్లో పెరిగే అక్విలేరియా చెట్లు ఇవి.పలుచోట్ల కైనం, క్యారా అనే పేర్లతోనూ పిలుస్తారు. నిజానికి వీటి కలప మామూలుగానే, ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది.కానీ ఈ చెట్లకు ‘ఫియలోఫోరా పారాసైటికా’ అనే ఫంగస్‌ సోకినప్పుడు. దాని నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన నల్లటి రెసిన్‌ను విడుదల చేస్తాయి.ఈ రెసిన్‌ కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధాన్ని వెదజల్లుతుంది. పూర్వకాలం నుంచీ రాజులు, రాణులు, ఉన్నత వర్గాల వారు ఈ కలపను వినియోగించేవారు. నిజానికి ఈ ఫంగస్‌ చెట్లకు విషం వంటిది.దాన్ని నిరీ్వర్యం చేసేందుకే రెసిన్‌ను విడుదల చేసుకుంటాయి.దీనిని గుర్తించిన పెంపకందారులు. సదరు ఫంగస్‌ కలిపిన ద్రావణాన్ని సెలైన్‌ బ్యాగుల్లో నింపి, ఈ చెట్ల కాండాల లోపలికి సూదులు గుచ్చి పంపించడం మొదలుపెట్టారు.దీనితో చెట్లు రెసిన్‌ విడుదల చేస్తాయి. కాండం సుగంధ కలపగా మారుతుంది.నిజానికి ఈ ప్రక్రియకు పెద్దగా ఖర్చేమీకాదు. కానీ ఈ చెట్లను పెంచి, సుగంధ కలపగా మార్చేవారు తక్కువగా ఉండటంతో డిమాండ్, ధర చాలా ఎక్కువ.ఇండోనే షియా, మయన్మార్, వియత్నాంతోపాటు పలు ఇతర ఆసియా దేశాల్లోనూ వీటిని పెంచుతుంటారు. ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు.ఫంగస్‌ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్‌ నిండుతుంది.అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్‌ ద్రావణాన్ని సెలైన్‌లా ఎక్కిస్తుంటారు.ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది.తర్వాత ఆ చెట్టును కొట్టి.కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు.సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు.ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది.ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట. ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు.ఫంగస్‌ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్‌ నిండుతుంది.అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్‌ ద్రావణాన్ని సెలైన్‌లా ఎక్కిస్తుంటారు.ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చెట్టును కొట్టి.కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు. సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు.ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది.ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/cinematographer-p-g-vinda-sensational-comments-on-actor-kota-srinivasa-rao-%e0%b0%95%e0%b1%86%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d
2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు పి.జి. వింద.అనుమానస్పదం, అష్టా-చెమ్మా, వినాయకుడు లాంటి సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసిన విందా, గ్రహణం సినిమాకు గానూ జాతీయఅవార్డును కూడా అందుకున్నారు. నేషనల్ డైరెక్టర్ నీలకంఠ గారితో కలిసి పనిచేస్తున్నపుడు ఎవరితో అయితే యాక్టింగ్ చేపిస్తున్నామో వాళ్లు కదిలే మూమెంట్స్‌లో మార్కింగ్‌ను ఫిక్స్ చేసేవారమని సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా తెలిపారు.అలా చేస్తున్నపుడు ఒక మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి చేస్తున్నపుడు తనకు షాట్ వివరించి, అందరి నటులకు లాగేనే ఆయనకూ మార్కింగ్‌ను గీశామని ఆయన అన్నారు.అప్పుడు ఆయన ఏందయ్యా సినీ ఇండస్ట్రీకి చిన్న పిల్లలు వచ్చి మార్కింగ్ వేసి రిస్ట్రిక్షన్‌ చేస్తున్నారని తనపై సీరియస్ అయ్యారని విందా చెప్పారు.దానికి తాను, సర్ పెద్ద పెద్ద నటులందరికీ కూడా అలాగే చేస్తున్నానని తాను ఇప్పటివరకు అలానే వర్క్ చేశానని చెప్పినట్టు విందా తెలిపారు.ఆ సమయంలో ఆయన కొపగించుకున్నారు గానీ, ఫ్రెండ్లీగానే మాట్లాడారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత సర్ ఒకసారి ఈ రిహాల్సర్‌ను మానిటర్ చేయండి.మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడండి.దాన్ని బట్టి తాను మార్కింగ్‌ వేసుకుంటానని విందా కోట శ్రీనివాసరావుకు చెప్పినట్టు ఆయన తెలిపారు.దానికి ఆయన పెద్ద వాళ్లతో అలా మాట్లాడొద్దని అన్నట్టు విందా అన్నారు.అయితే అది కేవలం ఒక రిఫరెన్సే కానీ, అలా అక్కడే ఆగాలనేది తన రూల్ కాదని తాను మళ్లీ ఆయనకు వివరించినట్టు విందా చెప్పారు.ఆలా గడిచిన రెండు రోజుల తర్వాత అందరం లంచ్‌ టైంలో ఉన్నపుడు, అపుడేదో సరదాగా మాట్లాడను.అలా ఏం అనుకోవద్దు.నీకు క్లారిటీ ఉంది.బాగా చేస్తున్నావు.సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన తనను చాలా ఎంకరేజ్ చేసినట్టు విందా తెలిపారు.ఆ తర్వాత ఎడిటింగ్ అన్నీ అయిపోయాక, డబ్బింగ్ అప్పుడు వచ్చి తనను హగ్ చేసుకున్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఇంకా అప్పటినుంచి ఆయనంటే తనకు చాలా గౌరవం అని విందా చెప్పుకొచ్చారు. నేషనల్ డైరెక్టర్ నీలకంఠ గారితో కలిసి పనిచేస్తున్నపుడు ఎవరితో అయితే యాక్టింగ్ చేపిస్తున్నామో వాళ్లు కదిలే మూమెంట్స్‌లో మార్కింగ్‌ను ఫిక్స్ చేసేవారమని సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా తెలిపారు.అలా చేస్తున్నపుడు ఒక మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి చేస్తున్నపుడు తనకు షాట్ వివరించి, అందరి నటులకు లాగేనే ఆయనకూ మార్కింగ్‌ను గీశామని ఆయన అన్నారు. అప్పుడు ఆయన ఏందయ్యా సినీ ఇండస్ట్రీకి చిన్న పిల్లలు వచ్చి మార్కింగ్ వేసి రిస్ట్రిక్షన్‌ చేస్తున్నారని తనపై సీరియస్ అయ్యారని విందా చెప్పారు.దానికి తాను, సర్ పెద్ద పెద్ద నటులందరికీ కూడా అలాగే చేస్తున్నానని తాను ఇప్పటివరకు అలానే వర్క్ చేశానని చెప్పినట్టు విందా తెలిపారు. ఆ సమయంలో ఆయన కొపగించుకున్నారు గానీ, ఫ్రెండ్లీగానే మాట్లాడారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సర్ ఒకసారి ఈ రిహాల్సర్‌ను మానిటర్ చేయండి.మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడండి.దాన్ని బట్టి తాను మార్కింగ్‌ వేసుకుంటానని విందా కోట శ్రీనివాసరావుకు చెప్పినట్టు ఆయన తెలిపారు.దానికి ఆయన పెద్ద వాళ్లతో అలా మాట్లాడొద్దని అన్నట్టు విందా అన్నారు.అయితే అది కేవలం ఒక రిఫరెన్సే కానీ, అలా అక్కడే ఆగాలనేది తన రూల్ కాదని తాను మళ్లీ ఆయనకు వివరించినట్టు విందా చెప్పారు.ఆలా గడిచిన రెండు రోజుల తర్వాత అందరం లంచ్‌ టైంలో ఉన్నపుడు, అపుడేదో సరదాగా మాట్లాడను.అలా ఏం అనుకోవద్దు.నీకు క్లారిటీ ఉంది.బాగా చేస్తున్నావు.సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన తనను చాలా ఎంకరేజ్ చేసినట్టు విందా తెలిపారు.ఆ తర్వాత ఎడిటింగ్ అన్నీ అయిపోయాక, డబ్బింగ్ అప్పుడు వచ్చి తనను హగ్ చేసుకున్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఇంకా అప్పటినుంచి ఆయనంటే తనకు చాలా గౌరవం అని విందా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సర్ ఒకసారి ఈ రిహాల్సర్‌ను మానిటర్ చేయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడండి.దాన్ని బట్టి తాను మార్కింగ్‌ వేసుకుంటానని విందా కోట శ్రీనివాసరావుకు చెప్పినట్టు ఆయన తెలిపారు. దానికి ఆయన పెద్ద వాళ్లతో అలా మాట్లాడొద్దని అన్నట్టు విందా అన్నారు.అయితే అది కేవలం ఒక రిఫరెన్సే కానీ, అలా అక్కడే ఆగాలనేది తన రూల్ కాదని తాను మళ్లీ ఆయనకు వివరించినట్టు విందా చెప్పారు. ఆలా గడిచిన రెండు రోజుల తర్వాత అందరం లంచ్‌ టైంలో ఉన్నపుడు, అపుడేదో సరదాగా మాట్లాడను.అలా ఏం అనుకోవద్దు.నీకు క్లారిటీ ఉంది.బాగా చేస్తున్నావు.సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన తనను చాలా ఎంకరేజ్ చేసినట్టు విందా తెలిపారు.ఆ తర్వాత ఎడిటింగ్ అన్నీ అయిపోయాక, డబ్బింగ్ అప్పుడు వచ్చి తనను హగ్ చేసుకున్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అప్పటినుంచి ఆయనంటే తనకు చాలా గౌరవం అని విందా చెప్పుకొచ్చారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/actor-robo-shankar-allegations-on-heroine-hansika-motwani
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ( Hansika )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరచుకుంది. ఇకపోతే హన్సిక తాజాగా నటించిన చిత్రం పార్టనర్( Partner ).ఈ సినిమాలో ఆది హీరోగా నటించిన విషయం తెలిసిందే.అలాగే ఇందులో రోబో శంకర్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు.కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో నిర్వహించగా ప్రెస్ మీట్ లో భాగంగా రోబో శంకర్ మాట్లాడుతూ హీరోయిన్ హన్సికపై షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రెస్ మీట్ లో భాగంగా రోబో శంకర్( Robot Shankar ) మాట్లాడుతూ.దర్శకుడు ఎంత చెప్పినా హన్సిక నా కాలు తాకను అన్నారు.ఆమె నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు.హన్సిక తీరుకు దర్శకుడితో పాటు సెట్ లో ఉన్నవాళ్లమంతా ఆశ్చర్యపోయాము అని రోబో శంకర్ తెలిపారు.అయితే పబ్లిక్ లో రోబో శంకర్ చేసిన ఆరోపణలు కొంత వివాదాస్పదం అవుతున్నాయి. రోబో శంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఆయనకు జాండిస్ సోకిందని, మానసిక పరిస్థితి కూడా బాగోలేదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ ప్రెస్ మీట్ లో పబ్లిక్ లో అలా హన్సికపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో అవికాస్త వివాదాస్పదంగా మారాయి.ఇకపోతే హన్సిక విషయానికొస్తే. ఈమె గత ఏడాది అనగా 2022లో బిజినెస్ మాన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హన్సిక చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి.తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/raviteja-rt-team-works-changure-bangaru-raja-movie-launched
మాస్ మహారాజా రవితేజ ఇటీవల తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ను ప్రారంభించారు.ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్స్, కొత్త నటీనటులను ప్రోత్సహించడానికి కంటెంట్ ప్రాధాన్యత గల చిత్రాలని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 4గా ‘ఛాంగురే బంగారురాజా’ అనే కొత్త చిత్రం రూపొందుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.కేరాఫ్ కంచరపాలెం, నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కుషిత కల్లపు కథానాయికగా కనిపించనుంది.సత్య అక్కల, రవిబాబు ఇతర ముఖ్య తారాగణం.సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ శ్రీ కృష్ణ పాండవీయంలోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు.టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది.”ఛాంగురే బంగారురాజా’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది.ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ అందించారు.ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.సుందర్ ఎన్.సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం, నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కుషిత కల్లపు కథానాయికగా కనిపించనుంది. సత్య అక్కల, రవిబాబు ఇతర ముఖ్య తారాగణం.సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ శ్రీ కృష్ణ పాండవీయంలోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు.టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది.”ఛాంగురే బంగారురాజా’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది.ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ అందించారు.ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.సుందర్ ఎన్.సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. ‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ శ్రీ కృష్ణ పాండవీయంలోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు.టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది. ”ఛాంగురే బంగారురాజా’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది.ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ అందించారు.ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.సుందర్ ఎన్.సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. ”ఛాంగురే బంగారురాజా’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది.ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.సుందర్ ఎన్.సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.సుందర్ ఎన్.సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు. తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు. బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్, నిర్మాత – రవితేజ, రచన, దర్శకత్వం – సతీష్ వర్మ, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’, డీవోపీ- సుందర్ ఎన్ సి, స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి, ఎడిటర్ – కృష్ణ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని, సంగీతం – కృష్ణ సౌరభ్, స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు, పీఆర్వో – వంశీ-శేఖర్. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/telugu-veteran-heroine-renu-desai-react-about-her-angriness-%e0%b0%85%e0%b0%95%e0%b1%80%e0%b0%b0%e0%b0%be
తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “బద్రి” అనే చిత్రంలో హీరోయిన్ గా  నటించి ఈ చిత్రంలో హీరోగా నటించిన “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న స్టార్ వెటరన్ హీరోయిన్ “రేణు దేశాయ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే పెళ్లయిన తర్వాత “రేణు దేశాయ్” పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయింది. కాగా ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు  ఇచ్చింది. ఇందులో భాగంగా తనకి కోపం కొంచెం ఎక్కువని చాలా సార్లు “అకీరా నందన్” తన కోపాన్ని దగ్గర నుంచి చూశాడని, దాంతో అప్పుడప్పుడు కోపం తనకి తగ్గించుకోవాలని చెబుతుంటాడని చెప్పుకొచ్చింది.అంతేగాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలు మూత పడిన కారణంగా అఖిరా నందన్, ఆద్య ఆన్ లైన్ క్లాసులు వింటున్నారని తెలిపింది.అయితే అకీరా నందన్ సినిమా పరిశ్రమ ఎంట్రీ విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయినప్పటి నుంచి తన పిల్లలతో కలిసి పూణే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉంటోంది.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు  ఇచ్చింది.  ఇందులో భాగంగా తనకి కోపం కొంచెం ఎక్కువని చాలా సార్లు “అకీరా నందన్” తన కోపాన్ని దగ్గర నుంచి చూశాడని, దాంతో అప్పుడప్పుడు కోపం తనకి తగ్గించుకోవాలని చెబుతుంటాడని చెప్పుకొచ్చింది.అంతేగాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలు మూత పడిన కారణంగా అఖిరా నందన్, ఆద్య ఆన్ లైన్ క్లాసులు వింటున్నారని తెలిపింది. అయితే అకీరా నందన్ సినిమా పరిశ్రమ ఎంట్రీ విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయినప్పటి నుంచి తన పిల్లలతో కలిసి పూణే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉంటోంది.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ram-charan-shankar-movie-costing-goes-high
రామ్ చరణ్‌.శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. చరణ్‌ కెరీర్ లో 15వ సినిమా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వచ్చే నెలలో మొదలు పెట్టాలని భావిస్తున్నారు.ఇక ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు నటీ నటుల ఎంపిక జరుగుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు గాను చిన్న పాత్రకు కూడా పెద్ద నటీ నటులను ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రటకన వచ్చింది. ఇదే సినిమాలో మరో హీరోయిన్ అయిన అంజలిని ముఖ్య పాత్రకు గాను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మాత్రమే కాకుండా పలువురు స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన శంకర్‌ ఈ సినిమా తో మరో లెవల్‌ అన్నట్లుగా చరణ్‌ ను తీసుకు వెళ్లబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రకు గాను మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ మరియు ఫాహద్‌ ఫాజిల్ లు ఈ సినిమాలో ఢీ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో రాబోతున్న సీన్స్ అద్బుతం అన్నట్లుగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్‌ నటిస్తూ ఉన్న సినిమా ల జాబిత చాలా పెద్దదే.కమల్‌ హాసన్‌ నటిస్తున్న విక్రమ్‌ సినిమా తో పాటు బాలీవుడ్‌ లో రెండు సినిమా లు తెలుగు లో పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.పుష్ప లో ఈయన పాత్ర గురించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు ఆయన్ను జాతీయ స్థాయిలో స్టార్‌ గా నిలపడం ఖాయం అన్నట్లుగా ఉన్నాయి.మొత్తానికి రామ్‌ చరణ్‌ శంకర్‌ ల మూవీలో ఇలాంటి నటీనటులను ఎంపిక చేయడం వల్ల ఆ సినిమా వెయిట్‌ అమాంతం పెరిగి పోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రకు గాను మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ మరియు ఫాహద్‌ ఫాజిల్ లు ఈ సినిమాలో ఢీ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో రాబోతున్న సీన్స్ అద్బుతం అన్నట్లుగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్‌ నటిస్తూ ఉన్న సినిమా ల జాబిత చాలా పెద్దదే.కమల్‌ హాసన్‌ నటిస్తున్న విక్రమ్‌ సినిమా తో పాటు బాలీవుడ్‌ లో రెండు సినిమా లు తెలుగు లో పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.పుష్ప లో ఈయన పాత్ర గురించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు ఆయన్ను జాతీయ స్థాయిలో స్టార్‌ గా నిలపడం ఖాయం అన్నట్లుగా ఉన్నాయి.మొత్తానికి రామ్‌ చరణ్‌ శంకర్‌ ల మూవీలో ఇలాంటి నటీనటులను ఎంపిక చేయడం వల్ల ఆ సినిమా వెయిట్‌ అమాంతం పెరిగి పోయిందనే చెప్పాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/allu-arjun-koratala-siva-kiara-advani-%e0%b0%ac%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80
అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరు కలిసి చేయబోతున్న రొమాన్స్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాని పుష్పకు అప్పుడే హైప్‌ చాలా వచ్చింది. ఇదే సమయంలో బన్నీ తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తన 21వ చిత్రాన్ని బన్నీ చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభించి 2022 సంవత్సరంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.సినిమా ప్రారంభంకు ఇంకా చాలా సమయం ఉంది.అయినా ఇప్పటికే హీరోయిన్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.కొరటాల శివ గత చిత్రం భరత్‌ అనే నేను లో హీరోయిన్‌ గా నటించిన కియారా అద్వానీని ఈ చిత్రం కోసం సంప్రదించారట.బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు అదే పారితోషికంతో సౌత్‌లో నటించేందుకు కూడా సిద్దంగా ఉంది.అందుకే బన్నీకి జోడీగా ఆమెను సెట్‌ చేశారట.కొన్ని రోజుల క్రితం ఒక తెలుగు సినిమా కోసం ఆమెను సంప్రదించగా నో చెప్పింది.కాని కొరటాల శివ అడగడంతో కాదనలేక పోయినట్లుగా సమాచారం అందుతోంది.దానికి తోడు షూటింగ్‌ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కాబోతుంది కనుక డేట్లు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఈమెకు ఉంది.అందుకే బన్నీకి జోడీగా నటించేందుకు ఈమె ఓకే చెప్పిందట. వచ్చే ఏడాది సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభించి 2022 సంవత్సరంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. సినిమా ప్రారంభంకు ఇంకా చాలా సమయం ఉంది.అయినా ఇప్పటికే హీరోయిన్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.కొరటాల శివ గత చిత్రం భరత్‌ అనే నేను లో హీరోయిన్‌ గా నటించిన కియారా అద్వానీని ఈ చిత్రం కోసం సంప్రదించారట.బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు అదే పారితోషికంతో సౌత్‌లో నటించేందుకు కూడా సిద్దంగా ఉంది. అందుకే బన్నీకి జోడీగా ఆమెను సెట్‌ చేశారట. కొన్ని రోజుల క్రితం ఒక తెలుగు సినిమా కోసం ఆమెను సంప్రదించగా నో చెప్పింది.కాని కొరటాల శివ అడగడంతో కాదనలేక పోయినట్లుగా సమాచారం అందుతోంది.దానికి తోడు షూటింగ్‌ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కాబోతుంది కనుక డేట్లు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఈమెకు ఉంది. అందుకే బన్నీకి జోడీగా నటించేందుకు ఈమె ఓకే చెప్పిందట. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/kesineni-nani-target-is-tdps-defeat-there-details
విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni Nani ) టిడిపి పై పగ తో రగిలిపోతున్నారు.చాలాకాలం నుంచి తనపై కొంతమంది పార్టీ కీలక నాయకులే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా,  వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా,  టిడిపి అధిష్టానం పట్టించుకోలేదని , తాను పార్టీ మేలు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా,  తనను అనుమానంతోనే దూరం పెడుతూ వచ్చారని,  తనకు ప్రత్యామ్నాయంగా కొంతమంది నేతలను ప్రోత్సహిస్తూ తనకు పొగ పెట్టారని నాని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో, టిడిపికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.అంతేకాకుండా తనను ఇన్ని అవమానాలకు గురిచేసిన పార్టీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో నాని ఉన్నారు.  దీనిలో భాగంగానే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం లో టిడిపి( TDP ) ఓటమే లక్ష్యంగా నాని కొత్త అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే అది ఏ పార్టీ నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు . వైసిపి నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నా.ఆ పార్టీలో చేరేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.ఒకవేళ టీడీపీతో బిజెపి కనుక పొత్తు పెట్టుకోకపోతే, బిజెపి( BJP )లో చేరి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని , ఒకవేళ టీడీపీ , బీజేపీ పొత్తు పెట్టుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నైనా రంగంలోకి దిగి టిడిపిని ఓడించాలని నాని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు , తనకు అత్యంత సన్నిహితులతో నాని సమావేశాలు జరుపుతున్నారు.దీంతో రాబోయే రోజుల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి అని వచ్చే ఎన్నికల్లో తాను గెలిచినా, గెలవకపోయినా టిడిపిని ఓడించాలనేదే తన లక్ష్యమని నాని చెబుతున్నారట . పార్టీలో తనకు జరిగిన అవమానాలను కూడా సమావేశాల్లో ప్రస్తావించి , తనను ఎన్ని రకాలుగా అవమానాలకు గురిచేయాలో అన్ని అవమానాలకు గురిచేసారని , పార్టీలో అందరిని కలుపుకు వెళ్లే విధంగా తాను ప్రయత్నిస్తే.తనను వేరుగా చూసి పక్కన పెడుతూ వచ్చారని,  తన ఇంట్లో పార్టీ నగర కార్యాలయాన్ని కూడా తొలగించడం దగ్గర నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను వారితో చర్చించారట.మరి కొద్ది రోజుల్లోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోబోతున్నారు నాని. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/these-are-the-smart-phones-with-super-features-in-a-budget-of-rs-25-thousand-technolgy
భారత మార్కెట్లో మిడ్ రేంజ్ బడ్జెట్ లో విడుదలైన స్మార్ట్ ఫోన్ లకు డిమాండ్ ఎక్కువ.మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్లు ఉండే ఫోన్లనుకునేందుకు మధ్యతరగతి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తుంటారు.రూ.25 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లు ఏవో చూద్దాం. పోకో ఎక్స్ 6ప్రో స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5k హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ OS పై పనిచేస్తుంది.మీడియా టెక్ 8300 అల్ట్రా ద్వారా పనిచేస్తుంది.1800 నిట్స్ వరకు వెళ్లగలదు.కెమెరా విషయానికి వస్తే.8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.రియల్ మీ 12ప్రో స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.70 అంగుళాల 12 హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది.కెమెరా విషయానికి వస్తే.2x optical జూమ్, 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 32 ఎంపీ టెలిఫోటో లెన్స్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. పోకో ఎక్స్ 6ప్రో స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5k హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ OS పై పనిచేస్తుంది.మీడియా టెక్ 8300 అల్ట్రా ద్వారా పనిచేస్తుంది.1800 నిట్స్ వరకు వెళ్లగలదు.కెమెరా విషయానికి వస్తే.8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.రియల్ మీ 12ప్రో స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.70 అంగుళాల 12 హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది.కెమెరా విషయానికి వస్తే.2x optical జూమ్, 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 32 ఎంపీ టెలిఫోటో లెన్స్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5k హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ OS పై పనిచేస్తుంది.మీడియా టెక్ 8300 అల్ట్రా ద్వారా పనిచేస్తుంది.1800 నిట్స్ వరకు వెళ్లగలదు.కెమెరా విషయానికి వస్తే.8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ 12ప్రో స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.70 అంగుళాల 12 హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది.కెమెరా విషయానికి వస్తే.2x optical జూమ్, 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 32 ఎంపీ టెలిఫోటో లెన్స్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. రియల్ మీ 12ప్రో స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.70 అంగుళాల 12 హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది.కెమెరా విషయానికి వస్తే.2x optical జూమ్, 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 32 ఎంపీ టెలిఫోటో లెన్స్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. ఈ ఫోన్ 6.70 అంగుళాల 12 హెర్జ్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది.కెమెరా విషయానికి వస్తే.2x optical జూమ్, 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 32 ఎంపీ టెలిఫోటో లెన్స్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.25999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో రూ.25000 లోపు ధరలోనే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల ఎస్ అమోల్డ్ స్క్రీన్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ UI5 ఆధారంగా పనిచేస్తుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అధారంగా పనిచేస్తుంది.1000నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.8ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సార్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24499 గా ఉంది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/trs-leaders-not-satisfied-on-hujurabad-elections-pending-issue-%e0%b0%9f%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d
ఇంకేముంది హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ, తమ ప్రధాన ప్రత్యర్థి అయిన ఈటల రాజేందర్ ను ఓడచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుండటం, పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం, గడపగడపకు టిఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తూ ఉండడం, ఈ పరిణామాలన్నీ చూసి కెసిఆర్ కు ఎన్నికల పై చాలా తొందరే ఉంది అనే విధంగా అందరిలోనూ అభిప్రాయం కలిగింది.దీనికి తగ్గట్టుగానే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన సమయం లేదని, భారీ వర్షాలు, పెద్ద ఎత్తున పండుగ సెలవులు ఉన్నాయని, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కెసిఆర్ విజ్ఞప్తి చేయడం, తదితర కారణాలతో హుజురాబాద్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలను వాయిదా వేయించాలి అనే నిర్ణయం కెసిఆర్ ఆషామాషీగా తీసుకోలేదని, వివిధ సర్వేలు, ఇంటిలిజెన్స్ సర్వేల రిజల్ట్ చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరికీ అర్థమైంది.అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా పడడం పై విపక్ష పార్టీల అభిప్రాయం ఎలా ఉన్నా, టిఆర్ఎస్ లో మాత్రం ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చాలామంది నేతలకి కీలక పదవి ఇస్తాననే హామీ ఇచ్చారు.అనేక మందికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు.ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకున్నారు.అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు వాయిదా పడడంతో, వారంతా తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు.హుజురాబాద్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో కోటి రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు.అలాగే సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి రెన్యూవల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక మాజీ స్పీకర్ మధుసూధనాచారి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టిడిపి తెలంగాణ అధ్యక్షుడు గా పనిచేస్తూ, టిఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ వెళితే, చాలా మంది నాయకులకు కేసీఆర్ కీలక పదవుల పై హామీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడడంతో కేసీఆర్ తమను పక్కనపెట్టేస్తారు అని వీరంతా నానా హైరానా పడిపోతున్నారట. అయితే ఎన్నికలను వాయిదా వేయించాలి అనే నిర్ణయం కెసిఆర్ ఆషామాషీగా తీసుకోలేదని, వివిధ సర్వేలు, ఇంటిలిజెన్స్ సర్వేల రిజల్ట్ చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరికీ అర్థమైంది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా పడడం పై విపక్ష పార్టీల అభిప్రాయం ఎలా ఉన్నా, టిఆర్ఎస్ లో మాత్రం ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చాలామంది నేతలకి కీలక పదవి ఇస్తాననే హామీ ఇచ్చారు. అనేక మందికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు.ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకున్నారు.అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు వాయిదా పడడంతో, వారంతా తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు.హుజురాబాద్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో కోటి రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి రెన్యూవల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక మాజీ స్పీకర్ మధుసూధనాచారి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టిడిపి తెలంగాణ అధ్యక్షుడు గా పనిచేస్తూ, టిఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ వెళితే, చాలా మంది నాయకులకు కేసీఆర్ కీలక పదవుల పై హామీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడడంతో కేసీఆర్ తమను పక్కనపెట్టేస్తారు అని వీరంతా నానా హైరానా పడిపోతున్నారట. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/everyone-will-work-together-as-per-the-directions-of-chief-minister-jaganmohan-reddy-balineni-srinivas-reddy
పవన్ కళ్యాణ్ 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబుకు మద్దతుగా ఇచ్చారు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడిపోయి 2019లో ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం బాగాలేదని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం లేదని అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు తిట్టిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామనడం ప్రజలందరూ గమనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి మీకేమైనా ఇస్తామని అంటే పొత్తు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఆయనని ముఖ్యమంత్రిని చేయడానికి నీవు పొత్తు పెట్టుకోవడం ఏ విధంగా ఉంటుందో అతను అర్థం చేసుకోవాలని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేస్తుందని గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదని రాబోయే ఎన్నికల కోసం పార్టీని మళ్లీ అధికారం తీసుకురావడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా పని చేస్తారని ఆయన అన్నారు. ఆయనని ముఖ్యమంత్రిని చేయడానికి నీవు పొత్తు పెట్టుకోవడం ఏ విధంగా ఉంటుందో అతను అర్థం చేసుకోవాలని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేస్తుందని గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదని రాబోయే ఎన్నికల కోసం పార్టీని మళ్లీ అధికారం తీసుకురావడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా పని చేస్తారని ఆయన అన్నారు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/mrunal-thakur-to-star-opposite-dulquer-salmaan-%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడుగా మలయాళం చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు దుల్కర్ సల్మాన్.అతి తక్కువ కాలంలోనే టాలెంటెడ్ యాక్టర్ గా తండ్రిని మించిన తనయుడుగా దుల్కర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కి భిన్నంగా కథా బలం ఉన్న సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.ఈ కారణంగానే దుల్కర్ సల్మాన్ కేవలం ఒక్క మలయాళంకి మాత్రమే పరిమితం కాకుండా సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నాడు. మహానటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సౌత్ బాషలన్నింటిలోకి తెరకెక్కుతుంది. కార్గిల్ వార్ నేపధ్యంలో నడిచే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.స్వప్న దత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఆర్మీ జవాన్ గా కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామని దర్శకుడు హను రాఘవపూడి ఫైనల్ చేశాడు. హిందీ జెర్సీ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తున్న అందాల భామ మృణాల్ ఠాగూర్ ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.పాన్ ఇండియా రేంజ్ సినిమా ద్వారా సౌత్ లో ఈ భామ అడుగుపెట్టడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/how-to-get-rid-of-burning-in-urination-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82
మూత్రంలో మంట‌. ఎంద‌రినో వేధించే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ముఖ్యంగా స్త్రీల‌లో ఈ స‌మ‌స్య చాలా ఎక్కువ‌గా ఉంటుంది.వాట‌ర్‌ను స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, మాంసాహారం అతిగా తిన‌డం, మ‌ద్య‌పానం, ధూమపానం, టీ-కాఫీలు ఓవ‌ర్‌గా సేవించ‌డం, ఫాస్ట్ ఫుడ్స్‌, స్పైసీ ఫుడ్‌, సాల్టీ ఫుడ్స్‌ త‌ర‌చూ తిన‌డం, యూరిన్‌ను ఆపుకోవ‌డం, ఇన్ఫెక్షన్. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మూత్రంలో మంట స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది.దీంతో ఆ స‌మ‌స్య గురించి బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌. ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాల‌ను తెలుసుకుంటే చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో చిటికెడు వాము, చిటికెడు ప‌సుపు క‌లిపి ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి.ఇలా చేస్తే మూత్రంలో మంట స‌మ‌స్య దూరం అవుతుంది.మ‌రియు పచ్చగా మూత్రం వెళ్ళటం కూడా ఆగుతుంది.అలాగే ఆరెంజ్‌, కర్బూజ, పుచ్చ‌, గ్రేప్స్ వంటి పండ్ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని త‌ర‌చూ సేవించాలి.ఇలా చేయ‌డం ద్వారా కూడా మూత్రంలో మంట స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.మ‌రియు రోజుకొక అర‌టి పండును ఖ‌చ్చితంగా తినాలి.త‌ద్వారా మూత్రాశయ మార్గంలో ఏవైనా ఇన్ఫెక్ష‌న్లు ఉంటే త‌గ్గు ముఖం ప‌ట్టి మంట రాకుండా ఉంటుంది.ఒక క్యారెట్‌, ఒక యాపిల్.రెండింటినీ తీసుకుని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో పావు స్పూన్ స‌బ్జా గింజ‌లు క‌లిపి తీసుకోవాలి.ఈ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే మూత్రంలో మంట స‌మ‌స్యే ఉండ‌దు.ఇక ఈ టిప్స్‌తో పాటు మ‌ద్య‌పానం, ధూమపానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు.మ‌రియు పోష‌కాహారం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాల‌ను తెలుసుకుంటే చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు. మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో చిటికెడు వాము, చిటికెడు ప‌సుపు క‌లిపి ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేస్తే మూత్రంలో మంట స‌మ‌స్య దూరం అవుతుంది.మ‌రియు పచ్చగా మూత్రం వెళ్ళటం కూడా ఆగుతుంది. అలాగే ఆరెంజ్‌, కర్బూజ, పుచ్చ‌, గ్రేప్స్ వంటి పండ్ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని త‌ర‌చూ సేవించాలి.ఇలా చేయ‌డం ద్వారా కూడా మూత్రంలో మంట స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.మ‌రియు రోజుకొక అర‌టి పండును ఖ‌చ్చితంగా తినాలి.త‌ద్వారా మూత్రాశయ మార్గంలో ఏవైనా ఇన్ఫెక్ష‌న్లు ఉంటే త‌గ్గు ముఖం ప‌ట్టి మంట రాకుండా ఉంటుంది.ఒక క్యారెట్‌, ఒక యాపిల్.రెండింటినీ తీసుకుని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో పావు స్పూన్ స‌బ్జా గింజ‌లు క‌లిపి తీసుకోవాలి.ఈ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే మూత్రంలో మంట స‌మ‌స్యే ఉండ‌దు.ఇక ఈ టిప్స్‌తో పాటు మ‌ద్య‌పానం, ధూమపానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు.మ‌రియు పోష‌కాహారం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆరెంజ్‌, కర్బూజ, పుచ్చ‌, గ్రేప్స్ వంటి పండ్ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని త‌ర‌చూ సేవించాలి.ఇలా చేయ‌డం ద్వారా కూడా మూత్రంలో మంట స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది. మ‌రియు రోజుకొక అర‌టి పండును ఖ‌చ్చితంగా తినాలి. త‌ద్వారా మూత్రాశయ మార్గంలో ఏవైనా ఇన్ఫెక్ష‌న్లు ఉంటే త‌గ్గు ముఖం ప‌ట్టి మంట రాకుండా ఉంటుంది.ఒక క్యారెట్‌, ఒక యాపిల్.రెండింటినీ తీసుకుని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో పావు స్పూన్ స‌బ్జా గింజ‌లు క‌లిపి తీసుకోవాలి.ఈ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే మూత్రంలో మంట స‌మ‌స్యే ఉండ‌దు.ఇక ఈ టిప్స్‌తో పాటు మ‌ద్య‌పానం, ధూమపానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు.మ‌రియు పోష‌కాహారం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. త‌ద్వారా మూత్రాశయ మార్గంలో ఏవైనా ఇన్ఫెక్ష‌న్లు ఉంటే త‌గ్గు ముఖం ప‌ట్టి మంట రాకుండా ఉంటుంది. ఒక క్యారెట్‌, ఒక యాపిల్.రెండింటినీ తీసుకుని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో పావు స్పూన్ స‌బ్జా గింజ‌లు క‌లిపి తీసుకోవాలి.ఈ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే మూత్రంలో మంట స‌మ‌స్యే ఉండ‌దు.ఇక ఈ టిప్స్‌తో పాటు మ‌ద్య‌పానం, ధూమపానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు.మ‌రియు పోష‌కాహారం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఒక క్యారెట్‌, ఒక యాపిల్.రెండింటినీ తీసుకుని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో పావు స్పూన్ స‌బ్జా గింజ‌లు క‌లిపి తీసుకోవాలి.ఈ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే మూత్రంలో మంట స‌మ‌స్యే ఉండ‌దు. ఇక ఈ టిప్స్‌తో పాటు మ‌ద్య‌పానం, ధూమపానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు.మ‌రియు పోష‌కాహారం డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. తాజా వార్తలు ఆరోగ్యం టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/crows-understand-water-displacement-better-than-your-kid
నాపేరు “కాకి”నాకది మనుషులు పెట్టిన పేరు… “అస్థిపంజరం” ఇది నేను మనుషులకు పెట్టిన పేరు… ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది…. నాకు నలుగురు పిల్లలు….అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ….కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు… కానీ ,మాకు గుడ్లు పెట్టడం ,వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు….ఆ రోజు ఆదివారం జోరువాన.బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను…పిల్లలేమో ఆకలి అంటున్నాయి.కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది….“మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా”.అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను….ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి… కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను…సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు …నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు .వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ …ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ…మొత్తం నలుగురు… ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి …పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి…“అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ…ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). నాకు నలుగురు పిల్లలు…. అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ….కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు… కానీ ,మాకు గుడ్లు పెట్టడం ,వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు…. ఆ రోజు ఆదివారం జోరువాన.బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను… పిల్లలేమో ఆకలి అంటున్నాయి.కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది….“మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా”.అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను….ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి… కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను…సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు …నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు .వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ …ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ…మొత్తం నలుగురు… ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి …పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి…“అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ…ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). పిల్లలేమో ఆకలి అంటున్నాయి.కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది…. “మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా”.అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను….ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి… కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను…సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు …నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు .వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ …ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ…మొత్తం నలుగురు… ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి …పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి…“అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ…ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా”.అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను…. ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి… కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను…సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు …నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు .వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ …ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ…మొత్తం నలుగురు… ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి …పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి…“అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ…ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి… కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను… సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు …నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు .వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ …ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ… మొత్తం నలుగురు… ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి …పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి…“అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ…ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). మొత్తం నలుగురు… ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి …పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి… “అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ…ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా”.అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు… వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .”ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను …తిండి పెట్టడమే ఎక్కువ… దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు… కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి” అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ… ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత….అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత…. అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .“ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి “అని పోయించుకుని తింటున్నాడు …వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ….పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో??? పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి….“పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు… అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో… మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు… వెంటనే నీళ్లు తాగాడు …బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది …ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు… అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన… వాళ్లు తినడం అయిపోయింది.అందరూ లేచారు …ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు …అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు… ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి…. “పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా….సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు …నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా” అని మనసులో అనుకొని.నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా…. సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి…“అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి….వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా “ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా” ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు …కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను… ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన….” ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి… “అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి …మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు” అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ… ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి”.ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి…. వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు … బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా?? పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా?? బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా?? ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య…పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా… ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య… పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి…ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు….అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి… ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా … కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా?? ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి .పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా?? అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు…గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది …వెంటనే గాల్లోకి ఎగిరాను …చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు… గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను….రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం…అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి… పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు… చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది… “బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు” అని ఒకడు… “ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు” అని ఇంకొకరు… “నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు” అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు …అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది …అలాగే ఉండిపోయాడు… కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి… పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి … నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను… ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను…. రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!” సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం… అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం… అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”.“ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). అయినా “ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు”. “ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా…“ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు” .రేయ్ !మనిషి అర్థమైందా… “ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి….ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ “….త్వరగా బయటపడరా మనిషి…. ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ….అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను….“ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు …. అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ….రేయ్ మనిషి విను…. “ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు….“బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం” …వృధాగా పోవు…. “బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”….చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). “బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం….వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు”…. చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్…అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్… అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా…._________ చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది). చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు….(ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది) తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/allu-arjun-latest-post-viral-on-social-media-2
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa Movie ) తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇలా పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పుష్ప సినిమాతో తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సొంతం చేసుకున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ కావడంతో దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో( Madam Tussauds ) ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గతంలో దుబాయ్ వెళ్లినటువంటి అల్లు అర్జున్ తన కొలతలు అన్నింటిని ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ చేతుల మీదుగా మార్చి 28వ తేదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్ వెళ్లారు.ఇక అల్లు అర్జున్ స్టాచ్యూ దగ్గర అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోలు దిగారు.ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలను అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి ( Sneha Reddy ) అల్లు అర్జున్ తో పాటు ఆయన స్టాట్యూ తో కలిసి సెల్ఫీ దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసిన అల్లు అర్జున్ క్యూటీ ఇద్దరు అల్లు అర్జున్ లను హ్యాండిల్ చేయగలవా అంటూ సరదాగా కామెంట్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ విధంగా అల్లు అర్జున్ స్టాచ్యూ ఆవిష్కరణ జరగడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక ఈ విగ్రహం పక్కన అల్లు అర్జున్ నిలబడితే అందులో రియల్ ఎవరు అని కనుక్కోవడం కూడా కాస్త కష్టతరంగా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పుష్ప సినిమాతో తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ కావడంతో దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో( Madam Tussauds ) ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గతంలో దుబాయ్ వెళ్లినటువంటి అల్లు అర్జున్ తన కొలతలు అన్నింటిని ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ చేతుల మీదుగా మార్చి 28వ తేదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్ వెళ్లారు.ఇక అల్లు అర్జున్ స్టాచ్యూ దగ్గర అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోలు దిగారు.ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలను అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి ( Sneha Reddy ) అల్లు అర్జున్ తో పాటు ఆయన స్టాట్యూ తో కలిసి సెల్ఫీ దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసిన అల్లు అర్జున్ క్యూటీ ఇద్దరు అల్లు అర్జున్ లను హ్యాండిల్ చేయగలవా అంటూ సరదాగా కామెంట్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ విధంగా అల్లు అర్జున్ స్టాచ్యూ ఆవిష్కరణ జరగడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక ఈ విగ్రహం పక్కన అల్లు అర్జున్ నిలబడితే అందులో రియల్ ఎవరు అని కనుక్కోవడం కూడా కాస్త కష్టతరంగా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/india-is-the-top-in-creating-such-rumors-on-social-media-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b7%e2%80%8c%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be
ఈ మ‌ద్య సోషల్ మీడియాలో ఏది న‌మ్మాలో ఏది న‌మ్మ‌కూడదో అర్థం కావ‌ట్లేదు.ఇక్క‌డ నిజం ఎంత‌లా ప్ర‌చారం పొందుతుందో అబ‌ద్ధం కూడా అదే స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతుంది. సాధార‌ణంగానే సోషల్ మీడియా చాలామంది జీవితాల‌ను ప్రభావితం చేస్తుంది.మ‌న‌కు బ‌య‌ట క‌నిపించే వార్త‌ల కంటే కూడా సోషల్ మీడియాలో వ‌చ్చే వార్త‌లే ఎక్కువ‌గా ట్రెండ్ అవుతుంటాయి. నిత్యం ఏదో ఒక తప్పుడు వార్త హ‌ల్ చ‌ల్‌గా మారిపోతున్నాయి.కాగా ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్ విష‌యంలో కూడా ఇలాంటి పుకార్లే ఇప్ప‌టికీ వినిపిస్తున్నాయి. క‌రోనా వ‌చ్చిన మొద‌ట్లో సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా దీని గురించే క‌నిపించింది.ఇక క‌రోనా వైరస్ ఎలా వ్యాప్తిచెందుతుందో దాని గురించి తెలుసుకునేందుకు అప్ప‌ట్లో చాలామంది దీన్నే న‌మ్మేవారు.అయితే వారి న‌మ్మ‌కాన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు పోస్టులు కూడా పెట్టారు.ఎంతో మంది ఎన్నో ర‌కాలుగా పుకార్లు సృష్టించిన జ‌నాల‌ను భయాందోళన పెట్టార‌ని చెప్పాలి.దీని త‌ర్వాత వ్యాక్సిన్ రావ‌డంతో దానిపై కూడా సోషల్ మీడియా వేదిక‌గా బోలెడ‌న్ని తప్పుడు వార్తలు రావ‌డం మ‌నం చూశాం.కాగా ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు అస‌లు ఒక్క ఇండియాలోనేనా లేక ప్ర‌పంచ దేశాల్లో కూడా ఇలాగే జ‌రుగుతుందా అను అనుమానం రాక‌మాన‌దు.అయితే దీనిపై స‌ర్వే చేయ‌గా ఇలాంటి పుకార్లు చేయ‌డంలో ఇతర దేశాల కంటే కూడా ఇండియా మొద‌టిస్థానంలో ఉన్న‌ట్టు తేలింది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అనే సంస్థ చేప‌ట్టిన ఈ పుకార్ల స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.130 దేశాలపై ఇలాంటి క‌రోనా పుకార్ల‌పై స‌ర్వే చేయ‌గా 18.07 శాతంతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.అయితే ఇండియ‌న్ల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తెలిపంది. క‌రోనా వ‌చ్చిన మొద‌ట్లో సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా దీని గురించే క‌నిపించింది.ఇక క‌రోనా వైరస్ ఎలా వ్యాప్తిచెందుతుందో దాని గురించి తెలుసుకునేందుకు అప్ప‌ట్లో చాలామంది దీన్నే న‌మ్మేవారు. అయితే వారి న‌మ్మ‌కాన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు పోస్టులు కూడా పెట్టారు.ఎంతో మంది ఎన్నో ర‌కాలుగా పుకార్లు సృష్టించిన జ‌నాల‌ను భయాందోళన పెట్టార‌ని చెప్పాలి. దీని త‌ర్వాత వ్యాక్సిన్ రావ‌డంతో దానిపై కూడా సోషల్ మీడియా వేదిక‌గా బోలెడ‌న్ని తప్పుడు వార్తలు రావ‌డం మ‌నం చూశాం. కాగా ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు అస‌లు ఒక్క ఇండియాలోనేనా లేక ప్ర‌పంచ దేశాల్లో కూడా ఇలాగే జ‌రుగుతుందా అను అనుమానం రాక‌మాన‌దు.అయితే దీనిపై స‌ర్వే చేయ‌గా ఇలాంటి పుకార్లు చేయ‌డంలో ఇతర దేశాల కంటే కూడా ఇండియా మొద‌టిస్థానంలో ఉన్న‌ట్టు తేలింది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అనే సంస్థ చేప‌ట్టిన ఈ పుకార్ల స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.130 దేశాలపై ఇలాంటి క‌రోనా పుకార్ల‌పై స‌ర్వే చేయ‌గా 18.07 శాతంతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.అయితే ఇండియ‌న్ల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తెలిపంది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/is-it-because-of-that-heroine-that-namrata-wants-to-divorce-mahesh-babu
మహేష్ బాబు నమ్రత ( Mahesh Babu-Namrata ) ఇండస్ట్రీలోనే చూడ చక్కని జంటగా ఇద్దరు పిల్లలతో ఎలాంటి వివాదాలు లేకుండా చాలా చక్కగా వారి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.ఓవైపు మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని మాత్రం మర్చిపోరు. సినిమాలు పక్కన పెట్టైనా సరే కుటుంబంతో మూడు నెలలకి ఒక్కసారైనా వెకేషన్ కి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడైతే మహేష్ బాబు నమ్రత చాలా హ్యాపీగా ఉంటున్నారు.కానీ పెళ్లయిన కొత్తలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని వార్తలు నెట్టింట చాలా వైరల్ గా మారాయి.ఇక వీరి విడాకుల వార్తలు చూసిన చాలామంది మహేష్ బాబు అభిమానులు తమ అభిమాన హీరో ఎందుకు విడాకులు తీసుకోబోతున్నాడో తెలియక సతమతమయ్యారు.అయితే గతంలో మహేష్ బాబు నమ్రత మధ్య కొన్ని విషయాల్లో గొడవలు వచ్చాయట.మరీ ముఖ్యంగా ఓ హీరోయిన్ విషయంలో నమ్రత మహేష్ బాబు పై చాలా సీరియస్ అయిందని మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి.ఇక అసలు విషయం ఏమిటంటే.మహేష్ బాబు నమ్రత 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు.ఇక వీరు పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత హీరోయిన్ త్రిష ( Trisha ) వల్ల నమ్రత కి ఓ విషయంలో కోపం వచ్చిందట.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.నమ్రత మహేష్ బాబు ఇద్దరూ వంశీ సినిమా టైం లో లవ్ లో పడి చాలా సంవత్సరాలు వారి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు.అయితే 2005లో వీరి పెళ్లి జరగడం కంటే ముందే అతడు సినిమా ( Athadu Movie ) లో మహేష్ బాబు కి జోడిగా త్రిష నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబు త్రిష ( Mahesh Babu-Trisha ) కాంబినేషన్ లో సైనికుడు సినిమా ( Sainikudu Movie ) వచ్చింది.ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.అవేంటంటే.ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో చేస్తే కచ్చితంగా వారి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ గుప్పుమంటాయి.అలాంటిదే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా జరిగిందట.అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్ ( Prabhas ), విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట.కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట.అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.Mahesh Babu Namrata Divorce Rumors ఇక ఇప్పుడైతే మహేష్ బాబు నమ్రత చాలా హ్యాపీగా ఉంటున్నారు. కానీ పెళ్లయిన కొత్తలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని వార్తలు నెట్టింట చాలా వైరల్ గా మారాయి.ఇక వీరి విడాకుల వార్తలు చూసిన చాలామంది మహేష్ బాబు అభిమానులు తమ అభిమాన హీరో ఎందుకు విడాకులు తీసుకోబోతున్నాడో తెలియక సతమతమయ్యారు. అయితే గతంలో మహేష్ బాబు నమ్రత మధ్య కొన్ని విషయాల్లో గొడవలు వచ్చాయట.మరీ ముఖ్యంగా ఓ హీరోయిన్ విషయంలో నమ్రత మహేష్ బాబు పై చాలా సీరియస్ అయిందని మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.మహేష్ బాబు నమ్రత 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు.ఇక వీరు పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత హీరోయిన్ త్రిష ( Trisha ) వల్ల నమ్రత కి ఓ విషయంలో కోపం వచ్చిందట.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.నమ్రత మహేష్ బాబు ఇద్దరూ వంశీ సినిమా టైం లో లవ్ లో పడి చాలా సంవత్సరాలు వారి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు.అయితే 2005లో వీరి పెళ్లి జరగడం కంటే ముందే అతడు సినిమా ( Athadu Movie ) లో మహేష్ బాబు కి జోడిగా త్రిష నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబు త్రిష ( Mahesh Babu-Trisha ) కాంబినేషన్ లో సైనికుడు సినిమా ( Sainikudu Movie ) వచ్చింది.ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.అవేంటంటే.ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో చేస్తే కచ్చితంగా వారి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ గుప్పుమంటాయి.అలాంటిదే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా జరిగిందట.అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్ ( Prabhas ), విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట.కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట.అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.Mahesh Babu Namrata Divorce Rumors ఇక అసలు విషయం ఏమిటంటే.మహేష్ బాబు నమ్రత 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఇక వీరు పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత హీరోయిన్ త్రిష ( Trisha ) వల్ల నమ్రత కి ఓ విషయంలో కోపం వచ్చిందట.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమ్రత మహేష్ బాబు ఇద్దరూ వంశీ సినిమా టైం లో లవ్ లో పడి చాలా సంవత్సరాలు వారి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు.అయితే 2005లో వీరి పెళ్లి జరగడం కంటే ముందే అతడు సినిమా ( Athadu Movie ) లో మహేష్ బాబు కి జోడిగా త్రిష నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబు త్రిష ( Mahesh Babu-Trisha ) కాంబినేషన్ లో సైనికుడు సినిమా ( Sainikudu Movie ) వచ్చింది.ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.అవేంటంటే.ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో చేస్తే కచ్చితంగా వారి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ గుప్పుమంటాయి.అలాంటిదే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా జరిగిందట.అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్ ( Prabhas ), విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట.కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట.అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.Mahesh Babu Namrata Divorce Rumors ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబు త్రిష ( Mahesh Babu-Trisha ) కాంబినేషన్ లో సైనికుడు సినిమా ( Sainikudu Movie ) వచ్చింది.ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.అవేంటంటే.ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో చేస్తే కచ్చితంగా వారి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ గుప్పుమంటాయి.అలాంటిదే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా జరిగిందట. అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్ ( Prabhas ), విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట.కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట.అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.Mahesh Babu Namrata Divorce Rumors అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్ ( Prabhas ), విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట.కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట. అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ravikrishna-and-navya-swamy-out-from-dhee-show
తెలుగు బుల్లితెర పై ఉన్న క్రేజీ జంటలలో రవికృష్ణ, నవ్యస్వామి జంట కూడా ఒకటి.ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన కలిసిగట్టుగా వెళ్తుటారు. బుల్లితెర పై ఏ షోకు వెళ్లినా, ఏ ఈవెంట్‌కి వెళ్లినా జంటగా వెళ్ళడంతో పాటు రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు.నిజమైన ప్రేమ జంటలా తెరపై బాగానే నటిస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం ఈ జోడి బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు.మామూలుగా అయితే పండుగ ఈవెంట్లతో నవ్యస్వామి, రవికృష్ణ లు కనిపిస్తు సందడి సందడి చేస్తుంటారు. ఇక వీరిద్దరిని ఢీ షోలోకి టీమ్ లీడర్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢీ షోలో ముందు నుంచి ఆది, ప్రదీప్, రష్మీ, సుధీర్ ఉన్నంత వరకు బాగానే నడిచింది.ఆ తరువాత మధ్యలో వర్షిణి కూడా వచ్చింది.ఆ తరువాత వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చింది.ఇక ఈ సారి కొత్త సీజన్‌లో రెండు జంటలు వచ్చాయి.అఖిల్, రవికృష్ణ, నవ్య కృష్ణ ఇలా అందరూ వచ్చారు.అఖిల్ సార్థక్‌ని అయితే దారుణంగా ఏడిపించేశారు.హైపర్ ఆది తన పంచులతో అఖిల్‌ను ఒక ఆట ఆడేకున్నాడు.ఇక అఖిల్ కు బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం రావడంతో బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయాడు.ఇక నవ్యస్వామి, రవికృష్ణలు ఇద్దరికీ ఢీ షో అంతగా ఉపయోగపడలేదు.ఈ ఇద్దరూ ఢీ షోలో అంతగా పర్పామెన్స్ ఏమీ ఇవ్వలేదు.ఆది మాత్రమే వారిద్దరి మీద పంచులు వేసేవాడు.ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా ఢీ షోలో కనిపించలేదు.తాజాగా రిలీజ్ చూసిన ప్రోమోలో ఈ ఇద్దరూ కనిపించలేదు.వారికి బదులుగా ఇంకో కొత్త జోడి వచ్చింది.యూట్యూబర్ నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని పట్టుకొచ్చాడు.రష్యాలో చదివినప్పుడు పరిచయమైందని చెబుతూ ఓ పిల్లను పట్టుకొచ్చాడు.మొత్తానికి నవ్యస్వామి, రవికృష్ణలు మాత్రం ఢీ నుంచి తప్పుకున్నట్టే తెలుస్తోంది.మరి ఈ ఇద్దరూ తమంతట తామే తప్పుకున్నారా? లేదా ఢీ డైరెక్షన్ టీం తప్పించిందా? అన్నది తెలియడం లేదు. ఢీ షోలో ముందు నుంచి ఆది, ప్రదీప్, రష్మీ, సుధీర్ ఉన్నంత వరకు బాగానే నడిచింది. ఆ తరువాత మధ్యలో వర్షిణి కూడా వచ్చింది.ఆ తరువాత వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చింది. ఇక ఈ సారి కొత్త సీజన్‌లో రెండు జంటలు వచ్చాయి.అఖిల్, రవికృష్ణ, నవ్య కృష్ణ ఇలా అందరూ వచ్చారు. అఖిల్ సార్థక్‌ని అయితే దారుణంగా ఏడిపించేశారు.హైపర్ ఆది తన పంచులతో అఖిల్‌ను ఒక ఆట ఆడేకున్నాడు. ఇక అఖిల్ కు బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం రావడంతో బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయాడు. ఇక నవ్యస్వామి, రవికృష్ణలు ఇద్దరికీ ఢీ షో అంతగా ఉపయోగపడలేదు.ఈ ఇద్దరూ ఢీ షోలో అంతగా పర్పామెన్స్ ఏమీ ఇవ్వలేదు.ఆది మాత్రమే వారిద్దరి మీద పంచులు వేసేవాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా ఢీ షోలో కనిపించలేదు.తాజాగా రిలీజ్ చూసిన ప్రోమోలో ఈ ఇద్దరూ కనిపించలేదు. వారికి బదులుగా ఇంకో కొత్త జోడి వచ్చింది.యూట్యూబర్ నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని పట్టుకొచ్చాడు. రష్యాలో చదివినప్పుడు పరిచయమైందని చెబుతూ ఓ పిల్లను పట్టుకొచ్చాడు.మొత్తానికి నవ్యస్వామి, రవికృష్ణలు మాత్రం ఢీ నుంచి తప్పుకున్నట్టే తెలుస్తోంది. మరి ఈ ఇద్దరూ తమంతట తామే తప్పుకున్నారా? లేదా ఢీ డైరెక్షన్ టీం తప్పించిందా? అన్నది తెలియడం లేదు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/rekha-harris-comments-40-plus-heroines-situation
నటి రేఖ( Actress Rekha ) అప్పట్లో ఈమె తెలుగులో రుద్రనేత, కొండపల్లి రాజా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాల ద్వారా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ భాషలకే పరిమితం అయ్యింది. ఒకవైపు సినిమాలలో నటించడంతో పాటు మరోవైపు సీరియల్, షోల్లో కనిపిస్తూ అలరిస్తోంది.ఇది ఇలా ఉంటే రేఖ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా మిరియం మా.ఐర్లాండ్ కి చెందిన మాలతి నారాయణన్ దర్శకురాలు.ఆమెనే ఈ చిత్రానికి నిర్మాత కూడా. త్వరలో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో గురువారం ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేఖ.హీరోయిన్ల జీవితం( Heroines Life ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.’నేను 35 ఏళ్లుగా నటిస్తున్నాను.మొదట్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను.నేను చేసిన చిత్రాల్లోని పాత్రల పేర్లతో నన్ను పిలుస్తుండడం సంతోషంగా ఉంది.ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని( Lady Actors ) దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు.కానీ నాలాంటి చాలామందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది.నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటాను.ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి ఛాన్స్ ఉండేది.ఇప్పుడు కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది అంటూ రేఖ తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా రేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో కొందరు ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ అవును నిజమే ఈ మధ్యకాలంలో అలా చాలామంది నటీమణులు అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు కూడా స్పందించారు.మరి రేఖ ఆవేదనను అర్థం చేసుకొని ఇకమీదట అయినా అలాంటి నటులకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి మరి. ఇందులో పాల్గొన్న రేఖ.హీరోయిన్ల జీవితం( Heroines Life ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.’నేను 35 ఏళ్లుగా నటిస్తున్నాను.మొదట్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను.నేను చేసిన చిత్రాల్లోని పాత్రల పేర్లతో నన్ను పిలుస్తుండడం సంతోషంగా ఉంది.ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని( Lady Actors ) దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు.కానీ నాలాంటి చాలామందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది. నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటాను. ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి ఛాన్స్ ఉండేది.ఇప్పుడు కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది అంటూ రేఖ తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా రేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో కొందరు ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ అవును నిజమే ఈ మధ్యకాలంలో అలా చాలామంది నటీమణులు అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు కూడా స్పందించారు.మరి రేఖ ఆవేదనను అర్థం చేసుకొని ఇకమీదట అయినా అలాంటి నటులకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి మరి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/a-two-headed-sheep-was-born-in-dharmavaram
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు: ధర్మవరంలో రెండు తలల గొర్రె జననం.కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. రెండు తలలతో జన్మించిన గొర్రె పిల్లను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెకు రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది.ప్రస్తుతం గొర్రె పిల్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అంటున్న రైతు వెంకన్న. గ్రామానికి చెందిన రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెకు రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది. ప్రస్తుతం గొర్రె పిల్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అంటున్న రైతు వెంకన్న. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/darling-prabhas-green-signal-to-lokesh-kanagaraj-%e0%b0%a1%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d
ఖైదీ, మాస్టర్ సినిమాలతో కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.ఈ రెండు సినిమాలతో సౌత్ లో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న ఈ టాలెంటెడ్ స్టార్ ప్రస్తుతం కమల్ హసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని లాక్ డౌన్ కంటే ముందుగానే స్టార్ట్ చేశారు.అయితే కమల్ ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలలో బిజీగా ఉన్నాడు. ఎన్నికల అనంతరం ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే మాస్టర్ మూవీ హిందీలో రీమేక్ చేయడానికి లోకేష్ తోనే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. తక్కువ టైమ్ లోనే మోస్ట్ క్రేజియస్ట్ దర్శకుడుగా లోకేష్ కనగరాజ్ ఇమేజ్ సౌత్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది.ఈ నేపధ్యంలో తెలుగు హీరోలు కూడా లోకేష్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్, మహేష్ బాబు లకి లోకేష్ కథ చెప్పడం జరిగిందని టాక్ నడుస్తుంది.ఇందులో రామ్ చరణ్ లోకేష్ చెప్పిన కథ నచ్చి ఒకే చెప్పడం కూడా అయ్యిందని సమాచారం.అయితే రామ్ చరణ్ లోకేష్ కంటే ముందుగా సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి పోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా లోకేష్ చెప్పిన కథకి ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బోగట్టా.నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని లోకేష్ కి ప్రభాస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్, మహేష్ బాబు లకి లోకేష్ కథ చెప్పడం జరిగిందని టాక్ నడుస్తుంది.ఇందులో రామ్ చరణ్ లోకేష్ చెప్పిన కథ నచ్చి ఒకే చెప్పడం కూడా అయ్యిందని సమాచారం. అయితే రామ్ చరణ్ లోకేష్ కంటే ముందుగా సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి పోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా లోకేష్ చెప్పిన కథకి ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బోగట్టా. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని లోకేష్ కి ప్రభాస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/are-you-suffering-from-debt-but-do-this-small-compensation-on-amavasya-day
ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. తిండికి, పిల్లల చదువులకు, ఉద్యోగాలకు అనారోగ్య సమస్యలకు ఇలా ప్రతి విషయాన్ని కూడా డబ్బు చాలా అవసరం వస్తుంది.అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాలవల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ అప్పులు తీరడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు.అలాగే భగవంతుడిని వేడుకుంటూ ఎన్నో పరిహారాలని కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమందికి ఎలాంటి ప్రయోజనాలు కలగవు.అయితే డబ్బు బాధలు పోవాలంటే ప్రతి రోజు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి.అయితే పూజ అనేది మన దినచర్యలో భాగం కావాలి.తరచూ శ్రీ మహాలక్ష్మికి( Shri Mahalakshmi ) కుంకుమ అర్చన చేయాలి.ఇలా చేయడం వలన మేలు జరుగుతుంది.అలాగే కనకధారా స్తోత్రం ఎల్లప్పుడూ పాటించాలి.ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన, విశిష్టమైన, శక్తివంతమైన స్తోత్రం.దీన్ని ఎల్లప్పుడూ పట్టించడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.అయితే ఏప్రిల్ 20వ తేదీన అమావాస్య రాబోతుంది. అందుకే ఆరోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి.అయితే అమావాస్య రోజున సాయంత్రం ఏడు నుంచి 10 గంటల లోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి.ఆ తర్వాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం ఏదో చిన్న విగ్రహం తీసుకోవాలి.ఒక ప్లేట్ లో లేదా తమలపాకులో అయినా దాన్ని ఉంచాలి.అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః.అని మనసులో 108 సార్లు అనుకుంటూ చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఒక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి.ఇలా అమావాస్య రోజు చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాపిస్తాయి.మీకున్న అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.అలాగే ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరిగి కష్టాలన్నీ తీరిపోతాయి.అయితే ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తితో చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కొంతమందికి ఎలాంటి ప్రయోజనాలు కలగవు.అయితే డబ్బు బాధలు పోవాలంటే ప్రతి రోజు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి.అయితే పూజ అనేది మన దినచర్యలో భాగం కావాలి.తరచూ శ్రీ మహాలక్ష్మికి( Shri Mahalakshmi ) కుంకుమ అర్చన చేయాలి. ఇలా చేయడం వలన మేలు జరుగుతుంది.అలాగే కనకధారా స్తోత్రం ఎల్లప్పుడూ పాటించాలి. ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన, విశిష్టమైన, శక్తివంతమైన స్తోత్రం.దీన్ని ఎల్లప్పుడూ పట్టించడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీన అమావాస్య రాబోతుంది. అందుకే ఆరోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి.అయితే అమావాస్య రోజున సాయంత్రం ఏడు నుంచి 10 గంటల లోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి.ఆ తర్వాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం ఏదో చిన్న విగ్రహం తీసుకోవాలి. ఒక ప్లేట్ లో లేదా తమలపాకులో అయినా దాన్ని ఉంచాలి.అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః.అని మనసులో 108 సార్లు అనుకుంటూ చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఒక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి.ఇలా అమావాస్య రోజు చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాపిస్తాయి. మీకున్న అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.అలాగే ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరిగి కష్టాలన్నీ తీరిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తితో చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. LATEST NEWS - TELUGU భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/people-born-on-the-17th-of-every-month
అది ఈనెల అయినా, సంవత్సవం అయినా సరే, 17వ తేదీన పుట్టారంటే, సంఖ్యా శాస్త్రం ప్రకారం వారి బలం, బలహీనతలు, లక్షణాలు, వారి పరిస్థితి ఎలా ఉంటోందో ఇప్పుడు తెల్సుకుందాం.ఒకటికి అధిపతి సూర్యడు, 7కి కేతువు అధిపతి మొత్తం కలిపితే 8కి శని అధిపతి వెరసి 17వ తేదీన జన్మించిన వారిపై ఈ మూడు గ్రహాల ప్రభావం ఉంటుందని సంఖ్య శాస్త్ర నిపుణులు చెప్పేమాట. అయితే శనిగ్రహ ప్రభావం కొంచెం అధికంగా ఉంటుంది.శని గ్రహం అంటే భయపడతారు గానీ నిజానికి శని అంతటి మంచి గ్రహం మరొకటి లేదని కూడా సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నిజానికి శనికి భగవంతుడు కర్మాది పత్యం ఇచ్చాడు.మనం చేసే తప్పొప్పుల్లో మనల్ని శిక్షించే అధికారం శనికి దఖలు పరిచాడన్నమాట.మనం ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు చేసిన తప్పులుంటే శని శిక్షిస్తాడు.మంచి చేస్తే ఏమీ జరగదు.నవగ్రహాల్లో నిదానంగా గ్రహించే గ్రహం, అందుచేత విజయాలు నెమ్మదిగా వస్తాయి.ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అంతతేలిగ్గా విజయం రాదు. అయితే, సునాయాసంగా కంటే , కష్టపడడం వలన వచ్చే విజయం ఎక్కువకాలం నిలబడడానికి దోహదం అవుతుందని గ్రహించాలి.ఒక స్థాయికి చేరుకున్నాక పదిలంగా వుంటారు.చిన్నవయసులో ఎక్కువ కష్టం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ శని గ్రహ ప్రభావం కూడా పెరిగి, మంచి చేస్తాడు.మొత్తమ్మీద ఈ తేదీన జన్మించిన వాళ్ళు ఓ స్థాయికి వచ్చాక ఎలాంటి ఇబ్బందినైనా తట్టుకుంటారు. సముద్రునిగా పైకి ప్రశాంతంగా వుంటారు.తరచూ వృత్తి, ఉద్యోగం మార్చకూడదు. శని గ్రహ అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించడం,సుందరకాండ పారాయణ చేయడం, ఆంజనేయుని పూజించడం చేయాలి. DEVOTIONAL భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/israel-defence-super-counters-to-terrorists-%e0%b0%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%87%e0%b0%9c%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d
గత కొద్ది నెలల నుండి ఇజ్రాయెల్- పాలస్తీనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్ రాజధాని జెరుసలేము లో భారీగా అరబ్ ప్రజలు గొడవకు దిగారు. జెరుసలేము లో ఉండే టెంపుల్ మౌంట్ వద్ద అరబ్బు ప్రజలు రంజాన్ మాసంలో ప్రార్థనలకు దిగిన సమయంలో గొడవ చోటుచేసుకోవడంతో ఇజ్రాయెల్ పోలీసులకు మరియు అరబ్ ప్రాంత ప్రజలకు మధ్యాహ్న సమయంలో తోపులాట జరిగింది.ఆ గొడవ పెద్దది కావడంతో అదే సమయంలో గాజా నుండి హమాస్ ఉగ్రవాదులు భారీగా రాకెట్లు ఇజ్రాయెల్ పౌరులు నివసించే నివాసాలు పై ప్రయోగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఇజ్రాయెల్ ప్రాంతానికి చెందిన ప్రజలు గాయపడగా ఇండియా దేశానికి చెందిన ఒక అమ్మాయి అక్కడ ఆయాగా పని చేస్తూ ఉండగా జరిగిన రాకెట్ల దాడి లో నిన్న మరణించడం జరిగింది.ఈ ఘటన తో రియాక్ట్ అయిన బెంజమిన్ నెతన్యాహు నిన్నమీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఇజ్రాయిల్ సమాధానం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.వెంటనే ఎక్కడినుండి అయితే ఇజ్రాయెల్ ప్రాంతంపై రాకెట్లు వస్తున్నాయో అక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇచ్చాయి.తాజాగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో చేసిన దాడులలో 13 అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది.ఆ భవనంలో నుండే భారీగా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నివసిస్తున్న ఇళ్లపై దాడులు చేసినట్లు స్పష్టమైన సమాచారం రావడంతో ఇజ్రాయేల్ డిఫెన్స్ బలగాలు ఒకే ఒక్క బాంబుతో ఆ బిల్డింగ్ ని నిర్వీర్యం చేసాయి.దాదాపు 80 యుద్ధ విమానాలను ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో డిఫెన్స్ బలగాలు రంగంలోకి దించి రెడీగా ఉన్నాయి.ఇదిలా ఉంటే ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య తాజాగా జరుగుతున్న రాకెట్ల యుద్ధం పై అంతర్జాతీయ దేశాలు.రెండు దేశాలు సామరస్యంగా మెలగాలని యుద్ధం వైపు అడుగులు వేసే రీతిలో ఎవరు నిర్ణయాలు తీసుకోకూడదని అంటున్నాయి.ఏదిఏమైనా ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ప్రతి దాడులు గట్టిగానే ఇస్తూ ఉంది. ఈ క్రమంలో కొంతమంది ఇజ్రాయెల్ ప్రాంతానికి చెందిన ప్రజలు గాయపడగా ఇండియా దేశానికి చెందిన ఒక అమ్మాయి అక్కడ ఆయాగా పని చేస్తూ ఉండగా జరిగిన రాకెట్ల దాడి లో నిన్న మరణించడం జరిగింది.ఈ ఘటన తో రియాక్ట్ అయిన బెంజమిన్ నెతన్యాహు నిన్నమీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఇజ్రాయిల్ సమాధానం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వెంటనే ఎక్కడినుండి అయితే ఇజ్రాయెల్ ప్రాంతంపై రాకెట్లు వస్తున్నాయో అక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇచ్చాయి.తాజాగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో చేసిన దాడులలో 13 అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది.ఆ భవనంలో నుండే భారీగా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నివసిస్తున్న ఇళ్లపై దాడులు చేసినట్లు స్పష్టమైన సమాచారం రావడంతో ఇజ్రాయేల్ డిఫెన్స్ బలగాలు ఒకే ఒక్క బాంబుతో ఆ బిల్డింగ్ ని నిర్వీర్యం చేసాయి.దాదాపు 80 యుద్ధ విమానాలను ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో డిఫెన్స్ బలగాలు రంగంలోకి దించి రెడీగా ఉన్నాయి.ఇదిలా ఉంటే ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య తాజాగా జరుగుతున్న రాకెట్ల యుద్ధం పై అంతర్జాతీయ దేశాలు.రెండు దేశాలు సామరస్యంగా మెలగాలని యుద్ధం వైపు అడుగులు వేసే రీతిలో ఎవరు నిర్ణయాలు తీసుకోకూడదని అంటున్నాయి.ఏదిఏమైనా ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ప్రతి దాడులు గట్టిగానే ఇస్తూ ఉంది. తాజాగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో చేసిన దాడులలో 13 అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది.ఆ భవనంలో నుండే భారీగా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నివసిస్తున్న ఇళ్లపై దాడులు చేసినట్లు స్పష్టమైన సమాచారం రావడంతో ఇజ్రాయేల్ డిఫెన్స్ బలగాలు ఒకే ఒక్క బాంబుతో ఆ బిల్డింగ్ ని నిర్వీర్యం చేసాయి.దాదాపు 80 యుద్ధ విమానాలను ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో డిఫెన్స్ బలగాలు రంగంలోకి దించి రెడీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య తాజాగా జరుగుతున్న రాకెట్ల యుద్ధం పై అంతర్జాతీయ దేశాలు.రెండు దేశాలు సామరస్యంగా మెలగాలని యుద్ధం వైపు అడుగులు వేసే రీతిలో ఎవరు నిర్ణయాలు తీసుకోకూడదని అంటున్నాయి. ఏదిఏమైనా ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ప్రతి దాడులు గట్టిగానే ఇస్తూ ఉంది. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/interesting-facts-about-bunny-hidden-talent-details-here-%e0%b0%ac%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లు ఎక్కువగా సాధించిన హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.బన్నీ నటించిన అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. బన్నీ టాలెంట్, యాక్టింగ్ వల్లే ఈ సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయని బన్నీ అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్న బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే బన్నీ రచయిత కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం బన్నీ సొంతంగా ఒక సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.అయితే ఈ స్క్రిప్ట్ లో బన్నీనే నటిస్తారో లేక మరో హీరో నటిస్తారో చూడాల్సి ఉంది.బన్నీలో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.మరోవైపు బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేదు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం ఈ మార్కును అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.భవిష్యత్తు సినిమాలు సైతం పుష్ప సినిమాను మించి సక్సెస్ సాధించేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ కెరీర్ ప్లానింగ్ ను చూసి ఇతర స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు.తను రాసిన కథలోనే బన్నీ నటించి సక్సెస్ సాధిస్తే మాత్రం అది మరో అరుదైన ఫీట్ అవుతుందని చెప్పవచ్చు.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ప్రభాస్ స్థాయిలో బన్నీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.బన్నీ భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే తన రెమ్యునరేషన్ ను మరింత పెంచే ఛాన్స్ ఉంటుందని సమాచారం.బన్నీ భార్య సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.బన్నీ కథలు రాసే టాలెంట్ ఉండటం వల్లే ఈ స్థాయికి వచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే బన్నీ రచయిత కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం బన్నీ సొంతంగా ఒక సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.అయితే ఈ స్క్రిప్ట్ లో బన్నీనే నటిస్తారో లేక మరో హీరో నటిస్తారో చూడాల్సి ఉంది.బన్నీలో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేదు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం ఈ మార్కును అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. భవిష్యత్తు సినిమాలు సైతం పుష్ప సినిమాను మించి సక్సెస్ సాధించేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ కెరీర్ ప్లానింగ్ ను చూసి ఇతర స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు.తను రాసిన కథలోనే బన్నీ నటించి సక్సెస్ సాధిస్తే మాత్రం అది మరో అరుదైన ఫీట్ అవుతుందని చెప్పవచ్చు.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ప్రభాస్ స్థాయిలో బన్నీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.బన్నీ భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే తన రెమ్యునరేషన్ ను మరింత పెంచే ఛాన్స్ ఉంటుందని సమాచారం.బన్నీ భార్య సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.బన్నీ కథలు రాసే టాలెంట్ ఉండటం వల్లే ఈ స్థాయికి వచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తు సినిమాలు సైతం పుష్ప సినిమాను మించి సక్సెస్ సాధించేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ కెరీర్ ప్లానింగ్ ను చూసి ఇతర స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు.తను రాసిన కథలోనే బన్నీ నటించి సక్సెస్ సాధిస్తే మాత్రం అది మరో అరుదైన ఫీట్ అవుతుందని చెప్పవచ్చు.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రభాస్ స్థాయిలో బన్నీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. బన్నీ భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే తన రెమ్యునరేషన్ ను మరింత పెంచే ఛాన్స్ ఉంటుందని సమాచారం.బన్నీ భార్య సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.బన్నీ కథలు రాసే టాలెంట్ ఉండటం వల్లే ఈ స్థాయికి వచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/concern-of-housekeeping-staff-working-in-the-ap-secretariat%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80
అమరావతి: ఏపీ సచివాలయంలో లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన.గత ఆదివారం సెక్రటరియేట్ 5 బ్లాక్ టాయిలెట్ లో పారిశుధ్య కార్మికుడు రాజేంద్ర ప్రసాద్ కాలుజారి క్రిందపడి మృతి. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందిన రాజేంద్ర ప్రసాద్. సచివాలయం లోని బాత్ రూంలో జరిపడిన కారణంగా చనిపోయారంటున్న హౌస్ కీపింగ్ సిబ్బంది.రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ తో సచివాలయం ముందు అందోళన.కేవలం మట్టిఖర్చుల కింద 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని మండిపాటు.విధినిర్వహణలో చనిపోయినందున అన్ని బెనిఫిట్స్ నిభందనల ప్రకారం అందించాలని నిరసన తెలుపుతున్న హౌస్ కీపింగ్ సిబ్బంది. సచివాలయం లోని బాత్ రూంలో జరిపడిన కారణంగా చనిపోయారంటున్న హౌస్ కీపింగ్ సిబ్బంది. రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ తో సచివాలయం ముందు అందోళన. కేవలం మట్టిఖర్చుల కింద 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని మండిపాటు.విధినిర్వహణలో చనిపోయినందున అన్ని బెనిఫిట్స్ నిభందనల ప్రకారం అందించాలని నిరసన తెలుపుతున్న హౌస్ కీపింగ్ సిబ్బంది. కేవలం మట్టిఖర్చుల కింద 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని మండిపాటు. విధినిర్వహణలో చనిపోయినందున అన్ని బెనిఫిట్స్ నిభందనల ప్రకారం అందించాలని నిరసన తెలుపుతున్న హౌస్ కీపింగ్ సిబ్బంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/shekar-movie-pre-release-event-director-sukumar-comments-rajashekar
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్.ఇందులో ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో శివాని రాజశేఖర్ కూడా ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం కూడా విధితమే. వంకాయల మురళి పార్టీ కృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి,శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి నిర్మించారు.ఇకపోతే ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్రబృందం.ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ.రాజశేఖర్ గారు చేసిన ఆహుతి, తలంబ్రాలు, మగాడు, అంకుశం,ఆగ్రహం, లాంటి సినిమాలు నన్ను ఇన్స్పైర్ చేశాయి.ఆ సమయంలో ఆయనకు నేను వీరాభిమానిని అని తెలిపారు సుకుమార్.నా ఫ్రెండ్ కృష్ణ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు.అతను మా ఊర్లో అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉంటే నేను కూడా అసూయపడే వాణ్ని.మొదటిసారిగా నేను మా ఊర్లో రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేశాను దానితో నేను బాగా ఫేమస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు సుకుమార్.అనంతరం రాజశేఖర్ గొప్పతనం గురించి చెబుతూ మనమందరం సినీ పరిశ్రమలో వుంటూ డబ్బులు పేరు సంపాదిస్తూ మన పిల్లల్ని కుటుంబాన్ని ఇండస్ట్రీకు దూరంగా పెడుతున్నాం.కానీ రాజశేఖర్ గారు ఇద్దరు అమ్మాయిలు ఇండస్ట్రీకి తీసుకొనివచ్చి ఇండస్ట్రీ ఒక పవిత్రమైన ప్రదేశం అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు అని తెలిపాడు సుకుమార్.అలాగే జీవిత రాజశేఖర్ ఒక వైపు ఫ్యామిలీ చూసుకుంటూ మరొక వైపు భర్త ని హీరోగా పెట్టి సినిమాకు దర్శకత్వం చేసినందుకు ఆమెకు నిజంగా దండాలు జీవిత కోసమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు సుకుమార్. ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్రబృందం. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ.రాజశేఖర్ గారు చేసిన ఆహుతి, తలంబ్రాలు, మగాడు, అంకుశం,ఆగ్రహం, లాంటి సినిమాలు నన్ను ఇన్స్పైర్ చేశాయి.ఆ సమయంలో ఆయనకు నేను వీరాభిమానిని అని తెలిపారు సుకుమార్. నా ఫ్రెండ్ కృష్ణ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. అతను మా ఊర్లో అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉంటే నేను కూడా అసూయపడే వాణ్ని.మొదటిసారిగా నేను మా ఊర్లో రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేశాను దానితో నేను బాగా ఫేమస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు సుకుమార్.అనంతరం రాజశేఖర్ గొప్పతనం గురించి చెబుతూ మనమందరం సినీ పరిశ్రమలో వుంటూ డబ్బులు పేరు సంపాదిస్తూ మన పిల్లల్ని కుటుంబాన్ని ఇండస్ట్రీకు దూరంగా పెడుతున్నాం. కానీ రాజశేఖర్ గారు ఇద్దరు అమ్మాయిలు ఇండస్ట్రీకి తీసుకొనివచ్చి ఇండస్ట్రీ ఒక పవిత్రమైన ప్రదేశం అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు అని తెలిపాడు సుకుమార్.అలాగే జీవిత రాజశేఖర్ ఒక వైపు ఫ్యామిలీ చూసుకుంటూ మరొక వైపు భర్త ని హీరోగా పెట్టి సినిమాకు దర్శకత్వం చేసినందుకు ఆమెకు నిజంగా దండాలు జీవిత కోసమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు సుకుమార్. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/political-heat-in-sri-satyasai-district-puttaparthi
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డిల మధ్య వైరం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.దీనిలో భాగంగా భార్య మృతిని కూడా రాజకీయం చేయడం పల్లేకే చెందుతుందని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కానీ ఆయనలా తాను జిమ్మిక్కు రాజకీయాలు చేయనని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భార్య మరణాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు.ఎమ్మెల్యే స్థాయిని శ్రీధర్ రెడ్డి తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యనించారు.సర్వేలన్నీ తానే గెలుస్తానని చెప్తున్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భార్య మరణాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు.ఎమ్మెల్యే స్థాయిని శ్రీధర్ రెడ్డి తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యనించారు. సర్వేలన్నీ తానే గెలుస్తానని చెప్తున్నాయని వెల్లడించారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/sudeep-daughter-sanvi-comments-about-allu-arjun
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప( Pushpa ) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ కు అభిమానులు కూడా భారీగా పెరిగిపోయారు. ఇక అల్లు అర్జున్ కు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోయారు.ఎంతోమంది సెలబ్రిటీలు తాను అల్లు అర్జున్ కి అభిమానిని అంటూ చెప్పుకొస్తున్నారు.అయితే తాజాగా మరొక స్టార్ హీరో కుమార్తె అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ అల్లు అర్జున్ పై ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు. శాండిల్ వుడ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో సుదీప్ కిచ్చా( Sudeep Kiccha ) ఒకరు.ఈయన టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం.ఇక తెలుగులో కూడా ఈగ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సుదీప్ కుమార్తె శాన్వి( Sanvi ) ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతున్నారు.తాజాగా ఈమె అల్లు అర్జున్ పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగే అవకాశం వస్తే చాలు అని వెల్లడించారు.తనతో కలిసి ఏదైనా సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వస్తే తనకంటే అదృష్టవంతురాలు మరొకరు లేరు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ శాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ntr-district-mylavaram-mylavaram-rythu-bazar-eo-gharana-fraud
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మైలవరం రైతుబజార్ లో ఈఓ మోసం చేస్తున్నారు అని ఓ రైతు ఆరోపించాగా,రైతు బజార్ లో రెండు షాపులు కేటాయించి డిపాజిట్ అని చెప్పి షాపుకు 40వేల రూపాయలు లంచం ఈఓ రవి కుమార్ తీసుకున్నారని ఆరోపిస్తున్న భాదితులు,షాపులు కేటాయించకపోవడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తమ సమస్యని తీసుకెళ్లారు డిపాజిట్ కాదు లంచం అని తెలుసుకుని లబోదిబోమన్న భాదితులు,విచారణ కోసం రవికుమార్ విధులకు హాజరవ్వకుండా ఆదేశాలిచ్చిన ఉన్నతాదికారులు ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న చిట్టిబాబు తమ రెండుషాపులు ఈఓ ఖాళీ చేయాలని చెప్పడంతో రైతుబజార్ ఆవరణలో అల్లం,వెల్లుల్లి,జ్యూట్ బ్యాగులతో నిరసన తెలుపుతున్న భాదితులు అనుమతులు లేకుండా రైతు బజార్ ఆవరణలో ఎండు చేపల స్టాల్స్ ఎలా పెట్టారు అని ప్రశ్నించారు,కాసుల కక్కుర్తి లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మైలవరం రైతు బజార్ పై స్థానిక రైతులు పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/jagan-doubtis-ploiceand-revenueeportmenttransfer
ఏపీ లో తన పరిపాలన ఒక సువర్ణ అధ్యయనంగా తరతరాలు చెప్పుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నాడు.అందుకే ప్రతి పనిలోనూ పారదర్శకత ఉండేలా చూసుకుంటున్నాడు. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా నీతి నిజాయితీగా క్షేత్ర స్థాయిలో పరిపాలన ఉండేలా చూసుకుంటున్నాడు.ఇదే విషయమై తమ పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రులకు అనేకసార్లు చెప్పాడు. అయితే జగన్ ఒకటి భావిస్తే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మరొకటి జరగడం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.అయితే ఆ విషయం ఎక్కడా బయటపడకుండా జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరుగాయి.ఉన్నత స్థాయి అధికారుల బదిలీలు జరిగిన తర్వాత పోలీస్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లలో ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తి కావొస్తోంది. అయితే ఈ బదిలీల వ్యవహారంలో అంతా పారదర్శకంగానే జరిగిందని, ఎక్కడా సిపార్సులకు తావులేదని కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పటికే అనేక స్టేట్మెంట్స్ ఇచ్చారు.కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి అంతా రివర్స్ లో జరిగినట్టు బహిరంగంగానే అంతా చర్చించుకుంటున్నారు.బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా సిఫార్సు లేఖలను ఎక్కడా వ్యతిరేకించలేదు.దీంతో చాలామంది చివరి నిమిషంలో కూడా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి పనులు పూర్తి చేయించుకున్నారు.ఇలా ఒక్కో ఎమ్మెల్యే వందలాది లెటర్స్ ను ఆయా జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఇచ్చారు.అయితే పాలనా పరమైన విషయాల్లో మీరు ఎక్కడా జోక్యం చేసుకోవద్దని, సిపార్సులు చేయవద్దని అధినేత జగన్ అంతకు ముందే హెచ్చరించినా వీరు వినలేదు. జగన్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.తాను వద్దని ఎంత చెబుతున్న సిపార్సులు చేయడం ఏంటని, అసలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎంతమందికి సిఫార్సు లేఖలు ఇచ్చారు ? ఎవరు ఎవరిని అధికారుల వద్దకు పంపించారు అనే విషయాలపై ఇప్పటికే పూర్తి సమాచారం జగన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.అంతే కాదు ఈ విషయమై కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నుంచి రికమండేషన్ లెటర్ల జిరాక్స్ కాపీలను జగన్ తెప్పించుకున్నాడట.అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్యెల్యేలందరికి ఒక మీటింగ్ పెట్టి ఈ విషయంలో గట్టిగా క్లాస్ పీకలనే ఆలోచనలో జగన్ ఉన్నాడట. జగన్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.తాను వద్దని ఎంత చెబుతున్న సిపార్సులు చేయడం ఏంటని, అసలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎంతమందికి సిఫార్సు లేఖలు ఇచ్చారు ? ఎవరు ఎవరిని అధికారుల వద్దకు పంపించారు అనే విషయాలపై ఇప్పటికే పూర్తి సమాచారం జగన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.అంతే కాదు ఈ విషయమై కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నుంచి రికమండేషన్ లెటర్ల జిరాక్స్ కాపీలను జగన్ తెప్పించుకున్నాడట.అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్యెల్యేలందరికి ఒక మీటింగ్ పెట్టి ఈ విషయంలో గట్టిగా క్లాస్ పీకలనే ఆలోచనలో జగన్ ఉన్నాడట. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/heroine-amrita-iyer-interesting-comments-about-arjuna-phalguna-movie-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d
తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా అమృతా అయ్యర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన అమృతా అయ్యర్ తర్వాత రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్ సినిమాల ద్వారా అమృతా అయ్యర్ కు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.అమాయకురాలి పాత్రల్లో అమృతా అయ్యర్ బాగా నటిస్తారని ప్రేక్షకుల్లో భావన ఉంది. అమృతా అయ్యర్ నటించిన అర్జున ఫల్గుణ ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని అమృతా అయ్యర్ వెల్లడించారు.ఈ సినిమాలో శ్రావణి అనే పాత్రలో తాను నటిస్తున్నానని అమృత చెప్పుకొచ్చారు.ఒక అమ్మాయిగా ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తానని ఆమె చెప్పారు. శ్రీవిష్ణును మొదట చూసి రిజర్వ్డ్ పర్సన్ అనుకున్నానని ఆ తర్వాత శ్రీవిష్ణు మంచి ఫ్రెండ్ గా మెలిగాడని అమృతా అయ్యర్ చెప్పారు.దర్శకుడు స్పూర్తి నింపి ఈ సినిమా చేయించాడని ఆమె పేర్కొన్నారు.నలుగురు అబ్బాయిల మధ్య నన్ను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా చూశారని అమృతా అయ్యర్ పేర్కొన్నారు.గత సినిమాలలో పాత్రల విషయంలో సంతృప్తితో ఉన్నానని అమృతా అయ్యర్ చెప్పుకొచ్చారు.గ్లామర్ రోల్స్ తనకు ఇష్టం లేదని ఛాలెంజింగ్ రోల్స్ ను మాత్రం తాను ఇష్టపడతానని అమృతా అయ్యర్ వెల్లడించారు.తాను చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగానని సంవత్సరం పాటు కార్పొరేట్ కంపెనీలో పని చేశానని అమృతా అయ్యర్ పేర్కొన్నారు.తనకు బన్నీ, సమంత ఇష్టమని తెలుగు నేర్చుకుంటున్నానని అమృతా అయ్యర్ అన్నారు.హనుమాన్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నానని వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని అమృతా అయ్యర్ చెప్పుకొచ్చారు. శ్రీవిష్ణును మొదట చూసి రిజర్వ్డ్ పర్సన్ అనుకున్నానని ఆ తర్వాత శ్రీవిష్ణు మంచి ఫ్రెండ్ గా మెలిగాడని అమృతా అయ్యర్ చెప్పారు. దర్శకుడు స్పూర్తి నింపి ఈ సినిమా చేయించాడని ఆమె పేర్కొన్నారు.నలుగురు అబ్బాయిల మధ్య నన్ను అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా చూశారని అమృతా అయ్యర్ పేర్కొన్నారు.గత సినిమాలలో పాత్రల విషయంలో సంతృప్తితో ఉన్నానని అమృతా అయ్యర్ చెప్పుకొచ్చారు. గ్లామర్ రోల్స్ తనకు ఇష్టం లేదని ఛాలెంజింగ్ రోల్స్ ను మాత్రం తాను ఇష్టపడతానని అమృతా అయ్యర్ వెల్లడించారు.తాను చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగానని సంవత్సరం పాటు కార్పొరేట్ కంపెనీలో పని చేశానని అమృతా అయ్యర్ పేర్కొన్నారు.తనకు బన్నీ, సమంత ఇష్టమని తెలుగు నేర్చుకుంటున్నానని అమృతా అయ్యర్ అన్నారు. హనుమాన్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నానని వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని అమృతా అయ్యర్ చెప్పుకొచ్చారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/khayamanna-tadipatri-municipal-chairman-jc-prabhakar-reddy-won-tdp-in-175-seats
యాంకర్ వాయిస్ – సీఎం జగన్ పని అయిపోయింది , అధికారంలోకి కూర్చునేందుకు మా లీడర్లు సిద్ధం కావాలి.60 శాతం యువతకు టికెట్లు ఇస్తే 175 సీట్లలో టిడిపి విజయం ఖాయమన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి.వాయిస్ ఓవర్: తెలుగుదేశం పార్టీ కి కార్యకర్తలే ప్రధాన బలం అని మూడునరేళ్ళ పాటు కార్యకర్తలు కష్టపడితే ఈ నాయకులందరూ ఎక్కడికి పోయారంటూ సొంత పార్టీ నేతలకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి చురకలాంటించారు.యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కలసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పని అయిపోయిందని అధికారంలో కూర్చోవడానికి మా నాయకులు సిద్ధం కావాలన్నారు.40 శాతం కాదు 60 శాతం యువతకు టికెట్లు ఇస్తే 175 స్థానాల్లోనూ టిడిపి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ధైర్యంగా ముందుకు వచ్చి కార్యకర్తలను కలుపుకొని వెళ్లే లీడర్లకి టికెట్లు ఇవ్వాలని ఇదే విషయాన్ని నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. నా మీద 72 కేసులు పెట్టిన భయపడలేదని అలా అని టికెట్ కోసం నేనేమీ తాపత్రయ పడలేదన్నారు పార్టీ కోసమే కష్టపడి పని చేస్తున్నారని స్పష్టం చేశారు.ఇటీవల యువకులం పాదయాత్రలో ఓ నాయకుడు దారి కూడా నడవలేకపోయాడని అలాంటి వారికి టికెట్టు ఎందుకంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఏ ఘడియలో పార్టీ స్థాపించారు గాని టిడిపికి బలమైన కార్యకర్తలు ఉన్నారని కొందరు నాయకులు తోకలు కట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రబాబు ఫేస్ వ్యాల్యూ ను చూసే ఓట్లు పడతాయని మాలాంటి వాళ్లను చూసి కాదని తెలియజేశారు. భైట్ – జే.సి.ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిఫల్ చేర్మెన్ . తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/who-is-the-child-actress-is-making-a-re-entry-into-the-industry-with-the-film-samantha-yashoda-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b0%9f%e0%b0%bf
ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్ల సినిమాలలో పలు కీలక పాత్రలో నటించడం కోసం ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్లు తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది హీరో హీరోయిన్లు పలు సినిమాల ద్వారా రీ ఎంట్రీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకు పోతున్నారు.ఈ క్రమంలోనే “సిరివెన్నెల” సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం 420 సినిమాతో హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మధురిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “ఒరేరు రిక్షా” సినిమాలో నీ పాదం మీద పుట్టు మచ్చనై  చెల్లెమ్మా అనే పాట ద్వారా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన మధురిమ ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా, భరత నాట్య కళాకారిణిగా దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు చేసి ఎన్నో ప్రశంసలు, అవార్డులను అందుకున్నారు.నాట్యకారిణిగా నృత్య దర్శకురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించు కున్న మధురిమ మరోసారి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్రబృందం నటి మధురిమ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ద్వారా మధురిమ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఒరేరు రిక్షా” సినిమాలో నీ పాదం మీద పుట్టు మచ్చనై  చెల్లెమ్మా అనే పాట ద్వారా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన మధురిమ ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా, భరత నాట్య కళాకారిణిగా దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు చేసి ఎన్నో ప్రశంసలు, అవార్డులను అందుకున్నారు.నాట్యకారిణిగా నృత్య దర్శకురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించు కున్న మధురిమ మరోసారి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్రబృందం నటి మధురిమ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ద్వారా మధురిమ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్రబృందం నటి మధురిమ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ద్వారా మధురిమ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/superb-rating-for-rrr-movie-special-telecast
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్( RRR )గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.రికార్డుల మీద రికార్డులు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్నాయి.ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి హీరో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్( Ram charan ) ల పేర్లు మారుమోగుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ఎన్నో విషయాలలో రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే.ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇకపోతే జపాన్( Japan ) లాంటి దేశాలలో ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో ఆడుతూనే ఉంది.ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా మరో రికార్డుని బ్రేక్ చేసింది.అదేమిటంటె ఈ సినిమాను మొదలుపెట్టిన స్టార్ మా వారు మంచి ప్లానింగ్ తో స్పెషల్ టెలీకాస్ట్ చేశారు.ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా లేకుండా ప్లాన్ చేసిన ఈ సినిమాకు సాలిడ్ రేటింగ్ నమోదైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా స్పెషల్ టెలికాస్ట్ కి ఏకంగా 8.17 టిఆర్పి రేటింగ్స్ నమోదు అయినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా ఆశ్చర్యకర రేటింగ్ ని రాబట్టిందని చెప్పవచ్చు.అలాగే స్టార్ మా వారి ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ కూడా బాగానే ప్లస్ అయిందని చెప్పవచ్చు.మరోవైపు చిత్ర బృందం ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్నాయి.ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి హీరో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్( Ram charan ) ల పేర్లు మారుమోగుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ఎన్నో విషయాలలో రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇకపోతే జపాన్( Japan ) లాంటి దేశాలలో ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా మరో రికార్డుని బ్రేక్ చేసింది. అదేమిటంటె ఈ సినిమాను మొదలుపెట్టిన స్టార్ మా వారు మంచి ప్లానింగ్ తో స్పెషల్ టెలీకాస్ట్ చేశారు.ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా లేకుండా ప్లాన్ చేసిన ఈ సినిమాకు సాలిడ్ రేటింగ్ నమోదైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా స్పెషల్ టెలికాస్ట్ కి ఏకంగా 8.17 టిఆర్పి రేటింగ్స్ నమోదు అయినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా ఆశ్చర్యకర రేటింగ్ ని రాబట్టిందని చెప్పవచ్చు.అలాగే స్టార్ మా వారి ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ కూడా బాగానే ప్లస్ అయిందని చెప్పవచ్చు.మరోవైపు చిత్ర బృందం ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటె ఈ సినిమాను మొదలుపెట్టిన స్టార్ మా వారు మంచి ప్లానింగ్ తో స్పెషల్ టెలీకాస్ట్ చేశారు.ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా లేకుండా ప్లాన్ చేసిన ఈ సినిమాకు సాలిడ్ రేటింగ్ నమోదైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా స్పెషల్ టెలికాస్ట్ కి ఏకంగా 8.17 టిఆర్పి రేటింగ్స్ నమోదు అయినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా ఆశ్చర్యకర రేటింగ్ ని రాబట్టిందని చెప్పవచ్చు. అలాగే స్టార్ మా వారి ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ కూడా బాగానే ప్లస్ అయిందని చెప్పవచ్చు.మరోవైపు చిత్ర బృందం ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/cause-of-aroma-in-flower
అన్ని పదార్థాలు ఏదో ఒక వాసన కలిగి ఉంటాయి.ఆహారం, వైన్, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు ఇలా అన్నింటికీ వాసన ఉంటుంది. కానీ సువాసన గురించి మాట్లాడినప్పుడు ముందుగా పూలు గుర్తుకువస్తాయి.పూలకు సువాసన ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఈ సువాసన ఎక్కడ నుండి వస్తుందనేది మనలో చాలామందికి తెలియడు.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సువాసన అనేది సాధారణంగా పూల నుంచి పర్యావరణంలోకి విడుదలయ్యే తక్కువ పరమాణు బరువు సమ్మేళనాల సంక్లిష్ట మిశ్రమం.పరాగ సంపర్కాలను ఆకర్షించడంలో దాని నిర్మాణం, రంగు, వాసన ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే.సువాసన అనేది పరాగ సంపర్కాలను ఒక నిర్దిష్ట పువ్వుకు ఆకర్షించే లేదా నిర్దేశించే సంకేతం. పూలు పరాగసంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దాని మొక్క సంభావ్య పరాగ సంపర్కాలను సక్రియం చేయడానికి గరిష్ట స్థాయిలో దాని సువాసనను ఉత్పత్తి చేస్తుంది.పగటిపూట వాటి సువాసన ఉత్పత్తిని అవుతుంది. తేనెటీగలు లేదా సీతాకోకచిలుకల ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. అయితే రాత్రిపూట అవి సువాసనను విడుదల చేసినప్పుడు కీటకాలు, గబ్బిలాల ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది.పరాగసంపర్కం లేకుండా అవి పునరుత్పత్తి చేయలేవు.కాబట్టి ఇదంతా తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటం.పరాగసంపర్కానికి సిద్ధంగా లేని మొక్కలు తక్కువ వాసనను ఉత్పత్తి చేస్తాయి.ఇతర పూల కంటే పరాగ సంపర్కానికి తక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి.అయితే అన్ని పూలకు సువాసన ఉండదు.కొన్ని పూలు వాసన లేనివి కాగా మరికొన్ని దుర్వాసనను కూడా వెదజల్లుతాయి.పూలు రంగు లేదా ఆకృతిలో ఒకేలా ఉన్నప్పటికీ ఒకే రకమైన రెండు పూల సువాసనలు ఎక్కడా కనిపించవు.అంటే సువాసన అనేది రసాయన సమ్మేళనం, ఇది వివిధ పువ్వులలో భిన్నంగా ఉంటుంది.జెరానిల్ అసిటేట్ అనే రసాయన సమ్మేళనం కారణంగా గులాబీకి సువాసన వస్తుంది.మల్లెల సువాసన నెరోలిడల్ వల్ల వస్తుంది.పూర్వకాలంలో కేవలం పూలతో మాత్రమే పరిమళాన్ని తయారు చేసేవారు. అయితే రాత్రిపూట అవి సువాసనను విడుదల చేసినప్పుడు కీటకాలు, గబ్బిలాల ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. పరాగసంపర్కం లేకుండా అవి పునరుత్పత్తి చేయలేవు.కాబట్టి ఇదంతా తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటం. పరాగసంపర్కానికి సిద్ధంగా లేని మొక్కలు తక్కువ వాసనను ఉత్పత్తి చేస్తాయి.ఇతర పూల కంటే పరాగ సంపర్కానికి తక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే అన్ని పూలకు సువాసన ఉండదు.కొన్ని పూలు వాసన లేనివి కాగా మరికొన్ని దుర్వాసనను కూడా వెదజల్లుతాయి. పూలు రంగు లేదా ఆకృతిలో ఒకేలా ఉన్నప్పటికీ ఒకే రకమైన రెండు పూల సువాసనలు ఎక్కడా కనిపించవు.అంటే సువాసన అనేది రసాయన సమ్మేళనం, ఇది వివిధ పువ్వులలో భిన్నంగా ఉంటుంది. జెరానిల్ అసిటేట్ అనే రసాయన సమ్మేళనం కారణంగా గులాబీకి సువాసన వస్తుంది.మల్లెల సువాసన నెరోలిడల్ వల్ల వస్తుంది. పూర్వకాలంలో కేవలం పూలతో మాత్రమే పరిమళాన్ని తయారు చేసేవారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/rashmika-mandanna-shared-cute-photos-without-make-up-her-beauty-over-load-pics
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసింది భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఇటీ వలె తెలుగులో విడుదల అయినా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా బోలెడు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.హిందీ తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందనాకు సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో రష్మిక మందన్న వితౌట్ మేకప్ లో కనిపిస్తోంది.కేవలం మేకప్ వేసుకొని మాత్రమే కాకుండా మేకప్ లేకుండా కూడా సహజమైన అందాలను చూపించింది రష్మిక మందన.ఎంచక్కా స్పెడ్స్ పెట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.కాగా వితౌట్ మేకప్ లు రష్మిక మందన మరింత క్యూట్ గా కనిపించడం విశేషం.ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో వరుసగా వితౌట్ మేకప్ లో క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఒక సైడ్ నుంచి కొంటె చూపులతో చూస్తూ తన చూపులతోనే ఆకట్టుకుంటుంది.ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన పెట్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.ఆ ఫోటోని షేర్ చేస్తూ ఒక చిన్న కొటేషన్ ని కూడా రాసుకు వచ్చింది.తాను చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు బాలల దినోత్సవం ఎలా జరుపుకునేవాళ్లమో తనకు ఇంకా గుర్తుందని, అయితే ఆ దినోత్సవ ప్రత్యేకత తెలియక ముందే చాలా వేగంగా పెరిగామని చెప్పుకొచ్చింది రష్మిక మందన.అలాగే ఇన్ని ఏళ్లలో తాను నేర్చుకున్నది ఏంటంటే జీవితం చాలా చిన్నది.ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని పేర్కొంది.అందరు దయ, సంతోషం, ఆశ, ప్రేమతో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ బాలల దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది రష్మిక మందన్న. ఆ ఫోటోలలో రష్మిక మందన్న వితౌట్ మేకప్ లో కనిపిస్తోంది. కేవలం మేకప్ వేసుకొని మాత్రమే కాకుండా మేకప్ లేకుండా కూడా సహజమైన అందాలను చూపించింది రష్మిక మందన.ఎంచక్కా స్పెడ్స్ పెట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కాగా వితౌట్ మేకప్ లు రష్మిక మందన మరింత క్యూట్ గా కనిపించడం విశేషం.ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో వరుసగా వితౌట్ మేకప్ లో క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఒక సైడ్ నుంచి కొంటె చూపులతో చూస్తూ తన చూపులతోనే ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన పెట్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.ఆ ఫోటోని షేర్ చేస్తూ ఒక చిన్న కొటేషన్ ని కూడా రాసుకు వచ్చింది.తాను చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు బాలల దినోత్సవం ఎలా జరుపుకునేవాళ్లమో తనకు ఇంకా గుర్తుందని, అయితే ఆ దినోత్సవ ప్రత్యేకత తెలియక ముందే చాలా వేగంగా పెరిగామని చెప్పుకొచ్చింది రష్మిక మందన. అలాగే ఇన్ని ఏళ్లలో తాను నేర్చుకున్నది ఏంటంటే జీవితం చాలా చిన్నది.ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని పేర్కొంది.అందరు దయ, సంతోషం, ఆశ, ప్రేమతో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ బాలల దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది రష్మిక మందన్న. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ed-send-notice-to-vem-narender-reddy-on-cash-for-vote-case
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ కేసుకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా… విచారణకు హాజరుకావాలంటూ… ఆ నోటీసులో పేర్కొన్నారు.శుక్రవారం ఈడీ అధికారులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఉన్న నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.అలాగే రూ.50 లక్షలపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అసలు ఈ కేసు వివరాలు పరిశీలిస్తే….2015లో ఈ ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వచ్చింది.ఈ కేసులో అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.గతంలో ఆయన తెలంగాణ ఏసీబీ అధికారుల విచారణకు కూడా హాజరయ్యారు.తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపారు.ఓటుకు నోటు కేసు సమయంలో నరేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఈ కేసు మరింత వేగం పెంచే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టు కనిపిస్తోంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/anasuya-who-went-for-such-a-stroll-in-the-city-streets-%e0%b0%85%e0%b0%a8%e0%b0%b8%e0%b1%82%e0%b0%af
బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ పరిచయం గురించి తెలియని వారెవ్వరు లేరు.ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది. అటు బుల్లితెర ఇటు వెండితెరపై సమాన క్రేజ్ ను సంపాదించుకుంది.లేటు వయసులో కూడా తన అందంతో బాగా రెచ్చిపోతుంది. రోజురోజుకు ట్రెండ్ ని ఫాలో అవుతూ గ్లామర్ విందుని వడ్డిస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన అనసూయ అంతకుముందే వెండితెరలో నటించింది.కానీ అంత గుర్తింపు తెచ్చుకోలేదు.జబర్దస్త్ తో మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్త గా మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుతుంది.అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తనకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా బాగా గడుపుతుంది.అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.నిత్యం ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉండే అనసూయ తాజాగా సిటీ వీధిలో షికారు కొడుతుంది.తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మోడ్రన్ డ్రెస్ ధరించి మాస్క్ వేసుకొని సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ గా మారింది.ఈ ఫోటోను చూసిన అనసూయ అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా మహా సముద్రం సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన అనసూయ అంతకుముందే వెండితెరలో నటించింది.కానీ అంత గుర్తింపు తెచ్చుకోలేదు.జబర్దస్త్ తో మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్త గా మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుతుంది. అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది. ఇక తనకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా బాగా గడుపుతుంది.అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.నిత్యం ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉండే అనసూయ తాజాగా సిటీ వీధిలో షికారు కొడుతుంది. తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మోడ్రన్ డ్రెస్ ధరించి మాస్క్ వేసుకొని సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ గా మారింది.ఈ ఫోటోను చూసిన అనసూయ అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా మహా సముద్రం సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/judas-call-for-a-strike-in-teaching-hospitals-from-tomorrow
తెలంగాణలో జూడాలు మరోసారి సమ్మె సైరన్ మోగించనున్నారు.ఈ మేరకు రేపటి నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో జూడాలు సమ్మె చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణలో డీఎంఈ ( Telangana DME )పరిధిలో పని చేస్తున్న అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో సమ్మెకు జూడాలు పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే ఇప్పటికే డీఎంఈకి జూనియర్ డాక్టర్లు నోటీసులు అందజేశారు.జూడాల సమస్యలను పరిష్కరిస్తామని నాలుగు నెలల క్రితం వైద్యారోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు.కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.ఈ క్రమంలోనే స్టైఫండ్ ను సమయానికి విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో డీఎంఈ ( Telangana DME )పరిధిలో పని చేస్తున్న అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో సమ్మెకు జూడాలు పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే ఇప్పటికే డీఎంఈకి జూనియర్ డాక్టర్లు నోటీసులు అందజేశారు. జూడాల సమస్యలను పరిష్కరిస్తామని నాలుగు నెలల క్రితం వైద్యారోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు.కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే స్టైఫండ్ ను సమయానికి విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/kotabommali-movie-censor-review
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్,( Srikanth ) రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ( Shivani Rajasekhar )ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోటబొమ్మాలి పీఎస్.( Kotabommali Movie ) ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు.ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు U/A సర్టిఫికేట్‌ ఇచ్చారు.ఉత్కంఠను కలిగించే కథనంతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.సెన్సార్ అధికారులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో చిత్రబృందం సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉంది.ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటం, ఇందులో అందుకు సంబంధించిన పాయింట్ ఉండటం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలోని పాటలు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అని నెటిజెన్స్ అలాగే మూవీ మేకర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. మొత్తానికి ఈ సినిమా సూపర్ గా ఉందని, ఈ సినిమాతో శ్రీకాంత్ ( Srikanth )కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.విడుదల తేదీకి కేవలం మరో మూడు రోజులు సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.మరి భార్య అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ కోటబొమ్మాలి పిఎస్ సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి మరి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/shocking-news-on-prabhas-political-entry-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d
తెలుగు తెరపై స్టార్ హీరోగా ఉన్నటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా స్థాయి హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తెలుగులో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టార్డం తెచ్చుకుని చాలామంది హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఉంటూ రాజకీయాలలో రాణించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఓ సందర్భంలో ప్రభాస్ కు ఇలాంటి ప్రశ్న ఎదురయింది.రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న ప్రశ్న ఎదురుకాగా ప్రభాస్ ఎవరూ ఊహించనటువంటి సమాధానాన్ని తెలియజేశారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మొగల్తూరు ఎంపీగా ఉన్నప్పుడు తనలో సహనం అనేది వచ్చింది.ఎందుకంటే నెల రోజుల పాటు మొగల్తూరు బాధ్యతలను తీసుకున్న తనకు ప్రతి రోజు ఎంతో మంది వచ్చి తమ సమస్యలను పార్టీ గొడవలను తెలియజేసేవారు.ఇలా వారి సమస్యలు చెప్పినప్పుడు వారికి ఏ సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు.రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేకపోవడంతోనా వల్ల ఒక్క ఓటు కూడా రాదని, కనీసం ఓట్లు రాకపోయినా ఓట్లు పడిపోకుండా ఉండాలని వారి సమస్యలన్నింటినీ ఎంతో ఓపిగ్గా వినేవాడిననీ తెలిపారు.నెల తర్వాత పెదనాన్న గారికి నమస్కారం పెట్టి మీ రాజకీయ గొడవలు నాకొద్దు.ఇంకోసారి రాజకీయాల గురించి నాకు చెప్పకు.జీవితంలో రాజకీయాల వైపు రానని రాజకీయాలకు ఒక నమస్కారం అంటూ ప్రభాస్ రాజకీయ ఎంట్రీ గురించి ఈ ఇంటర్వ్యూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు తనకు సెట్ కావని అందుకే రాజకీయాల వైపు రాను అని తేల్చి చెప్పారు.ఇక సినిమాల విషయానికొస్తే బాహుబలి తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం నాలుగైదు వరుస సినిమాలతో తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మొగల్తూరు ఎంపీగా ఉన్నప్పుడు తనలో సహనం అనేది వచ్చింది.ఎందుకంటే నెల రోజుల పాటు మొగల్తూరు బాధ్యతలను తీసుకున్న తనకు ప్రతి రోజు ఎంతో మంది వచ్చి తమ సమస్యలను పార్టీ గొడవలను తెలియజేసేవారు. ఇలా వారి సమస్యలు చెప్పినప్పుడు వారికి ఏ సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు.రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేకపోవడంతోనా వల్ల ఒక్క ఓటు కూడా రాదని, కనీసం ఓట్లు రాకపోయినా ఓట్లు పడిపోకుండా ఉండాలని వారి సమస్యలన్నింటినీ ఎంతో ఓపిగ్గా వినేవాడిననీ తెలిపారు. నెల తర్వాత పెదనాన్న గారికి నమస్కారం పెట్టి మీ రాజకీయ గొడవలు నాకొద్దు.ఇంకోసారి రాజకీయాల గురించి నాకు చెప్పకు.జీవితంలో రాజకీయాల వైపు రానని రాజకీయాలకు ఒక నమస్కారం అంటూ ప్రభాస్ రాజకీయ ఎంట్రీ గురించి ఈ ఇంటర్వ్యూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు తనకు సెట్ కావని అందుకే రాజకీయాల వైపు రాను అని తేల్చి చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే బాహుబలి తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం నాలుగైదు వరుస సినిమాలతో తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/low-budget-video-making-kit
కంటెంట్ క్రియేటర్ల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి.ఉచితంగా లభించే టూల్స్ తో పాటు పెయిడ్ సబ్‌స్కిప్షన్ టూల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఈ టూల్స్ ద్వారా సులువుగా వీడియో మేకింగ్ చేసుకోవచ్చు.అయితే తాజాగా ఫిట్రిక్( Fitrik ) అనే కంపెనీ సరికొత్త బేసిక్ వీడియో మేకింగ్ కిట్ ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఈ కిట్ లో ఒక ట్రైపాడ్ తో పాటు 3.55 మి.మీ ప్లగ్ తో మైక్రోఫోన్, ఎల్ఈడీ లైట్, మూడు ఏఏఏ బ్యాటరీలు ఉంటాయి. ఈ వీడియో మేకింగ్ కిట్ కేవలం రూ.750కే లభిస్తుంది.కంటెంట్ క్రియేటర్లకు ట్రైపాడ్, మైక్, ఎల్ఈడీ లైట్లు కొనుగోలు చేయడమంటే చాలా ఖర్చు అవుతుంది. వీడియో మేకింగ్ కోసం ( Videomaking )వేలల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.కానీ తక్కువ ధరలోనే ఫిట్రిక్ కంపెనీ వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం వీడియో మేకింగ్ కిట్ ను అందుబాటులలోకి తీసుకొచ్చింది.ఈ కిట్‌లో ఉండే ట్రైపాడ్‌ హ్యాండిల్ లా కూడా ఉంటుంది.దీనిని హ్యాండిల్ లా కూడా ఉపయోగించుకోవచ్చు.అలాగే ఇందులో ఉండే మైక్రోఫోన్‌ను వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.అలాగే చీకట్లో వీడియో ఫుల్ క్లారిటీతో రావడానికి ఎల్ఈడీ లైట్( LED Light ) ను ఉపయోగించుకోవచ్చు.అలాగే ఛార్జింగ్ కోసం మూడు బ్యాటరీలు కూడా ఈ కిట్‌లో లభిస్తాయి.కేవలం రూ.759కే కిట్ అందించడం అంటే చాలా కష్టమే.కానీ ఈ కంపెనీ అతి తక్కుక ధరకే ఈ కిట్ ను అందిస్తోంది.ఈ కిట్ కంటెంట్ క్రియేటర్లకు, వ్లాగర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. ఈ వీడియో మేకింగ్ కిట్ కేవలం రూ.750కే లభిస్తుంది.కంటెంట్ క్రియేటర్లకు ట్రైపాడ్, మైక్, ఎల్ఈడీ లైట్లు కొనుగోలు చేయడమంటే చాలా ఖర్చు అవుతుంది. వీడియో మేకింగ్ కోసం ( Videomaking )వేలల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.కానీ తక్కువ ధరలోనే ఫిట్రిక్ కంపెనీ వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం వీడియో మేకింగ్ కిట్ ను అందుబాటులలోకి తీసుకొచ్చింది. ఈ కిట్‌లో ఉండే ట్రైపాడ్‌ హ్యాండిల్ లా కూడా ఉంటుంది.దీనిని హ్యాండిల్ లా కూడా ఉపయోగించుకోవచ్చు.అలాగే ఇందులో ఉండే మైక్రోఫోన్‌ను వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.అలాగే చీకట్లో వీడియో ఫుల్ క్లారిటీతో రావడానికి ఎల్ఈడీ లైట్( LED Light ) ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ కోసం మూడు బ్యాటరీలు కూడా ఈ కిట్‌లో లభిస్తాయి.కేవలం రూ.759కే కిట్ అందించడం అంటే చాలా కష్టమే.కానీ ఈ కంపెనీ అతి తక్కుక ధరకే ఈ కిట్ ను అందిస్తోంది.ఈ కిట్ కంటెంట్ క్రియేటర్లకు, వ్లాగర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. అలాగే ఛార్జింగ్ కోసం మూడు బ్యాటరీలు కూడా ఈ కిట్‌లో లభిస్తాయి.కేవలం రూ.759కే కిట్ అందించడం అంటే చాలా కష్టమే.కానీ ఈ కంపెనీ అతి తక్కుక ధరకే ఈ కిట్ ను అందిస్తోంది. ఈ కిట్ కంటెంట్ క్రియేటర్లకు, వ్లాగర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/actress-karate-kalyani-shocking-comments-about-shivashakti-foundation-%e0%b0%95%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f%e0%b1%87-%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf
సినిమాల ద్వారా, బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా కరాటే కళ్యాణి పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా ఈ నటి వివాదంలో చిక్కుకున్నారు. జగద్గిరి గుట్టలో ఈ నటిపై కేసు నమోదైంది.గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కరాటే కళ్యాణి ఒక హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల కరాటే కళ్యాణిపై కేసును నమోదు చేశారు. నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి డిస్ట్రిక్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ను దాఖలు చేయగా కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి కరాటే కళ్యాణి స్పందించి వివరణ ఇచ్చారు.ఒక అధ్యాత్మిక సంస్థ హిందూ మతం పేరుతో ప్రజల నుంచి డబ్బులను వసూలు చేస్తోందని అందుకు సంబంధించి ప్రశ్నించడంతో తన గురించి తప్పుడు వార్తలు రాయడంతో పాటు ట్రోల్ చేస్తున్నారని కరాటే కళ్యాణి వెల్లడించారు.హైదరాబాద్ లో ఉన్న శివశక్తి ఫౌండేషన్ ఒక దుష్ట శక్తి అని హిందువుల నుంచి సేకరించే విరాళాలను ఆ ఫౌండేషన్ సొంత అవసరాల కోసం వినియోగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.ఈ ఫౌండేషన్ లో సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశారని కరాటే కళ్యాణి విమర్శలు చేశారు.అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించడంతో తనను ట్రోల్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.శివ శక్తి ఫౌండేషన్ డైరెక్టర్లు, అధ్యక్షుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు.ఆ ఫౌండేషన్ కు హిందువులు విరాళాలు ఇవ్వవద్దని ఫౌండేషన్ అక్రమాల గురించి ఇప్పటికే ఫిర్యాదు చేశానని ఆమె చెప్పుకొచ్చారు.కరాటే కళ్యాణి చేసిన ఆరోపణల గురించి శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్లు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి డిస్ట్రిక్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ను దాఖలు చేయగా కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి కరాటే కళ్యాణి స్పందించి వివరణ ఇచ్చారు. ఒక అధ్యాత్మిక సంస్థ హిందూ మతం పేరుతో ప్రజల నుంచి డబ్బులను వసూలు చేస్తోందని అందుకు సంబంధించి ప్రశ్నించడంతో తన గురించి తప్పుడు వార్తలు రాయడంతో పాటు ట్రోల్ చేస్తున్నారని కరాటే కళ్యాణి వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న శివశక్తి ఫౌండేషన్ ఒక దుష్ట శక్తి అని హిందువుల నుంచి సేకరించే విరాళాలను ఆ ఫౌండేషన్ సొంత అవసరాల కోసం వినియోగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.ఈ ఫౌండేషన్ లో సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశారని కరాటే కళ్యాణి విమర్శలు చేశారు.అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించడంతో తనను ట్రోల్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.శివ శక్తి ఫౌండేషన్ డైరెక్టర్లు, అధ్యక్షుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు.ఆ ఫౌండేషన్ కు హిందువులు విరాళాలు ఇవ్వవద్దని ఫౌండేషన్ అక్రమాల గురించి ఇప్పటికే ఫిర్యాదు చేశానని ఆమె చెప్పుకొచ్చారు.కరాటే కళ్యాణి చేసిన ఆరోపణల గురించి శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్లు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. హైదరాబాద్ లో ఉన్న శివశక్తి ఫౌండేషన్ ఒక దుష్ట శక్తి అని హిందువుల నుంచి సేకరించే విరాళాలను ఆ ఫౌండేషన్ సొంత అవసరాల కోసం వినియోగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఫౌండేషన్ లో సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశారని కరాటే కళ్యాణి విమర్శలు చేశారు.అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించడంతో తనను ట్రోల్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. శివ శక్తి ఫౌండేషన్ డైరెక్టర్లు, అధ్యక్షుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు.ఆ ఫౌండేషన్ కు హిందువులు విరాళాలు ఇవ్వవద్దని ఫౌండేషన్ అక్రమాల గురించి ఇప్పటికే ఫిర్యాదు చేశానని ఆమె చెప్పుకొచ్చారు.కరాటే కళ్యాణి చేసిన ఆరోపణల గురించి శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్లు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/ram-gopal-varma-released-the-first-look-of-aditya-t20-love-story-2
“Aditya T20 Love Story” is produced by Chinnababu Adapa under the banner of MJ Creations and presented by Baby Manvitha Charan Adapa with Sri Auditya as the hero and Ramya, Pavitra and Madhuri as the heroines.Chinni Charan Adapa is directing this film billed to be a love and action entertainer. Freshly, sensational director Ram Gopal Varma garu has released the first look poster of this movie. Aditya T20 Love Story first look poster appears very fresh, wherein hero Sri Auditya looks stylish with shades on.All in all, the team has raised the expectations of everyone with this poster.The post production activities of this film have also been completed.The makers said that the release date of the film will be announced soon.Chinnababu Adapa is the cameraman, Chinni Charan Adapa is the music director and MR Varma is the editor for this film, co-produced by Prabhu Thalluri.Lyrics for this movie are written by Velpula Venketesh, while background score is by Abhishek Rufus.VFX and graphics are made by Akhil (ASD).Vinay is the mixing engineer, whereas flycam is by Suman Chakravarthy, and Siva is the art director.Devaraj Nune and Anji are in charge of the stunts.Charan Nendru is working as the make-up man for this film. Aditya T20 Love Story first look poster appears very fresh, wherein hero Sri Auditya looks stylish with shades on.All in all, the team has raised the expectations of everyone with this poster.The post production activities of this film have also been completed. The makers said that the release date of the film will be announced soon. Chinnababu Adapa is the cameraman, Chinni Charan Adapa is the music director and MR Varma is the editor for this film, co-produced by Prabhu Thalluri.Lyrics for this movie are written by Velpula Venketesh, while background score is by Abhishek Rufus.VFX and graphics are made by Akhil (ASD).Vinay is the mixing engineer, whereas flycam is by Suman Chakravarthy, and Siva is the art director.Devaraj Nune and Anji are in charge of the stunts.Charan Nendru is working as the make-up man for this film. Chinnababu Adapa is the cameraman, Chinni Charan Adapa is the music director and MR Varma is the editor for this film, co-produced by Prabhu Thalluri. Lyrics for this movie are written by Velpula Venketesh, while background score is by Abhishek Rufus.VFX and graphics are made by Akhil (ASD). Vinay is the mixing engineer, whereas flycam is by Suman Chakravarthy, and Siva is the art director.Devaraj Nune and Anji are in charge of the stunts. Charan Nendru is working as the make-up man for this film. Latest News.. Latest Political.. Top Storys.. Crime.. General.. Life Style/Devotional..
https://telugustop.com/unexpected-response-to-the-lyrical-song-of-mukkupudaka-in-kalyanamast-shekhar-verma
శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు.తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర.సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర.నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర.అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు.O.సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు.RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్.సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.నటీనటులు:శేఖర్ వర్మ, వైభవి.దర్శకుడు : O.సాయి నిర్మాత : బోయపాటి రఘుబాబు, Dop : మల్లికార్జున్ నరగాని, సంగీతం : RR ధృవన్, ఎడిటర్ : VVNV సురేష్, సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్ లిరిసిస్ట్ : అలరాజు, బ్యానర్ : SMS క్రియేషన్స్. గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర.సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర.నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర. అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు.O.సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు.RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్.సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.నటీనటులు:శేఖర్ వర్మ, వైభవి.దర్శకుడు : O.సాయి నిర్మాత : బోయపాటి రఘుబాబు, Dop : మల్లికార్జున్ నరగాని, సంగీతం : RR ధృవన్, ఎడిటర్ : VVNV సురేష్, సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్ లిరిసిస్ట్ : అలరాజు, బ్యానర్ : SMS క్రియేషన్స్. అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు. O.సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు.RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్.సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.నటీనటులు:శేఖర్ వర్మ, వైభవి.దర్శకుడు : O.సాయి నిర్మాత : బోయపాటి రఘుబాబు, Dop : మల్లికార్జున్ నరగాని, సంగీతం : RR ధృవన్, ఎడిటర్ : VVNV సురేష్, సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్ లిరిసిస్ట్ : అలరాజు, బ్యానర్ : SMS క్రియేషన్స్. శేఖర్ వర్మ, వైభవి. దర్శకుడు : O.సాయి నిర్మాత : బోయపాటి రఘుబాబు, Dop : మల్లికార్జున్ నరగాని, సంగీతం : RR ధృవన్, ఎడిటర్ : VVNV సురేష్, సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్ లిరిసిస్ట్ : అలరాజు, బ్యానర్ : SMS క్రియేషన్స్. దర్శకుడు : O.సాయి నిర్మాత : బోయపాటి రఘుబాబు, Dop : మల్లికార్జున్ నరగాని, సంగీతం : RR ధృవన్, ఎడిటర్ : VVNV సురేష్, సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్ లిరిసిస్ట్ : అలరాజు, బ్యానర్ : SMS క్రియేషన్స్ తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/srikanth-son-roshan-act-as-in-latest-pellisandadi
దాదాపుగా పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లిసందడి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం విజయాన్ని అందుకుంది.1996 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం.శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.చిన్న తారాగణంతో కె.రాఘవేంద్రరావు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటివరకు ఒక సాధారణ హీరోగా కొనసాగుతున్న హీరో శ్రీకాంత్ కు ఈ విజయం తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారారు.ఆ తరువాత శ్రీకాంత్ సినీ కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది.ఇకపోతే , మళ్లీ ఇన్నేళ్లకి ఇప్పుడు అదే పెళ్ళిసందడి పేరుతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంచలనంగా మారింది.అసలు ఈ పెళ్ళిసందడిలో హీరోగా ఎవరు నటిస్తారంటూ టాలీవుడ్ లో అప్పుడే చర్చ కూడా మొదలైంది.ఈ నేపథ్యంలో రోషన్ పేరు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తోంది.హీరో శ్రీకాంత్ తనయుడే ఈ రోషన్.నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.ఈ కొత్త పెళ్లిసందడి కి రోషన్ ని రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్ కు ఆ ‘పెళ్లిసందడి’ ఎంతగా ప్లస్ అయిందో.ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ పెళ్లిసందడి కూడా అంతగానూ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అప్పటివరకు ఒక సాధారణ హీరోగా కొనసాగుతున్న హీరో శ్రీకాంత్ కు ఈ విజయం తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారారు.ఆ తరువాత శ్రీకాంత్ సినీ కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఇకపోతే , మళ్లీ ఇన్నేళ్లకి ఇప్పుడు అదే పెళ్ళిసందడి పేరుతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంచలనంగా మారింది. అసలు ఈ పెళ్ళిసందడిలో హీరోగా ఎవరు నటిస్తారంటూ టాలీవుడ్ లో అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో రోషన్ పేరు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తోంది.హీరో శ్రీకాంత్ తనయుడే ఈ రోషన్.నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.ఈ కొత్త పెళ్లిసందడి కి రోషన్ ని రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్ కు ఆ ‘పెళ్లిసందడి’ ఎంతగా ప్లస్ అయిందో.ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ పెళ్లిసందడి కూడా అంతగానూ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రోషన్ పేరు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనయుడే ఈ రోషన్.నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ కొత్త పెళ్లిసందడి కి రోషన్ ని రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్ కు ఆ ‘పెళ్లిసందడి’ ఎంతగా ప్లస్ అయిందో. ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ పెళ్లిసందడి కూడా అంతగానూ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/jabardasth-comedian-chammak-chandra-assets-and-properties-details-%e0%b0%9a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%95%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0
ఈటీవీ లో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎందుకంటే అందులో వచ్చే కామెడీ లు అంతా ఇంతా కాదు. ఆ కామెడీ ల వల్ల వచ్చే ఆనందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక అందులో పాల్గొనే కమెడియన్స్ వాళ్లకు తగ్గట్టుగా నటిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక జబర్దస్త్ మోస్ట్ కామెడీ స్టార్ గా నిలిచిన చమ్మక్ చంద్ర గురించి అందరికీ తెలిసిందే. చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో ఉన్నంతకాలం తనదైన శైలితో మంచి గుర్తింపు పొందాడు.ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ను అందించేవారు.దీనివల్ల చమ్మక్ చంద్ర కామెడీ క్రాకర్లు గా పేలేవి.కానీ కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి నాగబాబు తో పాటు వెళ్లగా.జీ తెలుగులో అదిరింది షో ద్వారా కామెడీ లను అందించాడు.కానీ ఈ షో కూడా ఇటీవలే ముగిసింది.ఇక జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కొన్ని కారణాలు కూడా తెలిపాడు చమ్మక్ చంద్ర.మల్లెమాల తో వివాదాలు జరిగాయంటూ.అందుకే జబర్దస్త్ నుండి బయటకు వచ్చారంటూ వార్తలు వినిపించాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదంటూ చమ్మక్ చంద్ర.తాను కేవలం నాగబాబు మీరు కూడా వస్తే బాగుంటుందని అడగగా.అడిగితే మంచిదే అంటూ బయటకు వచ్చానని తెలిపాడు.కానీ మల్లెమాల తో ఎటువంటి గొడవలు లేవు ఇప్పటికీ మల్లెమాల జబర్దస్త్ షో ను మర్చి పోవడం జరగదు అంటూ, మల్లెమాల తనకు లైఫ్ ఇచ్చిన సంస్థ అంటూ చమ్మక్ చంద్ర తెలిపాడు.ఇక చమ్మక్ చంద్ర కొన్ని సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే చమ్మక్ చంద్ర కు ఉన్న ఆస్తులు నిజంగానే ఆశ్చర్యపరుస్తోంది.చంద్ర కు హైదరాబాద్ లో కోటికి పైగా విలువచేసే సొంతిల్లు ఉంది.ఓ బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.అంతేకాకుండా కొన్ని భూములను కూడా కొనుగోలు చేశాడట చమ్మక్ చంద్ర.ఆయన సొంత ఊర్లో కూడా చాలా ఆస్తులు ఉన్నాయని తెలిసింది. చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో ఉన్నంతకాలం తనదైన శైలితో మంచి గుర్తింపు పొందాడు. ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ను అందించేవారు.దీనివల్ల చమ్మక్ చంద్ర కామెడీ క్రాకర్లు గా పేలేవి. కానీ కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి నాగబాబు తో పాటు వెళ్లగా.జీ తెలుగులో అదిరింది షో ద్వారా కామెడీ లను అందించాడు. కానీ ఈ షో కూడా ఇటీవలే ముగిసింది.ఇక జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కొన్ని కారణాలు కూడా తెలిపాడు చమ్మక్ చంద్ర. మల్లెమాల తో వివాదాలు జరిగాయంటూ.అందుకే జబర్దస్త్ నుండి బయటకు వచ్చారంటూ వార్తలు వినిపించాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదంటూ చమ్మక్ చంద్ర. తాను కేవలం నాగబాబు మీరు కూడా వస్తే బాగుంటుందని అడగగా.అడిగితే మంచిదే అంటూ బయటకు వచ్చానని తెలిపాడు. కానీ మల్లెమాల తో ఎటువంటి గొడవలు లేవు ఇప్పటికీ మల్లెమాల జబర్దస్త్ షో ను మర్చి పోవడం జరగదు అంటూ, మల్లెమాల తనకు లైఫ్ ఇచ్చిన సంస్థ అంటూ చమ్మక్ చంద్ర తెలిపాడు.ఇక చమ్మక్ చంద్ర కొన్ని సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే చమ్మక్ చంద్ర కు ఉన్న ఆస్తులు నిజంగానే ఆశ్చర్యపరుస్తోంది.చంద్ర కు హైదరాబాద్ లో కోటికి పైగా విలువచేసే సొంతిల్లు ఉంది.ఓ బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.అంతేకాకుండా కొన్ని భూములను కూడా కొనుగోలు చేశాడట చమ్మక్ చంద్ర. ఆయన సొంత ఊర్లో కూడా చాలా ఆస్తులు ఉన్నాయని తెలిసింది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/nagarjuna-romance-with-sonal-chouhan-in-the-ghost
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరు పదుల వయసు దాటాడు.అయినా కూడా ఆయన లుక్ మూడు పదుల వయసు అన్నట్లుగానే ఉంటుంది. ఈ వయసులో కూడా అంత ఎనర్జిటిక్ గా మరియు చార్మింగ్ గా ఎలా కనిపిస్తాడో ఆయనకే తెలియాలి.ఇప్పటికీ కూడా ఆయన రొమాంటిక్ హీరో పాత్రలో నటించి మెప్పించ గల సమర్థుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా విడుదల అయిన ది ఘోస్ట్‌ సినిమా యొక్క పాటని చూస్తే అది నిజమే అనిపిస్తుంది.ఆయన వయసు 61 కానీ ఇంకా 30 ల్లోనే ఆయన ఉన్నట్లుగా ఈ పాటను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.60 ఏళ్లు దాటినా కూడా ఇంకా రొమాంటిక్ పాటలు మరియు సన్నివేశాల్లో నటిస్తున్నాడంటే కేవలం అది నాగార్జునకే చెల్లింది అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన అలాంటి పాత్రలకు మరియు సన్నివేశాలకి దూరం ఉండాలని భావిస్తున్నాడు.అయినా కూడా ఆయనని అభిమానించే వారి కోసం అన్నట్లు.అభిమానుల డిమాండ్ మేరకు దర్శకులు సినిమాలో కొన్ని ఆ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారు.దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది ఘోస్ట్‌ సినిమా లో కూడా సోనాల్ చౌహాన్ తో నాగార్జున రొమాంటిక్ సాంగ్ లో నటించడం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య రొమాన్స్ సన్నివేశం కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.ముందు ముందు కూడా నాగార్జున ఇలాంటి రొమాంటిక్ కం లవ్ స్టోరీ సినిమాలు చేస్తాడని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేస్తే బెటర్ కనుక నాగార్జున తన సినిమాల ఎంపిక నిర్ణయంలో జాగ్రత్త పడాలంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోతున్న సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ సినిమా రొమాంటిక్ డ్రామా గా ఉండక పోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మధ్య కాలంలో ఆయన అలాంటి పాత్రలకు మరియు సన్నివేశాలకి దూరం ఉండాలని భావిస్తున్నాడు. అయినా కూడా ఆయనని అభిమానించే వారి కోసం అన్నట్లు.అభిమానుల డిమాండ్ మేరకు దర్శకులు సినిమాలో కొన్ని ఆ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది ఘోస్ట్‌ సినిమా లో కూడా సోనాల్ చౌహాన్ తో నాగార్జున రొమాంటిక్ సాంగ్ లో నటించడం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య రొమాన్స్ సన్నివేశం కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.ముందు ముందు కూడా నాగార్జున ఇలాంటి రొమాంటిక్ కం లవ్ స్టోరీ సినిమాలు చేస్తాడని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేస్తే బెటర్ కనుక నాగార్జున తన సినిమాల ఎంపిక నిర్ణయంలో జాగ్రత్త పడాలంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోతున్న సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ సినిమా రొమాంటిక్ డ్రామా గా ఉండక పోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/sudeep-who-missed-the-movie-with-puri-jagannath-what-is-the-reason
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అంటే డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఆ తర్వాత తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని అయితే క్రియేట్ చేశాడు.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఎలాగైనా సరే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమం లోనే పూరి జగన్నాథ్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక పూరి జగన్నాథ్ ఎన్టీయార్ ( NTR )తో చేసిన టెంపర్( Temper ) సినిమాను కన్నడలో సుదీప్( Sudeep ) హీరోగా తెరకెక్కించాలనే ప్రయత్నం అయితే చేశాడు.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.ఇక తనని తాను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఇప్పుడు రామ్( Ram ) హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే రామ్ స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇంతకుముందు చేసిన స్కంద సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో రామ్ మరోసారి సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే ఇచ్చాడో ఇప్పుడు కూడా ఈ సినిమాతో అలాంటి సక్సెస్ ఇవ్వాలని తను చూస్తున్నాట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమం లోనే పూరి జగన్నాథ్ చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక పూరి జగన్నాథ్ ఎన్టీయార్ ( NTR )తో చేసిన టెంపర్( Temper ) సినిమాను కన్నడలో సుదీప్( Sudeep ) హీరోగా తెరకెక్కించాలనే ప్రయత్నం అయితే చేశాడు.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.ఇక తనని తాను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రామ్( Ram ) హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే రామ్ స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇంతకుముందు చేసిన స్కంద సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో రామ్ మరోసారి సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే ఇచ్చాడో ఇప్పుడు కూడా ఈ సినిమాతో అలాంటి సక్సెస్ ఇవ్వాలని తను చూస్తున్నాట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు రామ్( Ram ) హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే రామ్ స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇంతకుముందు చేసిన స్కంద సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో రామ్ మరోసారి సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే ఇచ్చాడో ఇప్పుడు కూడా ఈ సినిమాతో అలాంటి సక్సెస్ ఇవ్వాలని తను చూస్తున్నాట్టుగా తెలుస్తుంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chandini-chowdary-show-her-romantic-angle-for-web-series-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించి తరువాత బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన వైజాగ్ అమ్మాయి చాందినీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా పరవాలేదనిపించుకున్న ఈ భామకి టాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. పక్కింటి అమ్మాయిల కనిపించే చాందినీ గ్లామర్ పాత్రలకి సెట్ కాదనే అభిప్రాయంతో ఈమెని దర్శకుడు పెద్దగా పరిగణంలోకి తీసుకోలేదు.అలాగే బోల్డ్ పాత్రలు చేయడానికి చాందినీ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు ఈ భామ వెబ్ సిరీస్ కోసం మాత్రం కాస్తా శృతి మించింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.క్రిష్ నిర్మాతగా నవదీప్, హేబ్బా పటేల్, బిందు మాధవి స్టార్ కాస్టింగ్ తో మస్తీ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది.ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ యాప్ ఆహాలో ప్రసారం కాబోతుంది.ఇందులో చాందినీ చౌదరి కూడా బార్ లో పనిచేసే అమ్మాయిగా కీలక పాత్రలలో కనిపిస్తుంది.ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఈ భామ మొదటి సారి కాస్తా హద్దులు దాటి నటించింది.పెళ్ళైన యువకుడుగా నటించిన నవదీప్ తో ఏకంగా అధర చుంబనాలు కానిచ్చేసింది.ఈ వెబ్ సిరీస్ లో వీరిద్దరి రొమాన్స్ ఆడియన్స్ ని భాగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది.మరి ఈ వైజాగ్ అమ్మాయికి ఈ వెబ్ సిరీస్ ద్వారా తనలో గ్లామర్, రొమాంటిక్ యాంగిల్ లో దర్శకులకి పరిచయం చేసి అవకాశాలు సొంతం చేసుకుంటుదేమో చూడాలి.. అయితే ఇప్పుడు ఈ భామ వెబ్ సిరీస్ కోసం మాత్రం కాస్తా శృతి మించింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.క్రిష్ నిర్మాతగా నవదీప్, హేబ్బా పటేల్, బిందు మాధవి స్టార్ కాస్టింగ్ తో మస్తీ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ యాప్ ఆహాలో ప్రసారం కాబోతుంది.ఇందులో చాందినీ చౌదరి కూడా బార్ లో పనిచేసే అమ్మాయిగా కీలక పాత్రలలో కనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఈ భామ మొదటి సారి కాస్తా హద్దులు దాటి నటించింది.పెళ్ళైన యువకుడుగా నటించిన నవదీప్ తో ఏకంగా అధర చుంబనాలు కానిచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ లో వీరిద్దరి రొమాన్స్ ఆడియన్స్ ని భాగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది.మరి ఈ వైజాగ్ అమ్మాయికి ఈ వెబ్ సిరీస్ ద్వారా తనలో గ్లామర్, రొమాంటిక్ యాంగిల్ లో దర్శకులకి పరిచయం చేసి అవకాశాలు సొంతం చేసుకుంటుదేమో చూడాలి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/wtc-final-match-teams-icc-heavy-fine
లండన్ లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో( WTC Final Match ) ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 496 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 270 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి 209 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. డబ్ల్యూటీసి టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియాకు, ఓడిన భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా( ICC Fine on IND and AUS Teams ) విధించింది.స్లో ఓవర్ రేట్( Slow over rate ) కారణంగా ఇరుజట్లకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో భారత జట్టు 5 ఓవర్లు, ఆస్ట్రేలియా జట్టు 4 ఓవర్లు స్లో ఓవర్ రేటు నమోదు చేశాయి.దీంతో భారత జట్టుకు ఫీజులో 100% జరిమానా, ఆస్ట్రేలియా జట్టుకు ఫీజులో 100% జరిమానా విధించింది.దీంతో ఆస్ట్రేలియాకు టైటిల్ సాధించామని సంతోషం పెద్దగా లేకుండా ఐసీసీ భారీగానే షాక్ ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్ లో శుబ్ మన్ గిల్( Shubman Gill ) కు అదనంగా ఫీజులో 15% జరిమానా విధించింది.అంటే ఇతనికి ఫీజులో 115% జరిమానా విధించబడింది.స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు సభ్యులతో పాటు తనకు కూడా 100% జరిమానా విధించింది.అయితే రెండో ఇన్నింగ్స్ లో బోలాంట్ బౌలింగ్లో గిల్ భారీ షార్ట్ ఆడే ప్రయత్నం చేసి కామెరున్ గ్రీన్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు.ఈ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదమైంది.మ్యాచ్ అనంతరం గిల్ సోషల్ మీడియాలో కామెరున్ గ్రీన్ క్యాచ్ అందుకున్న బంతి నేలను తాకుతూ ఉన్నట్లు ఉండే ఫోటోను పోస్ట్ చేస్తూ, థర్డ్ ఎంపైర్ కు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అని అర్థం వచ్చేలా రెండు భూతద్దాలు, తలను చేత్తో పట్టుకుంటున్న ఎమోజీలను పోస్ట్ చేసి, అంపైర్ ను విమర్శించాడు.2.7 రూల్ ఉల్లంఘించాడు.ఇందుకు అదనంగా 15% జరిమానా విధించి ఐసీసీ షాక్ ఇచ్చింది. డబ్ల్యూటీసి టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియాకు, ఓడిన భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా( ICC Fine on IND and AUS Teams ) విధించింది. స్లో ఓవర్ రేట్( Slow over rate ) కారణంగా ఇరుజట్లకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో భారత జట్టు 5 ఓవర్లు, ఆస్ట్రేలియా జట్టు 4 ఓవర్లు స్లో ఓవర్ రేటు నమోదు చేశాయి. దీంతో భారత జట్టుకు ఫీజులో 100% జరిమానా, ఆస్ట్రేలియా జట్టుకు ఫీజులో 100% జరిమానా విధించింది.దీంతో ఆస్ట్రేలియాకు టైటిల్ సాధించామని సంతోషం పెద్దగా లేకుండా ఐసీసీ భారీగానే షాక్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో శుబ్ మన్ గిల్( Shubman Gill ) కు అదనంగా ఫీజులో 15% జరిమానా విధించింది.అంటే ఇతనికి ఫీజులో 115% జరిమానా విధించబడింది.స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు సభ్యులతో పాటు తనకు కూడా 100% జరిమానా విధించింది.అయితే రెండో ఇన్నింగ్స్ లో బోలాంట్ బౌలింగ్లో గిల్ భారీ షార్ట్ ఆడే ప్రయత్నం చేసి కామెరున్ గ్రీన్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదమైంది.మ్యాచ్ అనంతరం గిల్ సోషల్ మీడియాలో కామెరున్ గ్రీన్ క్యాచ్ అందుకున్న బంతి నేలను తాకుతూ ఉన్నట్లు ఉండే ఫోటోను పోస్ట్ చేస్తూ, థర్డ్ ఎంపైర్ కు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అని అర్థం వచ్చేలా రెండు భూతద్దాలు, తలను చేత్తో పట్టుకుంటున్న ఎమోజీలను పోస్ట్ చేసి, అంపైర్ ను విమర్శించాడు.2.7 రూల్ ఉల్లంఘించాడు.ఇందుకు అదనంగా 15% జరిమానా విధించి ఐసీసీ షాక్ ఇచ్చింది. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/varun-tej-gani-movie-release-date-once-again-postpone-%e0%b0%85%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%be%e0%b0%af%e0%b0%bf
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.కానీ విడుదల తేదీ మాత్రం ఈ సినిమాకు దొరకడం లేదు. ఫిబ్రవరి 25 వ తారీఖున ఈ సినిమా ను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. సినిమా కోసం హడావుడి చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ సినిమా విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.అదే ఫిబ్రవరి 25 వ తారీఖున పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రాబోతున్న కారణంగా వరుణ్ తేజ్ నటించిన గని ఈ సినిమా ను వాయిదా వేస్తున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. వాయిదా వేసిన సినిమా ను వారం ఆలస్యంగా అంటే మార్చి 4 లేదా 5 న విడుదల చేసే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు భావించారు. మార్చి మొదటి వారంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఇంకా కొన్ని సినిమా లు విడుదల కాబోతున్నాయి.కనుక గని సినిమా సినిమా ను ఏప్రిల్ 8 వ తారీఖున విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాస్త ఆలస్యమైనా కూడా సేఫ్ డేట్ కి రావాలనే ఉద్దేశ్యం తో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది.బాక్సింగ్‌ నేపథ్యం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా అనేది విడుదలయ్యే వరకు చూడాల్సిందే.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ వీడియోలు సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి.పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌ వల్ల ఏకంగా రెండు నెలలు గని వెనక్కు వెళ్లక తప్పలేదు. మార్చి మొదటి వారంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఇంకా కొన్ని సినిమా లు విడుదల కాబోతున్నాయి.కనుక గని సినిమా సినిమా ను ఏప్రిల్ 8 వ తారీఖున విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాస్త ఆలస్యమైనా కూడా సేఫ్ డేట్ కి రావాలనే ఉద్దేశ్యం తో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. బాక్సింగ్‌ నేపథ్యం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా అనేది విడుదలయ్యే వరకు చూడాల్సిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ వీడియోలు సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి.పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌ వల్ల ఏకంగా రెండు నెలలు గని వెనక్కు వెళ్లక తప్పలేదు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/60-days-deadline-for-indian-employees-in-america
సాఫ్ట్ వేర్ రంగంలో వరుస లేఆఫ్‌ ల వల్ల ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.విదేశాల్లో అందులోను ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.2022 నవంబర్ నుంచి ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో దాదాపు రెండు లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని అమెరికా వార్తా పత్రిక వెల్లడించింది.గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగాల్లో కొత విధిస్తున్నారు. మొత్తంగా తొలగింపుల్లో 30 నుంచి 40% వరకు భారతీయ ఐటీ నిపుణులు ఉండగా వారిలో అధికంగా హెచ్ వన్ బి,L1 వీసాలపై ఉద్యోగులు ఉన్నారు.సాధారణంగా అమెరికా వలస వెళ్లిన నిపుణులు H1B వీసా ద్వారా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.ఏదైనా కారణాల వల్ల వీసా దారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజులలోపు కొత్త ఉద్యోగం సాధించాల్సి ఉంటుంది.అప్పుడే అక్కడ ఉండటానికి వారికి అవకాశం ఉంటుంది.ఉద్యోగం సంపాదించని పక్షంలో వారి దేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.దిగ్గజ ఐటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా రెండు నెలలలో కొత్త ఉద్యోగాలు తెచ్చుకోనేందుకు నాన్న తంటాలు పడుతున్నారు.అమెరికాలో సంకేతిక నైపుణ్య లేమిని భర్తీ చేసేందుకు గాను ఇండియా, చైనా నుంచి ప్రతి సంవత్సరం పదివేల మందిని అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. కంపెనీలు అన్నీ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న ప్రస్తుత సమయంలో ఇప్పుడు ఉద్యోగులు కోల్పోయిన వారి కొత్త ఉద్యోగాలను సంపాదించడం సవాలుగా మారిందని సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అజయ్ జైన్ వెల్లడించారు.ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకొని హెచ్1B కార్మికుల పట్ల ఆయా కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. వారు తొలగింపు తేదీని కొంతకాలం పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. తాజా వార్తలు తాజా వార్తలు క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/prabhas-fans-waiting-for-kgf-2-movie-release
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా తీవ్ర నిరాశ పరిచిన విషయం తెలిసిందే.డిజాస్టర్ టాక్ దక్కించుకున్న ఆ సినిమా దేశ వ్యాప్తంగా దాదాపుగా 200 కోట్ల నష్టాలను మిగిల్చింది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా కేజీఎఫ్ 2 వైపు ఆసక్తిగా చూస్తున్నారు.ఆ సినిమా లో ప్రభాస్ నటించకున్నా కూడా ఆ సినిమా సక్సెస్ కావాలంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సినిమా ఓ రేంజ్ లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు కేజీఎఫ్ 2 సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కే జి ఎఫ్ 2 సినిమా ఫలితం వారికి ఉత్కంఠతను కలిగిస్తుంది. దీనికంతటికీ కారణం ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ 2 చిత్ర దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్‌ చిత్రం.ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.కే జి ఎఫ్ 2 సినిమా విడుదల తర్వాత ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రశాంత్ నీల్‌ పునః ప్రారంభించబోతున్నాడు.సలార్ లో ప్రభాస్ ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటాడు అనే టాక్ వినిపిస్తుంది.ఆ విషయాన్ని ఇప్పటికే ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో తెలియజేశాడు.ప్రభాస్ గత చిత్రం నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా పై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు.ఈ ఏడాది సంక్రాంతికి సలార్‌ సినిమా విడుదల చేయాల్సి ఉన్నా వాయిదా వేస్తూ వచ్చారు.మరో వైపు కేజీఎఫ్‌ ఎట్టకేలకు సినిమా విడుదల గురించి క్లారిటీ వచ్చింది.మరో రెండు రోజుల్లోనే సినిమా విడుదల కాబోతోంది.దాంతో ప్రభాస్ సినిమా కు హడావిడి మొదలు అయ్యే అవకాశం ఉంది.ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ మరియు శృతి హాసన్ వచ్చే ల కాంబోలో వచ్చే సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రభాస్ అభిమానులు కే జి ఎఫ్ 2 సినిమా సక్సెస్ అయితే సలార్‌ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. దీనికంతటికీ కారణం ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ 2 చిత్ర దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్‌ చిత్రం. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.కే జి ఎఫ్ 2 సినిమా విడుదల తర్వాత ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రశాంత్ నీల్‌ పునః ప్రారంభించబోతున్నాడు. సలార్ లో ప్రభాస్ ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటాడు అనే టాక్ వినిపిస్తుంది.ఆ విషయాన్ని ఇప్పటికే ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో తెలియజేశాడు.ప్రభాస్ గత చిత్రం నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా పై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు.ఈ ఏడాది సంక్రాంతికి సలార్‌ సినిమా విడుదల చేయాల్సి ఉన్నా వాయిదా వేస్తూ వచ్చారు. మరో వైపు కేజీఎఫ్‌ ఎట్టకేలకు సినిమా విడుదల గురించి క్లారిటీ వచ్చింది.మరో రెండు రోజుల్లోనే సినిమా విడుదల కాబోతోంది. దాంతో ప్రభాస్ సినిమా కు హడావిడి మొదలు అయ్యే అవకాశం ఉంది.ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ మరియు శృతి హాసన్ వచ్చే ల కాంబోలో వచ్చే సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రభాస్ అభిమానులు కే జి ఎఫ్ 2 సినిమా సక్సెస్ అయితే సలార్‌ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/jagan-to-delhi-again-will-you-complain-about-pawan
మరోసారి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.( Ap CM jagan ) ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించడంతో పాటు,  టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్, లోకేష్ తో పాటు టిడిపి కీలక నేతలు చాలామందికి అనేక అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని, త్వరలోనే లోకేష్ తో పాటు,  మరి కొంత మంది కీలక నేతలను అరెస్టు చేయబోతున్నాం అనే విషయాన్ని బిజెపి పెద్దలు వద్ద ప్రస్తావించి వారి అనుమతి తీసుకోవాలనే ఆలోచన ఉన్నారట. దీనిలో భాగంగానే ఈనెల 6న జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.బిజెపితో అధికారకంగా పొత్తు లేకపోయినా,  వైసిపి ప్రభుత్వం మాత్రం బిజెపితో సన్నిహితంగానే మెలుగుతోంది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి జగన్ ( CM jagan )మద్దతు తెలుపుతూ వస్తున్నారు.బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొంటున్నారు.దీంతో ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా బీజేపీ కేంద్ర పెద్దలు చూసుకుంటున్నారు.అయితే అధికారికంగా మాత్రం వైసిపి, బిజెపిలు పొత్తు పెట్టుకోలేదు.మరోవైపు బిజెపికి దగ్గర అయ్యేందుకు టిడిపి ( TDP )అనేక ప్రయత్నాలు చేస్తోంది.  జనసేన ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు.</b ఇది ఇలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ చేసిన సమయంలో జగన్( CM jagan ) లండన్ పర్యటనలో ఉన్నారు .ఇక చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేంద్ర బిజెపి పెద్దల సహకారం కూడా జగన్ కు ఉందని, వారి ద్వారానే టిడిపి కీలక నాయకులను టార్గెట్ చేసుకుని అరెస్టుల  పరంపరకు శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది .ఈ సమయంలోనే జగన్ ఢిల్లీకి వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే వైసిపి మాత్రం జగన్ పర్యటనలో విశేషం ఏమీ లేదని, ఎప్పటి నుంచో ఏపీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర బీజేపీ పెద్దలను కోరుతున్నారని, ఇప్పుడూ ఆ విషయంపై నే ఢిల్లీకి వెళ్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/radha-meet-janasena-chief1tstop
టీడీపీ నేత వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది.సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ లో ఉన్న వంగవీటి రాధా ఉద్వేగం తో మాట్లాడుతూ నాకు గౌరవం లేని చోట నేను పనిచేయను,నన్ను శాసించే హక్కు ఎవరికీ లేదు అంటూ వ్యాఖ్యలు చేసి టీడీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. తొలిగా కాంగ్రెస్ లో ఉన్న రాధా,ఆతరువాత ప్రజారాజ్యం పార్టీ అనంతరం వైసీపీ పార్టీ లలో చేరిన సంగతి తెలిసిందే.తోలి నుంచి కూడా టీడీపీ పార్టీ ఫై వ్యతిరేకత తో ఉన్న వంగవీటి కుటుంబం ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించినప్పుడు అందరూ కూడా జనసేన పార్టీ లో చేరతారు అని భావించారు. కానీ రాధా మాత్రం అనూహ్యంగా మా నాన్న ఆశయాల కోసం టీడీపీ లో చేరుతున్నట్లు తెలిపారు. మా నాన్న ఆశయాలు తీర్చే ఏ పార్టీ అయినా ప్రజల కోసం నేను ఆ పార్టీ కి అండగా ఉంటాను అంటూ రాధా మీడియా ముఖంగా ప్రకటించారు.అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కేవలం 23 సీట్ల తోనే సరిపెట్టుకొని ఘోర విఫలం కావడం తో ఇప్పుడు జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు.అరగంట పాటు వంగవీటి రాధా పవన్ కల్యాణ్ తో చర్చించినట్లు తెలుస్తుంది.త్వరలో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరే అవకాశమున్నట్లు సమాచారం. మా నాన్న ఆశయాలు తీర్చే ఏ పార్టీ అయినా ప్రజల కోసం నేను ఆ పార్టీ కి అండగా ఉంటాను అంటూ రాధా మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కేవలం 23 సీట్ల తోనే సరిపెట్టుకొని ఘోర విఫలం కావడం తో ఇప్పుడు జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు.అరగంట పాటు వంగవీటి రాధా పవన్ కల్యాణ్ తో చర్చించినట్లు తెలుస్తుంది. త్వరలో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరే అవకాశమున్నట్లు సమాచారం. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/union-govt-failed-to-keep-promises-made-during-ap-bifurcation-mp-vijaysai-reddy
The monsoon sessions started today in the Parliament.In this context, the YSR Congress Party has demanded an immediate debate in the Rajya Sabha on ‘special status for AP’. YSRCP MP Vijaysai Reddy issued a notice to the Rajya Sabha Chairman, Venkaiah Naidu, today.Based on Rule 267 of the Upper house, Vijaysai Reddy issued a notice to Venkaiah Naidu. Vijayasai Reddy briefly explained that the then Prime Minister of India, Manmohan Singh, had made several promises to Andhra Pradesh during AP state bifurcation.He recalled that Manmohan Singh said that AP would get a special status package.In the notice, Vijayasaireddy asked the Rajya Sabha Chairman to prioritize the ‘AP Special status’ issue.Also, he appealed to Venkaiah Naidu to postpone discussions on other issues to be discussed today in the Parliament.Vijaysai Reddy alleged that even after seven years, the Union Cabinet failed to keep its promise.Therefore, in the notice, Vijayasai Reddy appealed to the Rajya Sabha Chairman to suspend all proceedings of the House today and discuss the AP special status issue in the House.Contrary to this, Rajya Sabha Chairman Venkaiah Naidu has rejected the appeals of the YSRCP leaders. Vijayasai Reddy briefly explained that the then Prime Minister of India, Manmohan Singh, had made several promises to Andhra Pradesh during AP state bifurcation.He recalled that Manmohan Singh said that AP would get a special status package. In the notice, Vijayasaireddy asked the Rajya Sabha Chairman to prioritize the ‘AP Special status’ issue.Also, he appealed to Venkaiah Naidu to postpone discussions on other issues to be discussed today in the Parliament.Vijaysai Reddy alleged that even after seven years, the Union Cabinet failed to keep its promise.Therefore, in the notice, Vijayasai Reddy appealed to the Rajya Sabha Chairman to suspend all proceedings of the House today and discuss the AP special status issue in the House.Contrary to this, Rajya Sabha Chairman Venkaiah Naidu has rejected the appeals of the YSRCP leaders. In the notice, Vijayasaireddy asked the Rajya Sabha Chairman to prioritize the ‘AP Special status’ issue.Also, he appealed to Venkaiah Naidu to postpone discussions on other issues to be discussed today in the Parliament. Vijaysai Reddy alleged that even after seven years, the Union Cabinet failed to keep its promise.Therefore, in the notice, Vijayasai Reddy appealed to the Rajya Sabha Chairman to suspend all proceedings of the House today and discuss the AP special status issue in the House.Contrary to this, Rajya Sabha Chairman Venkaiah Naidu has rejected the appeals of the YSRCP leaders. Vijaysai Reddy alleged that even after seven years, the Union Cabinet failed to keep its promise.Therefore, in the notice, Vijayasai Reddy appealed to the Rajya Sabha Chairman to suspend all proceedings of the House today and discuss the AP special status issue in the House. Contrary to this, Rajya Sabha Chairman Venkaiah Naidu has rejected the appeals of the YSRCP leaders. Latest News.. Latest Political.. Top Storys.. Crime.. General.. Life Style/Devotional..
https://telugustop.com/telangana-minister-ktr-falls-from-vehicle-on-election-rally
తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా మరో 20 రోజులు ఉన్నాయి.రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్స్ పర్వం లో బిజీ గా ఉన్నారు. ఎన్నికల ప్రచారం లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.ఇక బీఆర్ఎస్ పార్టీ( BRS ) తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఏ రేంజ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఇక ఆయన తనయుడు కేటీఆర్( Minister KTR ) కూడా అదే తరహాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.119 స్థానాల్లో ప్రతీ స్థానం లోను అసెంబ్లీ అభ్యర్డ్ల తరుపున ఆయన ప్రచారం లో క్షణంగా తీరిక లేకుండా గడుపుతున్నాడు.అయితే ఈరోజు ఆయన కొండగల్ ప్రాంతం లో( Kodangal ) ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు.భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ కేటీఆర్ ఎన్నికల ప్రచారం జరిగింది. అడుగడుగునా ఆయన జనాలు బ్రహ్మరథం పట్టారు.దీనికి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోస్ తో పాటుగా మరో వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది.ప్రచార రథం పైన కేటీఆర్ తో పాటుగా పలువురు ముఖ్య నాయకులూ మరియు కొండగల్ నియోజకవర్గం ఎమ్యెల్యే నిల్చొని వెళ్తూ ఉన్నారు.అయితే అకస్మాత్తుగా వాహనం పైన బారికేడు కుప్పకూలిపోవడం తో కేటీఆర్( KTR ) కూడా కుప్పకూలిపోయాడు.ఇక ఎమ్యెల్యే అభ్యర్థి( MLA Candidate ) అయితే వాహనం పై నుండి క్రింద పడిపోయాడు. కేటీఆర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అనే చెప్పాలి. డ్రైవర్ పైన బారికేడు కూలిపోయింది అనే విషయం తెలుసుకొని వెంటనే బండిని ఆపేసాడు కాబట్టి సరిపోయింది.లేకపోతే కేటీఆర్ తో పాటుగా, పైన నిల్చున్న అందరి ప్రాణాలు రిస్క్ లో పడేవి. ఈ ప్రమాదం కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో ని చూసి బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కంగారు పడుతున్నారు. ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ జరిగి ఉంటే అనర్ధం జరిగిపోయేది.డ్రైవర్ ముందుగా ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాకుండా కెపాసిటీ కి మించి బండి పైన జనాలు ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణం అయ్యినట్టుగా చెప్తున్నారు.అనుకోని ఈ సంఘటన కారణం గా ఈరోజు జరగాల్సిన ఎన్నికల ప్రచారం( Elections Campaign ) ఆగిపోయింది. ఇక ఎమ్యెల్యే అభ్యర్థికి మాత్రం బాగా దెబ్బలు తగిలాయి.పైన నుండి పూర్తి క్రిందకి పడిపోవడం వల్ల అతను కాళ్లకు దెబ్బలు తాకినట్టు తెలుస్తుంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/prashanth-neel-gives-clarity-on-why-his-movies-in-dark-frames
దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించినది కేవలం మూడు సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో మంచం గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ పార్ట్ వన్,పార్ట్ టు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్. పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అని సినీ విశేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఆ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు.ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ ఫ్రేమ్స్ లోనే ఉంటాయి.ఎక్కువ కలర్స్ కనపడవు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి.ఇప్పుడు వచ్చే సలార్ కూడా డార్క్ గానే ఉండబోతుంది. అయితే దీనికి ఒక కారణం ఉందని తాజా ఉంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ నీల్. ఈమేరకు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.నాకు OCD ( Obsessive compulsive disorder ) సమస్య ఉంది. నాకు ఏదైనా ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదు.అందుకే నా సినిమాలు అలా అంటాయి. నా పర్సనల్ థాట్స్ అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి.అంతే కానీ నా సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ OCD ఉన్నవాళ్లు కేవలం ప్రతీది క్లీన్ గా ఉండాలి.చేసింది రిపీట్ గా చేసే సమస్యలే కాదు, డిఫరెంట్ ఆలోచనలు, కలర్స్ కి సంబంధించి ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేజీఎఫ్ , సలార్ సినిమాలకు ఎలాంటి కనెక్షన్ లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/star-heroine-ileana-secret-marriage-with-michael-dolan
తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఆ తరువాత పోకిరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఆపై వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా, కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.ఈ మధ్య తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.బేబి బంప్ వీడియో కూడా పోస్ట్ చేసింది.తాజాగా ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని అందరితో పంచుకుని తన కొడుకు ఫొటోలను కూడా రివీల్ చేసింది.తాజాగా తన ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇది ఇలా ఉంటే ఇంతవరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయం చెప్పలేదు. అందరు ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిందని అనుకుంటున్నారు.ఈ క్రమంలో జూలై నెలలో తన ప్రియుడి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివరాలను మాత్రం వెల్లడించలేదు.అతనితో ఇలియానాకు ఈ సంవత్సరంలోనే పెళ్లి జరిగిందట.ఆమె భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలిపింది.గత సంవత్సరం నుండి వీరు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు.ఈ ఏడాది మే 13న సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించిన ఇలియానా పెళ్లిని ఎందుకు రహస్యంగా దాచిందో అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించే ఒక నెల ముందుగా మ్యారేజ్ చేసుకుందని తెలుస్తోంది.తన భర్త గురించి పేరు తప్ప మరే ఇతర వివరాలను వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా భర్త వివరాలను మాత్రం సీక్రెట్‌గా ఉంచడం దేనికని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా గోవా ముద్దుగుమ్మ తన కుమారునితో, భర్తతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/netizens-likes-shruti-hassan-and-ravi-teja-meesam-scene-krack-movie-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d
టాలీవుడ్ లో స్వశక్తితో కష్టపడి జరిగినటువంటి హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు.అయితే తాజాగా రవితేజ  క్రాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు  గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత మధు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే శివరాత్రి పండుగ కానుకగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అయితే ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.క్రాక్ చిత్ర టీజర్  విడుదలైన  ఒక్కరోజులోనే దాదాపుగా 26 లక్షల పైచిలుకు వ్యూస్ తో దూసుకుపోతోంది.అయితే ఈ చిత్ర ట్రైలర్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉన్నప్పటికీ చిత్రం మొత్తానికి ఒకే సీన్స్ హైలెట్ అయ్యింది.ఇంతకీ ఆ సీన్ ఏంటంటే రవితేజ మీసాన్ని శృతిహాసన్ కాలితో మెలివేసే సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాక ఈ సన్నివేశం బాగా కొత్తగా ఉండటం, గతంలో జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన టువంటి విక్రమార్కుడు చిత్రంలో కూడా రవితేజ ఇలానే మీసం మెలేసి సన్నివేశం బాగా హైలెట్ అయ్యింది.దీంతో ఇప్పుడు క్రాక్ లో కూడా ఈ సన్నివేశం బాగానే ఆకట్టుకుంటోంది.అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన టువంటి అమర్ అక్బర్ ఆంటోనీ, నెల టికెట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే తాజాగా రవితేజ నటించిన టువంటి డిస్కో రాజా చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ సరైన వసూళ్లను రాబట్టి లేకపోయింది.దీంతో ఈసారి రవితేజ కచ్చితంగా ట్రాక్ చిత్రంతో హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు. అయితే ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రాక్ చిత్ర టీజర్  విడుదలైన  ఒక్కరోజులోనే దాదాపుగా 26 లక్షల పైచిలుకు వ్యూస్ తో దూసుకుపోతోంది.అయితే ఈ చిత్ర ట్రైలర్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉన్నప్పటికీ చిత్రం మొత్తానికి ఒకే సీన్స్ హైలెట్ అయ్యింది. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే రవితేజ మీసాన్ని శృతిహాసన్ కాలితో మెలివేసే సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాక ఈ సన్నివేశం బాగా కొత్తగా ఉండటం, గతంలో జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన టువంటి విక్రమార్కుడు చిత్రంలో కూడా రవితేజ ఇలానే మీసం మెలేసి సన్నివేశం బాగా హైలెట్ అయ్యింది. దీంతో ఇప్పుడు క్రాక్ లో కూడా ఈ సన్నివేశం బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన టువంటి అమర్ అక్బర్ ఆంటోనీ, నెల టికెట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే తాజాగా రవితేజ నటించిన టువంటి డిస్కో రాజా చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ సరైన వసూళ్లను రాబట్టి లేకపోయింది.దీంతో ఈసారి రవితేజ కచ్చితంగా ట్రాక్ చిత్రంతో హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన టువంటి అమర్ అక్బర్ ఆంటోనీ, నెల టికెట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే తాజాగా రవితేజ నటించిన టువంటి డిస్కో రాజా చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ సరైన వసూళ్లను రాబట్టి లేకపోయింది.దీంతో ఈసారి రవితేజ కచ్చితంగా ట్రాక్ చిత్రంతో హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chinas-president-jin-ping-checked-false-propaganda
చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ అసత్య ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టారు.దాదాపు పది రోజుల తర్వాత బయట ప్రపంచానికి కనిపించారు. ఉజ్జెకిస్తాన్ పర్యటన తర్వాత జిన్ పింగ్ తొలిసారిగా బయటకు వచ్చారు.బీజింగ్ లో నిర్వహించిన ఓ ఎగ్జిబిషన్ కు ఆయన వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది.దీంతో ఇన్ని రోజులుగా వస్తున్న పలు రకాల ఊహాగానాలకు చెక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే, చైనా కరోనా ప్రోటోకాల్ ఎంతో కఠినంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో జిన్ పింగ్ ఐసోలేషన్ నిబంధనలను పక్కాగా పాటించారు.7 రోజులపాటు విదేశాల్లోని హోటల్ లో, తర్వాత 3 రోజుల పాటు ఇంటిలో ఐసోలేషన్ లో గడిపినట్లు సమాచారం. తాజా వార్తలు తాజా వార్తలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం