sentence
stringlengths
4
289
నమస్తే మేడమ్ నమస్తే అండి మనతోపాటు ఉన్నారు మీ ప్రెసిడెంట్ అడగండి మేడమ్
నాగార్జునసాగర్లో ఉప ఎన్నిక ఫలితంగా కరోనా వేగంగా విస్తరించింది ప్రచారంలో పోలింగ్ రోజున ఎన్నికల్లో పాల్గొన్న పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్యకర్తలు అధికారులు లిస్టులు
ఈ రైలు రెండు వైపుల నెల్లూరు కావలి బిట్రగుంట సింగరాయకొండ ఒంగోలు చీరాల బాపట్ల తెనాలిలో ఆగుతుంది
విచిత్రమైన ప్రవర్తన భోజరాజు గమనిస్తాడు ఏంటంటే మంచి ఎక్కినప్పుడు
కార్యాలయం లేదా బ్యాంకుల్లో తెరవచ్చు ఈ పథకం పేద మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు ఒక వరం అంటున్నారు ఈ పథకం కింద ఖాతా తెరిచి తమ పిల్లల పొదుపు చేసుకుంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన
జిల్లాలోని వాద్నగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు
చూపులు చూపులు చూపులు కాపులు చూపులు కాపులు చూపులు చూపులు
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్స్లో పట్టా పొందారు
రాష్ట్ర ప్రగతికి సంబంధించి రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర గమనానికి సంబంధించి
ఇక్కడ అంటున్నారు
రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య దంత వైద్య పరీక్షల విధానం
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య స్పష్టం చేశారు
రికవరీ రేటు రెండు పాయింట్ దానికి పెరిగింది
విజయవాడ రేట్ డాట్ ఏసీ డాట్ ఇన్
ఎంప్లాయ్మెంట్ క్రైమ్స్ లో భారతీయులు ఎంత మంది ఉన్నారన్నది మనకి తెలియదు
దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు
తెలంగాణ ఎంసెట్ ఆన్లైన్లో రెండు నుంచి ఏడు వరకు నిర్వహిస్తారు
కొద్ది గంటలు ఉండేవాళ్ళు తిరిగి వెళ్లిపోయారు
హరిప్రియ చిరుమర్తి లింగయ్య ఉపేందర్రెడ్డి సక్కు రేగ కాంతారావు శాసనసభ సభ్యత్వాన్ని ఆర్టికల్ నూట తొమ్మిది కింద రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది
గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర జీవనం
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ సిపిఎం పార్టీలు ఈరోజు విజయవాడలో నిరసన తెలియజేశాయి
వెళ్తే ఇండియన్ సాలరీ తోపాటు ఆఫ్రికన్ మనీ కూడా అంటారు
ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లోని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే సమస్యలను మాత్రమే
రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రం అడుగులు వేయాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు రెండు వేల ముప్పై నాటికి యాభై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని రైల్వే శాఖ మంత్రి తెలిపారు
ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది
ఐదేళ్లు పైబడిన వారంతా ఎలాంటి సంకోచం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
విద్యార్థులు తమ లక్ష్యాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయడానికి
కాల్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎక్కడుంటారు ఏం చేస్తుంటారు
తప్పు ఫేస్ బయట కి నుంచి ఎట్లాగో సేఫ్టీ లేదు ఇప్పుడు నీలం వల్ల ఇంట్లో నుంచి కూడా భయపడుతూ కాస్తుంది
థాంక్యూ మేడమ్
పన్నెండు వాళ్లకు ఒకటే నాయకుడు పన్నెండు నుంచి పన్నెండు మంది ప్రతినిధులతో చర్చలు చేసి
రెగ్యులర్ ప్రాతిపదికన ఐదు పోస్టులు కాంట్రాక్ట్ కింద తొంబై ఎనిమిది సర్వీస్ కింద పోస్టులను మంజూరు చేసింది కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
సాధారణ ప్రజల జీవితానికి కరోనా వైరస్ వ్యాప్తి అంతరాయం కలిగించిందని ఆయన ప్రస్తావించారు
దీపాలు అమ్మాయిలకు స్వతంత్రాన్ని ఇచ్చాయి
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రెండు లక్షల డెబ్బై వేల మందికిపైగా పిల్లలు
భారతదేశాన్ని ఒక ప్రాచీన నగర్ నుంచి ఆధునిక సమాజంగా
క్రియేటిన్
శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెప్పారు ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ నిర్వహించిన మీడియా ప్రశ్నలు మాట్లాడుతూ
ఈనెల ఎనిమిదో తేదీన ఢిల్లీలోని సభ్యుల శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి
రెండువేల పదహార్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పత్రిని సందర్శించారు అప్పుడు ఆయన బీహార్ గవర్నర్గా ఉన్నారు సాయిబాబా వంద వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు
రెండు వారాల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ధర్మాసనం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది
ప్రతి రోజు పొద్దున్న క్లాస్ జరుగుతుండేది క్లాసు నడుస్తుంది
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చారు ఏర్పాట్లను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు విజయవాడలో కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు
కరోనా నేపథ్యంలో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు ఈనెల పదిహేడు నాటికి లక్ష కోట్ల రూపాయలకు పైగా రాయితీ రుణాలు మంజూరు చేసినట్లు కేంద్రం తెలియచేసింది
నేను ఒకసారి నేను అయ్యాను
రెడ్డి నిరాహారదీక్ష నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు విపక్షాలు ఖండించే వారిని విడుదల చేయాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి
ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం పదకొండు గంటలకు న్యూ రైల్వే సెక్షన్ లోని
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య నానాటికీ పెరిగిపోతోంది భూమిమీదే కాదు నదులు సాగరాలు మహాసముద్రాలలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు
వైరస్ అధికంగా వ్యాపించిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి
శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇందులో వాస్తవమెంత శాస్త్రవేత్తలు దీనిపై ఖచ్చితమైన నిర్ధారణకు ఎందుకు రాలేకపోతున్నారు
ఇంకా మెజారిటీ సీట్లు బోల్డ్ కనిపిస్తుంది
అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు ముమ్మరంగా ప్రచార సభలో పాల్గొంటూ రానున్న రోజుల్లో మరో రెండు
యుద్ధంలో అతలాకుతలం అవుతున్న ఆఫ్ఘనిస్తాన్తో అనుసంధానం పెంపొందించడంతో పాటు పలు ప్రాంతీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు
స్థానం అంటే నా నుంచి మీ వరకు నుంచి గ్రామస్థాయి వరకు హోటల్ వ్యవస్థ మార్పు రావాలి
అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ
విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఈ రోజు ఖమ్మంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు
ఇదే సమయంలో మరో ఇద్దరు మరణించడంతో మరణించిన వారి మొత్తం సంఖ్య
జిల్లాలో వాస్తవాధీనరేఖ తంగా సెంటర్లు
భూపాల్పల్లి జిల్లాలో హౌస్ నిర్మించారు
రాజ్నాథ్ సింగ్ పేరును నాలుగు కమిటీలు పార్లమెంటరీ వ్యవహారాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సాధారణ ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నారు
ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు
మనకి బతికిన వాళ్ళు ఎవరూ ఇచ్చే విషయంలో లేరు వాళ్లు కూడా డబ్బులు
ట్రావెల్స్ గ్రాఫ్స్
దీనికి నిరసనగా జలియన్వాలా బాగ్లో ఏప్రిల్ పదమూడు
ముఖ్యంగా మా ఫ్యామిలీ థాంక్స్ చెప్పింది
జూలైలో పిల్లలను వేసినందున డిసెంబర్ నాటికి అవి చేతికి వస్తాయని భావిస్తున్నారు
లోపాలు ఉన్నా కూడా గర్భస్రావం చేయించుకోవడానికి అవకాశం లేదు
పేరు అది హుజూర్ నగర్ ఫలితం మీద ప్రెస్మీట్ అయినప్పటికీ
కాంగ్రెస్ టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయని ఆయన అన్నారు జేపీ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది
ఇవి కాకుండా మరో ఇరవై నాలుగు దేశాలలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి కూడా అనుమతి ఉంది
జూన్ ఒకటి నుంచి గ్రామాలకు వెళ్లి రైతులకు ఎగుమతులపై అవగాహన కల్పిస్తామని
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సాధించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు
అది నాకు చెప్పకుండా
భారత్లో విస్తరిస్తున్న కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న లోక్ సభలో చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు
తాము బతకాలి అంటే ఏదో ఒక రూపంలో సాయం అంది తీరాలని ఎనభై శాతం మంది ప్రజలు భావిస్తున్నారు అయితే ప్రజలకు సాయం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో పరిస్థితి మరింత దిగజారిపోతోంది
ఈ హత్యకేసుకు సంబంధించి సినిమాల పై విచారణ గత నెల జమ్ములో తిరిగి మొదలైంది
వద్ద ప్రారంభమైన పాదయాత్ర గాంధీనగర్ రోడ్డు మీదుగా స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు సాగింది ఈ పాదయాత్రను జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు
ఒకే ఒక అబద్ధం వాడు ఒకడికి పేరుంది
మూడు వందల ముప్పది కిలోమీటర్ల మేరకు నిర్మించే నాలుగు రహదారి నిర్మాణానికి ఏడు కోట్లు కేంద్రం భరించి
విశేషాలు మరొకసారి తెలంగాణలో మొదలవుతుంది
రెండువేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు
ఘటన అనేవాళ్లే సకారాత్మక
సిరియా నుంచి వలస పోతూ పదహారు మంది సిరియన్లు కొండ ప్రాంతంలో మంచు తుఫానులో చిక్కుకుని చనిపోయారు వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ ప్రాణాంతక ప్రయత్నం నుంచి బతికి బయటపడిన ఒక మూడేళ్ల పాప మాట్లాడి అందిస్తున్న
ద్వారా లాంచ్ వెలికి తీయడానికి కృషి చేస్తున్నారు
భారతీయ జనతా పార్టీ శిక్షలు స్పందిస్తూ దేశంలో పేదలు రైతులు యువజనులు ఆశయాలు నిర్మించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంకితమైన విషయాన్ని బడ్జెట్ మరోసారి నిరూపిస్తుంది
ఇది ప్రపంచమంతా కట్టుబడి ఉండగలిగే లైట్గా నిలుస్తుంది అనేదే అసలు ప్రశ్న
ఇలాంటి లాస్ వచ్చేది ఇన్సెట్లో ఫైల్ ఫైల్
ఈరోజు ప్రారంభించనున్నారు నిన్న ప్రారంభమైన ఈ సదస్సు అక్టోబర్ వరకు జరగనుంది
సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ తెలిపారు అడుగుపెట్టే ప్రక్రియను బెంగళూరులోని కేంద్రం నుంచి వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
హక్కానీ గురించి అతని నెట్వర్క్ గురించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా కాలం క్రితం రిపోర్ట్ చేసిన మా ప్రతినిధి గురించి మరిన్ని వివరాలు అందిస్తారు
పాకిస్తాన్లోని అత్యంత వివాదాస్పద మతగురువు లభిస్తున్న ఘన స్వాగతం ఇది
కొందరు విద్యార్థులతో మాట్లాడినపుడు ఒక వ్యక్తి పేరు చాలాసార్లు వినిపించింది
మైనారిటీలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి
మిత్ర భారత్
ఈ పథకం కింద పదమూడు వందల రకాల వ్యాధులు ముఖ్యంగా క్యాన్సర్ గుండెజబ్బులు వంటి వాటికి వైద్యసేవలు నిరుపేదలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు