id
int64 1.71k
92.9k
| url
stringlengths 5
925
| title
stringlengths 0
772
| text
stringlengths 221
3.81k
| summary
stringlengths 85
1.62k
|
---|---|---|---|---|
76,607 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-23826-.html | చంద్రబాబు నగదు కొరతపై సమీక్ష, రిజర్వు బ్యాంకుకు లేఖ | అమరావతి, మార్చి10 : రాష్ట్రంలోని బ్యాంకులలో నగదు కొరత పరిస్థితిని చక్కదిద్దటానికి రిజర్వు బ్యాంకుకు లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం తన కార్యాలయంలో ఆయన బ్యాంకర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి బ్యాంకులలో నగదు కొరతపై సమీక్ష చేశారు. మళ్లీ రిజర్వుబ్యాంకు గవర్నర్ కు లేఖ రాస్తానని, రాష్ట్రానికి సరిపడా నగదు సరఫరా పెంచాలని కోరతామని వివరించారు. పెట్రోల్ బంకులకు బ్యాంకులు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వటం లేదని యజమానులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల నుంచి డిజిటల్, నాన్ డిజిటల్ లావాదేవీలపై తనకు నివేదిక సమర్పించాలని చంద్రబాబు కోరారు. తన ఆధ్వర్యంలోని డిమోనిటైజేషన్ కమిటీ సమర్పించిన సిఫారసులలో ఎన్ని అమలు చేస్తున్నారో తనకు తెలియజేయాలని ఆదేశించారు. డీమోనిటైజేషన్ తర్వాత పరిస్థితి పునరావృత్తం కానివ్వరాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో నగదు నిల్వలు, నగదు సరఫరా పెంచాలని గత వారం తాను రిజర్వు బ్యాంకుకు లేఖరాశానని, మళ్లీ రిజర్వు బ్యాంకు గవర్నర్ తో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై సమీక్షించాలన్నారు. బ్యాంకులు నగదు లావాదేవీలపై విధిస్తున్న అదనపు చార్జీలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందువల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. తిరిగి డీమోనిటైజేషన్ నాటి పరిస్థితి రానివ్వరాదన్నారు. నగదు కొరతపై రిజర్వు బ్యాంకు తక్షణం స్పందించాలని కోరారు. నియంత్రణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. నగదు ఉపసంహరణపై నియంత్రణ పెడితేనే బాగుంటుందన్న పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. శుక్ర, శనివారాల్లో మరోసారి సమావేశమవుదామని, ఈలోగా నివేదిక సిద్ధం చేయాలన్నారు. | బ్యాంకర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు బ్యాంకులలో నగదు కొరతపై సమీక్ష చేశారు. అయతే గత వారం నగదు సరఫరా పెంచమని కోరుతూ రిజర్వు బ్యాంకుకు లేఖ రాసినట్లు తెలిపిన ఆయన మరొకసారి రిజర్వుబ్యాంకు గవర్నర్ తో మాట్లాడతానని చెప్పారు. పెట్రోల్ బంకులకు బ్యాంకుల నుండి ప్రోత్సాహకాలు సరిగ్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన బ్యాంకులలోని అన్ని లావాదేవీలపై నివేదిక సమర్పించాలని అన్నారు. డిమోనిటైజేషన్ కమిటీ సిఫారసుల గురించి ఆరా తీసిన ఆయన మళ్లి డీమోనిటైజేషన్ నాటి పరిస్థితి రానివ్వొద్దని అన్నారు. నగదు లావాదేవీలలోని అదనపు చార్జీలతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. శుక్ర, శనివారాల్లో మళ్లి సమావేశం అవుదామన్నారు. |
77,549 | https://cinema.suryaa.com/movies-19920-.html | కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు ముద్రగడ లేఖ | చంద్రబాబు, కోడెల అంతిమ యాత్రలో బాగానే నటించారు. . కానీ ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే. . యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు. . లేదా మౌనంగా ఉంటారు. . కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని. . మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది. . అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్ ఇవ్వడం. . అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని కోడెల చంద్రబాబును ప్రశ్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు. . కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అన్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ ధ్వజమెత్తారు. తమ జాతి ఉద్యమానికి. . తమపై అక్రమ కేసులు పెట్టించి. . ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెబుతూ. . ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ ప్రశ్నించారు. | కాపు రిజర్వేషన్లపై ప్రశ్నిస్తూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు లేఖ రాశారు. కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు నటించారని కోడెల మిద ఆయనకు అలంటి ప్రేమ లేదని, చంద్రబాబు చెప్పేవన్నీ చిలకపలుకులని ఎద్దేవా చేసారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేసారని, తమపై కేసులు పెట్టి కోర్టుల చుట్టు తిరిగేల చేస్తున్నారని ముద్రగడ అన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలి తీసుకున్నది చంద్రబాబు అనిఆరోపించారు. ఆధికారం వున్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ అణిచివేయడానికి కాదని, అరాచక పాలనలో సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు నేడు ప్రజల కోసమే బతికిఉన్నట్టు దొంగ మాటలు చెపుతున్నారని, బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ ప్రశ్నించారు. |
78,922 | https://telugu.suryaa.com/telugu-latest-updates-209932-.html | మహేష్ లూక్స్ తో సినిమా పై హైప్స పెంచేసాడు. | మహేష్ బాబు తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అయితే తన తదుపరి సినిమా షూటింగ్లో కాదు. . ఓ యాడ్ కు సంబంధించిన షూటింగ్లో. . ! ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్. . తరువాత 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసింద. 'సోలో' 'గీత గోవిందం' వంటి హిట్ చిత్రాలను అందించిన పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. కృష్ణ గారి పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే ఆ లుక్ కు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. 'అతిధి' వంటి డిజాస్టర్ సినిమాలో లుక్ లా ఉందంటూ కొందరు ట్రోల్ చేసారు. అయితే నిన్న యాడ్ షూటింగ్లో మహేష్ బాబు లుక్ చూసిన వాళ్ళంతా స్టన్ అయిపోయారు అనే చెప్పాలి. కచ్చితంగా మహేష్ కొత్త లుక్ 'సర్కారు వారి పాట' చిత్రం కోసమే అనే టాక్ బలంగా వినిపిస్తుంది. దాంతో 'సర్కారు వారి పాట' సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు. . నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. పొడవాటి జుట్టుతో మహేష్ ఈ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు మునుపటి కంటే మరింత ఫిట్ గా ఉన్నాడు కూడా. ! 'ఏమున్నాడు రా బాబు' అంటూ మిర్చిలో అనుష్క లా. . మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే. . 'మహేష్ బాబు ఏజ్ 45 ఏళ్ళు కాదు జస్ట్ 25 మాత్రమే' అంటూ మిగిలిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఈ లుక్ తో. . మహేష్ తరువాతి సినిమా అయిన 'సర్కారు వారి పాట' పై హైప్ పెంచేసాడనే చెప్పొచ్చు. | 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ దర్శకుడు పరశురామ్ తో కలిసి 'సర్కారు వారి పాట'లో నటించనున్నారు. కృష్ణ గారి పుట్టినరోజున ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా 'అతిధి' సినిమాలో లుక్ లా ఉందంటూ అంటూ పెదగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు మహేష్ యాడ్ కు సంబంధించిన షూటింగ్లో వున్నదం వలన మహేష్ లూక్స్ చూసి అందరు ఫిద ఐపోతున్నారు. నెటిజన్లు, లేడీ ఫ్యాన్స్ ఎం వున్నాడు అంటూ, ముందుకంటే ఇప్పుడు ఇంకా ఫిట్ గా ఉన్నాడని, అ పొడవాటి జుట్టుతో మహేష్ ఏజ్ 45 ఏళ్ళు కాదు జస్ట్ 25 మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినిమాపై హైప్ పెరిపోతుంది. |
78,928 | https://telugu.suryaa.com/telugu-latest-updates-211763-.html | సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4. | కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా లాక్ డౌన్ పై కేంద్రం ఆంక్షలు సడలిస్తుంది. ప్రస్తుతం అన్ లాక్ 3 ప్రక్రియ నడుస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4 ప్రారంభం కానుంది. ఈ దశ అన్ లాక్ ప్రక్రియలో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని "టైమ్స్ ఆఫ్ ఇండియా" కథనం ఆధారంగా తెలుస్తోంది. అన్ లాక్ 4 ప్రక్రియకు సంబంధించి అనుమతులు ఉండేవి,ఉండనివి ఈ విధంగా ఉండే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులకు అనుమతించే అవకాశం. ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావాన్ని బట్టి మెట్రోల పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు అప్పగింత. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లకు అనుమతి నిరాకరించే అవకాశం. ఆన్ లైన్ ద్వారానే విద్యార్దులకు పాఠాలు. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తెరిచే యోచనలో కేంద్ర ప్రభుత్వం. మార్చి 25 నుంచి మూతపడ్డ బార్లలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం. కేవలం కౌంటర్లలో అమ్మకాలకు అనుమతి. సిట్టింగ్ లకు అనుమతి నిరాకరిస్తారని సమాచారం. రాజకీయ సభలు, క్రీడలు, ఎంటర్టైన్మెంట్, విద్యా సంబంధ, సాంస్కృతిక, సామాజిక, మత సంబంధ ఫంక్షన్లను, భారీగా జనం హాజరయ్యే వేడుకలపై మరో నెలపాటు నిషేధించే అవకాశం ఉంది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే అన్ లాక్ 4 మార్గదర్శకాల్లో కేవలం నిషేధం ఉన్న వాటిని మాత్రమే పొందుపరుస్తారని తెలుస్తోంది. | కరోనా వల్ల మార్చి 24 నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. అన్ లాక్ 3 ప్రక్రియ నడుస్తుండగ సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4 ప్రారంభం కానుంది. దీంతో కేంద్రం కిన్ని ఆంక్షలు తగిస్తుందిఅని "టైమ్స్ ఆఫ్ ఇండియా" చెపుతుంది. రాష్ట్రాల్లో కరోనా ప్రభావాన్ని బట్టి మెట్రో సర్వీసులు ప్రారంబించ మన్నారు. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు తీయదుఅని ఆన్ లైన్ లో భోదిన్చామనారు. ఐఐటీలు, ఐఐఎంలు తెరిచే ఆలోచనలోవుంది. మార్చి 25 నుంచి మద్యం అమ్మకాలు మొదలవుతాయని చెప్పారు. భారీగా జనం హాజరయ్యే కార్యక్రమాలు నెలపాటు నిషేదిస్తారు అని కంటైన్మెంట్ జోన్లలో మాత్రం దేనికి అనుమతి ఇవారని కేంద్రం కఠినంగా చెప్పింది. |
81,655 | https://www.vaartha.com/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a8%e0%b1%80-%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d/ | తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉత్సవాలు | తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. - ఏప్రిల్ 30 నుంచి మే 8వతేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీభాష్యకార్లువారి ఉత్సవం. ఈ సందర్భంగా ఉదయం 7.00 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు శ్రీభాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. - మే 8వ తేదీ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. - మే 9న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి శ్రీ భాష్యకార్లువారి శాత్తుమొర. ఉదయం 7.00 గంటలకు శ్రీభాష్యకార్లువారు, సాయంత్రం 6.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ భాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. - మే 10న ఉదయం 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గంధపుపొడి ఉత్సవం. శ్రీభాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను దర్శనమిస్తారు. - మే 11 నుంచి 19వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. - మే 20వ తేదీ ద్వాదశ ఆరాధనను పురస్కరించుకుని సాయంత్రం 4.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. - మే 21 నుంచి 23వ తేదీ వరకు స్వామివారి వడాయతు ఉత్సవం సందర్భంగా సాయంత్రం 4.00 నుండి రాత్రి 7.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఎదురు అంజనేయస్వామివారి ఆలయానికి వెళ్లి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు. - మే 25వ తేదీ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఖనిజతోట ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి పాతహుజురు అఫీసు ప్రాంగణంలోని ఖనిజ మండపానికి తీసుకువెళ్ళి అభిషేకం, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. - మే 25వ తేదీ శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. - మే 31వ తేదీ శుక్రవారం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 5.30 గంటలకు వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. | తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాల్లో బాగంగా ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి గుడిలో శ్రీభాష్యకార్లువారి ఉత్సవం, మే 8న తేదీ శ్రీ గోవిందరాజస్వామివారి గుడిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. మే 9న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి శాత్తుమొర జరుగుతుంది. మే 10న ఉదయం 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి గుడిలో గంధపుపొడి ఉత్సవం జరుగుతుంది. మే 11 నుండి 19 వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మే 20న ద్వాదశ ఆరాధనను పురస్కరించుకుని సాయంత్రం 4.00 నుండి 7.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం జరుగుతుంది. మే 21 నుండి 23 వరకు స్వామివారి వడాయతు ఉత్సవం జరుగుతుంది. మే 25న శ్రీ గోవిందరాజస్వామివారి గుడిలో ఖనిజతోట ఉత్సవం ఘనంగా జరుగుతుంది. మే 25న శ్రవణా నక్షత్రాన్ని నిర్వహించనున్నారు. మే 31న శ్రీ ఆండాళ్ అమ్మవారుని ఊరేగిత్తారు. |
82,104 | https://www.vaartha.com/coronavirus-china-says-death-toll-hits-213-cases/ | కరోనా మరణాలలో రెండో స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా .. | కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో తిష్టవేసుకుని కూర్చున్న మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. ఇప్పటికే అనేకమందిని మంచాన పడేసిన రక్కసి తాజాగా మరో నలుగురిని బలితీసుకుంది. దాంతో జిల్లాలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరుకున్నాయి. ఇకపోతే జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు. లాక్ డౌన్ సడలింపులు తర్వాత ఈ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకప్పుడు ఢిల్లీ లింకులు. . ఆ తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్ లింకులు. . . తాజాగా కువైట్ లింకులు ఇలా కరోనా వైరస్ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో 157 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే 11 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు. . కృష్ణా జిల్లాలో నలుగురు. . పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు. . తూర్పు గోదావరిలో ఒక్కరు. . విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలోఅత్యధికంగా కృష్ణా జిల్లాలో 53 మంది కరోనాకు బలవ్వగా ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 52 మంది చనిపోయారు. దాంతో కరోనా మరణాలలో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది. ఒకవైపు ప్రతీ రోజూ డబుల్ డిజిట్ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటం. . . . మరోవైపు మృతులు కూడా అలాగే పెరుగుతుండటంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. | లాక్ డౌన్ విదించిన తర్వాత కూడా రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ లింకులు, చెన్నై మార్కెట్ లింకులు మరియు కువైట్ లింకుల వాళ్ళ చాపకింద నీరుల వ్యాపిస్తుంది కరోనా వైరస్. రాష్ట్రంలో ఒక్కరోజే 157 మంది మృతిచెందారు. శనివారం ఒక్కరోజే కర్నూల్ జిల్లాలో 4గురు, కృష్ణ జిల్లాలో 4గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు, విజయనగరం జిల్లాలో ఒక్కరు ఇలా 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణ జిల్లాలో 52 మంది, కర్నూల్ జిల్లాలో 52 మంది చనిపోయారు. కర్నూల్ జిల్లా కరోనా మరణాలలో 2వ స్థానంలో ఉంది. |
83,658 | https://www.prabhanews.com/2020/10/rs-30lac-crores-loss/ | కరోనా వల్ల త్రీవంగా నష్టపోతున్న భారత్ | కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘకాలం విద్యాసంస్థలను మూసేయడం వల్ల భారత్కు తీరని నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. విద్యాభ్యాస నష్టంతోపాటు, 400 బిలియన్ డాలర్ల (రూ. 30లక్షల కోట్లు) మేర ఆర్థికంగా నష్టం జరిగిందని తాజా అధ్యయనంలో పేర్కొంది. దక్షిణాసి యాలో కని ష్టంగా 622 బిలియన్ డాలర్ల నుంచి గరిష్టం గా 880 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. దక్షిణాసియా దేశాల్లో ఎక్కువగా నష్టపోయేది భారతేనని, మిగతా దేశాలు కూడా అదే దామాషాలో జీడీపీ వాటాను కోల్పోతాయని వివరించింది. కోవిడ్ను తట్టు కోవడమా? ముక్కలవడమా? అనే శీర్షికతో ఈ నివేదికను రూపొం దించింది. మహమ్మారి వల్ల 2020లో మునుపెన్నడూ లేనంతగా దక్షిణాసియా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని వివరించింది. విద్యాసంస్థలను మూసివేయడం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. 3.91 కోట్ల మంది విద్యార్థులు బడికి బయటే ఉండిపోయారు. తద్వారా అభ్యాస సంక్షోభ సవాళ్లను సంక్లిష్టం చేసింది. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ విధానంలో బోధన కొనసాగిస్తున్నప్పటికీ, రిమోట్ అభ్యాస విధానాలతో విద్యార్థులకు మేలు స్వల్పమే. ఈ పరిణామ క్రమంలో సుమారు 55 లక్షల మంది శాశ్వ తంగా విద్యకు దూరం అవుతున్నారు. దీనిప్రభావం ఈతరం విద్యార్థులను జీవిత కాలం ప్రభావితం చేస్తుంది. దాదాపు ఐదు మాసాలు స్కూళ్లకు బయటే వుంచడం వల్ల, కొత్తగా నేర్చుకునే విషయాల్లో వెనుకబడటంతోపాటు, ఇదివరకు నేర్చుకున్న అంశాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రవేశపెట్టిన లెర్నింగ్ అడ్జస్టెడ్ ఆఫ్ స్కూలింగ్ విధానం, అనుసంధానం, అభ్యాస ప్రక్రియలనుమిళితం చేస్తుందని నివేదిక పేర్కొంది. | కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారతదేశంకు 400 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా తీవ్రనష్టం వాటిల్లినట్టు ప్రపంచ బ్యాంకు తన తాజా అధ్యయనంలో పేర్కొంది. దక్షిణాసియాలో కనిష్టంగా 622మిలియన్ల డాలర్ల నుండి గరిష్టంగా 880 మిలియన్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనావేసింది. కరోనాను తట్టుకోవడమా? ముక్కలవడమా? అనే శీర్షికతో ఈ నివేదికను రూపొందించింది. ఇదిలా ఉండగా విద్యా సంస్థలను మూసి వేయడం వల్ల దాదాపు 3.91కోట్ల మంది విద్యార్థులు బడికి బయటే ఉండిపోయారని కొన్నిచోట్ల ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగిస్తున్నప్పటికీ దాని ద్వారా విద్యార్థులకు మేలు స్వల్పం మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రవేశపెట్టిన లెర్నింగ్ అడ్జస్టెడ్ స్కూలింగ్ విధానం,అనుసంధానం, అభ్యాస ప్రక్రియలో మిళితం చేస్తుందని నివేదిక పేర్కొంది. |
88,717 | https://www.prabhanews.com/2019/05/janasena-in-godavari-districts/ | జనసేన కి పడే ఓట్లు ఎ పార్టికి నష్టం చేస్తుంద అని ఆందోళన చెందుతున్న తెలుగుదేశం వైకాపా పార్టిలు | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రధానంగా తెలుగుదేశం, వైకాపాల మధ్యే పోటీ జరిగిందన్న అంచనాలున్నప్పటకీ ఇరు పార్టీలలోనూ కూడా అంతర్గతంగా జనసేన ప్రభావంపై ఆందోళన వ్యక్తమౌతున్నది. తమ తమ పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది జనసేన చీల్చిన ఓట్లేనని ఇరు పార్టీల నేతలూ కూడా అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ త్రిముఖ పోరు జరిగిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గెలుపు పై తెలుగుదేశం, వైకాపాలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిలో జనసేన బెదురు కూడా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే జనసేన గుంభనంగా వ్యవహరించడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. మార్పు కోసం అంటూ నినాదించిన పవన్ కల్యాణ్ కు ఉభయ గోదావరి జిల్లాలలో మంచి ఫాలోయింగ్ ఉందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఆ రెండు జిల్లాలలోనూ జనసేన గెలుస్తుందా? లేక గెలిపిస్తుందా? అన్న విషయంలో తెలుగుదేశం, వైకాపాలలో అంతర్మథనం జరుగుతోంది. ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ రోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పార్టీ శ్రేణుుల విజయం పై ధీమా వ్యక్తం చేసినప్పటికీ జనసేన ప్రభావాన్ని కొట్టిపారేయలేమని చెప్పడం గమనార్హం. ముఖ్యంగా రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశంం అభ్యర్థి మాగుంట రూప ఈ విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జనసేన ప్రభావాన్ని కొట్టిపారేయలేమనీ, ఊహించిన దాని కన్నా ఆ పార్టీకి ఎక్కువ ఓట్లే పడ్డాయని ఆమె అన్నారు. అయితే ఆ పార్టీకి పడిన ఓట్లు తెలుగుదేశం, వైకాపాలలో ఎవరికి నష్టం చేకూరుస్తాయో చూడాలని రూప చేప్పారు. దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన అత్యధిక స్థానాలలో విజయ కేతనం ఎగుర వేస్తుందా, లేక అత్యథిక స్థానాలలో తెలుగుదేశం, వైకాపాల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందా అన్నది తేలాలంటే 23వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా తెలుగుదేశం, వైకాపాల మధ్యే పోటీ జరిగిందనుకున్నప్పటికి ఇరు పార్టీలలోనూ జనసేన ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళన ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలోనూ త్రిముఖ పోరు జరిగిందని అంచనా వేస్తున్నారు, జనసేన గుంభనంగా వ్యవహరించడంతో అందరకి ఆసక్తి పెంచుతుంది. పవన్ కల్యాణ్ మార్పు కోసం అంటూ నినాదించడంతో ఉభయ గోదావరి జిల్లాలో మంచి ఫాలోయింగ్ పెరిగింది, అందుకు అక్కడ ఎవరు గెలుస్తారనే విషయంలో తెలుగుదేశం, వైకాపాలలో అంతర్మథనం జరుగుతుంది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాలపై నిర్వహించిన సమీక్షలో పార్టీ నేతలు జనసేన ప్రభావాన్ని కొట్టిపారేయలేమని చెప్పడం గమనార్హం. ఆ విషయాన్నీ మాగుంట రూప కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఎ పార్టీకి నష్టం చేకూరుస్తుంద అన్న విషయం తెల్వాలి అన్నారు. ఏమి జరుగుతుంది అనేది తెలవాలి అంటే 23వ తేదీ వరకూ వేచి చూడాలి. |
76,813 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-49224-19.html | ప్రజల వద్దకే ప్రభుత్వం.. | కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏపీ సర్కార్ రైతులకు ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకుంది. గతంలో శనగలు,కందులు,జొన్న,మొక్కజొన్న,పసుపు,అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో గ్రామ స్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 786 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్క్ ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 700 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో మిగిలినవి ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. - కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు అధికారులు రైతుల పేర్లను ముందుగానే నమోదు చేస్తారు. - రైతులకు పంట తీసుకురావాల్సిన తేది,సమయం చెప్తారు. దాని ప్రకారమే రైతులు పంటను గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. - గతంలో రెండు లేదా మూడు ఏజన్సీలు మాత్రమే పంటను తీసుకువచ్చేవి. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు అనుమతిస్తోంది. ఆ తర్వాత పంట దెబ్బ తినకుండా మండల కేంద్రాల్లోని మార్కెట్ కార్యాలయాలకు తరలిస్తారు. హమాలీల కొరత లేకుండా కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక క్వింటాల్ మొక్కజొన్నకు రూ. 1,760 , క్వింటాల్ జొన్నకు రూ. 2,550లను ప్రభుత్వం మద్దతు ధరగా ప్రకటించింది. | కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో ఏపి సర్కారు రైతులకు అందుబాటులో ఉండేలా పంట కొనుగోలు కేంద్రాలను మండల స్థాయి నుండి గ్రామాల్లోకి తీసుకోచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 770 కేంద్రాలుఏర్పాటు చేయవలసి ఉండగా 700 అయ్యాయి 2-3 రోజుల్లో మిగిలినవి చేయనున్నారు. అయితే కొనుగోలు చేసే చోట రద్దీ లేకుండా రైతులు ముందుగానే పేర్లను నమోదు చెయ్యాలి. వారికిచ్చిన సమయంలో పంటని అమ్మడానికి రావాల్సివుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని సంఘాలకు అమ్మకాలకు అనుమతి కలిగించింది. కాగా, క్వింటా మొక్కజోన్నకు రూ. 1,760 లు,జోన్నకు రూ. 2,550లను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. |
77,107 | https://cinema.suryaa.com/movies-13986-.html | 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో అదృష్టాని పరిక్షించుకుంటున్న అఖిల్ | ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు అక్కినేని హీరో అఖిల్. . చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని. . వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా చేస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. దాదాపుగా 70 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ఓ పోస్టర్ లో పొంగల్ 2021 అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, సిద్ శ్రీరామ్ సాంగ్, పూజా హెగ్డే లుక్కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చి సినిమా పైన మంచి అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూసారట. అదేవిదంగా సినిమా అవుట్ పుట్ చాల బాగుందని. . నాగార్జున సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే, ఇక్కడ మేకర్స్ కి ఊరట విషయం ఏమంటే. . 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' చిత్రం రిలీజ్ కంటే ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో మంచి ఆఫర్ వచ్చిందట. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా ఆరున్నర కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్నట్లు సమాచారం. ఇక గతంలోనీ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. | అక్కినేని వారసుడు అఖిల్ మూడు సినిమాలు చేసినప్పటికీ, ఒక్క సినిమా కూడా సంతృప్తిని ఇవ్వలేదు. నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తో తన అదృష్టాన్ని పరిక్షిమ్చుకోనున్నాడు ఈ చిన్నోడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ పూజహేగ్దే మధ్య కెమిస్ట్రి హైలెట్ గా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ నమ్ముతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రస్తుతం 70 శాతం సినిమాని పూర్తి చేశామని చిత్ర యూనిట్ ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉండడంతో సినిమా ఎలా వచ్చిందో అని వెండితెర మన్మధుడు ఈ సినిమాని వీక్షించి చాలా బాగుంది అని సంతోషం వ్యక్తపరచారట. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో ఈ సినిమాకి మంచి ఆఫర్స్ వస్తుండడం మేకర్స్ కి కొంచెం ఊరటకలిగించే విషయం కాగా…. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా ఆరున్నర కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్నట్లు సమాచారం. |
80,322 | https://www.vaartha.com/dummi-is-not-winning/ | కేజీయఫ్ ఫేమ్ యష్ కి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు. | కేజీయఫ్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన హీరో యష్ కు షాక్ తగిలింది. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమానులకు అద్దె చెల్లించి వెంటనే ఖాళీ చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇంటి మరమ్మతుల కోసం తాము పెట్టిన ఖర్చును బాడుగగా పరిగణించాలన్న యష్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బనశంకరి మూడవస్టేజీలోని ఆరవ బ్లాక్లో నెలకు రూ. 40 వేలు చెల్లిస్తూ యశ్ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలో 2015లో ఈ ఇంటిని ఖాళీ చేయాలని యజమానులైన మునిప్రసాద్, వనజా దంపతులు కోరారు. అయితే ఇందుకు యష్ తల్లి పుష్ప అంగీకరించలేదు. ఇంటి రిపేరు కోసం తాము రూ. 12.50 లక్షలు ఖర్చు పెట్టామని వాదించారు. వీటిని అద్దెలో కట్ చేసుకోవాలని కోరారు. ఇందుకు యజమానులు అంగీకరించపోవడంతో ఆమె బెంగళూరు సిటీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ యజమానులకు అనుకూలంగా తీర్పు రావడంతో హైకోర్టుకు వెళ్లారు. తాజాగా అక్కడ కూడా పుష్పకు చుక్కెదురు అయింది. ఇంటి యజమానులకు బాకీ పడ్డ రూ. 23 లక్షల అద్దెను 2019, మార్చి 31లోగా చెల్లించి, ఇంటిని ఖాళీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, సినీ పరిశ్రమలోని కొందరు పెద్దల కుట్ర కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని పుష్ప ఆరోపించారు. వాళ్లు అంతగా దిగజారుతారని అనుకోలేదన్నారు. | కేజీయఫ్ ఫేమ్ యష్ కుటుంబం బనశంకరి మూడవస్టేజీలోని ఆరవ బ్లాక్లో నెలకు 40,000 చెల్లిస్తూ అద్దెకు ఉంటున్నారు అయితే ఆ ఇంటి యజమానులు అ ఇంటిని ఖాళీ చేయమని 2015 లో అడగగా అందుకు వీళ్ళు ఇంటి మరమత్తుల కోసం పెట్టిన్న 12.5 లక్షలను అద్దెలో కట్ చేయమంటే యజమానులు ఒప్పుకోలేదు దీంతో యష్ కుటుంబం బెంగళూరు కోర్ట్ ని ఆశ్రయించగా అక్కడ యష్ కు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో హైకోర్ట్ ని ఆశ్రయించారు అయితే కర్ణాటక హైకోర్టు యజమానులకు 23 లక్షల అద్దెను 2019, మార్చి 31లోగా చెల్లించి, ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించింది. |
81,184 | https://cinema.suryaa.com/movies-16663-.html | పబ్బులు అలవాటు లేదన్న మంచు విష్ణు.! | హీరోగా విష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ లపై ఎక్కువగా దృష్టిపెట్టే విష్ణు, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "సరదాగా గొడవ పడినా . . హత్తుకున్నా నాన్నగారికి . . చిరంజీవి గారికి . . కృష్ణంరాజుగారికి మధ్య మంచి రిలేషన్ షిప్ వుంది. అలాంటి స్నేహితులు దొరకడాన్ని నేను గొప్ప విషయంగా భావిస్తాను. నేను పార్టీలకు వెళ్లను . . నాకు మందు కొట్టడం . . సిగరెట్ తాగడం వంటి అలవాట్లు లేవు. అయినా నాకు మంచి స్నేహితులు వున్నారు. ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటాము. సరదాగా గొడవ పడుతుంటాము. తెలుగులో కల్యాణ్ రామ్ . . ప్రభాస్ . . నితిన్ . . సుమంత్ . . గోపీచంద్ వీళ్లంతా నాకు మంచి స్నేహితులు. ఇక పెళ్లికి ముందు నా తల్లిదండ్రులను ప్రేమించినంతగా వేరెవరినీ ప్రేమించలేనని అనుకున్నాను. పెళ్లి తరువాత నా భార్యను కూడా అదేస్థాయిలో ప్రేమించగలనని అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు. | తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు మాట్లాడుతూ నాకు పార్టీలకు వెళ్లే అలవాటు లేకపోయినా నాకు మంచి స్నేహితులు ఉన్నారు. బయిట ఎక్కడ కలిసినా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం. కల్యాణ్ రామ్, ప్రభాస్ ,నితిన్ ,సుమంత్ ,గోపీచంద్ లతో మంచి స్నేహం ఉంది. నేను నా తల్లిదండ్రులని ప్రేమించినంత నేను నా భార్యను కూడా ప్రేమించగలనని నాకు తెలిసింది అంటూ మాట్లాడారు. |
77,104 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-32318-.html | "సై-రా" అంటున్న మెగా హీరోలు… | మెగాస్టార్ చిరంజీవి హీరో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు జరుపు కుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాగా. . ఈ భారీ బడ్జెట్ సినిమాకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ అందించారు. తాజాగా. . ఈ సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన ఫొటోలను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫొటోస్ చూస్తుంటే. . పవన్ ఎంతో ఆవేశంగా. . డబ్బింగ్ చెప్తున్నారని అనిపిస్తోంది. పక్కనే అన్నయ్య చిరు కూడా ఆవేశంగానే. . చాలా ఇన్వాల్వ్ అయి కనిపిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ ఫొటోలు కాస్తా. . వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ తెచ్చేందుకు రామ్చరణ్ రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. అందులో ఒక భాగమే. . పవన్ వాయిస్ అందించడమని సమాచారం. ఏదేమైనప్పటికీ అన్నయ్యని. . తమ్ముడిని చూసేసరికి. . అటు పవన్. . ఇటు చిరు అభిమానులకు పండగే పండుగలా ఉంది. కాగా. . ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నయనతార నటించగా. . బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా. . తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, సుధీర్లు కీలక పాత్రలలో నటించారు. | థియేటర్లో మెగా ఫ్యామిలికి సంభందించిన పేరు కనిపిస్తేనే అభిమానులకు పండుగ. అలాంటిది సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఏకంగా ముగ్గురు మెగా హీరోల పేర్లు చుడనున్నారు అభిమానులు. నాన్న నటనను, బాబాయ్ వాయుస్ ఓవర్ను ప్రొడ్యూస్ చెయ్యబోతున్నాడు అబ్బాయ్ చెర్రి. ఈ మద్యనే తమ్ముడు ఇచ్చిన పవర్ ఫుల్ డబ్బింగ్ కు అంతే పవర్ ఫుల్ గా నటించిన అన్నయ్య ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలు చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలివుడ్ దిగ్గజం అమితాబ్, విజయసేతుపతి, నయనతార, తమన్నా పలువురు ప్రముఖులు నటించనున్నారు. |
2,557 | https://www.prajasakti.com/WEBSECTION/International/page557/penchalakon-brahmotsavalu-prarambha | ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ జయభేరి | తెలంగాణాలో వివిధ జిల్లాల్లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో కుసుమంచి మండలం జక్కుపల్లి లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో సిపిఎం, టిఆఎస్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సిపిఎం అభ్యర్థిపై 227 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ గెలుపొందింది. భద్రాద్రి జిల్లా భద్రాచలం 7వ ఎంపిటిసికి జరిగిన ఉపఎన్నికల్లో కూడా టిఆఎస్ గెలుపొందింది. తెరాస అభ్యర్థికి 420 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 1,154 ఓట్లు, 734 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ విజయం సాధించారు . వీపనగండ్ల మండలం గోపాలదిన్నెలో 491 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి లక్ష్మి దేవమ్మా గెలుపొందింది. నోటాకు 66 ఓట్లు పడ్డాయి. మక్తల్ మండలం లింగంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి లింగమ్మ ప్రత్యర్థి అభ్యర్థులపై 451 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. లింగమ్మ 747 ఓట్లు పొందారు. ఇండిపెండెంట్ రాము 296 ఓట్లు పొందారు. ఇండిపెండెంట్ లక్ష్మన్ 39 ఓట్లు పొందారు. నోటా కు 29 ఓట్లు వచ్చాయి. జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో టిఆర్ ఎస్ విజయభేరీ మోగించింది. నిడమనూర్ మండలం ఎర్రబెల్లి ఎంపిటిసి ఉపఎన్నికల్లో 568 ఓట్ల మెజారిటీతో టిఆర్ ఎస్ విజయం సాధించింది. మునుగోడు మండలం కిష్టపురం ఎంపిటిసి ఉపఎన్నికల్లో 508 ఓట్లతో టిఆర్ఎస్ గెలుపు. నర్వ మండలం కన్మనూర్ ఎంపిటిసి ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఆ పార్టీ అభ్యర్థి 382 ఓట్ల మెజార్టీతో విజయం మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిటిసి ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్స్వీప్ వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె, మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం కన్మనూర్, మక్తల్ మండలం లింగంపల్లి ఎంపిటిసిల ఉపఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు సాధించింది. కౌటల మండల ఎంపిటిసి ఉపఎన్నికల్లో టిఆరేఎస్ పసునూరి స్వప్న 450 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. | తెలంగాణాలో వివిధ జిల్లాల్లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో కుసుమంచి మండలం జక్కుపల్లి లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో సిపిఎం, టిఆఎస్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. టిఆర్ఎస్ అభ్యర్థి సిపిఎం అభ్యర్థిపై 227 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే విధంగా భద్రాచలం 7వ ఎంపీటీసీ, వీపనగండ్ల మండలం గోపాలదిన్నె, మక్తల్ మండలం లింగంపల్లి,నిడమనూర్ మండలం ఎర్రబెల్లి ఎంపిటిసి ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు పొందింది. ఇలానే మునుగోడు మండలం కిష్టపురం, నర్వ మండలం కన్మనూర్, మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా,కౌటల మండల ఎంపిటిసి ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. |
3,539 | https://www.prajasakti.com/WEBSECTION/International/page644/27-parugul-vadd-kohli-out | సిరిసిల్లకు మరో క్లస్టర్ మంజూరు | సిరిసిల్లకు మరో క్లస్టర్ మంజూరైనట్టు కేంద్ర కేంద్రజౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మహారాష్ట్రలోని భీవండి నుంచి మంత్రి శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మరమగ్గాల పరిశ్రమ సమగ్ర అభివృద్ధి కోసం పవర్టెక్స్ ఇండియా పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా దేశంలోని 8 పట్టణాల్లో మరమగ్గాల పాలసీని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అందులో తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణం ఒకటి. ప్రస్తుతం సిరిసిల్ల పట్టణానికి ఒక క్లస్టర్ నిర్మాణం లో ఉండగా మరో క్లస్టర్ను మంజూరు చేశారు. మరమగ్గాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం గతంలో రూ. 15 వేలు చెల్లిస్తుండగా ప్రస్తుతం రూ. 20 వేలు, సెమీఆటోమెటిక్ రూములకు 20 వేల నుంచి 25 వేలకు, 40 వేల నుంచి 45 వేలకు పెంచారు. నూలు డిపోకు రూ కోటి ఉండగా ప్రస్తుతం రెండు కోట్లకు పెంచి అందులో ప్రభుత్వ వాటా 50 శాతం, సభ్యుని వాటా 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ముద్ర బ్యాంక్ లోన్ సబ్సిడీ రూ. లక్షకు పెంచి వడ్డీ శాతం రాయితీ 6 శాతానికి పెంచారు. గ్రూప్ వర్క్షెడ్ కింద చదరపు అడుగుకు రూ. 300 ఉండగా రూ. 400 పెంచారు. సోలార్ విద్యుత్ వినియోగం కోసం 50 శాతం సబ్సిడీతో పాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు 3 లక్షల 75 వేల రూపాయల రుణాలు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డీఆర్వో శ్యాంప్రసాద్లాల్, ఆర్డీవో పూర్ణచందర్రావు, మరమగ్గాల పరిశ్రమల ప్రముఖులు ఉన్నారు. | సిరిసిల్లకు మరో క్లస్టర్ మంజూరైనట్టు కేంద్ర కేంద్రజౌళి శాఖ మంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. మరమగ్గాల పరిశ్రమ సమగ్ర అభివృద్ధి కోసం దేశంలోని 8 పట్టణాల్లో మరమగ్గాల పాలసీని ప్రారంభిస్తున్నట్టు అందులో సిరిసిల్ల పట్టణం ఒకటని చెప్పారు. మరమగ్గాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ చెల్లిస్తుంది. సోలార్ విద్యుత్ వినియోగం కోసం 50 శాతం సబ్సిడీతో పాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డీఆర్వో, ఆర్డీవోతో పాటు మరమగ్గాల పరిశ్రమల ప్రముఖులు ఉన్నారు. |
4,344 | https://www.prajasakti.com/WEBSECTION/International/page391/coal-skamlo-dasri-saha-andriki-bale | సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర సంపుటిక ఆవిష్కరణ. | Vరోహిత్ వేముల ఎస్సీ కాదంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై త్వరలోనే వామపక్ష, ప్రజాతంత్ర, అభ్యుదయవాదులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించాయి. ఈ అంశంపై బుధవారం హైదరాసమాజహితం కోసం సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక రంగాన్ని ఎంచుకుని జీవితాన్ని అంకితం చేశారని ఆయన సేవలు గిరిజన యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మిర్ చందులాల్ సూచించారు. రవీంద్రభారతి ప్రాంగంణంలోని ఘంటసాల వేదికపై తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్యర్యలో మంగళవారం సేవాలాల్ మహారాజ్ 278 జయంతోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా చందులాల్ పాల్గొన్ని బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. అనాధిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను మరుగున పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు డా|| కేవీ రమణ మాట్లాడుతూ సేవాలాల్ జీవితం నేటి తరాలు తెలుసుకునే విధంగా శంకర్నాయక్ రచన ఉపయోగపడుతుందని అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో పలు కులాలవారు ఉన్నారని, ప్రతి కులానికి పురాణం, సంబంధించిన మహా పురుషులు ఉన్నారని వీరిలో ఎక్కువ తక్కువలు లేవన్నారు. సేవాలాల్ సంఘ సంస్కర్తగా సామాజిక చైతన్యం కోసం కృషి చేశారని, బంజార యువత సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలన్నిరు. స్వాగతం పలికిన శంకర్నాయక్ గ్రామ గ్రామాన సేవాలాల్ గుడులు ఏర్పాటు చేయాలని, బంజారాలకు భవంతి ఏర్పాటు చేయాలని, ఆయన విగ్రహం నగరంలో ప్రతిష్టించాలని కోరారు. సంఖ్యా శాస్త్రవేత దైవజ్ఞశర్మ, కార్పొరేటర్ పద్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. బాద్లో వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో జి రాములు సీపీఐ ( ఎం ) , పశ్య పద్మ సీపీఐ, వేములపల్లి వెంకట్, గోవర్ధన్ సీపీఐఎంల్, మురహరి ఎస్యుసీఐసీ, జానకి రాములు ఆర్ఎస్పీ, రాజేశ్ లిబరేషన్, తాండ్రకుమార్ ఎంసీపీఐ, వీరన్న సీపీఐ ఎంల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకి రాములు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానిలను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుట్ర పన్నాయన్నారు. దీనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా సహకరించిందని తెలిపారు. దీన్ని ప్రజలు, ప్రజాతంత్ర, అభ్యుదయవాదులు ఖండించాలన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని ఈ అంశంపై త్వరలోనే ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. | మంగళవారం రవీంద్రభారతిలోని ఘంటసాల వేదికపై తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్యర్యలో సేవాలాల్ మహారాజ్ 278 జయంతోత్సవం జరిగింది. ముఖ్య అతిధి చందూలాల్ బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. అనాధిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను మరుగున పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తరువాత ప్రభుత్వ సలహాదారు డా। । కేవీ రమణ,తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతా దేశంలో పలు కులాలవారు ఉన్నారన్నారు. ఏ కులం ఎక్కువ తక్కువ కాదన్నారు. శంకర్నాయక్ ప్రతి గ్రామంలో సేవాలాల్ గుడులు ఏర్పాటు చేయాలని,భవంతులు ఏర్పాటు చేయాలని, ఆయన విగ్రహం నగరంలో ప్రతిష్టించాలని కోరారు. సంఖ్యా శాస్త్రవేత దైవజ్ఞశర్మ, కార్పొరేటర్ పద్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. |
58,683 | https://telangana.suryaa.com/telangana-updates-45269-.html | కోహ్లీతో పోల్చేందుకు రెండు కండీషన్లు పెట్టిన ఉమర్ అక్మల్ | న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ కోహ్లీతో తనను పోల్చడం సరికాదని పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీతో పాటు ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్లు ఒకే సమయంలో అరంగేట్రం చేశారు. అయితే పాక్ అభిమానులు ఉమర్ అక్మల్ను కోహ్లీతో పోలుస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. కోహ్లీతో తనను పోల్చడాన్ని ఉమర్ అక్మల్ జీర్ణించుకోలేకపోపోతున్నాడు. పాక్ అభిమానులతో పాటు, బోర్డు తనపై ఉంచిన అంచనాలను అందుకోవడంలో అక్మల్ విఫలమవుతున్నాడు. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా పాక్ మీడియా ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్లను ప్యూచర్ స్టార్లని ప్రశంసలు కురిపిస్తుంటే గ్లోబల్ స్టేజిపై వీరిద్దరు ఆ అంచనాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తనను పోల్చవద్దని అక్మల్ తేల్చి చెప్పాడు. కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు. దయచేసి నన్ను కోహ్లీతో పోల్చవద్దు. ఎందుకంటే నేను ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తాను. ఒకవేళ పాక్ క్రికెట్ ప్యాన్స్, క్రీడా విశ్లేషకులు తనను కోహ్లీతో పోల్చాలనుకుంటే రెండు కండీషన్లు పాటించండి. ఒకటి నాలాగే కోహ్లీని ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయించడం, రెండవది కోహ్లీ లాగానే తనకు వన్డౌన్లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇప్పించండి. ఇంకా చెప్పాలంటే మా జట్టు వన్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్తో కోహ్లీని పోల్చడం సరైన ఆలోచన అని ఉమర్ అక్మల్ వివరించాడు. పాక్ తరుపున 116 వన్డేలు ఆడిన అక్మల్ రెండు సెంచరీలు సాధించగా, టీమిండియా తరుపున 179 వనేడలు ఆడిన కోహ్లీ 27 సెంచరీలు చేశాడు. ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేశాడు. అక్మల్కు పాక్ జట్టులో చోటు దక్కడమే కష్టమైపోయింది. | మూడవ స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్న కోహ్లీనతో ఆరవ స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్న నన్ను పోల్చవద్దని ఉమర్ అక్మల్ తేల్చి చెప్పాడు. కోహ్లీతో పాటు ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్లు ఒకే సమయంలో అరంగేట్రం చేసిన కూడా కోహ్లీ తరహలో ఆట ప్రదర్శించడంలేదని పాక్ క్రికెట్ ప్యాన్స్ జీర్ణించుకోలేకపోపోతున్నారు. కోహ్లీతో పోల్చాలనుకుంటే రెండు కండీషన్లు అక్మల్ పెట్టాడు, ఒకటి అతనిలాగే కోహ్లీని ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయించడం, రెండవది కోహ్లీ లాగానే తనకు వన్డౌన్లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇప్పించండి. బాబర్ అజమ్తో కోహ్లీని పోల్చడం మంచి ఆలోచన అని వివరించాడు. |
58,765 | https://telangana.suryaa.com/telangana-updates-45282-.html | కోహ్లీపై ప్రశంసల వర్షం | ప్రపంచ క్రికెట్లో ఈ సంవత్సరం సత్తా చాటిన టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. కాగా ఐసిసి ప్రకటించిన వన్డే జట్టుకు కెప్టెన్గా ఎంపికైన కోహ్లీ తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సిఎ) ప్రకటించిన వన్డే జట్టుకు కూడా కెప్టెన్గా ఎంపికయ్యాడు. నిజానికి ఈ అవార్డుకు చెందిన స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ను వరిస్తుందని అందరు భావించారు. అయితే అతడిని పక్కనపెట్టి కోహ్లీని కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. కాగా ఈ వన్డే జట్టులో కోహ్లీతో పాటు భారత జట్టు నుంచి యార్కర్ స్పెషలిస్టు జస్ప్రీత్ బూమ్రా కూడా ఎంపికయ్యారు. కాగా 2016లో భారత్ జట్టు కెప్టెన్గా కేవలం 10 వన్డేలు మాత్రమే ఆడాడు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్లో తాను అత్యుత్తమ క్రికెటర్ అని నిరూపించుకున్నాడు అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. కోహ్లీ 2016లో ఆడిన 10 ఇన్నింగ్స్లో ఎనిమిదిటిలో 45 అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు. ఇక నిలకడైన బౌలింగ్ కారణంగానే బుమ్రాను ఎంపిక చేసినట్లు సిఎ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదే బాగా ఆడాలని ప్రశంసించింది. జనవరిలో ఆస్ట్రేలియాపై కోహ్లీ వరుస సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా టార్గెట్ను చేధించిన 59 ఇన్నింగ్స్లో కోహ్లీ సగటు 90.10గా ఉంది. ఇక్కడ విశేషమేమిటంటే భారత విజయానికి అవరసరమైన పరుగులను కోహ్లీ చేయడమే. ఇక మూడు రోజుల క్రితం ఆస్ట్రేలియా ప్రకటించిన టెస్టు జట్టుకు కూడా కోహ్లీనే కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక ఆల్ స్టార్స్ జట్టులో స్టీవ్ స్మిత్కు స్థానం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన వన్డే జట్టు కోహ్లీ కెప్టెన్( భారత్) ,స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా). మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా), జాస్ హీస్టింగ్ (ఆస్ట్రేలియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), క్వింటాన్ డీకార్ (దక్షిణాఫ్రికా), జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), జస్ప్రీత్బుమ్రా(భారత్), బాబర్ అజమ్(పాకిస్థాన్). | ఐసిసి ప్రకటించిన వన్డే జట్టుకు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సిఎ) ప్రకటించిన వన్డే జట్టుకు కెప్టెన్గా ఎంపిక అవ్వడంతో టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిసింది. భారత జట్టు నుంచి యార్కర్ స్పెషలిస్టు, నిలకడైన బౌలింగ్ కలిగిన జస్ప్రీత్ బూమ్రా కూడా ఆస్ట్రేలియా వన్డే జట్టులో ఎంపికయ్యాడు. 2016లో కోహ్లీ 10 వన్డేలు మాత్రమే ఆడినప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్లో తాను అత్యుత్తమ క్రికెటర్ అని ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రేలియాపై కోహ్లీ వరుస సెంచరీలు చేసి, 59 ఇన్నింగ్స్లో సగటు 90.10గా ఉంచుకున్నాడు. ఇక ఆల్ స్టార్స్ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్కు కూడా స్థానం లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టును ప్రకటించింది. |
62,829 | https://cinema.suryaa.com/movies-13189-.html | జల వివాదాల పరిష్కారానికై జాతీయ స్థాయిలో ట్రిబ్యునల్ | దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల జలవనరుల తొలి సమావేశంలో తీసుకున్న తీర్మానాలపై హైదరాబాద్ డిక్లరేషన్ వెలువడింది. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి ఆర్జున్రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సు మంగళవారం నాడు జరిగింది. ఈ బేటీకి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి హరీష్రావు, కేరళ,పాండిచ్చేరి నీటిపారుదల శాఖల మంత్రులు మ్యాథ్యూ థామస్, మల్లాది కృష్ణారావు, అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జల వివాదాలకు అంతం పలకడం, కోర్టుల వెలుపల పరిష్కార మార్గాలపై ఈ సమవేశంలో చర్చ జరిగింది. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి రోడ్మ్యాప్పై కూడా చర్చించారు. ఈ సమావేశాలు జయప్రదంగా ముగిసిందని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్రామ్ మీడియా సమావేశంలో తెలిపారు. జల వివాదాలను పరిష్కరించుకునేందుకు జాతీయస్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునళ్లు ఉండవు. నదుల వారీగా ట్రిబ్యునల్ వల్ల డబ్బు వృధా అవుతుందని, కాలయాపన జరుగుతున్నదని కేంద్రమంత్రి అన్నా రు. తమిళనాడు, కర్ణాటకల మధ్య జలవివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరువారాల్లో కావేరి మేనేజ్మెంట్ బోర్డు, కావేరి రెగ్యులేటర్ అథారిటిని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతాం. నాబార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాల జల వనరుల సమావేశం హైదరాబాద్ డిక్లరేషన్గా పిలవవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య జల జగడాలు జాతీయ అభివృద్దికి ఆటంకమని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ అన్నారు. జల వివాదాలకు చరమగీతం పాడవలసి ఉందన్నారు. కోర్టులు, ట్రిబ్యునల్ల వల్ల కాలయాపన, వృధా ఖర్చు జరుగుతోందని చెప్పా రు. ఏళ్ల తరబడి జాప్యం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. | మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి ఆర్జున్రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సుకు దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. భేటి అనంతరం ఆర్జున్రామ్మీడియాతో మాట్లాడుతూ, సమావేశం విజయంతంగా ముగిసిందని తెలిపారు. కోర్టులు, ట్రిబ్యునల్ల వల్ల కేవలం కాలయాపన మాత్రమే జరుగుతుందని, రాష్ట్రాల మధ్య జల జగడాలు జాతీయ అభివృద్దికి ఆటంకమని అన్నారు. జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని, ఇక మీదట రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్లు ఉండవని తెలియజేశారు. సాగునీటి ప్రాజెక్టులకు నాబార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. |
81,530 | https://www.vaartha.com/%e0%b0%85%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%8e%e0%b0%82%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b0%bf%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c/ | వైద్యశాఖలో పోస్టుల భర్తీ | ఏపీ సర్కార్ వైద్యశాఖలో 26,778 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ నేటి నుంచి చేపట్టింది. కోవిడ్ ఆస్పత్రుల్లో 6 నెలలు తాత్కాలిక పద్దతిన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. కేవలం వారం రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసి ఆగష్టు 5న వారికి నియామక పత్రం అందించనున్నారు. ట్రైనీ నర్సుల పోస్టులకు అప్లై చేసేవారు ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా, జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. స్పెషలిస్ట్ డాక్టర్లలో పల్మనాలజీ, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ డాక్టర్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన వారికి కోవిడ్ ఆస్పత్రులలోనే పోస్టింగ్ ఇస్తారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్- 2926, స్పెషలిస్ట్ డాక్టర్లు- 1598, అనస్థీషియా, ఇతర టెక్నీషియన్లు- 1461, స్టాఫ్ నర్సులు- 4487, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ- 4394, డేటా ఎంట్రీ ఆపరేటర్లు- 712, ట్రైనీ నర్సులు- 11,200 పోస్టులున్నాయి. వేతనాల వివరాలు ఇలా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్- రూ. 70,000, స్పెషలిస్ట్ డాక్టర్లు- రూ. 1,50,000, అనస్థీషియా, ఇతర టెక్నీషియన్లు- రూ. 28,000, స్టాఫ్ నర్సులు- రూ. 24,000, డేటా ఎంట్రీ ఆపరేటర్లు- రూ. 15,000, ట్రైనీ నర్సులు- రూ. 10,000 ఇవ్వనున్నారు. | ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైద్యశాఖలో 26,778 పోస్టుల భర్తీ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారభం కానుంది. వీరందరిని 6 నెలలు కోవిడ్ ఆస్పత్రుల్లో తాత్కలింకంగా భర్తీ చేయనున్నారు. ట్రైనీ నర్సుల పోస్టులకు ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా, జీఎన్ఎం అర్హత ఉండాలి. స్పెషలిస్ట్ డాక్టర్లలో పల్మనాలజీ, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ డాక్టర్లకు మొదటి అవకాశం ఇస్తారు. వారం రోజుల్లో నియామకం చేపట్టనున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లకు రూ. 1,50,000, ట్రైనీ నర్సులకు రూ. 10,000 వేతనం ఇవ్వనున్నారు. |
4,828 | https://www.prajasakti.com/WEBSECTION/International/page242/tandrayin-rohit | చెత్తను వేరుచేస్తే ప్రోత్సహకాలు | నగరంలో తడి, పొడి చెత్తను వేర్వేరు చేసేవారిని ప్రోత్సహించేందుకుగాను గృహిణులకు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు బహుమతులను జీహెచ్ఎంసీ ప్రకటించింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ వాంబే కాలనీకి చెందిన నసిమా అనే మహిళకు లాటరీ ద్వారా పట్టు చీరను, ప్రతిరోజు క్రమం తప్పకుండా చెత్తను తడి, పొడి చెత్తను వేర్వేరుగా తెస్తున్న చింతల్ మెట్కు చెందిన రవి అనే స్వచ్ఛ ఆటో డ్రైవర్కు రూ. 10వేల రూపాయల నగదును జీహెచ్ఎంసీ కమిషనర్ డా. బి. జనార్దన్రెడ్డి బుధవారం ప్రకటించారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల చెత్తను విడదీయడానికి బహుముఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ విషయంలో వంద శాతం లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాలపై విద్యాశాఖ, ఎన్. ఎస్. ఎస్, స్వచ్ఛ భారత్ మిషన్, జీహెచ్ఎంసీ అధికారులతో కమిషనర్ డా. బి. జనార్దన్రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఉన్న 20 లక్షలకు పైగా గృహాల ద్వారా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించడానికి స్వల్ప, మద్యకాలిక, ధీర్ఘకాలిక వ్యూహాలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 14 లక్షల మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారని, వీరికి వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాటి వల్ల ఏర్పడే అనర్థాలు, తడి, పొడి చెత్త వేర్వేరు చేయడం ద్వారా కలిగే లాభాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనితో పాటు దాదాపు 4 వేల మంది కమ్యునిటీ రిసోర్స్ పర్సన్లను నియమించి ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళలకు తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. నగరంలో 44 లక్షల డస్ట్బిన్లను ఇవ్వడం, రెండు వేల ఆటో ట్రాలీలను ప్రవేశపెట్టామని, అయినప్పటికీ చెత్తను వేర్వేరుగా చేసే ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగడం లేదని అన్నారు. నగరంలో తడి, పొడి చెత్తను వేరుచేసే గృహిణులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే పనివారు, చెత్త సేకరించే కార్మికులకు సర్కిళ్లవారిగా ప్రతినెల బహుమతులను అందజేయనున్నట్టు కమిషనర్ జనార్దన్రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా రాంజేంద్రనగర్ సర్కిల్లో నగరంలోని మొట్టమొదటి సారిగా చెత్తను తడి, పొడి చెత్తను వేర్వేరు చేసే ప్రక్రియ సమర్థవంతంగా అమలు అవుతోందని తెలిపారు. దీనిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ సర్కిల్లోని వివిధ కాలనీల్లో చెత్తను వేర్వేరుగా ఇస్తున్న పలు కాలనీల మహిళల పేర్లతో చిట్టీలను వేసి డ్రా తీయగా వాంబే కాలనీకి చెందిన నసీమా బహుమతికి ఎంపికైందని తెలిపారు. నసీమాకు గద్వాల్ పట్టు చీరను బహుకరించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా చెత్తను తడి పొడి చెత్తగా సేకరిస్తున్న 51 స్వచ్ఛ ఆటో డ్రైవర్లలో చింతల్ మెట్కు చెందిన రవి అనే ఆటో డ్రైవర్కు రూ. 10వేల రూపాయల నగదు బహుమతిని లాటరీ ద్వారా ఎంపిక చేసి అందజేస్తున్నామని తెలిపారు. ఈ బహుమతులను అంకిత్ బిస్కెట్ కంపెనీకి చెందిన అనిల్ అగర్వాల్ విరాళంగా అందజేశారని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా రాజేంద్రనగర్ సర్కిల్లో దాదాపు 50 వేల రూపాయలతో ప్రధాన రహదారుల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఏర్పాటు చేసిన పిల్లర్ బిన్లను కమిషనర్ పరిశీలించారు. | నగరంలో తడి, పొడి చెత్తను వేరు చేయడం సవాలుగా మారిందని, నగరంలో దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని, దీనికోసం స్వల్ప, మద్యకాలిక, ధీర్ఘకాలిక వ్యూహాలను చేపట్టనున్నామని రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా. బి. జనార్దన్రెడ్డి అన్నారు. చెత్తను వేరు చేసే గృహిణులకు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు బహుమతులు ఇస్తున్నామని, ఇందులో భాగంగా నసీమా అనే మహిళకు గద్వాల్ పట్టుచీర, రవి అనే ఆటో డ్రైవరుకి పదివేల నగదు బహుమతులుగా అందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 14 లక్షల మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారని, వారందిరికి ఈ చెత్తను వేరు చేయడంలో అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖ, ఎన్. ఎస్. ఎస్, స్వచ్ఛ భారత్ మిషన్, జీహెచ్ఎంసీతో కలిసి నడవాలన్నారు. నగరంలో 44 లక్షల డస్ట్బిన్లను ఏర్పాటు చేశామని, 4 వేల మంది కమ్యునిటీ రిసోర్స్ పర్సన్లను నియమించామని వీరు ఇంటింటికి వెళ్లి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. రాజేంద్రనగర్లో 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన పిల్లర్ బిన్లను కూడా పరిశీలించారు. ఈ బహుమతులను అంకిత్ బిస్కెట్కు చెందిన అనిల్ అగర్వాల్ అందించారు. |
34,612 | https://www.prajasakti.com/WEBSECTION/International/page615/okinowalo-america-sainik-sthavrampai-rifarandamnu-gauravinchali | కృష్ణా, గోదావరి నదులలో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ సన్నాహాలు ప్రారంభించింది. రెండు నదులలో 1.35 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక, సిల్ట్ ఉన్నట్లు నిపుణుల కమిటీ అంచనా వేసింది. కృష్ణాలో ప్రకాశం బ్యారేజీ ఎగువన, గోదావరినదిలో ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన ఇసుక, సిల్ట్ తీసేందుకు కార్యాచరణ ప్రణాళికను జలవనరులశాఖ రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి తర్వాత డ్రెడ్జింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి నదులలో బ్యారేజీల ఎగువనన ఇసుక మేటలు పేరుకు పోవటంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. అందుకే డ్రెడ్జింగ్ నిర్వహించాలని గత ఏడాది రెండు నదులను పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణానదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గోదావరిలో ప్రైమ్ మ్యారిటైమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు డ్రెడ్జింగ్ చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కృష్ణాలో 64 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, సిల్ట్, గోదావరిలో 71 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, సిల్ట్ ఉన్నట్లు అంచనా వేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ప్రైమ్ మ్యారిటైమ్ సంస్థలు ఇప్పటికే డ్రెడ్జర్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూబిక్ మీటర్కు రూ. 240 వ్యయంతో రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, సిల్ట్ను తీసేందుకు ప్రణాళికను రూపొందించారు. గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన మూడు కిలో మీటర్ల అవతల నుంచి, కృష్ణాలో ప్రకాశం బ్యారేజీ ఎగువన కిలో మీటర్ల అవతల నుంచి డ్రెడ్జింగ్ పనులు చేపట్టాలని జలవనరులశాఖ సూచించింది. రెండు నదులలో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు సుమారు రూ. 350 కోట్లు ఖర్చవుతందని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. అయితే నదులలో తీసిన ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కృష్ణానదిలో తీసే ఇసుకన రాజధాని అమరావతి నిర్మాణానికి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. | కృష్ణా, గోదావరి నదులలో డ్రెడ్జింగ్ పనులు చేసేందుకు జలవనరులశాఖ సన్నాహాలు ప్రారంభించింది. రెండు నదుల్లో కలిపి 1.35 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక, సిల్ట్ ఉన్నాయని,కు రూ. 240 రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, సిల్ట్ను తీసేందుకు జలవనరులశాఖ ప్రణాలికను సిద్ధం చేసింది. వచ్చే సంవత్సరం జనవరి తర్వాత డ్రెడ్జింగ్ పనులు మొదలుపెట్టాలని సర్కారు అనుకుంటుంది. రెండు నదుల్లో డ్రెడ్జింగ్ పనులు చేయడానికి రూ. 350 కోట్లు ఖర్చవుతందని,కానీ విక్రయాల ద్వారా రూ. 750 కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేశారు . |
|
78,705 | https://telangana.suryaa.com/telangana-updates-532561-.html | రైతు భరోసా రూ.13,500కు పెంచుతూ నిర్ణయం | ఏపీలో రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట రైతులకు రూ. 13,500 పెట్టుబడి రూపేణా అందించనున్నారు. రైతు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పేరుతో అమలు చేయనున్నారు. అయితే రైతులకు అందించే ఈ పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. విడతల వారీగా రైతు భరోసా ఇవ్వాలని రైతు ప్రతినిధులు కోరారని ఆయన వెల్లడించారు. రైతు భరోసా పథకాన్ని నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లపాటు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లక్షలమంది రైతులకు నేరుగా పెట్టుబడి అందుతుందని అన్నారు. రైతులకు మే నెలల్లో రూ. 7,500 అందిస్తామని, ఖరీఫ్ పంటల కోత సమయంలో, రబీ అవసరాల నిమిత్తం మరో రూ. 4000 ఇస్తామని చెప్పారు. సంక్రాంతి వేళ చివరి విడతగా రూ. 2000 అందిస్తామని మంత్రి కన్నబాబు వివరించారు. ప్రస్తుతం 40 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నామని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును మరింత పెంచుతున్నామని చెప్పారు. నవంబరు 15 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. | ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పేరుతో రైతులకు పెట్టుబడి సాయం 13,500 కు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు మే లో రూ. 7,500, రబీ లో రూ. 4,000, సంక్రాంతి సమయంలో రూ. 2,000 ఇస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రస్తుతం 40 లక్షల మందికి ఇస్తున్నామని ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15 వరకు గడువు ఉందని తెలిపారు. |
79,997 | https://www.vaartha.com/%e0%b0%a4%e0%b1%8a%e0%b0%97%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6/ | జియోకు దీటుగా బీఎస్ ఎన్ ఎల్ | జియోకు దీటుగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వరుసగా పోటీ ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ ముచ్చటగా మూడు ఆఫర్లను ప్రకటించింది. 90 రోజుల గడువుతో రూ. 349 నుంచి రూ. 395 విలువ కలిగిన ఈ ఆఫర్ల ద్వారా రోజుకు 3జీబీ డేటాతో అందుబాటులోకి తెచ్చింది. ట్రిపుల్ ఎస్ ఆఫర్లో భాగంగా 90 రోజుల గడువుతో రూ. 333 రీచార్జ్ చేస్తే అపరిమితి 3జీ స్పీడ్తో ప్రతీ రోజు 3జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. మరో ఆఫర్ ‘దిల్ కోల్ కే బోలో’లో రూ. 349తో రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాల్స్తో పాటు ప్రతి రోజు 3జీ స్పీడ్తో 2జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. సెకన్కు 80 కేబీపీఎస్ వేగంతో డేటా పొందవచ్చుని సంస్థ వివరించింది. ‘నెహ్లె పె దెహ్లా’ ప్లాన్ను రూ. 395తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా 71 రోజుల పాటు ప్రతీ రోజు 3జీ స్పీడ్తో 2జీబీ డేటాను ఉచితంగా డేటా పొందవచ్చని తెలిపింది. ఇందులో 3000 నిమిషాలు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్నకు మరో 1800 నిమిషాలు ఇతర నెట్వర్క్లకు ఉచితంగా మాట్లాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అదే విధంగా రూ. 339 పథకాన్ని పునరుద్దరించినట్లు తెలిపింది. దీని కింద రోజుకు 3జీబీ డేటా వరకు అందించనున్నట్టు తెలిపింది. ఈ పథకంలో అంతకముందు కేవలం 2జీబీ డేటాను మాత్రమే అందిస్తూ వస్తున్నారు. | ట్రిపుల్ ఎస్ పేరుతో బీఎస్ఎన్ఎల్ కొత్తగా 90 రోజుల గడువుతో రూ. 349 నుంచి రూ. 395 ఆఫర్లు తెస్తుంది. ప్లాన్ ని బట్టి ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాల్స్ మరియు తదుపరి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. రూ. 339 పథకాన్ని కూడా తిరిగితెస్తూ రోజుకి 3జీబీ డేటా వరకు అందించనున్నట్టు తెలిపింది. |
80,450 | https://www.vaartha.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a-%e0%b0%9a%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf/ | ప్రముఖ స్టాక్ కంపెనీపై సెబీ నిషేధం | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కార్వీ సంస్థపై సెక్యూరిటీ ఎక్చేంజ్ ఆఫ్ బోర్డు(సెబీ) నిషేధం విధించింది. క్లయింట్లకు చెందిన ఖాతాల్లో అవకతవకలు జరిగాయని ఎన్ఎస్ఈ తన విచారణలో తేల్చడంతో సెబీ ఈ చర్య తీసుకుంది. ఇక ముందు ట్రేడింగ్ చేయకూడదని కార్వీ సంస్థను ఆదేశించింది. కాగా, కార్వీ నిర్వాకంపై జనవరిలో ఫిర్యాదులు రాగా ఎన్ఎస్ఈ రంగంలోకి దిగి అవతవకలను వెలుగులోకి తెచ్చింది. క్లయింట్లకు సంబంధించిన దాదాపు రూ. 2వేల కోట్లను దారి మళ్లించిందంటూ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజీ విచారణ చేపట్టింది. కార్వీ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి నివేదికను సెబీకి సమర్పించింది. 2016 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ వరకు రూ. 1096కోట్లు అక్రమంగా బదలాయించిందని ఎన్ఎస్ఈ గుర్తించింది. ఈ మొత్తాన్ని తన అనుబంధ సంస్థకు మళ్లించినట్లు తెలిపింది. క్లయింట్లకు చెందిన రూ. 228.07 కోట్ల విలువైన తనఖా షేర్లను ఖాతాదారులకు తెలియకుండా బదలాయించడంతోపాటు, రూ. 485 కోట్ల విలువైన అదనపు సెక్యూరీటీలను అమ్మివేసిందని, రూ. 257.08 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టారని, 156మంది క్లయింట్లకు చెందిన రూ. 27.8 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారని ఎన్ఎస్ఈ తెలిపింది. ఇవేకాక, మరో 278.03 కోట్ల షేర్లను బదలాయించారని పేర్కొంది. దీంతో కార్వీని ఇకపై ట్రేడింగ్ చేయరాదంటూ బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. | హైదరాబాద్ కు చెందిన స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కార్వీపై సెక్యూరిటీ ఎక్చేంజ్ ఆఫ్ బోర్డు(సెబీ) నిషేధం విధించింది. ఇకనుంచి ట్రేడింగ్ జరపకూడదని ఆదేశించింది. సుమారు 2వేల కోట్లను దారి మళ్లించిందంటూ ఆరోపణలు ఉన్నాయి. 2016 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ వరకు రూ. 1096కోట్లు అక్రమంగా దోచుకుందని విచారణలో తేలింది. ఇంకా ఈ సంస్థపై చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. |
89,850 | https://www.prabhanews.com/2020/1/%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%A8%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 | కొన్ని నిబంధనలతో లాక్ డౌన్ సడలింపులు | ఏపీలో లాక్ డౌన్ 4వ దశలో మరి కొన్నింటికి లాక్డౌన్ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వస్త్ర, ఆభరణాల దుకాణాలు తెరుచుకోవచ్చంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే, విధిగా కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. పెద్ద దుకాణాల్లో షాపింగ్ కు ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూమ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక, ఆభరణాల దుకాణాల్లో డిస్పోజబుల్ గ్లోవ్స్ ఉండాలని తెలిపారు. తోపుడు బళ్లపై ఆహార పదార్థాలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని స్పష్టం చేశారు. వీధి బళ్లపై అమ్మే ఆహారాన్ని అక్కడే తినకుండా చూడాలని, పార్శిల్ ఇవ్వాలని సూచించారు. అయితే, పానీ పూరీ బండ్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కొన్ని అనుమతులు, నిబంధనలు ఇలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పుల షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్స్ కు(పార్సిళ్లకు మాత్రమే) సైతం అనుమతి, పానీపూరి షాపులకు అనుమతి లేదు. పెద్ద షోరూమ్లకు వెళ్లాలంటే ముందే ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలి. అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్లకు అనుమతి నిరాకరణ. అలాగే ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవాలి. వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించే వారు తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలి. | కరోనా కారణంగా పెట్టిన లాక్డౌన్కి ఏపీలో కొన్ని నిబంధనలతో సడలింపులు ఇచ్చారు. పెద్ద దుకాణాల్లో కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని చెప్పారు. బట్టల దుకాణాలలో ట్రయల్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆభరణాల దుకాణాల్లో పని చేసే ప్రతి ఒక్కరు డిస్పోజబుల్ గ్లోవ్స్ ధరించాలని చెప్పారు. ఇక బళ్లపై ఆహార పదార్థాలు అమ్మేవారు మొఖానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని చెప్పుకొచ్చారు. అంతేకాక వీధి బళ్లపై అమ్మే ఆహారాన్ని పార్శిల్ మాత్రమే ఇవ్వాలని తెలిపారు. అయితే పానీ పూరీ బండ్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. |
32,699 | https://www.prajasakti.com/WEBSECTION/International/page27/14mandi-shial-maranshiksh-apandi | రాష్ట్రంలో ఇసుక రీచ్లను ఇ-వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో రీచ్లను వేలం వేయనున్నారు. కొత్త ఇసుక విధానం-2016 పై ముగ్గురు మంత్రులతో ఏర్పాటైన క్యాబినెట్ ఉప సంఘం ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సిఫార సులను ఆమోదించి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. క్యూబిక్ మీటరు ఇసుక రూ. 550 మించకుండా విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు కట్టుబడి ఉండే వారే వేలంలో పాల్గొనేందుకు అర్హులు. పారదర్శకత కోసం ఇ-టెండర్, ఇ-ఆక్షన్ అమలు చేయనున్నారు. కృత్రిమ ఇసుకను, ఇసుకను తక్కువగా వినియోగించే టెక్నాలజీలను ప్రోత్సహించడం, ఆటోక్లెవుడ్ ఏరియేటెడ్ కాంక్రీట్, ఫైరుయాష్తో చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్లపై పరిశోధనను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో సాండ్ కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. జెడ్పి సిఇఒ, ఐటిడిఎ పిఒ, నీటి పారుదల శాఖ ఇఇ, ఇఇ ఆర్డబ్ల్యుఎస్, డిపిఒ, భూ గర్భజల శాఖ డిడి, ఆర్డిఒ, గనుల శాఖ ఎడి కమిటీలో సభ్యులుగా ఉంటారు. నోటిఫైడ్ ఏరియాల్లో ఇసుక తవ్వకాలను నిషేధిస్తారు. బ్రిడ్జిలు, డ్యాంలు ఇతర ముఖ్యమైన నది కట్టడాలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి ఇసుక తవ్వకాలకు పూనుకోకూడదని నిబంధన విధించారు. రెండు మీటర్ల మేర ఇసుక ఉన్నచోట కూడా తవ్వకాలను నిషేధించారు. ఇసుకను 2 మీటర్ల మించి తవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. అక్రమంగా ఇసుకను తవ్వి తరలించే వారి పై రూ. 2 లక్షల వరకు అపరాధరుసుం విధించనున్నారు. | రాష్ట్రంలో ఇసుక రీచ్ లను మూడు దశల్లో వేలం వేయాలని కొత్త ఇసుక విధానం- 2016 పై ముగ్గురు మంత్రులతో ఏర్పాటైన క్యాబినెట్ ఉప సంఘం ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేయగా ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఇందుకు కట్టుబడి ఉండేవారే వేలంలో పాల్గొనేందుకు అర్హులని, బ్రిడ్జ్ లు మరియు డ్యామ్లు వంటి నది కట్టడాలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకూడదని తెలిపింది. అంతేకాకుండా క్రమంగా ఇసుక తవ్వకాలు జరిపితే వారిపై రెండు లక్షల వరకు అపరాధ రుసుము విధించనున్నారని తెలిపారు. |
|
33,298 | https://www.prajasakti.com/WEBSECTION/National/page659/me-tu-kesul-parishilanku-kamiti | సముద్రంలో చేపల వేటకు వెళ్లి తుపానులో చిక్కుకొని ఆచూకీ లేకుండా పోయిన తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కె. పెరుమాళ్లపురం, హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు బంగ్లాదేశ్లో తేలారు. ఎట్టకేలకు రెండు నెలల తరువాత సురక్షితంగా మంగళవారం ఇళ్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడారు. పెరుమాళ్ల పురాలకు చెందిన సూరాడ మసేన్, జి. బ్రహ్మాజీ, కోడా పెద్ద అమ్మోరియా, చవ్వాకుల జోగిరాజు, ఎం. నందేష్, గంటా అడవిరాజుతో కూడిన మత్స్యకారుల బృందం జూన్ 16న చేపలవేటకు వెళ్లింది. తుపానుతో సముద్రంలో సుమార ప్రాంతానికి కొట్టుకుపోవడంతో జూన్ 28న బంగ్లాదేశ్ తీరంలోని కొవ్వడ్డ గ్రామానికి చేరుకున్నారు. రెండు రోజులు ఆస్పత్రిలో వైద్య సేవలందించాక జైలులో పెట్టారని మత్స్యకారులు తెలిపారు. అక్కడి భారత హైకమిషనర్, భారత ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్ల సురక్షితంగా కొల్కతా చేరుకొని అక్కడి నుండి కాకినాడకు వచ్చామన్నారు. సముద్రంలో 12 రోజులపాటు ఆహారం లేక పస్తులున్నామనీ, నీళ్ళు తాగి ప్రాణాలు కాపాడుకున్నామనీ వివరించారు. సముద్రం అల్లకల్లోలం కావడంతో బోటులోకి మూడుసార్లు నీరు చేరిందని, డీజిల్ కూడా అయిపోయిందని చెప్పారు. జూన్లో తుపాను ధాటికి 44 పడవలు కనపడకుండా పోగా, వాటిలో 36 పడవలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయని, ఆరు పడవలు మునిగిపోయాయని జెసి సత్యనారాయణ తెలిపారు. ఒక పడవ బంగ్లాదేశ్కు చేరుకుందని, మరో పడవ ఆచూకీ తెలీలేదని జెసి వివరించారు. తుపాను వల్ల తొమ్మిదిమంది మత్స్యకారులు చనిపోయారని తెలిపారు. కోటీ 91 లక్షలా 50 వేల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారన్నారు. అనం తరం కాకినాడ సిటీ ఎంఎల్ఎ వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బోటులు, వలలు నష్టపోయిన మత్స్యకారు లకు తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. | తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కె. పెరుమాళ్లపురం, హుకుంపేటకు చెందిన 6 గురు మత్స్యకారులు జూన్ 16 న వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకొని జూన్ 28 న బంగ్లాదేశ్ తీరంలోని కొవ్వడ్డ గ్రామానికి చేరుకొని, ఎట్టకేలకు 2 నెలల తరువాత మళ్ళి స్వస్థలానికి చేరుకున్నారు, ఈ సందర్బముగా భాదితులు మాట్లాడుతూ 16 రోజులు ఆహారం లేక నీరు తాగుతూ జీవించాము అని తెలిపారు. తుఫాన్ దాటికి 44 పడవలు పోగా 36 పడవలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయని, కోటీ 91 లక్షలా 50 వేల రూపాయల నష్టం జరిగింది. వేటకు వెళ్లి చనిపోయిన వారికి 5 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. |
|
78,588 | https://cinema.suryaa.com/movies-455932-.html | వాహనమిత్ర పథకం, అర్హులైన డ్రైవర్లుకు రూ.10వేలు | ఏపీలో ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి రూ. 10వేలు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్ తెలిపారు. డ్రైవర్లు నేరుగా గ్రామ, వార్డు సచివాలయంలో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులని తేలితే వచ్చే నెల 4న డబ్బు జమ చేస్తామన్నారు. వాహన మిత్ర పథకాన్ని పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ రూ. 10వేలను వాహనం ఇన్సూరెన్సు, ఎఫ్సీ కోసం ఖర్చు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ముఖ్యమంత్రి జగన్ కోరారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే ఆర్థిక సాయం కింద రూ. 10వేలు అందించారు. మొత్తం రూ. 262.495 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ. 10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. | వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు గ్రామ, వార్డు సచివాలయంలో యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే రూ. 10వేలు వచ్చే నెల 4న వస్తాయని చెప్పారు. ఆ డబ్బును వాహనం ఇన్సూరెన్సు, ఎఫ్సీ కోసంఉపయోగించాలని, ఈ పధకం పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేంవించకూడదని చెప్పారు. లాక్డౌన్తో ఇబ్బంది పడ్తున్న వాహనధారులకి ఆర్ధిక సహాయంగా రూ. 262.495 కోట్లను,2,62,493 మందికి అందించారు. |
80,082 | https://www.vaartha.com/%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf/ | పీఎంసీ క్యాష్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంచిన ఆర్బీఐ | క్యాష్ విత్డ్రా లిమిట్పై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. పీఎంసీ బ్యాంక్లో ఖాతా కలిగిన వారు రూ. లక్షకు మించి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ స్పష్టం చేసింది. పీఎంసీ బ్యాంక్లో స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత రిజర్వు బ్యాంక్ ఈ బ్యాంక్పై పలు నియంత్రణలు విధించింది. క్యాష్ విత్డ్రా లిమిట్కు కూడా ఇది వర్తిస్తుంది. లిక్విడిటీ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ కూడా బ్యాంక్ నుంచి రూ. లక్షకు పైన డబ్బులు తీసుకోవడం వీలుకాదని ఆర్బీఐ తెలిపింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే బ్యాంక్లో డిపాజిట్ కలిగిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్సు కల్పిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. అయితే అనారోగ్యం కింద రూ. 5 లక్షల వరకు డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. కాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రమక్రమంగా క్యాష్ విత్డ్రా లిమిట్ను సవరిస్తూ వస్తోంది. జూన్ 19 నుంచి బ్యాంక్ కస్టమర్లు రూ. లక్ష వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే 84 శాతం మంది డిపాజిటర్లు డబ్బులు వెనక్కి తీసుకున్నారు. | పీఎంసీ బ్యాంక్ లోని స్కామ్ వెలుగులోకి రావడంతో రిజర్వు బ్యాంక్ పలు నియంత్రణలు విధించింది. లిక్విడిటీ సంక్షోభాన్ని నివారించేందుకు క్యాష్ విత్డ్రా లిమిట్ ను రూ. లక్షకు కుదించింది. అయతే డిపాజిటర్లకు రూ. 5 లక్షలు అనారోగ్య ఇన్సూరెన్సు కల్పిన్స్తున్నట్లు తెలిపింది. దీని వల్ల 84 శాతం డిపాజిటర్లు తమ డబ్బులు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. |
81,125 | https://www.vaartha.com/%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%81-%e0%b0%a4%e0%b1%8b%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%be-%e0%b0%ab%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%8d/ | వరస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ | టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని తెరపై చూసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. 2018 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ను ప్రకటించాడు. మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా పేరు రౌద్రం రణం రుధిరం. ఇక జక్కన్న సినిమా అంటే దాదాపు చాలా సమయం పడుతుందని తెలిసిన విషయమే. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే దానికి తోడు కరోనా వచ్చి అంతా తారుమారు చేయడమే. ఈ లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యింది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతోంది. ఇదిలా ఉంటె తన తర్వాతి సినిమా ను త్రివిక్రమ్ తో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు ఎన్టీఆర్. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. ఈ సినిమా దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలు సెట్స్ పై ఉండగానే తారక్ ఇప్పటికే చాలా కథలు వింటూ, వాటిని ఓకే చేస్తున్నాడని తాజా సమాచారం. ఇక ఇప్పుడు టాలివుడ్లో తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, తారక్ను జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కలిసి తన కథను వివరించారు అని టాక్. ఎన్టిఆర్ను ఆ కథ ఆకట్టుకోగా, గౌతమ్ను పూర్తి స్క్రిప్ట్తో రమ్మని తారక్ కోరాడంట. ఈ ప్రాజెక్ట్ అన్ని విధాల ఓకే అయితే 2022 లో పట్టాలెక్కబోతుంది అని సమాచారం. ఈ సినిమాను ఎన్. టి. ఆర్ తానే సొంతంగా ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరగనుందో వేచి చూడాలి మరి. | జూనియర్ ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన సినిమా 'అరవింద సమేత వీర రాఘవ' గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్ చరణ్ కథనాయకులుగా వస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్', అంటే రౌద్రం రణం రుధిరం. ఇది తారక్ కి 30వ సినిమా. తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు ప్రకటించాడు తారక్. తారక్ ఇప్పటికే చాలా కథలు వింటూ, ఒకే చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే తాజాగా జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కథకు తారక్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి తారక్ సొంతంగా ప్రొడ్యూస్ చేయబోతునట్లు సమాచారం. |
89,974 | https://www.prabhanews.com/2020/6/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%8E%E0%B0%82-%E0%B0%95%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%B2%E0%B1%87%E0%B0%96 | సిఎం కి చంద్రబాబు లేఖ | రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, స్వల్ప వ్యవధిలోనే ఈ వైరస్ మూడవ దశకు వ్యాప్తి చెంద డం ప్రమాద ఘంటికలు మోగి స్తున్న దని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునా యుడు ఆందోళన వ్యక్తం చేశా రు. ఈ మేరకు ఆయన శుక్రవా రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ లేఖ లో తాజాగా జరిగిన టీడీపీ పాలిట్బ్యూరో తీర్మానాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్ను మొదటి రెండు దశల్లోనే నియంత్రించి ఉంటే, ఇప్పుడు ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు విపత్తుల్లో చిక్కుకున్న బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాల్సి ఉంటుం దని, తమ వంతు కృషిని ఇప్పటికే చేస్తున్నాయని చంద్రబాబు వెల్లడించా రు. ఆది నుంచి కరోనా తీవ్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునే ఉన్నా మని మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశామన్నారు. నిపుణుల అభిప్రాయాలను, సూచనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు వెల్లడిస్తున్నామన్నారు. తమ పార్టీ పాలిట్ బ్యూరోలో తీర్మానిం చిన విధంగా లాక్డౌన్ సమయాన్ని మరింత పొడిగించాలని ఈ నెలా ఖరు దాకా కొనసాగించాలని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను కోరారు. అదే విధంగా విశాఖ మెడ్టెక్ జోన్పై మరింత శ్రద్ధ పెట్టి వైద్య ఉపకర ణాల తయారీని మరింత వేగవంతం చేయాలని సూచించారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వారందరినీ ఆదుకోవాలన్నారు. గతంలో ఇచ్చి న హామీ మేరకు రూ. 4వేల కోట్ల విపత్తు నిధిని రూ. 3వేల కోట్ల మార్కెట్ స్థిరికరణ నిధి హామీలను తక్షణమే నెరవేర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు, వలస కార్మికులు, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకొని వారిని క్షేమంగా స్వస్థ లాలకు చేర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు పర్సనల్ ప్రోటెక్షన్ ఎక్విప్మెంట్ సత్వ రమే అందేలా చూడాలని సూచించారు. పేదలకు ఈ సంక్షోభ సమయం లో మూడు నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తుందని వాటికి అదనంగా ఇతర నిత్యావసరాలను అంద జేయాలని ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైరస్ విస్తృతమవు తున్న నేపథ్యంలో రేషన్ను డోర్ డెలివరీ చేయాలని సూచించారు. | రాష్ట్రంలో కరోనా కేసులు బాగా ఎక్కువ అవుతున్నాయని, కొంత కాలం లోనే ఈ వైరస్ మూడవ దశకు వ్యాప్తి చేరుకోవడం ప్రమాదం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదనతో అన్నారు. సిఎం జగన్ రాసిన లేఖలో చెప్పారు. కరోనా వైరస్ను మొదటి రెండు దశల్లోనే నియంత్రించి ఉంటే, ఇప్పుడు ఈ ప్రమాదం వచ్దేది కాదు అను నిపుణులు అన్నటు ఆయన పేర్కొన్నారు. టీడీపీ పాలిట్ బ్యూరోలో చేసిన తీర్మానం అనుసరించి లాక్డౌన్ ను పొడిగించాలని లేఖ లో పేర్కొన్నారు. విశాఖ మెడ్టెక్ జోన్పై మరింత శ్రద్ధ పెట్టి వైద్య ఉపకరణాల తయారీ వేగం పెంచాలని సూచించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతులని ఆదుకోవాలన్నారు. రూ. 4వేల కోట్ల విపత్తు నిధిని రూ. 3వేల కోట్ల మార్కెట్ స్థిరికరణ నిధి హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. వేరే దేశంలో చుక్కుకున్న వాళ్ళని ఆదుకోవాలని అన్నారు. |
72,754 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-49282-.html | పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇక పై ఆన్ లైన్ లో కూడా !! | కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటి వరకు ఈ పథకంలో 10 కోట్లకు పైగా రైతులు చేరారు. పీఎం కిసాన్ స్కీమ్లో చేరిన వారికి ప్రభుత్వం రూ. 6,000 అందజేస్తుంది. ఈ డబ్బులు రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమవుతుంది. ఆగస్ట్ 1 నుంచి అన్నదాతలకు రూ. 2,000 డబ్బులు అందనున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్లో చేరని వారు ఉంటే సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్లి మీరే పథకంలో చేరొచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే రూ. లక్ష కోట్లతో రైతుల కోసం అగ్రికల్చర్ ఫండ్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను గ్రామాలకు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రం. . రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది. అగ్రి ఫండ్లో భాగంగానే శీతల గిడ్డంగులు, వేర్హౌస్లు, ఇమార్కెటింగ్ పాయింట్లు, ఇట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వంటి వాటిని నిర్మిస్తారు. అంతేకాకుండా ప్రైమరీ అగ్రి క్రెడిట్ సొసైటీ, ఫార్మర్స్ గ్రూప్, అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్స్, అగ్రి టెక్ సంస్థలకు నిధులు అందజేస్తారు. | రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకు వచ్చింది . ఇప్పటికే ఇందులో 10 కోట్లకు పైగా రైతులు చేరారు వీరికి 3 విడతల్లో మొత్తంగా 6000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకా దరఖాస్తు చేసుకొని వారు పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లక్ష కోట్లతో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ఫండ్ తో గ్రామీణులని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. |
33,289 | https://www.prajasakti.com/WEBSECTION/International/page259/germanylo-kalpulu-iddri-mriti | రాజధాని గ్రామాల్లో భూ సేకరణపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈనెల 20న నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వం భూ సమీకరణకు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. సేకరణ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఉన్నతాధికారుల నిర్ణయం కోసం స్థానికాధికారులు వేచిచూస్తున్నారు. తొలివిడతలో తుళ్లూరు మండలంలో పెండింగ్లో ఉన్న 700 ఎకరాలకు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పెండింగ్లో ఉన్న 1545 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా ఇంత వరకూ తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికిప్పుడే భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలా ? మరో వారం గడువిచ్చి సమీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. మొత్తం 4353 ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని రైతులతో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో తొలివిడత తుళ్లూరు మండలంలోని 700 ఎకరాలకే భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సమీకరణ ద్వారా భూమిని తీసుకున్న ప్రభుత్వం ఏక కాలంలో సేకరణ చట్టాన్ని ఉపయోగించేందుకు ఉపక్రమిస్తే గ్రామాల వారీగా ప్రభుత్వ అవసరాలను స్పష్టంగా పేర్కొనడంపైనా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. కృష్ణా కరకట్టకు అటూ ఇటూ ఉన్న 200 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం యోచిస్తుండగా దీనిపై చాలా మంది రాజకీయ పెద్దలు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తమ భూములను సేకరణ, సమీకరణ నుంచి మినహాయించాలని ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులకు చెందిన 22 భవంతులూ ఉన్నాయి. మరోవైపు అసైన్డు భూముల వ్యవహారంపై ఇంకా స్పష్టతివ్వలేదు. దీంతో వారి వద్ద నుంచి భూములు తీసుకునే అవకాశం కపించడం లేదు. అసలైన అసైన్డు లభ్ధిదారులకూ ఈనెల 15లోగా పరిహారం ఇస్తామని చెప్పినా ఈ హామీ నెరవేరలేదు. | రాజధాని ప్రాంతములో భూసేకరణ కోసం ఈ నెల 24 న నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ , ఇప్పటివరకు ఎటువంటి స్ప్రష్టత ఇవ్వకపోవడం తో అధికారుల నిర్ణయము కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, మొత్తం 4353 ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని రైతులతో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి, మరి ఇప్పుడు ప్రభుత్వం ఎం చేస్తుంది అనే విషయం గురించి ఇంకా సందిగ్థత కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల భూములు ఉండడం వలన వారు తమ భూమిని తీసుకోకూడదు అనే విధంగా పావులు కదుపుతున్నారు. |
|
6,908 | https://www.prajasakti.com/WEBSECTION/International/page400/27na-rajamahendravaramlo-jayaho-bisi-sadssu | రూ.383.30 కోట్లు మంజూరు | రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో వివిధ పనులకు ప్రభుత్వం రూ. 383.30 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీకి రూ. 33.45 కోట్లు, ఆదికవి నన్నయ యూనివర్సిటీకి రూ. 45.28 కోట్లు, కృష్ణా యూనివర్సిటీకి రూ. 40.86 కోట్లు, విక్రమ సింహపురి యూనివర్సిటీకి రూ. 21.76 కోట్లు, రాయలసీమ యూనివర్సిటీకి రూ. 48.2 కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీకి రూ. 6.80 కోట్లు, ఎస్వీ యూనివర్సిటీకి రూ. 7.20 కోట్లు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి రూ. 20.5 కోట్లు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి రూ. 57.7 కోట్లు, పద్మావతి మహిళా యూనివర్సిటీకి రూ. 33.9 కోట్లు, కాకినాడ జెఎన్టియుకి రూ. 15.30 కోట్లు, ద్రవిడియన్ యూనివర్సిటీకి రూ. 14.9 కోట్లు, అనంతపురం జెఎన్టియుకి రూ. 37.4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. | రాష్ట్రంలోని అంబేద్కర్ యూనివర్సిటీ,ఆదికవి నన్నయ యూనివర్సిటీ మొదలగు 13 విశ్వవిద్యాలయాల్లో వివిధ పనులకు ప్రభుత్వం రూ. 383.30 కోట్లు మంజూరు చేసిందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. |
35,482 | https://www.prajasakti.com/WEBSECTION/International/page588/america-bedarimpulaku-bhayapada | రాజధాని పేరిట ప్రభుత్వం రైతుల పంట పొలాలు లాక్కొనేది కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకేనని పలువురు రైతులు, నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు సిద్ధ్దమైన తరుణంలో రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, వృత్తిదారుల, రైతు కూలీ, ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ( క్రిడా,విజయవాడ ) వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, మందడం, ఎర్ర బాలెం, బేతపూడి, నవుడూరు, రాయపూడి గ్రామాలనుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. పొలాల్లో రైతులు పండిస్తున్న కాయగూరలు తీసుకొచ్చి కార్యాలయం ముందు భైఠాయించారు. ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా పెద్ద ఎత్తున సాగిన ఈ ధర్నాలో సిపిఎం క్రిడా ప్రాంత కమిటీ కన్వీనర్ సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ సింగపూర్ వాళ్లిచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడు గ్రామాల్లోని 4 వేల ఎకరాల్లో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకోవచ్చన్నారు. మిగిలింది తన అనుయాయులకు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే సిఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు మాట్లాడుతూ కృష్ణా నదీ తీరంలో సేకరించే 10 వేల ఎకరాల్లో ప్రభుత్వం హోటళ్లు, పబ్బులు, పర్యాటక రంగానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టే ఆలోచనలో ఉందన్నారు. ఆందోళనకు జనసేన పార్టీ ఉండవల్లి, పెనుమాక ప్రాంత నాయకులు మద్దతు ప్రకటించారు. వివిధ సంఘాల ప్రతినిధులు క్రిడా కమిషనర్ శ్రీకాంత్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కాలంచెల్లిన జీవోలతో చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని కోరారు. రైతుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని శ్రీకాంత్ వారికి తెలిపారు. శివాజి, జొన్నం శివశంకర్రావు, దండు బాలాజీ రెడ్డి, గొంతురెడ్డి వెంకటరెడ్డి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సిపిఎం నాయకుడు దడాల సుబ్బారావు, వి. వెంకటేశ్వర్లు, క్రాంతి, ఎం. రామకృష్ణ, వై. గంగాధరం తదితరులు పాల్గొన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటల దిగుబడి ఫొటోలతో మహిళా రైతులు మాట్లాడుతూ సిరులు పండే తమ భూములు రాజధానితో కనుమరుగైపోతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. | ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం అక్రమముగా భూమిని తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తుంది అని, కృష్ణా నదీతీరంలో తీసుకునే 10 వేల ఎకరాల్లో హోటల్స్, పబ్బులు, పర్యాటక రంగం కోసం నిర్మాణాలను చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది అని, ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, మందడం, ఎర్ర బాలెం, బేతపూడి, నవుడూరు, రాయపూడి నుండి పలువురు రైతులు ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ( క్రిడా,విజయవాడ ) వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. |
|
85,014 | https://www.prabhanews.com/2017/09/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-7-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82/ | రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాము | రాష్ట్రంలో వచ్చే జనవరి నుంచి మరో ఏడు లక్షల మందికి పింఛన్లు అందజేసేందుకు అవస రమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శుక్రవారం చోడవరంతోపాటు పలు ప్రాంతాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన అనంతరం ఇప్పటి వరకు వృద్దులు, వితంతువులు, వికలాంగులకు కలుపుకొని ఈ 46 లక్షల పించన్లు ఇస్తున్నామన్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మరో ఏడు లక్షల మందికి పించన్లు అందజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటి వరకు 65 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు అందజేస్తున్నామని,ఇక మీదట 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు అందజేయాలని మంత్రులందరూ కోరడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఇక మీదట 60 ఏళ్లు దాటిన వృద్దులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తామన్నారు. గ్రామాలలో అర్హులైన వారందరికి పించన్లు అందజేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమ్మెంట్ రహదారులు నిర్మిస్తున్నామని , గడచిన మూడేళ్లల్లో పంచాయితీరాజ్శాఖా మంత్రిగా తన హయాంలో 11,600 కి. మీలు సిమ్మెంట్ రోడ్లు నిర్మించామన్నారు. ప్రస్తుత మంత్రి నారాలోకేష్ హయాంలో మరో 800 కి. మీల రోడ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2 నుంచి 3వ విడత రైతు రుణమాఫీ నిదులు విడుదల చేయనున్నామని, దీంతో అనేక మంది రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరుతుందన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా రుణమాఫీ ఒక్కరికి జరగలేదని ఆరోపణలు చేస్తున్నారని అయితే చోడవరంలోని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ లక్షా 50వేలు రుణమాఫీ పొందారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు వివాహాల సమయంలో రూ. 30వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. | రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చోడవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపారు. ఈ సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ,రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. జనవరి నుంచి మరో ఏడు లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఇప్పటి వరకు వితంతువులు, వికలాంగులు, వృద్దులకు 46 లక్షల పించన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. |
31,915 | https://www.prajasakti.com/WEBSECTION/International/page629/stalin-saha-dienke-ammelyel-arest | కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం : సీఎం కేసీఆర్ | కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్లున్న అన్ని పట్టణాల్లో అథారిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి కేసీఆర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ సుందరీకరణ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 506 కోట్లలో రూ. 25 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా పని చేస్తామన్నారు. 90 కిలోమీటర్ల పొడ వుండే మానేరు రివర్ ఫ్రంట్ను ఉత్తర తెలంగాణకు ముఖ్యమైన కేంద్రంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నది పక్కన సుందరమైన ఇళ్లు నిర్మించి విక్రయిస్తామని ప్రకటించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన తరువాత మొదటి ఇల్లును తాను ( కేసీఆర్ ) , రెండో ఇల్లును ఆర్థిక మంత్రి ఈటల కొనుగోలు చేస్తారని తెలిపారు. రీవర్ ఫ్రంట్ ప్రాథమిక పనుల కోసం విడుదల చేసిన రూ. 25 కోట్లతో పనులను ప్రారంభించాలంటూ ఆ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే రూ. 15 కోట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 25 కోట్లను జతచేసి మొత్తం రూ. 40 కోట్ల వ్యయంతో మానేరు డ్యామ్ సుందరీకరణను చేపడ తామని సీఎం చెప్పారు. ఈసారి హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. హరీశ్రావు, ఎంపీ బీ. వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. | కరీంనగర్ అభివృద్ధిపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ సుందరీకరణ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 506 కోట్లలో రూ. 25 కోట్లు విడుదల చేయగా కేంద్రం ఇచ్చే రూ. 15 కోట్లతో కలిపి మొత్తం 40 కోట్లతో పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. 90 కిలోమీటర్ల పొడవుండే మానేరు రివర్ ఫ్రంట్ను ఉత్తర తెలంగాణకు ముఖ్యమైన కేంద్రంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని,ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన తరువాత మొదటి ఇల్లును తాను,రెండో ఇల్లును ఆర్థిక మంత్రి ఈటల కొనుగోలు చేస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. |
62,801 | https://telangana.suryaa.com/telangana-updates-30170-.html | సార్వత్రిక ఎన్నికల కు సిద్దం అవుతున్న అన్ని రాజకీయ పార్టీలు | అమరావతి లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమపార్టీ భవితం కోసం,నియోజకవర్గాల వారీగా బరిలో దిగే అభ్యర్థుల జాతకాలపై సర్వేలు వేగవంతం చేస్తున్న తరుణంలో పార్టీ టిక్కెట్ ఆశించే నేతలు ఢీలా పడ్డారు. అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పార్టీ సొంతసర్వేలు,సర్వేలపై అనుభవం కల్గిన సంస్థలచే సర్వే అనంతరం తాజాగా ప్రభుత్వం తరుపున పనిచేస్తున్న ఇంటెలిజెన్సీల ద్వారా నిష్పక్షాతంగా సర్వేలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇక వైసీపీ తరపున రాష్ట్రేతర టీంల ద్వారా ఆ పార్టీ రాజకీయ రూపకర్త ప్రశాంత్ కిషోర్ తొలుత సర్వే చేయగా వారికి రాష్ట్రంపై,నేతలపై అవగాహన లేకపోవడంతో ఆసర్వేకి స్వస్థిచెప్పి, వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన విద్యార్థులతోను, పార్టీ ప్రముఖులు,పీకే వ్యక్తిగత టీంలతో సర్వేలు జరిపిస్తున్నారు. ఆ సర్వేలు వడపోత తరహాలో గెలుపు గుర్రాలనే బరిలో దించే అవకాశాలున్నాయి. ఇక జనసేన పార్టీ అథినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తనపార్టీకి పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు పూర్తికాలేదు. ఆయన సైతం తన పార్టీకి రాజకీయ రూప కర్తగా దేవ్ను నియామకం చేసుకున్నారు. అయితే పార్టీ తరపున బలమైన అభ్యర్థుల వేటలో సర్వేకి శ్రీకారం చుట్టారు. దేవ్ హైదరాబాద్కే పరిమితమై ఏపిలోని వివిధ జిల్లాల నేతలను హైదరాబాద్కు రప్పించుకొని దిశ దశా నిర్ధారిస్తున్నట్లు తెలిసింది. ఇక బిజేపి పార్టీ ఒంటరిగా బరిలో దిగుతామని ప్రకటిస్తూ ప్రధాని నరేంద్రమోదీ,పార్టీ అధినేత అమిత్ షాలపై ఆశలు పెట్టుకొని,పార్టీ రాష్ట్ర ఇన్చార్జి రామ్మాధవ్ను ప్రసన్నం చేసుకొంటున్నారే తప్పా,ఎన్నికలకు ఏవిధంగా సిద్ధపడాలనే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని తెలిసింది. అసలు ఆ పార్టీ వ్యవహారం ఎవరికీ అంతు పట్టడం లేదు. రాష్ట్ర నూతన అధ్యక్షుని నియామకంపై నేతల్లో లుకలుకలు ఇంకా సద్దుమణగలేదు. టిడిపి, బిజేపిల మధ్య మాటలయుద్దం తప్పా బిజేపి ఏపి ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితులు కను చూపుమేర కన్పించడంలేదు. వైఎస్సార్సీ బిజేపిలు జతకడతాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. వైఎస్సార్సీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు ఉండదని ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించారు. ఇక జనసేన అధినేత పవన్కల్యాణ్ చేపట్టిన పోరుయాత్రకు వస్తున్న జనాలను చూసి సంబరపడుతూ అధికారం తమదేనని,టిడిపిపై విమర్శలు రోజు రోజుకు పెంచుతూ రోజుకొక కొత్త ఆరోపణలు చేస్తున్నారే తప్పా, ఎన్నికల వ్యూహానికి రూపకల్పన జరిగినట్లు తెలిసింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఎన్నికలపై గట్టి ధీమాతో ఉన్నట్లు వినికిడి. ఇక అధికార తెలుగుదేశం పార్టీ విషయాని కొస్తే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,ఆయన తనయుడు నారా లోకేష్లతో పాటు అరకొర మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. 70శాతం మంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం క్యాడర్ను గాలికి వదిలేసి, మొక్కుబడిగా పనిచేస్తు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొన్నారు. | సార్వత్రిక ఎన్నికలు దగ్గరవడంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గాల వారీగా బరిలో దిగే అభ్యర్థుల పై సర్వేలు వేగవంతం చేయడం తో పార్టీ టిక్కెట్ ఆశించే నేతలు కష్టాల్లో పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఇంటెలిజెన్సీల ద్వారా సర్వేలు జరగతున్నాయి. వైసీపీ తరపున రాష్ట్రేతర టీంల ద్వారా రాజకీయ రూపకర్త ప్రశాంత్ కిషోర్ వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన విద్యార్థులతోను, పార్టీ ప్రముఖులు వ్యక్తిగత టీంలతో సర్వేలు జరిపిస్తున్నారు. జనసేన పార్టీ అథినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తనపార్టీకి పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోలేదు,పార్టీ అభ్యర్థుల సర్వే హైదరాబాద్ నుంచి దేవ్ చేస్తున్నారు . ప్రధాని నరేంద్రమోదీ,పార్టీ అధినేత అమిత్ షాలపై ఆశలు పెట్టుకొని,ఇన్చార్జి రామ్మాధవ్ను గుర్తుచేస్కుంటూ బిజేపి పార్టీ ఒంటరిగా బరిలో కి దిగనుంది. బిజేపి ,వైఎస్సార్సీ తో జతకడతాయని వచ్చిన ప్రచారాలు వైఎస్ జగన్మోహనరెడ్డి కొట్టివేసారు. పవన్ కల్యాణ్ మాత్రం ఎన్నికలపై గట్టి ధీమాతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ,నారా లోకేష్లతో పాటు అరకొర మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. 70శాతం మంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం క్యాడర్ను గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొన్నారు. |
83,575 | https://www.prabhanews.com/2017/04/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-2016-17%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf%e0%b0%9c%e0%b1%8d%e0%b0%af-%e0%b0%aa%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81/ | ఏపీలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 9.81 శాతం వృద్ధి సాధింపు | ఆధాయార్జన శాఖపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వివరాలు వెల్లడించారు. గతేడాది వాణిజ్య పన్నుల శాఖ మొత్తం రెవెన్యూ రూ. 33,566.65 కోట్లు, కాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 12.29 శాతం వృద్ధి సాధించింది. 2016-17 ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మొత్తం రెవెన్యూ రూ. 4,644.45 కోట్లు, కాగా గత ఏడాది కంటే 5.88 శాతం వృద్ధి సాధించింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో -4.01 శాతం, అటవీ శాఖలో 2015-16 కన్నా 2016-17లో -49.29 శాతం వృద్ధి క్షీణించింది. భూ పరిపాలన శాఖ ఆదాయం రూ. 267.90 కోట్లు కాగా, రూ. 17.33 కోట్లు వృద్ధి, రవాణా శాఖ రెవెన్యూ రూ. 2,463.21 కోట్లు కాగా, రూ. 15.71 శాతం వృద్ధి సాధించాం. 2016-17లో గనులు, భూగర్భ శాఖ రెవెన్యూ రూ. 1,700.61 కోట్లు ఉందన్నారు. రూ. 315 కోట్ల రెవెన్యూతో తూర్పూ గోదావరి జిల్లా టాప్లో ఉండగా, విజయనగరం జిల్లాకు అత్యల్పంగా రూ. 30 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయార్జన శాఖల్లో అత్యధికంగా గనులు, భూగర్భశాఖలో 22 శాతం వృద్ధిరేటు సాధించాం. 2016-17లో మొత్తం మీద 7 ఆదాయార్జన శాఖల రెవెన్యూ రూ. 46,285.30 కోట్లు కాగా, గత ఏడాది తో పోల్చితే 9.81 శాతం వృద్ధి రేటు సాధించామని చంద్రబాబు తెలిపారు. | ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధాయార్జనశాఖపై సమీక్షలో, గత సంవత్సరంలో వాణిజ్యపన్నులశాఖ రెవెన్యూ రూ. 33,566.65 కోట్లు కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 12.29 శాతం వృద్ధి సాధించామన్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో రూ. 4,644.45 కోట్లుతో 5.88 శాతం వృద్ధికాగా, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో -4.01 శాతం,అటవీ శాఖలో గతేడాది కన్నా 2016-17లో -49.29 శాతం నష్టం వాటిల్లిందన్నారు. అత్యధికంగా గనులు, భూగర్భశాఖలో 22శాతం వృద్ధి సాధించమన్నారు. 2016-17లో మొత్తంగా 7 ఆదాయార్జన శాఖల రెవెన్యూ రూ. 46,285.30 కోట్లు కాగా, గతేడాదితో పోల్చితే 9.81 శాతం వృద్ధి సాధించామన్నారు. |
4,791 | https://www.prajasakti.com/WEBSECTION/National/page893/rashtrapati-ramnath-kovindto-israel-pradhani-netanyahu-bheti-repe | రైతు ఖాతాలోంచి రూ.70 వేలు మాయం. | బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని బురిడీ కొట్టించి ఓ రైతు ఖాతాలోంచి రూ. 70 వేలు మాయం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో శనివారం జరిగింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన రైతు వాంఖడే సురేష్కు జిల్లా కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఉంది. ఇతని ఖాతాలో రూ. 1,23,800 ఉన్నాయి. శుక్రవారం సురేష్కు 86778 56422 నెంబర్ నుంచి ఫోనొచ్చింది. హైదరాబాద్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎంను రెన్యూవల్ చేయాలని, ఏటీఎం నెంబర్, సీవీవీ చెప్పాలన్నది ఫోన్ సారాంశం. ఇది నమ్మిన సురేష్ అతనికి పూర్తి వివరాలు తెలియజేశాడు. వెంటనే రూ. 70 వేలు అతని ఖాతా నుంచి డెబిట్ అయ్యాయి. అతని ఫోన్కు ఎనిమిది మెస్సేజ్ లొచ్చాయి. చదువు రాకపోవడంతో ఆ సమయంలో పట్టించుకోలేదు. స్థానికులకు చూపెట్టగా అవి బ్యాంకు నుంచి వచ్చిన మెస్సేజ్లని చెప్పడంతో ఆందోళనకు గురై శనివారం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు మెస్సేజ్లు చూపించగా, అతని ఖాతా నుంచి రూ. 70 వేలు అపరిచిత వ్యక్తుల ఖాతాలోకి వెళ్లినట్టు తెలిపారు. దీంతో బాధితుడు వెంటనే బేల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. | బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన రైతు వాంఖడే సురేష్కు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న ఖాతాలో రూ. 1,23,800 ఉన్నాయి. శుక్రవారం సురేష్కు 86778 56422 నెంబర్ నుంచి ఫోన్ చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎంను రెన్యూవల్ చేయాలని, ఏటీఎం నెంబర్, సీవీవీ చెప్పాల అడగగా వారికి వివరాలు చెప్పగానే అతని ఖాతాలోంచి రూ. 70 వేలు డెబిట్ అయి ఎనిమిది మెస్సేజ్ లొచ్చాయి. చదువురాణి సురేష్ స్థానికులను కనుక్కొని బ్యాంకుకు వెళ్లగా అతని డబ్బులు అపరిచిత వ్యక్తుల ఖాతాలోకి వెళ్ళాయని తెలిసి బేల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తులో ఉంది. |
34,424 | https://www.prajasakti.com/WEBSECTION/National/page812/iquedar-gernalists-kidnap-hatya | బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పి జమలయ్య డిమాండు చేశారు. వీరి సంక్షేమం కోసం ఉన్న ఉప ప్రణాళికను అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో బీసీలకు రిజర్వేేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 29న విజయవాడలో బీసీ సబ్ ప్లాన్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు స్థానిక శ్రీశ్రీ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జమలయ్య తెలిపారు. బడ్జెట్లో బిసీలకు రూ. 3,232 కోట్లను కేటాయిస్తే, ప్రభుత్వం మాత్రం రూ. 6,640 కోట్లని తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. బీ సీల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో 0.6 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 2.5 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు చెప్పారు. జనాభాలో 50 శాతానికి ఉన్న బీసీలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బ తినటంతో వారంతా జీవనోపాధి కోల్పోతున్నారని చెప్పారు. దీనికి తోడు ప్రభుత్వ రంగం నిర్వీర్యమై విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్కెజి నుంచి ఉన్నత విద్య వరకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 29న నిర్వహించే సదస్సులో ఎఎన్యు మాజీ వైస్ ఛాన్సలర్ వియన్నారావు, ఎమ్మ్లెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, ఎం. గేయా నందన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ నాయకులు ఎం. నాగభూషణం, కె. శ్రీనివాస్, ఎం. సూర్యారావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. | సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పి జమలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిసి సంక్షేమం ప్రణాలికను, ప్రైవేట్ లో రిజర్వేషన్లు అమలు చేసి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు ఇవ్వాలని, ఈ డిమాండ్లను సాదించేందుకు సదస్సు నెవహిస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో బిసిలకు రూ. 3,232 కోట్లను కేటాయిస్తే, ప్రభుత్వం మాత్రం రూ. 6,640 కోట్లని తప్పుడు లెక్కలు చేస్తుందన్నారు. 50 శాతానికి పైగా బిసిలు చేతివృత్తులు,వ్యవసాయం లో గిట్టుబాటులేక జీవనోపాధి కోల్పోతు సామాజికంగా వెనకపడిపోతున్నారని అందోళన చెందారు. ఎల్కెజి నుండి ఉన్నత విద్య వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత విద్య ఏర్పాటు చేయమన్నారు. చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ నాయకులు ఎం. నాగభూషణం, కె. శ్రీనివాస్, ఎం. సూర్యారావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. |
|
57,883 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-20897-.html | మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఇన్నింగ్స్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. | ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి షాకిచ్చింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన పుణే 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో కోల్కతాపై నెగ్గింది. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా ఇన్నింగ్స్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. బౌండరీ వద్ద కెప్టెన్ స్మిత్,అల్రౌండర్ బెన్స్టోక్స్ఢీకొన్నారు. దీంతో స్మిత్ కొద్దిసేపు విలవిల్లాడి పోయాడు. మైదానంలో అంతకు ముందులాగా కదల్లేక పోయాడు. మ్యాట్ తీసుకురావాలని బెన్ స్టోక్స్ ఫిజియోను పిలిచినా కష్టమ్మీద స్మిత్ నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సంఘటన పుణే బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన 19వ ఓవర్లో చోటు చేసుకుంది. 19వ ఓవర్కు చెందిన 5వ బంతిని కోల్కతా ఆటగాడు కోల్టర్ నైల్ భారీ షాట్ ఆడాడు. బౌలర్ అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్ పట్టాలని స్మిత్ ప్రయత్నించాడు. అదే సమయంలో బెన్స్టోక్స్ కూడా బంతిని ఆపాలని పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. ముందుగా స్టోక్స్ తన చేతిలో పడిన బంతిన గాల్లోకి విసురుతూ బౌండరీ లైన్ దాటాడు. అయితే ఈ క్రమంలో స్టోక్స్ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్ అవతల ఉన్న సైన్ బోర్డుకు స్టీవ్ స్మిత్ తల గుద్దుకుంది. వెంటనే స్టోక్స్ ఫిజియోని రమ్మని పిలిచాడు. ఇంతలో స్మిత్ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఫిజియో వచ్చినా స్మిత్ ఎవరి సాయం లేకుండా నొప్పి ఉన్నా అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తరువాత బ్యాటింగ్లో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించాడు | ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్,రైజింగ్ పుణే సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ గెలిచింది. అయితే ఆ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటగా కోల్కతా బ్యాటింగ్ చేసింది. అది 19వ ఓవర్లో పుణే బ్యాటింగ్ చేస్తున్న సందర్బంలో బౌలర్స్ ఇద్దరు అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్ పట్టాలని ప్రయత్నించే క్రమంలో బౌండరీ వద్ద కెప్టెన్ స్మిత్,అల్రౌండర్ బెన్స్టోక్స్ ఢీకొన్నారు. దీంతో స్టోక్స్ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్ అవతల ఉన్న సైన్ బోర్డుకు స్టీవ్ స్మిత్ తల గుద్దుకుంది. అయితే వెంటనే స్టోక్స్ ఫిజియోని రమ్మని పిలిచాడు కాని ఆయన ఎవరి సహాయం లేకుండానే కొద్దిసేపు ఆగాక వెళ్ళిపోయాడు. |
76,346 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-24868-.html | ఏపీలో మూడో విడత రేషన్ పంపిణీ. | కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సాయం కింద ఏపీలో నేటి నుంచి మూడో విడత రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రేషన్ పంపిణీకి సంబంధించి సర్కార్ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. - బియ్యం కార్డు దారులకు ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు రేషన్ షాపుల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ ఉంటుంది. -కరోనా నిబంధనలను పాటిస్తూ భౌతికదూరం పాటిస్తూ రేషన్ సరుకుల్ని జాగ్రత్తగా తీసుకోవాలి. -టైం స్లాట్ టోకెన్లు ఇస్తారు. సీరియల్ ప్రకారం వచ్చి రేషన్ సరుకులు తీసుకోవాలి. ఒక్కో రేషన్ షాపులో రోజుకు 30 మందికి సరుకులు పంపిణీ చేస్తారు. - మొదటి, రెండు విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు. - మూడో విడతలో మాత్రం లబ్దిదారుల సొంత బయోమెట్రిక్ తప్పనిసరి అవుతోంది. - కరోనా జాగ్రత్తల్లో భాగంగా అన్ని రేషన్ షాపుల దగ్గర శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంటున్నాయి. - ప్రతి లబ్దిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్ని చేతిలో వేసుకొని అది ఆరిపోక ముందే రెండు చేతులకూ రాసేసుకోవాలి. అలా రాసుకునేలా రేషన్ డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. - డీలర్ తప్పనిసరిగా షాపులో శానిటైజర్ ఉంచుతారు. ఉంచకపోతే లబ్దిదారులు ఆ డీలర్ను నిలదీయవచ్చు. మొత్తం పంపిణీని ఆపేసి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వొచ్చు. -బయోమెట్రిక్ విధానం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. | ఏపీలో ౩వ విడత రేషన్ పంపిణీ కొరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి, బియ్యం కార్డు దారులకు ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు రోజుకు 30 మంది రేషన్ షాపుల ద్వారా ఉచిత సరుకుల పొందవచ్చు. భౌతికదూరం పాటిస్తూ ఇచ్చిన టైంస్లాట్లో సీరియల్గా వచ్చి రేషన్ సరుకులను తీసుకోవాలి. 1, 2వ విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయోమెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు కానీ ౩వ విడతలో మాత్రం లబ్దిదారుల సొంత బయోమెట్రిక్ తప్పనిసరి అవుతోంది. లబ్దిదారులు బయోమెట్రిక్ ఇచ్చే ముందు రేషన్ షాపులో ఉన్న శానిటైజర్లు, మాస్కులు ఉపయోగించేలా రేషన్ డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి లేకపోతే డీలర్లపై కంప్లైంట్ ఇవ్వొచ్చు. |
76,665 | https://telugu.suryaa.com/telugu-latest-updates-40445-.html | పెరిగిన బంగారం వెండి ధరలు | బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ. 470 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 48,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 44,940కి చేరింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. బంగార ధర నేటి మార్కెట్లో రూ. 500 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 46,910కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,700 అయింది. వెండి ధర రూ. 900 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ. 47,300కి చేరింది. | హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,980కి తుల౦,22 క్యారెట్ల బంగారం రూ. 44,940కి తులం అయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ. 46,910కి,22 క్యారెట్ల బంగారం రూ. 45,700కి తులం అయ్యాయి. 1 కేజీ వెండి రూ. 47,300కి చేరింది. |
79,872 | https://www.vaartha.com/%e0%b0%ab%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be-%e0%b0%95%e0%b0%b3%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2/ | క్షీణించిన బంగారం, వెండి ధరలు. | బంగారం ప్రేమికులకు గుడ్ న్యూస్. పసిడి ధర ఈరోజు కూడా వెలవెలబోయింది. వెండి ధర కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 120 దిగొచ్చింది. దీంతో ధర రూ. 44,560కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 140 క్షీణించింది. దీంతో ధర రూ. 48,640కు దిగొచ్చింది. జీ వెండి ధర ఏకంగా రూ. 400 దిగొచ్చింది. దీంతో ధర రూ. 48,500కు క్షీణిచింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. | అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినందుకు బంగారం, పసిడి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,560, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,640కు దిగొచ్చింది. ఇక వెండి రూ. 48,500కు క్షీణిచింది. దీనికి ప్రాధాన కారణం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం. |
81,162 | https://www.vaartha.com/%e0%b0%86%e0%b0%9f%e0%b1%8b%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a2%e0%b1%80%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8/ | రూ.1,400 తగ్గిన బంగారం ధర… | హైదరాబాద్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర జనవరి 8న రూ. 42,860 ఉంది. వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇలా రికార్డులు సృష్టించాయి. కానీ జనవరి 13న 10 గ్రాముల బంగారం రూ. 41,460 ధరకు పడిపోయింది. అంటే 6 రోజుల్లో ఏకంగా రూ. 1,400 తగ్గింది. కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇలా మెల్లమెల్లగా దిగొస్తున్నాయి. సోమవారం నాటి బంగారం ధరలు చూస్తే హైదరాబాద్లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 600 తగ్గింది. రూ. 42,060 నుంచి రూ. 41,460 ధరకు దిగొచ్చింది బంగారం. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 200 తగ్గింది. ప్రస్తుత ధర రూ. 38,010. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ. 236 తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 40,432. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,550 డాలర్లు. | ఊహించని విధంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు రూ. 1,400 తగ్గిన తగ్గింది. హైదరాబాద్లో జనవరి 8న రూ. 42,860 ఉన్న 10 గ్రాముల పసిడి ధర ఆరు రోజుల తరువాత అనగా జనవరి 13న రూ. 41,460 ధరకు పడిపోయింది. ప్రస్తుతం పసిడి ధర రూ. 38,010. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ. 236 తగ్గింది. న్యూ ఢిల్లీలో ప్రస్తుత పసిడి ధర రూ. 40,432. |
82,406 | https://www.vaartha.com/my-dear-maarthandam-trailer/ | నీరవ్ మోదీ ఇళ్లపై మరలా సోదాలు | పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో జరిగిన రూ. 13వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్లీ సోదాలు ప్రారంభించారు. ముంబయిలోని ఆయన సముద్ర మహల్ లగ్జరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఈ నెల 22 నుంచి ఈడీ, సీబీఐ అధికారులు తనఖీలు నిర్వహించారు. తాజాగా జరిగిన సోదాలో భారీగా వజ్రాభరణాలు, ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్రముఖ చిత్రకారులు అమృత షేర్గిల్, ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రాలను గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 26కోట్ల మేర ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటితో పాటు రూ. 15కోట్ల విలువైన ఆభరణాలు, రూ. 1.4కోట్ల విలువైన ఖరీదైన వాచీలు, రూ. 10కోట్ల విలువైన ఒక వజ్రపు ఉంగరాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈడీ, సీబీఐ అధికారులు రూ. 7,638కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, ఖరీదైన రాళ్లు, ఆస్తులను అటాచ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, ఆయన వ్యాపార భాగస్వామి గీతాంజలి గ్రూప్ అధినేత మోహుల్ ఛోక్సీలపై మనీలాండరింగ్ కేసు కింద రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ముంబయి ప్రత్యేక కోర్టు వారిపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. విదేశాల్లో తలదాచుకుంటున్న అతనిని భారత్ తిరిగి రప్పించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ అధికారులు పలుమార్లు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించినప్పటికీ అతడు హాజరు కావడం లేదు. పైగా తన పాస్పోర్టును రద్దు చేశారని, భద్రతా పరమైన కారణాలు, సీబీఐ చర్యల వల్లే తాను భారత్ రాలేకపోతున్నానని చెప్పుకొస్తున్నారు. | పీఎన్బీలోని కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ ఇళ్లపై ఈడీ, సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. తాజాగా కోట్లు విలువ కలిగే వజ్రాభరణాలు, ఖరీదైన వాచీలతో పాటు ప్రముఖ చిత్రకారుల చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రూ. 7,638కోట్ల విలువైన వస్తువులను అధికారులు అటాచ్ చేశారు. నీరవ్ మోదీ, మోహుల్ ఛోక్సీలపై మనీలాండరింగ్ కేసులో ముంబయి ప్రత్యేక కోర్టు వారికి నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను విధించింది. విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని భారత్ కు రప్పించాలని అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు సమన్లకు హాజరు కావడం లేదు. అయతే ఆయన పాస్పోర్టు రద్దు, భద్రతాపరమైన కారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పుకొస్తున్నారు. |
78,918 | https://telugu.suryaa.com/telugu-latest-updates-182595-.html | వాట్సాప్ లో కొత్త ఫీచర్ లు. | ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ వాట్సాప్ లో వచ్చేసింది. ఒక యాప్లో డార్క్ మోడ్ ఫీచర్ కొత్తేమీ కాదు. వాస్తవానికి డార్క్ మోడ్ ఫీచర్ను వాట్సాప్ చాలా ఆలస్యంగా రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మొదట బీటా యూజర్లకు డార్క్ మోడ్ రిలీజ్ చేసిన వాట్సాప్. . . ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నయూజర్లందరికీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. డార్క్మోడ్ ఉపయోగించడం వల్ల కళ్లకు అలసట తగ్గుతుందని చెబుతోంది వాట్సప్. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో డార్క్ మోడ్ ఫీచర్ ఆటోమెటిక్గా వచ్చేస్తుంది. అంతకన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్టైతే సెట్టింగ్స్ ఈక్రింది విధంగా మార్చాలి. ముందుగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీ వాట్సాప్ అప్డేట్ చేయండి. త్రీ డాట్ మెనూ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఛాట్స్ సెలెక్ట్ చేయండి. అందులో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో సెలెక్ట్ చేస్తే మీ వాట్సప్ డార్క్మోడ్లోకి మారిపోతుంది. వాట్సాప్ డార్క్ మోడ్తో పాటు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్లు గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ చేసిన మీడియా, మెసేజెస్కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం సెక్షన్లో ఫీచర్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే లభిస్తుంది. ఈ ఫీచర్ని పరీక్షించిన తర్వాత యూజర్లందరికీ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను వాట్సాప్ రిలీజ్ చేయనుంది. | మోతంకి వాట్సాప్ లో కూడా డార్క్ మోడ్ ఫీచర్ ని విడుధలచేసారు. దేనికోసం యూజర్లు చాలాకాలంగా ఎదురుచూసారు. ముందు బీటా యూజర్లకు రిలీజ్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసారు. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 వున్నా వాలకి ఆటోమెటిక్గా డార్క్ మోడ్ వచ్చేస్తుంది. లేకపోతే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి లో సెలెక్ట్ చేస్తే మారిపోతుంది. దీని వలన కళ్లకు అలసట రాదు. దిన్తోపాటు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ని కూడా తెసుకోనిరనున్నారు. యూజర్లు గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ చేసిన మీడియాకి పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెతుకోవచ్చు. సెక్షన్లో ఫీచర్ని అందిస్తోంది. ఇప్పుడు అది బీటా యూజర్లకు మాత్రమేవుంది త్వరలో అందరికి రిలీజ్ చేయనుంది. |
82,206 | https://cinema.suryaa.com/movies-13699-.html | రూలర్ నిరాశ మిగిలిచింది. | కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కించిన సినిమా రూలర్. పడిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలిరోజే మార్నింగ్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ వేటలో బాగానే వెనకబడిపోయింది. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత సేమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి కానీ టాక్ తేడాగా రావడంతో అసలు నిలబడలేకపోయింది రూలర్. పైగా ప్రతిరోజూ పండగే రప్ఫాడించడంతో రూలర్ నిరాశ పరిచింది. ఈ సినిమా రెండు వారాల కలెక్షన్స్ ఇప్పుడు వచ్చాయి. నైజాంలో 2.10 కోట్లు. . సీడెడ్లో 2.17 కోట్లు. . ఉత్తరాంధ్రలో 60 లక్షలు. . ఈస్ట్ 56 లక్షలు. . వెస్ట్ 45 లక్షలు. . కృష్ణా జిల్లాలో 45 లక్షలు. . గుంటూరులో 1.56 కోట్లు. . నెల్లూరు జిల్లాలో 34 లక్షలు. . రెస్ట్ ఆఫ్ ఇండియా 1.14 కోట్లు. . ఓవర్సీస్ 56 లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో కేవలం 9.94 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. చేసిన బిజినెస్ కంటే కూడా ఇది దాదాపు 8 కోట్లు తక్కువే. 16 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రూలర్. . 9 కోట్ల దగ్గరే ఆగిపోయింది. | బాలయ్య హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్, డిసెంబర్ 20న విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలిరోజు మార్నింగ్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ లో వెనకబడింది. ప్రతిరోజూ పండగే ఆకట్టుకుంటే రూలర్ నిరాశ పరిచింది. ఈ సినిమా రెండు వారాల కలెక్షన్స్ లు నైజాం: 2.10కోట్లు,సీడెడ్లో:2.17 కోట్లు,ఉత్తరాంధ్రలో:60లక్షలు,ఈస్ట్:56లక్షలు,వెస్ట్:45లక్షలు . 16 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రూలర్, ప్రపంచ వ్యాప్తంగా కేవలం 9.94 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయాగలిగింది. |
55,428 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-16556-.html | వైఎస్సార్ పాదయాత్రపై సినిమా | నేను వైఎస్సార్ గురించి కొన్ని ఆర్టికల్స్ చదివాను. అలాగే కొందర్ని కలిసి ఆయన గురించి అడిగినపుడు ఆయన గురించి చాలా మంచిగా చెప్పారు. ఇండియాలోని రాజకీయ నాయకుల గురించి అంత మంచిగా చెప్పటం చాలా అరుదు. సో అపుడే ఆయన సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. పాదయాత్ర అనే అంశాన్ని తీసుకుని ఈచిత్రాన్ని తెరకెక్కించటం జరిగింది. వైఎస్కుటుంబ సభ్యులను కలిసారా? లేదండీ, కథ రాసుకున్న తర్వాత ఈచిత్రం పోస్టర్ను చూపించటానికి పాదయాత్రలో ఉన్నపుడు జగన్ గారిని కలిశాను. వైఎస్ రాజకీయ జీవితంలోని ఒక పార్ట్ను తీసుకుని ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని చెప్పాను. దానికి జగన్ గారు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మమ్ముట్టిని తీసుకోవటానికి కారణం? ఈసినిమాకు ఆయన అయితే కరెక్ట్గా ఉంటుందని అనుకున్నా. మమ్ముట్టికి ఉన్న చరిష్మా అలాగే ఆయన తెలుగులో కూడా సినిమాలు చేశారు. ఆయన ఫేస్లో హంబుల్నెస్ కన్పిస్తుంటుంది. దళపతి సినిమా చూసి వైఎస్పాత్రకు ఆయన అయితే బాగుంటుందని అనుకుని ఆయన్ని సంప్రదించాను. చంద్రబాబునాయుడు పాత్ర ఈసినిమాలో ఉంటుందా? లేదండీ, చంద్రబాబునాయుడుగారి పాత్ర సినిమాలో కనపడదు. ఒకరిని గొప్పగా చూపించటానికి మరొకరిని తక్కువ చేసి చూపించాల్సినఅవసరం లేదు. నా కథ ప్రకారం ఆయన పాత్రను చూపించే అవకాశం రాలేదు. | నేను వైఎస్సార్ గురించి కొందర్ని అడిగినప్పుడు, కొన్ని ఆర్టికల్స్ చదవగా ఇండియాలోని రాజకీయ నాయకుల గురించి అంత మంచి ప్రస్తావన కలగడంతో ఆయన పాదయాత్ర అంశంపై ఒక చిత్రాన్ని తీసాను. వైఎస్కుటుంబ సభ్యులను కలిసారా? అని అడగగా జగన్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు నా కథను ఆయనకు చూపించి, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చిత్రీకరిస్తున్నామని చెప్పగా ఆయన అభ్యంతరం చెప్పలేదని అన్నారు. అలా పలు ప్రశ్నలు అడగగా, మమ్ముట్టిని సినిమాలోకి తీసుకోవడానికి కారణం గురించి వివరించి చంద్రబాబునాయుడు పాత్ర ఈ సినిమాలో ఉండదని చెప్పారు. |
56,755 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-50504-.html | <blockquote>అలాంటి ఆరోపణలకు విలువ ఉండదన్న సిఎం.</blockquote> | వెలగపూడి: జైలుకెళ్లినవాళ్లు నాపై ఆరోపణలు చేస్తే, వాటికి విలువ ఉంటుందా అని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాలో వచ్చేవి, ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చారాన్నరు. ప్రత్యేక ప్రోత్సాహకాలకు ప్రత్యేక హోదాతో సంబంధం లేదన్నారు. రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగినా చూస్తూ కూర్చునే మనస్తత్వం తనది కాదని పేర్కొన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువతో ప్రయోజనం లేదన్నవాళ్లు, గేట్లు ఎత్తివేయటానికి వెళ్లారన్నారు. జల్లికట్టుకు, హోదాకు సంబందం ఏంటని సిఎం ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని నిబద్ధతతో ఉన్నానన్నారు. రెండున్నరేళ్లలో ఒక నమ్మకాన్ని ఏర్పరిచామని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటం సరికాదన్నారు. భాగస్వామ్య సదస్పుకు 42 దేశాల ప్రతినిధులు విశాఖకు రానున్నారని సిఎం తెలిపారు. చౌకబారు రాజకీయాలు చేయటం సరికాదన్నారు. ప్రశాంతమైన నగరాన్ని చెడగొట్టాలని చూడటం సరికాదన్నారు. డిజిటల్ కరెన్సీపై 55 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు. అవినీతి డబ్బులు, నగదు లావాదేవీలు పోవాలన్నారు. ఆన్లైన్ లావాదేవీలు పెరిగితే అవినీతిపరులు దొరికిపొతారని సిఎం తెలిపారు. | బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన సిఎం చంద్రబాబునాయుడు గారు, జైలుకెళ్లి వచ్చినవాళ్లు తనపై ఆరోపణలు చేస్తే,వాటికి ఎలాంటి విలువ ఉండదని అన్నారు. అలాగే పలువురు ప్రత్యేక హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. తను చేసే ప్రతీ పని రాష్ట్రానికి మంచినే చేకూరుస్తుందని, ఈ రెండున్నరేళ్లలో ఆ నమ్మకాన్ని ఏర్పరిచామని అన్నారు. అయితే జరగనున్న భాగస్వామ్య సదస్పుకు 42 దేశాల ప్రతినిధులు విశాఖకు రానున్నారని, ఆన్లైన్ లావాదేవీలు పెంచి అవినీతిపరులు లేకుండా చేస్తానన్నారు. |
77,667 | https://telugu.suryaa.com/telugu-latest-updates-40228-.html | మద్యం రేట్ల పెంపు. | గుంటూరు, సూర్య ప్రతినిధి : మద్యం ధరలకు స్వల్పంగా రెక్కలు వచ్చాయి. క్వార్టర్ బాటిల్కు రూ. 5 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఐఎంఎల్ డిపోలో ఉన్న రేటు ప్రకారం ప్రతి క్వార్టర్కు రూ. 5 పెంచారు. గతంలో ఉన్న రేట్లను క్రమబద్దీకరిస్తూ అన్నింటికి చిల్లరతో పనిలేకుండా శ్లాబ్ రేటు నిర్ణయించి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో ఈ రేట్లను అమలు చేస్తున్నారు. అయితే క్వార్టర్ బాటిల్కు రూ. 5 పెంచడం వలన జిల్లాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెలకు రూ. 6 కోట్లకు పైనే అధనంగా ఆదాయంరానుంది. ఇప్పటివరకు జిల్లాలో 185 బార్లకు, 351 వైన్షాపులకు సంబంధించి నెలకు రూ. 154కోట్ల 60 లక్షలకు పైనే ఆదాయం వస్తుంది. దీనికి అదనంగా మరో రూ. 6 కోట్ల ఆదాయం పెరగనుంది. మొత్తం 160.60కోట్ల ఆదాయం నెలకు మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరనుంది. ప్రభుత్వం లిక్కర్ రేటు పెంచడంతో పనిలో పనిగా మద్యం దుకాణ దారులు క్వార్టర్కు మరో పది రూపాయలను పెంచారు. ఇప్పటికీ రూ. 130 పైన క్వార్టర్ బాటిల్ను విక్రయించడం జరుగుతుంది. | గత మూడు రోజులుగా ప్రభుత్వం మద్యానికి నిర్ణయించిన శ్లాబ్ రేట్లకే అమ్మకం జరుగుతుంది. ఐఎంఎల్ డిపో రేటు ఆధారంగా క్వార్టర్కు రూ. 5 పెంచింది. ఈ నిర్ణయాన్ని అనువుగా తీసుకుని దుకాణ దారులు క్వార్టర్కు రూ. 10 పెంచారు. ఇప్పటివరకు జిల్లాలో 185 బార్లకు, 351 వైన్షాపుల నుంచి ప్రభుత్వానికి నెలకు 154.60 కోట్లు వస్తుంటే ఈ పెంపు వల్ల 160.60 కోట్లకు చేరనున్నట్లు గుంటూరు, సూర్య ప్రతినిధి స్పష్టం చేసారు. |
80,909 | https://www.vaartha.com/full-salary-for-medical-and-police-departments/ | అసంఘటిత రంగంలోని పేద ప్రజలుకు కేంద్ర అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్ | కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ఇందులో అటల్ పెన్షన్ యోజన ) స్కీమ్ కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని పేద ప్రజలు లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ను ఆవిష్కరించింది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరిన వారికి రూ. 5,000 వరకు పెన్షన్ వస్తుంది. కనీసం రూ. 1000 పెన్షన్ పొందొచ్చు. మీరు చెల్లించే మొత్తంపై ఆధారపడి మీకు వచ్చే పెన్షన్ నిర్ణయమౌతుంది. రూ. 1,000, రూ. 2 వేలు, రూ. 3,000, రూ. 4 వేలు, రూ. 5,000 చొప్పున పింఛన్ పొందొచ్చు. నెలకు రూ. 5 వేలు పెన్షన్ తీసుకోవాలని భావిస్తే నెలకు రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు. నామినీ లేదా భాగస్వామి వివరాలు కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తాన్ని నెల వారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదంటే ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తూ రావొచ్చు. | అసంఘటిత రంగంలోని పేద ప్రజలకు కేంద్రం అటల్ పెన్షన్ యోజన ) స్కీమ్ అందిస్తుంది. ఈ స్కీంలో రూ. 1000 నుండి రూ. 5000 వరకు ఫించను పొందవచ్చు. 18 నుంచి 40 మధ్య వయస్తులు ఈ స్కీం లో చేరి, నెల కి రూ. 210 చెల్లిస్తే రూ. 5000 వేల ఫించను వస్తుంది. ఇలా నెల లేదా మూడు లేదా ఆరు నెలల కు ఒకసారి డబ్బులు చెల్లించవచ్చు. |
29,855 | https://www.prajasakti.com/WEBSECTION/International/page610/otu-banku-rajkiyalku-maddativvan-shivasen | ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.18లక్షలతో కొనుగోలు | కొత్తగా కొన్న తన కారుకు ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో రూ. 18లక్షలు వెచ్చించి మరీ ఫ్యాన్సీ నెంబర్ను దక్కించుకున్నాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో రవాణాశాఖ ఇటీవల ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాట నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ ఫార్మా సంస్థ యజమాని కె. ఎస్. బాలగోపాల్ ఇటీవల రూ. కోటి విలువైన తన టొయోటా కారుకు రూ. 18లక్షలు వెచ్చించి 01 నెంబరును దక్కించుకున్నారు. తొలుత రూ. లక్షతో ప్రారంభమైన వేలంపాటలో ఈ నెంబరుకు ఎనిమిది మంది హోరాహోరీగా పోటీపడ్డారు. దీంతో పాట రూ. 10లక్షలకు చేరుకునేసరికి ముగ్గురు మాత్రమే మిగిలారు. పోటీలో చివరకు ఆ నెంబర్ రూ. 18లక్షలకు బాలగోపాల్ దక్కించుకున్నారు. బాలగోపాల్ దక్కించుకున్న నెంబర్కు అంత పోటీ ఉండటానికి కారణం, అది సీబీఐ అబ్రివేషన్ను పోలివుండటమే. గతంలో త్రిస్సూర్ జిల్లాలో ఓ వ్యక్తి రూ. 16.50లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ను దక్కించుకున్నట్లు కేరళ రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆ రికార్డును బాలగోపాల్ బద్దలు కొట్టారు. కేరళ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంపాట ద్వారా రూ. 26లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. | కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన రవాణాశాఖ ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో కె. ఎస్. బాలగోపాల్ రూ. కోటి విలువైన టొయోటా కారుకు రూ. 18లక్షలతో 01 నెంబరును సొంతం చేసుకున్నారు. మొదటగా రూ. లక్షతో మొదలైన వేలంపాట రూ. 18లక్షలకు చేరుకొని ఉత్కంఠభరితంగా బాలగోపాల్ సొంతం చేసుకోగా, ఆ నంబరు సీబీఐ అబ్రివేషన్ తలపించడం వల్లే అంత పోటీ ఉందని అధికారులు తెలిపారు. |
82,898 | https://www.vaartha.com/public-safety-is-important-in-kashmir-antonio-guterres/ | ప్రియాంకా రెడ్డి ఘటనపై స్పందించిన దర్శకుడు సుకుమార్ | ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాట షాద్నగర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసు గురించే. . . మద్యం మత్తులో నలుగురు యువకులు ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై దేశం మొత్తం స్పందిస్తుంది. వారిని ఉరి తీయాలన్న వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. " ఈ సంఘటనలు మన సొసైటీల జరుగుతుండడం చాలా చాలా బాధకరం. . . ఎందుకంటే విషయం తెలియగానే ముందు ఎవరికీ కనీళ్ళు ఆగవు. . దీనివల్ల రేపు పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది ఓ ప్రశ్న లాగా మారిపోయింది. బతకడం కూడా భయంగా మారిపోయింది. క్రిమినల్స్ కూడా మనలో కూడా భాగమే. . మన దగ్గరి నుండి వచ్చినవాళ్ళే. . దీనికి మనం కూడా భాద్యులమే. . ప్రియాంక ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. . అందరూ ఆ అమ్మాయి 100కి కాల్ చేసి చేసుండొచ్చు కదా అంటున్నారు. 100 కి ఎందుకు కాల్ చేసి ఉండకపోవచ్చు అంటే ఇద్దరు అబ్బాయిలు బైక్ కి పంక్చర్ అయిందని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ 100 కి ఫోన్ చేసి ఉంటే పోలీసులు వచ్చి ఉంటే. . నీకు హెల్ప్ చేద్దామని వస్తే మా మీదా అనుమాన పడతావా. . . ? అని అనుకుంటారని చేసి ఉండకపోవచ్చు ఆ అమ్మాయి. . అంటే అమ్మాయిలు అబ్బాయిలని అంత నమ్ముతారు. . కానీ ప్లీజ్ మేం మగాళ్ళం కాదు మృగాళ్ళం. . మమ్మల్ని నమ్మొద్దు ప్రపంచం అలా ఉంది" అంటూ వ్యాఖ్యానించారు సుకుమార్. . | షాద్నగర్ ప్రియాంక రెడ్డిని మద్యం మత్తులో నలుగురు యువకులు అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని, క్రిమినల్స్ కూడా మనలో భాగమేనని, దీనికి మనం కూడా భాధ్యలమేనని ప్రియాంక ఫ్యామిలీకి సంతాపం తెలియచేసారు. భాదితురాలు 100కు ఫోన్ చేయొచ్చు కదా అని అనేకమంది అంటున్న దానిపై స్పందిస్తూ సహాయం చెయ్యడానికి వచ్చిన వారిపై కంప్లైంట్ చెయ్యడం సరికాదని భావించి ఉండొచ్చని అన్నారు. అమ్మాయిలు అబ్బాయిలను నమ్ముతారని, కాని మేము మగాళ్ళం కాదు మృగాళ్ళం అంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. కాగా దోషులను ఉరి తీయాలని ఎంతోమంది వాదిస్తున్నారు. |
3,696 | https://www.prajasakti.com/WEBSECTION/International/page618/kenter-prabhutva-udyogulku-shubhavarth | కెసిఆర్ కమ్యూనిజం | ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్యూనిస్టు నాయకుడని ఐటీ శాఖమంత్రి కే. తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో జరిగిన పార్టీలో చేరిక కార్యక్రమంలో మాట్లాడారు. అసలుసిసలు కమ్యూనిస్టు నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. కమ్యూనిజం ఎజెండాను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం వ్యాప్తంగా 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో రూ. 70 పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ హయాంలో రూ. 200 పెన్షన్ వచ్చేది ఈ పెన్షన్ల కోసం ప్రజలు ఎన్నో అగచాట్లు పడ్డారని చెప్పారు. పెన్షన్కు అర్హులైన వారందరికీ 1000 పెన్షన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు కడుపునిండా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ. 75 వేలు ఇస్తున్నామని చెప్పారు. పేద గర్భిణుల ప్రసవాలకు రూ. 12 వేలు ఇస్తున్నాం. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నామని ప్రకటించారు. కమ్యూనిస్టులు కోరుకుంటున్న ఇటువంటి పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ కమ్యూనిస్టే అని వ్యాఖ్యానించారు. | పెన్షన్కు అర్హులైన వారందరికీ 1000 పెన్షన్ ఇస్తున్నారని , మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తూ, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు కడుపునిండా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారని , కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ. 75 వేలు ఇస్తున్నారని, పేద గర్భిణుల ప్రసవాలకు రూ. 12 వేలు ఇస్తూ ఆడపిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారని,తెలంగాణ సీఎం కెసిఆర్ ను కమ్యూనిస్ట్ నాయకుడని ఐటీ శాఖమంత్రి కే. తారకరామారావు గర్వంగా అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. |
29,177 | https://www.prajasakti.com/WEBSECTION/International/page96/municipal-karmikul-arests-durmarg-sipie-sipiai | ప్రభుత్వం చెరకు క్వింటాల్ కు రు.400 మద్దతు ధర ప్రకటించాలని ఎఐకెఎస్ డిమాండ్ | చెరకు మద్దతు ధరను క్వింటాల్కు రు. 20 పెంచుతూ ప్రభుత్వం చేసిన ప్రకటనను అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా ఖండించింది. ఈ నెల 18-20 తేదీల్లో ఇక్కడ సమావేశమైన కిసాన్ కౌన్సిల్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. పదిశాతం రికవరీ రేటు వుంటే క్వింటాల్ చెరకు మద్దతు ధర రు. 275 అని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఈ ప్రకటన వెలువడడానికి ముందు 9.5 శాతం రికవరీ రేటుతో క్వింటాల్ ధర రు. 255 గా వుందని, 10 శాతం రికవరీని దృష్టిలో పెట్టుకుంటే ఆ మద్దతు ధర రు. 268.40 వుంటుందని వివరించింది. అంటే ఇక్కడ ప్రభుత్వం వాస్తవంగా పెంచినది క్వింటాల్కు కేవలం రు. 6.60 మాత్రమేనని స్పష్టం చేసింది. ఇది, చెరకు రైతులపై ప్రభుత్వం వేసిన దారుణమైన జోక్ అని విమర్శించింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం చెరకు మద్దతు ధరను నిర్ణయించి వుంటే క్వింటాల్కు రు. 400కి తగ్గకుండా వుండాలని తెలిపింది. ఎఐకెఎస్ డిమాండ్ చేసేది కూడా ఇదేనని తెలిపింది. మద్దతు ధర క్వింటాల్కు రు. 275గా వుండగా, సేకరణ ధర ఉత్పత్తి ఖర్చుకి 150శాతంగా వుంటుందని పేర్కొనడం హాస్యాస్పదంగా వుందని, వాస్తవిక పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా వుందని విమర్శించింది. చెరకు సేకరణ ధర క్వింటాల్కు రు. 325గా వుండాలని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో 9 శాతం రికవరీ రేటుతో చెరకు క్వింటాల్కు రు. 400 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించాలని అల్ ఇండియా కిసాన్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. | చెరకు మద్దతు ధరను క్వింటాల్కు రు. 20 పెంచడంతో పది శాతం రికవరీ రేటుతో క్వింటాల్ చెరకు మద్దతు ధర రు. 275 అని ప్రభుత్వం ప్రకటించిందని, ముందు కంటే కేవలం రు. 6.60 మాత్రమేనని భారత కిసాన్ సభ తీవ్ర ఆగ్రహించింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అయితే చెరకు మద్దతు ధరను నిర్ణయించి వుంటే క్వింటాల్కు రు. 400కి తక్కువగా ఉండవద్దని, వాస్తవిక పరిస్థితులకు వ్యతిరేకంగా చేస్తుందని విమర్శించింది. కావున 9 శాతం రికవరీ రేటుతో చెరకు క్వింటాల్కు రు. 400 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని అల్ ఇండియా కిసాన్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. |
55,742 | https://www.vaartha.com/%E2%80%98%E0%B0%86%E0%B0%AA%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-2019%E2%80%99-%E0%B0%A4%E0%B1%8A-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A8%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B9%E0%B1%80%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D. | ‘ఆపరేషన్ 2019’ తొ మెరిపించనున్న హీరో శ్రీకాంత్. | ఆపరేషన్ 2019 ట్రైలర్ గాంధీ కడుపున గాంధీ పుట్టడు. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు. ఎవరైనా సరేప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో సమ్ పీపుల్ అర్ కమింగ్ సమ్ పీపుల్ ఆర్ గోయంగ్ ఇలా పదునైన సంభాసణలతో శతాధిక చిత్రాల హీరో, మైటీ స్టార్ శ్రీకాంత్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాత్మ, ఆపరేషన్ దుర్యోధన వంటి పవర్ఫుల్ చిత్రాల తర్వాత మరోసారి అటువంటి పవర్ఫుల్ పాత్రలో ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ 2019. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మించిన ఈ చిత్రానికి కరణం బాబ్జీ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తిచేసుకునన ఈ సినిమా జూన్ నెలలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ వేడుకకు శ్రీకాంత్ సహా చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడారు. ట్రైలర్ చాలా బాగుందని, డైరెక్టర్ షార్ట్ మేకింగ్ చాలా బాగుందన్నారు. ఈ సినిమాకు మంచి పేరు రావాలన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, వివి వినాయక్గారు ఈ ట్రైలర్ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉందనానరు. డైరెక్టర్ బాబ్జీతో మెంటల్ పోలీస్ తర్వాత చేసిన సినిమా ఇది అన్నారు. సినిమా తప్ప వేరే ధ్యాస అతనికి ఉండదని, ప్రమోషన్స్ కూడ చాలా బాగా చూసుకుంటారన్నారు. ఇందులో తన గెటప్ కొత్తగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ, నటుడు సమీర్, ప్రభాకర్, హీరోయిన్ యజ్ఞాశెట్టి, ఫైట్ మాస్టర్ సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ ఆరప్ రాక్ షకీల్, నటుడు రామ్జగన్, దిల్ రమేష్, యాక్టర్ జెన్ని మాట్లాడారు. దర్శకుడు కరణం బాబ్జీ, మాట్లాడుతూ, జూన్ 15 కల్లా సెన్సార్ పూర్తవుతుందని, డిఐ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. జూన్ నెలాఖరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామన్నారు. కార్యక్రమంలో నటి దీక్షాపంత, గిరిధర్, నిర్మాత అలివేలు, జర్నలిస్టు ప్రభు, ప్రొడ్యూసర్ తనయుడు తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. | మహాత్మ, ఆపరేషన్ దుర్యోధన వంటి పవర్ఫుల్ చిత్రాల తర్వాత మరోసారి అటువంటి పవర్ఫుల్ పాత్రలలో మెప్పించడానికి మైటీ స్టార్ శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం "ఆపరేషన్ 2019". ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ. . ట్రైలర్లో డైరెక్టర్ షార్ట్ మేకింగ్ చాలా బాగుందని, ఈ సినిమాకు మంచి పేరు రావాలన్నారు. అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ. . వివి వినాయక్గారు ఈ ట్రైలర్ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉందని, డైరెక్టర్ బాబ్జీతో మెంటల్ పోలీస్ తర్వాత చేసిన సినిమా ఇది అన్నారు. సినిమా తప్ప వేరే ధ్యాస అతనికి ఉండదని, ఇందులో తన గెటప్ కొత్తగా ఉంటుందన్నారు. కార్యక్మ్రంలో సీనియర్ నటుడు శివకృష్ణ, నటుడు సమీర్, తుదితరులు మాట్లాడారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ సినిమా జూన్ నెలలో తెరపైకి రానుంది. |
23,174 | https://www.prajasakti.com/WEBSECTION/International/page144/bharat-china-sainyal-madhya-tvaralo-hatline | రూ.12లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను ఆర్ బీఐ విడుదల చేసింది: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ | పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ రూ. 12లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఫిబ్రవరి 24 వరకు ఆర్బీఐ ఇచ్చిన సమాచారం మేరకు రూ. 11లక్షల 64వేల 100 విలువైన కొత్త నోట్లు చలామణీలోకి వచ్చాయని, ఆ సంఖ్య ప్రస్తుతం రూ. 12లక్షలకు చేరుకుని ఉంటుందని తెలిపారు. రద్దైన పాత రూ. 500, రూ. 1000 నోట్ల జమ గురించి వచ్చిన అనుబంధ ప్రశ్నపై ఆయన స్పందిస్తూ. . ప్రస్తుతం జమ అయిన ప్రతి నోటునూ నిశితంగా పరిశీలిస్తున్నారని, ఇందుకోసం పెద్దఎత్తున ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. అందువల్ల సభకు ఇప్పట్లో ఆ వివరాలు వెల్లడించలేమన్నారు. ఒకసారి ఆర్బీఐ నుంచి సమాచారం అందాక ఆ వివరాలను సభకు తెలియజేస్తామన్నారు. ఇక కరెన్సీ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు గురించి మాట్లాడుతూ ఏటా ముద్రణా ఖర్చుల్లో వివిధ కారణాల రీత్యా మార్పు చోటుచేసుకుంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 500 నోటు(పాత లేదా కొత్త)కు రూ. 2.87 నుంచి రూ. 3.09లు, రూ. 2000 నోటుకు ఇంచుమించు రూ. 3.34 నుంచి రూ. 3.77లు ఖర్చవుతోందని పేర్కొన్నారు. | ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ లోక్సభ ప్రశ్న-జవాబు లో ఆర్బీఐ పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి దాక రూ. 12లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను విడుదల చేసింది. రద్దైన ప్రతి నోటునూ పాత రూ. 500, రూ. 1000 స్పష్టంగా పరిశీలిస్తున్నారని, నవీకరణ ఏమైనా వస్తే తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం పాత/కొత్త రూ. 500 నోటు కు రూ. 2.87 -3.09, రూ. 2000 నోటుకు రూ. 3.34 - 3.77 వ్యయమవుతోందని చెప్పారు. |
34,823 | https://www.prajasakti.com/WEBSECTION/International/page779/swaminathan-kamiti-sifarsulu-amalu-cheyali | ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకప్పటి సహచరుడు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ విడుదల చేసిన ఆస్తుల ప్రకటన పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సత్యహరిశ్చంద్రుడు చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. జూబ్లిహిల్స్లోని చంద్రబాబు ఇల్లుకు రూ, 24 లక్షలేనా ! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే ఇల్లుకు రూ. 3 కోట్లు ఇప్పిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆయన లాబీలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఆస్తుల సంగతి అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సహా ఆ ఇంట్లో ఉన్న నలుగురికి రూ. 1100 కోట్ల ఆస్తి అవసరమా ? అని ప్రశ్నించారు. రామ్మూర్తినాయుడుకు ఇవ్వకుండా చంద్రబాబుకే లోకేశ్ నాయనమ్మ ఎలా ఇస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. 'పట్టిసీమ' పేరుతో రూ. 400 కోట్లు కొట్టేశారని, గతంలో చేసిన పనులను కూడా ఇందులో కలిపి బిల్లు చేశారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్కు ముందస్తుగానే రూ. 1700 ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్కు దూరంగా ఉంటేనే చంద్రబాబు ఆరోగ్యానికి మంచిదని, ఇదే గతంలో తాను సూచించానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా నాలుగురోజులు నడిపించి వాయిదా వేసుకున్నారని, అదే తెలంగాణ రాష్ట్ర సమావేశాలను ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను పార్టీ మారితే గగ్గోలు పెడుతున్నవారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరితే ఎందుకు మాట్లాడడం లేదని తలసాని ప్రశ్నించారు. | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ వెలువరించిన ఆస్తుల విషయంపై స్పందిస్తూ సత్యహరిశ్చంద్రుడు పలికినట్టుగా ఉందని ఎగతాళి చేస్తూ ,అదేవిధంగా బాబు ఒకప్పుడు సహచరుడేనని, జూబ్లిహిల్స్లోని చంద్రబాబు ఇల్లుకు రూ, 24 లక్షలేనా ! అని ,ఆ ఇల్లుకు 3 కోట్లు ఇప్పిస్తా అని,బాబు సహా వారింట్లో వున్నా నలుగురికి రూ. 1100 కోట్ల సంపద అవసరమా ? తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు . తాను పార్టీ మారితే అరుస్తున్నాడు కానీ , ఆంధ్రప్రదేశ్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుంచి టిడిపికి మారితే ఎందుకు మాట్లాడడం లేదని తలసాని ప్రశ్నించారు. |
|
80,901 | https://www.vaartha.com/honble-governor-of-ap-participation-in-republic-day-celebrationsunfurls-national-flag-at-igms-live/ | భగ్గుమంటున్న బంగారం ధరలు, 10 గ్రాములు రూ.40 వేల వరకు పెరిగే అవకాశం. | బంగారం. . ముట్టుకుంటే భగ్గుమంటోంది. ధర చూస్తే అదిరిపోతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆల్ టైం రికార్డులను తిరగదోడుతోంది. నిన్న మొన్నటి వరకు 10 గ్రాములకు రూ. 37 నుంచి రూ. 38 వేల వరకే ఉన్న బంగారం. . ఇప్పుడు రూ. 40 వేల వైపు చూస్తోంది. మంగళవారం నాటి బులియన్ మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 200 పెరిగి, రూ. 38,770 వద్ద ఆల్టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గకపోవడంతో బంగారం ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వెండి ఏకంగా రూ. 1,100 తగ్గి రూ. 43,900లకు చేరింది. అయితే అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నా. . దేశీయంగా బంగారం ధర మాత్రం పెరుగుతుంది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం రూ. 38,770కు చేరింది. గత శనివారం 10గ్రాముల బంగారం రూ. 38,670కు చేరి ఆల్టైమ్ రికార్డు ధరను నమోదు చేయగా, నేడు ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. | బంగారం ధరలు ఎన్నడూ లేని విధంగా 10 గ్రాములు రూ. 40 వేలకు వరకు పెరుగుతుంది. ఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 200 పెరిగి, రూ. 38,770 రికార్డు స్థాయికి పెరిగింది. డిమాండ్ తగ్గడంతో ధర పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు తక్కువే ఉన్న, మన దేశంలో అత్యధికంగా ఉన్నాయి. వెండి ధర రూ. 1,100 తగ్గి రూ. 43,900లకు చేరుకుంది. |
64,862 | https://cinema.suryaa.com/movies-13204-.html | తంగబలి పేరుతో ఒక రెస్టారెంట్ | బాలీవుడ్లో అత్యంత సాగసుకత్తిల్లో ఒకరు దీపిక పడుకొనే. ఈ నాజూకు భామ అందాలు వయసుతో సంబంధం లేకుండా ఎంతగా పిచ్చెక్కిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల వార్తలకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. అప్పుడెప్పుడో ఆమె నటించిన ఒక సినిమాకు సంబంధిచిన డైలాగ్తో ఏకంగా ఒక రెస్టారెంట్నే పెట్టటం చూసి ఆమె సర్ప్రైజ్గా ఫీలైందట. గతంలో షారూక్. దీపిక జంటగా, నటించిన చిత్రం చెన్నై ఎక్స్ప్రెస్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో తంగబలి అంటూ ఫన్నీగా డైలాగ్ చెప్పే సీన్ ఉంటుంది. ఆ డైలాగ్ ఈ సినిమాతో చాలా ఫేమస్ అయ్యింది. ఈ డైలాగ్ ఎంతగా నచ్చిందో కానీ, ముంబయిలో ఏకంగా తంగబలి పేరుతో ఒక రెస్టారెంట్ని పెట్టేశారు. ఇటీవల కారులో తన ఫ్లాట్కు వెళ్తున్న దీపికకు. ఈ రెస్టారెంట్ కన్పించిందట. తంగబలి పేరున చూసిన వెంటనే ఆమె నవ్వు ఆపుకోలేకపోయిందట. తనను ఇంతగా నవ్వించిన ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెస్టారెంట్ పేరు చాలా ఫన్నీగా ఉందని, నవ్వు ఆపుకోలేకపోయానని. త్వరలోనే తాను ఆ రెస్టారెంట్కు వెళ్లనున్నట్టుగా దీపిక చెప్పింది. అమ్మడు సంగతి తర్వాత. అమ్మడి కంటపడి. ఓవర్ నైట్లో ఈ రెస్టారెంట్ పాపులర్ అయిపోయిందనటంలో సందేహం లేదని అంటున్నారు. | షారూక్, దీపిక పడుకొనే జంటగా నటించిన చిత్రం చెన్నై ఎక్స్ప్రెస్. ఈ సినిమాలో తంగబలి అంటూ ఫన్నీగా దీపిక చెప్పిన ఫేమస్ డైలాగ్ ఉంది. అయితే కారులో తన ఫ్లాట్కు వెళ్తున్న దీపిక ముంబయిలో తంగబలి పేరుతో ఒక రెస్టారెంట్ని చూసి నవ్వు ఆపుకోలేక పోయనంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలోనే తాను ఆ రెస్టారెంట్కు వెళ్లనున్నట్టుగా ఆమె తెలిపారు. దీపిక మాటలతో ఈ రెస్టారెంట్ చాల పాపులర్ అయ్యింది. |
81,266 | https://www.vaartha.com/%e0%b0%ad%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%80%e0%b0%af%e0%b0%be/ | పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్… | న్యూఢిల్లీ: దేశంలోనే వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ 18) ప్రయాణ చార్జీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు ఫిబ్రవరి 15 నుంచి పట్టాలెక్కనుంది. ఇందులోని ఏసీ చెయిర్ కార్ టికెట్ను రూ. 1850గా నిర్ణయించగా. . ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 3520గా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ చెయిర్ కార్ ధరల కంటే ఈ ధరలు ఒకటిన్నర రెట్లు ఎక్కువ కాగా. . ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర 1.4 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక వారణాసి నుంచి ఢిల్లీకి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్లో చెయిర్ కార్ టికెట్ రూ. 1795, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రూ. 3470గా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడు రైలును ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక ఆహారం ధరలు కూడా రెండు తరగతులకు వేర్వేరుగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసికి ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వెళ్లే వాళ్లకు రూ. 399 చార్జ్ చేయనున్నారు. ఇందులో ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఉంటాయి. చెయిర్కార్లో వెళ్లే వాళ్లకు ఇది రూ. 344గా ఉంటుంది. అదే వారణాసి నుంచి ఢిల్లీ వెళ్లే వాళ్లకు ఈ ధరలు రూ. 349, రూ. 288గా ఉంటాయి. | ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే దేశంలోనే వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 15 నుంచి మొదలుకాబోతుంది. ఇందులోని ప్రయాణ చార్జీలు ప్రస్తుతం ఉన్న శతాబ్ది ఎక్స్ప్రెస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఏసీ చెయిర్ కార్ టికెట్ ధర ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండగా. . ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర 1.4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. |
33,246 | https://www.prajasakti.com/WEBSECTION/National/page862/asanjepai-nirbandhap-uttarvulu-raddu-cheyali | రాజధాని నిర్మాణం పేరిట నిధుల కోసం ప్రపంచ బ్యాంకు రుణానికెళ్లాలని పభుత్వం నిర్ణయించింది. సుమారు రూ. 35 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇటీవల కార్యదర్శుల స్థాయి అధికారుల సమావేశంలో ఈ అంశం చర్చించారు. కొత్త రాజధాని పునరావాస ప్రక్రియగా సాగుతోందని, ఇది ఆర్థిక కేంద్రంగా మారనున్న నేపథ్యంలో తమకు కొంత రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును కోరేందుకు సిద్ధమయ్యారు. రాజధాని సంవత్సరాల వారీగా రాజధాని నిర్మాణ ప్రగతి ఎలా ఉంటుందనేది మేనెలలోనే కేంద్రానికి పంపారు. కేంద్రం అంత నిధులిచ్చే పరిస్థితి లేకపోవడంతో అదే నివేదికతో ప్రపంచ బ్యాంకుకు కెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కేంద్రం అనుమతి కోసం పట్టణాభి వృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడుతో సిఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామని ఆయన ఇచ్చిన హామీతో ప్రభుత్వం హడావుడిగా నివేదికలు తయారు చేస్తోంది. 35 ఏళ్ల కాలపరిమితితో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు తొలి 10 సంవత్సరాలకు సంబంధించిన నివేదిక ప్రకారం రూ. 35,508 కోట్లు అంచనాలు గల ప్రతిపాదనలు తయారు చేశారు. తొలి ఐదేళ్లలో రూ. 15,570 కోట్లు, ఆరో ఏట నుండి పదో ఏట వరకూ రూ. 19,938 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఈ వివరాలను ప్రపంచ బ్యాంకుకు పంపి, అక్కడి నుంచి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా రుణం తీసుకోనున్నారు. సింగపూర్ పర్యటన సమయంలోనే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ప్రతి నిధులతో చంద్రబాబు నేరుగా ఈ రుణం గురించి చర్చించినట్లు తెలిసింది. రాజధానిలో విదేశీ కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినా ఆర్థిక లావాదేవీలకు పదేళ్లు పడుతుందని అందువల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయమొచ్చే అవకాశం లేదు. అందువల్ల తొలి పదేళ్ల నిర్మాణ ఖర్చును కేంద్రం ఇవ్వటం లేదా రుణానికి వెళ్లడం అనివార్యమంటున్నారు. | కార్యదర్శుల స్థాయి అధికారుల సమావేశంలో రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుండి 35 వేల కోట్లు అప్పు తేవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్ల ప్రపంచ బ్యాంకుకు వెళ్ళడానికి అనుమతి కేంద్ర అనుమతికి పట్టణాభి వృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడుతో సిఎం చంద్రబాబు మాట్లాడారు. నివేదికను పరిశీలిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ప్రభుత్వం హడావిడిగా నివేదికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పదేళ్లకు రూ. 35,508 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ వివరాలను ప్రపంచ బ్యాంకుకు పంపి, అక్కడి నుంచి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా రుణం తీసుకోనున్నారు. |
|
32,962 | https://www.prajasakti.com/WEBSECTION/National/page101/mag-biddku-janmanichchin-sania | చంద్రబాబునాయుడు వంశధార నిర్వాసితులపై వివక్షత చూపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని ఎస్సి వసతిగృహం ప్రాంగణంలో వంశధార నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యాన బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనకు రూ. 400 కోట్లు ఖర్చుచేశారనీ, పదేళ్లు ఉమ్మడి రాజధానిలో కొనసాగే అవకాశ మున్నా తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రూ. వంద కోట్లను ఖర్చుచేస్తున్నారనీ విమర్శించారు. రాష్ట్రంలోని పట్టిసీమ, పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 30 నుంచి రూ. 52 లక్షల మధ్య చెల్లించారని తెలిపారు. వంశధార నిర్వాసితులకు రూ. 53వేలు మాత్రమే ఇస్తామనడం అన్యాయమన్నారు. నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతకు యూత్ ప్యాకేజీ, వృత్తి ప్యాకేజీ కల్పించాల్సి ఉందన్నారు. వంశధార నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యాన నిర్వాసితులు సభా వేదిక నుంచి ర్యాలీగా వెల్లి అలికాం-బత్తిలి రహదారిపై ప్రాజెక్టు వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డు పై బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యాన పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రామారావు అక్కడకు చేరుకుని నిర్వాసిత సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె. నారాయణరావు అధ్యక్షత వహించిన సభలో సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, హిరమండలం, కొత్తూరు వంశధార నిర్వాసితులు పాల్గొన్నారు. నిర్వాసిత కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 20 నుంచి రిలేదీక్షలు చేపట్టనున్నట్లు వంశదార నిర్వాసిత పోరాట సంఘం తెలిపింది. | చంద్రబాబు వంశధార వస్తువులపై నెలకి చూపుతున్నారని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. ఈ సందర్భంగా వంశధార నిర్వాసితుల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పట్టుసీమ మరియు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి 30 నుండి 52 లక్షల నష్టపరిహారం మాత్రమే చెల్లించారని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండిన యువతీయువకులకు న్యూ ప్యాకేజీ వృత్తి ప్యాకేజీ కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. అనంతరం సభా వేదిక నుండి ర్యాలీగా వెళ్లి అలీకామ్బత్తిలి చేరుకొని వేదాలపై ప్రాజెక్టు వాహనాలను అడ్డుకున్నారు. |
|
56,044 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-9638-.html | ఏపిలో లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయాలు | అమరావతి: ఏపి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జరీ చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా దేవాలయాలు పునఃప్రారంభిస్తుండడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుస్తుండడంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వాహకులు పాటించాల్సిన నియమనిబంధనలతో కూడిన కొత్త జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించారు. •కంటైన్మెంట్ జోన్లలో అన్ని ఆంక్షలు యథావిధిగా అమల్లో ఉంటాయి. •రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు తెరుచుకోవచ్చు. •అయితే, ఆలయాల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా దర్శనాలు చేసుకోవాలి. •తీర్థప్రసాదాలు, పవిత్ర జలాలు భక్తులపై చల్లడం పట్ల నిషేధం. •అన్నదానం నిర్వహించాలంటే భౌతికదూరం తప్పనిసరి. •ఆలయాల్లో క్యూ లైన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి. •కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవచ్చు. (హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ తీసుకెళ్లేందుకే అధిక ప్రాధాన్యత)•షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. •షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి. •ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం. •హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి. •జిటల్ చెల్లింపులకు అనుమతి ఉన్న షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఈవాలెట్ సౌకర్యం కల్పించాలి. •బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. •65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటివద్దే ఉండాలి. •కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు విధిగా పాటించాలి. | ఏపిలో కేంద్రం ఈ నెల 30 వరకు పొడిగింపును గౌరవిస్తూ కొన్ని సవరణలు చేసి దేవాలయాలు,హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేలా చేస్తున్నారు. దేవాలయాల్లో క్యూలో సరిగా ఉండాలి,తిర్దాపానియలు తీసుకోవరాదు. రెస్టారెంట్లలో జనాలు వచ్చి వెళ్ళాక అన్ని శుభ్రంగా తుడవాలి. కొన్ని హోటళ్ళలో ఉన్న సినిమా థియేటర్లను ఎలాంటి పరిస్థుతులలో కూడా తీయరాదు. బహిర్గంగా ఎవరు ఉమ్మరాదు మరియు చిన్నవాళ్ళు,ముసలివాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉండాలి. |
46,541 | https://telangana.suryaa.com/telangana-updates-2987-.html | సభ అనంతరం సిఎం చేతుల మీదగా 48 రైతు రథం ట్రాక్టర్లను కుప్పం రైతులకు అందజేత | కుప్పం: నిరుపేద ముస్లీంకుటుంబాల్లో ఆడిపిల్లల పెళ్లిళ్లు కోసం రూ. 50 వేలు రోష్నీ పథకం ద్వారా అందిస్తున్నామని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ డబ్బును పెళ్లిరోజునే లేదా ముందుగానే అందిస్తున్న ప్రభుత్వం ఒక్క తెదేపా ప్రభుత్వానిదే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో రెండో పర్యటన సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదకుటుంబాల పెద్దకొడుకుగా, ఆడపడుచుకులకు అన్నగా వారి సంక్షేమానికి కృషిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రాయితీలు ఇచ్చామన్నారు. పేదల ఆదాయం పెంచటం కోసం ఉపాధి హామీ కూలికి 193 రూ. పెంచామన్నారు. పేదలవారి జీవితాల్లో వెలుగులు నింపటం కోసమే నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్లోగా హంద్రీనీవా పూర్తికావాలని కుప్పంకు నీళ్లు రావాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. కుప్పంలో పోలీసుశాఖ కమాండ్ కంట్రోల్ రూంను ఆయన ప్రారంభించారు. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణాకు తీసుకొచ్చామన్నారు. నదుల అనుంధాలనంకు ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టులు పూర్తిచేశామన్నారు. ఇసుక విషయంలో డబ్బు వసూలు చేస్తే ఊరుకునేది లేదని సిఎం హెచ్చరించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని సంకల్పించినట్టు తెలిపారు. . కొందరు ఇసుక విషయంలో దగా చేసి దోచుకుంటున్నారని అన్నారు. ఆవకతవకలకు పాల్పడిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. బహిరంగ సభ అనంతరం రూ. 9.60 కోట్లతో 48 రైతు రథం ట్రాక్టర్లను కుప్పం రైతులకు అందజేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమశాఖల కార్పొరేషన్ల ద్వారా రూ. 40 కోట్లు విలువైన ఆర్థికసాయం, డ్వాక్రా మహిళలకు రూ. 10 కోట్ల బ్యాంకు రుణాలను సిఎం చంద్రబాబు పంపిణీ చేశారు. . | చిత్తూరుజిల్లా రెండో పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముస్లీంకుటుంబాల్లో ఆడిపిల్లల పెళ్లిళ్లు కోసం రూ. 50 వేలు రోష్నీ పథకం, ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు, సెప్టెంబర్లోగా హంద్రీనీవా వంటి పధకాలను తెలిపారు. పేదలవారి జీవితాల్లో వెలుగులు నింపటం కోసమే తాను శ్రమిస్తున్నారని, ఉపాధి హామీ కూలికి రూ. 193 పెంచారని అన్నారు. నదుల అనుంధాలనంతో పట్టిసీమ ద్వారా కృష్ణాకు గోదావరి జలాలను తీసుకొచ్చారని, ఇసుకను ఉచితంగా ఇస్తారని, ఎస్సీ, ఎస్టీ, బిసి , మైనారిటీ సంక్షేమశాఖల కార్పొరేషన్లకు రూ. 40 కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ. 10 కోట్ల బ్యాంకు రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఇసుక విషయంలో ఆవకతవకలకు పాల్పడిన వారిని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. |
66,375 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-13616-.html | అవినీతి, నల్లదనం నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. | సబ్కా సాథ్, సబ్కా వికాస్ మన లక్ష్యమని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అన్నారు. ఉభయ సభలనుద్దేశించి ప్రణబ్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశంలో బ్లాక్మనీ, అవినీతి గణనీయంగా తగ్గిందన్నారు. ప్రజా ఉద్యమంతోనే స్వచ్ఛభారత్ మిషన్ను తీర్చిదిద్దామన్నారు. స్వచ్భభారత్ మిషన్లో ప్రజలు భాగస్వామ్యానికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి అన్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలనలో ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించారని ప్రణబ్ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన చంపారన్ సత్యాగ్రహ ఉద్యమానికి నేటితో 100 పూర్తయ్యాయని అన్నారు. ప్రజా ఉద్యమ బలాన్ని చాటి చెప్పిన సందర్భం అది అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 26 కోట్ల మందికి జన్ధన్లో ఖాతాలు తెరిచామని రాష్ట్రపతి తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇండియన్ పోస్టల్ చెల్లింపు బ్యాంకును ప్రారంభించామని వెల్లడించారు. పేద, దళిత, పీడిత, రైతు, శ్రామిక, యువత ప్రగతికి నూతన విధానాలు రూపొందించామని చెప్పారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ ఇకపై సాధారణ బడ్జెట్లోనే ఉంటుందని రాష్ట్రపతి తెలిపారు. తొలిసారి సాధారణ బడ్జెట్లో రైల్వేబడ్జెట్ వీలనమైందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఇంటింటికీ విద్యుత్ వెలుగులు, వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రణబ్ తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో 20 కోట్లమేర ఎల్ఇడి బల్బులు పంపిణీ చేశామని తెలిపారు. దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రధాని కృషి సంచాయ్ యోజన పథకం కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రబీలో సాగు విస్తీరణం 6 శాతం పెరిగిందన్నారు. | పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ప్రసంగిస్తూ, ప్రజా ఉద్యమ బలాన్ని చాటిన చెప్పిన చంపారన్ సత్యాగ్రహ ఉద్యమానికి నేటితో 100 పూర్తయ్యాయని అన్నారు. దేశ ప్రజలు స్వచ్ఛభారత్ మిషన్కు బాగా సహకరించారని, ఇదే సహకారం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అవినీతి, నల్లధనం నిర్మూలనా చర్యలకు అవసరమని తెలిపారు. సర్వ జనుల ప్రగతి సాధనలో భాగంగా ఇండియన్ పోస్టల్ చెల్లింపు బ్యాంకును ప్రారంభించామని, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 20 కోట్లమేర ఎల్ఇడి బల్బులు పంపిణీ చేశామని, ప్రధాని కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికే రబీలో సాగు విస్తీరణం 6శాతం పెంచగలిగామన్నారు. అయితే ఈ ఏడాది రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో వీలనమైందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. |
81,914 | https://www.vaartha.com/bcci-supported-to-shami/ | ఐటీఆర్ 2ను ఫైలింగ్ చేయడం ఎలా..? | ఇతర ఆదాయాలున్నా వేతన జీవులకు కొంచెం రిలీఫ్ దొరకనుంది. జీతమే కాకుండా మీ మూల ధన లాభాలపై ఆదాయపు పన్ను నుంచి కొంత మినహాయింపు ఉండనుంది మరీ ఐటీఆర్ 2ను ఎలా ఫైల్ చేసుకోవాలో తెలుసా. . ? ఆదాయ పన్నును కచ్చితంగా వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత పక్కాగా ముందుకు కదులుతుంది. ఇక నుంచి ఐటీ శాఖ ఆదాయపు పన్నును ముక్కుపిండి వసూలు చేయనుంది. పెద్ద ఆదాయం ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఐటీ రిటర్న్లు ఫైల్ చేయాల్సిందే. దీనికోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మొత్తం ఎనిమిది కొత్త ఐటీఆర్ ఫారాలు విడుదల చేసింది. ఇందులో ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4ల్లో రూ. కోటి లేదా అంతకు మించిన కరెంట్ ఖాతా డిపాజిట్ల వివరాలు, లక్ష రూపాయలు లేదా అంతకు మించిన కరెంట్ బిల్లుల వివరాలు, రూ. 2 లక్షలు లేదా అంతకు మించిన విదేశీ ప్రయాణ ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఆర్ 1 అనేది వార్షిక ఆదాయం రూ. 50 లక్షలు మించని వ్యక్తులు, గృహ ఆస్తుల ఉమ్మడి యజమానులు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ - 2 అనేది జీతంతో పాటు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఆదాయం ఉన్న వ్యక్తులు ఫైల్ చేయాలి. అంటే ఉద్యోగంతో పాటు ఒకటి కంటే ఎక్కువ ఆస్తి మూలధన లాభాలు ఉన్న వాళ్లు, వ్యాపారం లేదా వృత్తి కాకుండా ఇతర వనరుల నుంచి ఆదాయం పొందే వ్యక్తులు -2ను సబ్మిట్ చేసి, మినహాయింపులు కోరవచ్చు. దీంతో పన్ను నుంచి కొంత మినహాయింపు దొరుకుతంది. -2 ఫైలింగ్ చేయడం ద్వారా జీతం నుంచి గరిష్టంగా 50,000 రూపాయల వరకు ప్రామాణిక మినహాయింపు పొందవచ్చు. నిజానికి ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 విషయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్లో ఐటీఆర్ నేరుగా ఫైల్ చేసే సౌకర్యం ఉంది. కానీ ఐటీఆర్-2 విషయంలో ఆ వెసులుబాటు లేదు. ఐటీఆర్ 2 ఫైల్ చేయాలంటే ఇ-ఫైలింగ్ పోర్టల్ సందర్శించి. . . ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ యుటిలిటీస్ కింద ఆఫ్లైన్లో ఐటీఆర్ -2 యుటిలిటీ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో అన్ని వివరాలను నమోదు చేసిన తరువాత ఉత్పత్తి చేసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ అప్లోడ్ చేయడం ద్వారా ఐటీఆర్ -2 ని ఫైల్ చేయవచ్చు. ఏదిఏమైనా ఐటీఆర్ ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయాన్ని మినహాయించినప్పటికీ ఐటీఆర్లోని అన్ని ఆదాయాలు, నష్టాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. | ఆదాయపు పన్నును ఆరు నూరైన వసూలు చేయాలని ఐటీ శాఖ నడుం బిగించింది . అధిక ఆదాయం ఉన్నవాళ్లు ఐటీ రిటర్న్లు ఫైల్ చేసుకోవాలి . ఇందుకై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఎనిమిది కొత్త ఐటీఆర్ ఫారాలు విడుదల చేసింది. ఇందులో ఐటీఆర్ -1 కింద సంవత్సర ఆదాయం రూ. 50 లక్షలు పైగా ఉన్నవాళ్లు ,ఇంటి ఆస్తుల ఉమ్మడి యజమానులు ఫైల్ చేసుకోవాలి . ఐటీఆర్ - 2 కింద ఉద్యోగ జీతం లేదా వ్యాపార లాభం కాకుండా ఇతర ఆదాయ వనురులు ఉన్నవాళ్లు ఫైల్ చేసుకోవాలి . ఐటీఆర్ - 2సమర్పించిన వ్యక్తులకు ఆదాయపు పన్ను నుంచి కొంత మినహాయింపు లభిస్తుంది. సుమారు 50,000 రూపాయల మినహాయింపు పొందే అవకాశం ఉంది . కానీ ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 లాగా ఇ-ఫైలింగ్ ద్వారా ఫైల్ను పొందే సౌకర్యం ఐటీఆర్ -2 ఫైలింగ్ కు లేదు . ఐటీఆర్-2 ఫైల్ చేసుకునేందుకు ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఐటీఆర్ -2 యుటిలిటీ ఫైల్ను డౌన్లోడ్ చేసి వివరాలను పూరించి ఆ తరువాత వచ్చే ఎక్స్ఎంఎల్ ఫైల్ ను అప్లోడ్ చేయాలి . |
82,299 | https://www.vaartha.com/meena-negative-shades-roles/ | వీ19 ధర తగ్గింపు | వివో తన వీ19 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 3,000, అలాగే 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 4,000 ధర తగ్గింపును అందించారు. వివో వీ19లో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో మొత్తం రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ. 27,990గా ఉండగా దీనిపై రూ. 3,000 తగ్గించారు. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 24,990గా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను గతంలో రూ. 31,990గా నిర్ణయించారు. దీనిపై రూ. 4,000 తగ్గింపును అందించారు. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 27,990గా ఉంది పియానో బ్లాక్, మిస్టిక్ సిల్వర్ రంగుల్లో దీన్ని అందుబాటులో ఉంది. వివో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్లు, ఆఫ్ లైన్ స్టోర్లలో దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో 10 శాతం తగ్గింపు లభించనుంది. | వీ19 స్మార్ట్ ఫోన్ పై వివో భారీగా ధరలను తగ్గించింది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 3,000 తగ్గి ప్రస్తుతం రూ. 24,990 గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 4,000 తగ్గి రూ. 27,990 గా ఉంది. వీ19లో నాలుగు కెమెరాల సెటప్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ ఫీచర్లు కలిగిఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్ సైట్లు, ఆఫ్ లైన్ స్టోర్లలో దీని యెక్క సేల్ జరగనుంది. కొనుగోలు చేసే సమయంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు ఉపయోగిస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. |
47,835 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-26192-.html | తెలంగాణ ఆర్ టిసి బస్సు చార్జీలు పెంపు | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెరిగిన కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమలవుతున్నాయని యాజమాన్యం పేర్కొంది. సమ్మె తరువాత ఆర్టిసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే సమయంలో చార్జీలు పెంచుతున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచుతామని వెల్లడించారు. ఆర్టిసిలో బస్సు ఛార్జీలు మూడేళ్ల తరువాత తాజాగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఛార్జీల పెంపు సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లో ఉంటాయి. దాదాపు ఎనిమిదివారాల పాటు సాగిన తెలంగాణ ఆర్టిసి సమ్మె ముగిసిన తరువాత గత నెల 29 నుంచి విధుల్లో చేరారు. ప్రస్తుతం సవరించిన ఛార్జీల వివరముల పట్టిక: పల్లెవెలుగు కనీస చార్జి రూ. 5 నుంచి రూ. 10కు పెంపు, సెమీ ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులో కనీస చార్జ్జి రూ. 10 సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్లోనూ కనీస చార్జ్జి రూ. 10, సెమీ ఎక్స్ప్రెస్ కనీస చార్జి రూ. 10, ఎక్స్ప్రెస్ కనీస చార్జి రూ. 10 నుంచి రూ. 15కు పెంపు, డీలక్స్ కనీస చార్జి రూ. 15 నుంచి రూ. 20 వరకు పెంపు, సూపర్ లగ్జరీలో కనీస చార్జ్జి రూ. 25 రాజధాని, వజ్ర బస్సులో కనీస చార్జిరూ. 35 గరుడ ఎసి, గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జి రూ. 35, వెన్నెల ఎసి స్లీపర్లో కనీస చార్జి రూ. 70 | దాదాపు ఎనిమిదివారాల పాటు సాగిన తెలంగాణ ఆర్టిసి సమ్మె ముగిసిన తరుణంలో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచుతున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. సమ్మె తరువాత ఆర్టిసి ఉద్యోగులు ఈ నెల 29 నుండి విధుల్లో చేరగా అదే సమయంలో చార్జీలు పెంచనున్నారు. మూడు సంవత్సరాలు తర్వాత పెరిగిన ఈ చార్జీలు సోమవారం అర్థరాత్రి 12 గంటల నుండి అమల్లోకి వస్తాయి. కాగా పల్లెవెలుగు కనీస చార్జి రూ. 5 నుంచి రూ. 10కు పెంచి, పలు రకాల బస్సులలో కనీస చార్జీలను పెంచుతూ వివరముల పట్టికను తెలిపారు. |
61,606 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-46589-.html | కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడం కాయమంటున్న బీజెపీ నాయకులు | హైదరాబాద్: ఆయుష్మాన్భారత్ను తెలంగాణలో ఎందుకు అమలుచేయడం లేదో కేసీఆర్ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి అన్నారు. అమలు చేస్తే మోదీకి పాపులారిటీ వస్తుందని భయపడుతున్నాడని పేర్కొన్నారు. అంబర్పేట్ నియోజవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం స్థానిక రాణాప్రతాప్ హాళ్లో నిర్వహించిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతోపాటు బిజెపి రాష్ట్ర ఆధ్యక్షులు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయలుహాజరయ్యారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ డిసెంబర్ 7ను వియోచనదినంగా భావించి నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భారత్ద్వారా 5లక్షల మందిపేదలకు లభ్ధి చేకూరుతుందని కానీ తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. పేద ప్రజల ఇండ్లకోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఎక్కడ పెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు హెల్మెట్ ధరించి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా కిషన్రెడ్డి చేస్తున్న సేవలకు అంబర్పేట్ ప్రజలు ఓట్ల ద్వారా ప్రతిసేవ చేయాలన్నారు. ప్రజలంతా దీపావళిలో బిజీలో ఉంటే, బీజెపీ కార్యకర్తలు మాత్రం బూతుల్లో బీజెపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపికి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. తెలంగాణలో ఏపార్టీకి ఓటేసినా అది మజ్లిస్కు వేసినట్టేనన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు కేసీఆర్పై ఆగ్రహంతో ఉన్నారని టిఆర్ఎస్ ఓడిపోవడం కాయమన్నారు. బతుకమ్మచీరల పేరుతో సూరత్ నుండి తూకానికి తెచ్చిన చీరలతో 250కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అంబర్పేట్ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ లక్ష ఇళ్లు ఇవ్వని కేసీఆర్కు హైదరాబాద్లో ఓటు అడిగే హక్కులేదన్నారు. అంబర్పేట్ బిజెపి కంచుకోట అని దాన్ని ఎవరూ తాకలేరని పేర్కొన్నారు. టిఆర్ఎస్, కాంగ్రేస్ బొమ్మ, బొరుసు పార్టీలని కుటుంబ పాలన పోవాలంటే వాటిని ఓడించాలన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచి కాంగ్రేస్తో పొత్తు పెట్టుంకుంటున్నాడని విమర్శించారు. డబ్బులతో అంబర్పేట్ ప్రజలను కొనలేరని కిషన్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ బిజెపి అధ్యక్షులు ఎమ్మెల్సీరాంచందర్రావు, వెంకట్రెడ్డి, గౌతం రావు, కన్నె రమేష్యాదవ్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, అమృత, కృష్ణగౌడ్, నర్సింగరావు, నందు, మధుసూదన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. | అంబర్పేట్ నియోజవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం స్థానిక రాణాప్రతాప్ హాళ్లో నిర్వహించగా, ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి స్మృతి, బిజెపి రాష్ట్ర ఆధ్యక్షులు లక్ష్మణ్, ఎంపీ బండారు మరియు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో ఆయుష్మాన్భారత్ను ఎందుకు అమలు చేయలేదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు వెల్లడించారు. కిషన్రెడ్డి చేస్తున్న సేవలను ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయాలని అన్నారు. గత ప్రభుత్వాలు అన్ని తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపికి ఒక్క ఆవక్షం ఇవ్వాలని లక్ష్మన్ అన్నారు. కేసీఆర్ బతుకమ్మచీరలపేరుతో సూరత్ నుండి తూకానికి తెచ్చిన చీరలతో 250కోట్ల అవినీతికి పాలపడ్డారని, నిరుద్యోగులు కేసీఆర్పై ఆగ్రహంతో ఉన్నారని ఓడిపోవడం కాయమని అన్నారు. లక్ష ఇళ్లు ఇవ్వని కేసీఆర్కు హైదరాబాద్లో ఓట్లు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. కుటుంబ పాలన పోవాలం టిఆర్ఎస్,కాంగ్రేస్ లను ఓడించాలని అన్నారు. |
79,585 | https://www.vaartha.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%97%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e2%80%8c%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b/ | బంగారం వెండి ధరలు… | రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం బుధవారం స్పల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గడంతో రూ. 45,230కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 140 తగ్గుదలతో రూ. 49,010కు దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ. 700లు పెరిగింది. దీంతో వెండి ధర రూ. 48,700కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ. 46,000 వద్దనే ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. దీంతో ధర రూ. 47,810 వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ. 700 పెరుగుదలతో రూ. 48,700కు చేరింది. | హైదరాబాద్ మార్కెట్లో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తగ్గి రూ. 45,230కు చేరింది. కేజీ వెండి రూ. 700 పెరగాగ, వెండి ధర రూ. 48,700కు చేరింది. ఢిల్లీలో బంగారం రూ. 46,000 వద్దనే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,810, కేజీ వెండి రూ. 48,700 ఉన్నాయి. |
80,070 | https://www.vaartha.com/%e0%b0%af%e0%b0%be%e0%b0%9a%e2%80%8c%e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b1%88-%e0%b0%85%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/ | ఆర్బీఐ జీతాలు రెట్టింపు | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ల జీతాలు పెరగనున్నాయి. వాళ్ల బేసిక్ పేలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. దీంతో గవర్నర్కు రూ. 2.5 లక్షలు, డిప్యూటీలకు రూ. 2.25 లక్షలకు చేరాయి. ఇప్పటి వరకు వాళ్ల బేసిక్ పే వరుసగా రూ. 90 వేలు, రూ. 80 వేలుగా ఉండేవి. పెరిగిన జీతాలు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ సమాధానమిస్తూ నవంబర్ 30, 2016 నాటికి బేసిక్, డీఏ, ఇతర అలవెన్సులన్నీ కలిపి ఆర్బీఐ గవర్నర్ జీతం రూ. 2.09,500 అని వెల్లడించింది. ఫిబ్రవరి 21 ఆర్థిక శాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం బేసిక్ పేను సవరించామని, అది ఇప్పుడు గవర్నర్కు రూ. 2,50,000గా ఉందని చెప్పింది. డీఏని ప్రభుత్వం నిర్ణయిస్తుందని, మిగతా అలవెన్స్లన్నీ ఇప్పటి రేట్ల ప్రకారం కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. అయితే తాజాగా బేసిక్ పేను పెంచిన తర్వాత గవర్నర్, డిప్యూటీల మొత్తం జీతం ఎంత అన్న విషయాన్ని మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. ఇప్పటివరకూ గవర్నర్కు బేసిక్ పే రూ. 90 వేలు ఉండగా రూ. 1,12,500 డీఏ, రూ. 7 వేల ఇతర అలవెన్సులు వచ్చేవి. బేసిక్ పే భారీగా పెరగడంతో ఉర్జిత్ జీతం రూ. 3.7 లక్షలకు చేరనుంది. | ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ల బేసిక్ పేలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గవర్నర్ బేసిక్ పేను రూ. 90 వేలు ఉండ గా రూ. 2.5 లక్షలు మరియు డిప్యూటీది రూ. 80 వేలుగా ఉండ గా రూ. 2.25 లక్షలు గా పెంచింది. నవంబర్ 30, 2016 నాటి కి బేసిక్ డీఏ రూ. 1,12,500 , రూ. 7 వేల ఇతర అలవెన్సులన్నీ కలిపి ఆర్బీఐ గవర్నర్ జీతం రూ. 2.09,500 అని ఆర్బీఐ తెల్పింది. డీఏని మాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తుందని, మిగతా అలవెన్స్లన్నీ ఇప్పటికి ఉన్న రేట్ల ప్రకారం కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. |
46,534 | https://www.vaartha.com/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%92%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%a8/ | నీతి అయోగ్ సమావేశంలో ఎపి సిఎం స్వచ్ఛబారత్ పై నివేదిక | దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలనే విధానానికి తాము కూడ సుముఖంగా ఉన్నామని ఎపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. సమస్యలు రాకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని తెలిపారు. భావప్రకటన స్వేఛ్చపేరుతో అసభ్య వార్తలు, సామాజిక మాధ్యమాల్లో పెట్టకూడదన్నారు. ఒకే వైరుతో టివి, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం ఇవ్వబోతున్నామని ఎపి సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. లాండ్ హబ్కు సంబంధించి యాప్ రూపొందిస్తున్నామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అనే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ముందే చేపట్టిందన్నారు. డిజిటల్ ఇండియాతోపాటు రియల్టైమ్ గవర్నెన్స్కు వెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్లే వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు పెరిగిందన్నారు. వృద్ధిరేటులో దక్షిణాది రాష్ట్రాల్లో ఎపి ప్రథమంగా ఉందని ఎపి సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. నీతిఅయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత తొలి ఏడాది 5.0 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. తక్కువ వర్షపాతం కాలంలోనూ వ్యవసాయంలో వృద్ధి సాధించామన్నారు. . 3,7,15 ఏళ్ల వ్యవధిలో విభిన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, కేంద్రం సూచించిందన్నారు. సంతోష, సమ్మిళిత వృద్ధితో ముందుకు సాగాలని నిర్దేశించుకున్నామన్నారు. తలసరి ఆదాయంలో రూ. 1.22 లక్షలతో ఎపి 5వస్థానంలో ఉందని ఎపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. నీతి అయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తలసరి ఆదాయం ఎంతకు పెరగాలనే లక్ష్యంపై ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయటంపై నివేదికలు, సూచనలు ఇచ్చామన్నారు. నీతి అయోగ్ సమావేశంలో తాను కన్వీనర్గా స్వచ్ఛబారత్పై నివేదిక ఇచ్చానని ఎపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. నీతి అయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. . వ్యవసాయాభివృద్ధిపై మధ్యప్రదేశ్ సిఎం తన నివేదిక ఇచ్చారన్నారు. . అలాగే డిజిటల్ ఇండియాపై నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. | నీతి అయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఎపి సిఎం చంద్రబాబు మీడియాతో పలు అంశాలపై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఏకీభవిస్తున్నారని, భావప్రకటన స్వేఛ్చపేరుతో సామాజిక మాధ్యమాల్లో అసభ్య వార్తలు పెట్టకూడదని, ఒకే వైరుతో టివి, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాక, రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యడానికి డిజిటల్ ఇండియాతోపాటు రియల్టైమ్ గవర్నెన్స్ చేపడుతున్నట్లు, ఇంకా వారి ప్రభుత్వ చర్యల వల్లే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు వృద్ధి చెంది దక్షిణాది రాష్ట్రాల్లో ఎపి ప్రథమంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే విభజన తర్వాత తొలి ఏడాది 5.0 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో రూ. 1.22 లక్షలతో ఎపి 5వస్థానంలో ఉందనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయాభివృద్ధి, డిజిటల్ ఇండియాపై ఎపి సిఎం చంద్రబాబు తోపాటు మధ్యప్రదేశ్ సిఎం కూడా నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. |
59,818 | https://telangana.suryaa.com/telangana-updates-47409-.html | స్విమ్స్ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు | భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వెంకయ్య నాయుడు రాజ్యాంగబద్ద రెండవ అత్యున్నత పదవికి ఎన్నికైన తరువాత తన మొట్ట మొదటి అధికారిక కార్యక్రమాన్ని 7-8-17 న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి సముదాయం లో దాదాపు 124 కోట్ల రూపాయలతో శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థినుల హాస్టల్ భవనం, ప్రభుత్వ ప్రసూతి వైద్య సంస్థ భవనాల ప్రారంభోత్సవం, మరో 7 భవనాల కు శంఖుస్థాపన చేసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అవరణం మరియు స్విమ్స్ ఆడిటోరియం లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కాబడిన తరువాత తమ ఇలవేల్పు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, దేశంలోనే తన మొదటి అధికారిక కార్యక్రమాన్ని మానవ సేవయే మాధవ సేవ అనే వైద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాల్లో తిరుపతి స్విమ్స్ లో పాల్గొనడం చాలా సంతోషం అని అన్నారుఆరోగ్యమే మహాభాగ్ అని అందువల్ల ఆరోగ్యకరమైన దేశమే భాగ్యవంతమైన దేశం అని, ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని క్రమశిక్షణతో కూడిన జీవన శైలితో, ఆరోగ్యకరమైన అలవాట్లతో పరిరక్షించు కోవాలని కోరారు. నేటి యువత దేశానికి దిక్సూచి అని మేకింగ్ ఆఫ్డే వలప్డ్ ఇండియా కార్యక్రమంలో యువత పాల్గొనాలని, వైద్య విద్యార్థులు ప్రతి నిరుపేద రోగిని విఐపీ గా పరిగణించి సేవాభావంతో సకాలంలో సరైన వైద్యాన్ని అందించాలని . వెంకయ్య నాయుడు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి సేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకుని ఆదర్శంగా నిలిచారని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారుప్రతి ప్రభుత్వ ఆస్పత్రి స్విమ్స్ ఆస్పత్రి లాగా పనిచేయాలన్నారు. రోగుల సంఖ్య కు తగ్గట్లు డాక్టర్ల సంఖ్య కూడా పెరగాలని ఆయన అన్నారు. మహిళలు అందరికీ ఎం. వెంకయ్య నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలుపుతూ ఒక వైద్య విద్యార్థినికి, ఒక విదేశీ సోదరికి రాఖీ కట్టారు. ఎమ్మెల్యే సుగుణమ్మ, విదేశీ మహిళ వెంకయ్య నాయుడు గారికి రాఖీ కట్టారు. అన్నా, చెల్లెళ్లు ఒకరికి ఒకరు రక్ష అని, ఇద్దరూ కలిసి దేశానికి రక్ష అన్నారు. రక్షాభందన్ పండుగ మన దేశ సంస్కృతికి ప్రతీక అన్నారుమహిళలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచారన్నారువిద్యార్థులు అందరూ కష్టపడి చదివి, క్రమశిక్షణతో , నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా, సమాజంలో తోటివారి బాగుకు కృషి చేయాలని కోరారు. తాను సామాన్య రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ, చిన్నప్పటి నుండి చాలా కష్టపడి, క్రమశిక్షణతో, నమ్మిన సిద్దాంతాన్ని వదలకుండా ఈ స్థాయికి ఎదిగానని శ్రీ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. అనంతరం వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అత్యాధునిక ట్యాబ్స్ ను శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మంత్రి డా. కామినేని శ్రీనివాస్, కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్న లు పంపిణీ చేశారు. ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్బంగా ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సే గౌనివారి శ్రీనివాసులు, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, స్విమ్స్ డైరెక్టర్ డా. రవి కుమార్, డిఎంఈ డా. సుబ్బా రావ్, జెసి గిరీషా తదితరులు పాల్గొన్నారు. | రాజ్యాంగబద్ద రెండవ అత్యున్నత పదవికి ఎన్నికైన వెంకయ్య నాయుడు తన మొదటి అధికారిక కార్యక్రమాన్ని తిరుపతి స్విమ్స్ లో వైద్య విద్యార్థినుల హాస్టల్ భవనం,ఇంకో 7 భవనాల కు శంఖుస్థాపన చేసారు,ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తమ ఇలవేల్పు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొదటి అధికారిక కార్యక్రమం తిరుపతి స్విమ్స్ లో జరగడం చాలా సంతోషంగా ఉందని, ఆరోగ్యమే మహాభాగ్ అని అందరు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, యువ వైద్య విద్యార్థులు రోగులకు సేవాభావంతో మెరుగైన వైద్యాన్ని అందించాలని అలాగే ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం వచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకుని ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. మహిళలందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపుతూ రక్షా బంధన్ విశిష్టతను గుర్తుచేశారు, మహిళల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచారన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి, క్రమశిక్షణతో, నమ్మిన సిద్దాంతాన్ని వదలకుండా ఈ స్థాయికి వచ్చానని అలాగే ప్రతి విద్యార్ధి ఉండాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన అత్యాధునిక ట్యాబ్స్ ను పంపిణి చేసారు. జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరుల సమక్షంలో వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు. |
2,701 | https://www.prajasakti.com/WEBSECTION/International/page199/babu-jagjivanramku-ghan-nivali | జమ్మూలోని యువతిపై పోలీస్ అధికారి లయింగిక దాడి | దేశ రాజధానిలో నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. కదులుతున్న బస్సులో నిందితులు యువతిపై హత్యాచారానికి తెగబడ్డ దారుణం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. నిర్భయ నిందితులకు సుప్రీంకోర్టు ఇటీవల ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇక ఇదే తరహాలో జమ్మూ కాశ్మీర్లో ఓ యువతి పట్ల సాక్షాత్తూ పోలీసు అధికారే దారుణంగా వ్యవహరించాడు. స్టేషన్లోనే ఆమెను అత్యంత కిరాతకంగా వేధించాడు. జమ్మూలోని కంచక్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల యువతిని ఓ దంపతులు పనిలో పెట్టుకున్నారు. కొన్నాళ్లు పనిచేశాక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ యువతిపై యజమానులు దొంగతనం కేసు మోపారు. ఆమెపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో స్టేషన్ అధికారి రాకేష్ శర్మ యువతిపై తన ప్రతాపం చూపారు. తానెలాంటి తప్పు చేయలేదని వేడుకున్నా వినిపించుకోకుండా స్టేషన్ అధికారి దారుణంగా హింసించారని బాధితురాలు పేర్కొంది. తనను వివస్త్రను చేసి జననావయాల్లో మద్యం సీసా, కారం వంటి వాటిని ఉంచేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేసింది. తనను చూసేందుకు వచ్చిన భర్తపైనా పోలీస్ అధికారి దౌర్జన్యం చేశాడని,తన మూత్రం తాగాలంటూ భర్తను వేధించాడని,అకారణంగా కొట్టాడని పేర్కొంది. ఈ దాడిలో తన భర్త కాలుకు ఫ్రాక్చర్ అయిందని బాధితురాలు తెలిపింది. తనను ప్రశ్నించే క్రమంలో కనీసం మంచినీరు,ఆహారాన్ని కూడా అందించలేదని పేర్కొంది. తన పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఘటన గురించి న్యూస్ ఛానెల్స్లో వార్తలు వెలువడటంతో ప్రధానమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది. బాధితురాలు పేర్కొన్న అంశాలపై తక్షణం దృష్టిసారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద సింగ్ కోరారు. అయితే బాధిత మహిళ ఆరోపణలను జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య మంత్రి బాలి భగత్ కొట్టిపారవేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఆమెను రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అయితే బాధిత మహిళపై పోలీసుల అధికారి అనుచితంగా ప్రవర్తించినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. | జమ్మూలోని కంచక్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల యువతిపై యజమానులు దొంగతనం కేసు మోపారు. పోలీసు అధికారి రాకేష్ శర్మ దారుణంగా వ్యవహరించాడు. తనను లయింగికంగా వేదిచారని వాపోయింది. చూసేందుకు వచ్చిన భర్త కాలుకు ఫ్రాక్చర్ చేసారని తెలిపింది. తన పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వాన్నిఆరోపణల పైన దృష్టిసారించాలని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద సింగ్ కోరారు. మహిళ ఆరోపణలను జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య మంత్రి బాలి భగత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఆమెను రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయని,ఒకవేళ తప్పు జరిగి౦ది అని రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామనివ్యాఖ్యానించారు. |
15,289 | https://www.prajasakti.com/WEBSECTION/International/page466/rettimp-jivita-khaidu-hatyachar-kesulo-cort-tirpu | రూ.200 నోటు దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఆర్ బిఐ | దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి రూ. 200 నోట్లు చలామణిలోకి వస్తాయని ఆర్బిఐ గురువారం ప్రకటించింది. కొత్తగా నీలిరంగులో రూ. 50 నోటును విడుదల చేసిన రెండు రోజుల తర్వాత రూ. 200 నోటును విడుదల చేయడానికి ఆర్బిఐ సిద్ధమైంది. నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం విడుదల చేస్తున్న నాలుగో నోటు ఇది. దేశంలో చిన్న నోట్ల చెలామణికి ఈ కొత్త నోటు ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కువ విలువ కలిగిన రూ. 2000 నోటుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, ఈ సమస్యకు ఈ కొత్తనోటు పరిష్కారం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త రూ. 200 నోటు 66 ఎం. ఎం-146 ఎం. ఎం ఉంటుంది. ఈ నోటులో అధిక భాగం పసుపురంగులో ఉంటుంది. సాంచి స్థూపం, ఆశోక చిహ్నం పక్కన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు ఉంటాయి. నోటు మధ్యలో రంగుమారే సిరాతో గాంధీబొమ్మ ఉంటుంది. భారత్, ఆర్బిఐ అనే అక్షరాలు కనిపించే విధంగా సెక్యూరిటీ త్రేడ్ నోటులోపల ఉంటుంది. ఈ నోటును వంచి చూసినప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగులోకి మారుతుంది. అశోక చిహ్నం, మహాత్మాగాంధీ బొమ్మ ఒకింత ఉబ్బుగా కనిపిస్తుంది. ఈ కొత్తనోట్లు కూడా స్వచ్ఛభారత్ లోగోను కలిగి ఉంటాయి. ఈ కొత్త నోటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా అందుబాటులోకి తెస్తుండగా, ప్రధాని కార్యాలయం డిజైన్కు ఆమోదం తెలిపింది. | నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం విడుదల చేస్తున్న నాలుగో నోటు రూ. 200 నోటు దేశవ్యాప్తంగా చలామణిలోకి వస్తాయని ఆర్బిఐ గురువారం ప్రకటించింది. ఈ నోటు 66 ఎం. ఎం-146 ఎం. ఎం పరిమాణంలో, పసుపురంగులో, సాంచి స్థూపం, ఆశోక చిహ్నం, రంగుమారే సిరాతో గాంధీబొమ్మ, భారత్, ఆర్బిఐ అనే అక్షరాలు, స్వచ్ఛభారత్ లోగో కలిగి ఉంటాయి. |
64,882 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-447-.html | నయీం పై భరత్ దర్శకత్వంలో చిత్రం | గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ఖయ్యూంభాయ్ నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఎసిపి పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారదా చౌదరి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్చంద్ర సంగీతం అందించారు. ఈసినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ముఖ్యఅతిథిగా ఎపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బిగ్సిడిని ఆవిష్కరించారు. నటుడు సుమన్ సిడిలను ఆవిష్కరించి అతిథులుకు అందజేశారు. టీజర్ను కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ విడుదల చేశారు. మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ, ఎపిలోసినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని సిఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అమరావతిలో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న తొలిసినిమా ఖయ్యూంభాయ్ అన్నారు. నయీమ్ పాత్రలో రాంబాబు చాలా బాగా సెట్ అయ్యారన్నారు. సినిమా పెద్దహిట్ అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. . నటుడు సుమన్ మాట్లాడుతూ దర్శకుడు భరత్ మంచి టెక్నీషియన్ అని ఈ వాస్తవ సంఘటనను చక్కగా తెరకెక్కించారన్నారు. కథలో కొత్తదనం ఉంటే ఎలాంటి సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. . తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ రాంబాబు తనకుమంచి మిత్రుడని, నయీమ్ కథతో సినిమా చేస్తున్నారని ఇక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కుతాయన్నారు. రాంబాబు మాట్లాడుతూ పద్మాలయా టెక్నీషియన్గా కెరీర ప్రారంభమైందని, తర్వాత కొన్నాళ పాటు సినిమాలకు దూరంగా ఉన్నానన్నారు. రియల్టర్గా ,పొలిటీషియన్ఆ ఎదిగినా నయీమ్ కథను సినిమాగా చేస్తే బాగుంటుందని ఆలోచనతో సినిమా చేయటం జరిగిందన్నారు. నయీమ్ గురించి ప్రజలకు తెలియని చాలా విషయాలను ఈసినిమాలో చూపించబోతున్నామన్నారు. శేఖర్చంద్ర మంచి సంగీతం అందించారన్నారు. దర్శకుడు భరత్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 18న సినిమాను అమరావతితో ప్రారంభించామని, చిత్రీకరణ సమయంలో అడ్డంకులు ఎదురైనా తట్టుకుని మూడు నెలలపాటు అహర్నశలు టీం శ్రమించిషూటింగ్ జరిపామన్నారు. నిర్మాత కటా శారదాచౌదరి మాట్లాడుతూ, మంచి కథాంశంతో ప్రేక్షకుల ముందకు వస్తున్నామని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. క్వాలిటీకోసం బాగా ఖర్చుచేశామని మంచి ఔట్పుట్ వచ్చిందన్నారు. . తెలుగుప్రేక్షకులంతా ఈచిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నట్టుతెలిపారు. సంగీత దర్శకుడుశేఖర్చంద్ర, శివస్వామి, కిషన్రావు, వినోద్, బెనర్జీ , చిన్నా, శ్రీధర్, ఖాజా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. | భరత్ దర్శకత్వంలో శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారదా చౌదరి నిర్మిస్తున్న ఖయ్యూంభాయ్ సినిమాలో నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఎసిపి పాత్రలో తారకరత్న నటించగా ఆ సినిమా ఆడియో ఆవిష్కరణలో నటుడు సుమన్ సిడిలను ఆవిష్కరించి అతిథులుకు అందచేయగా ఎపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బిగ్సిడిని ఆవిష్కరించారు, టీజర్ను కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ విడుదల చేశారు. దర్శకుడు భరత్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 18న సినిమాను అమరావతితో ప్రారంభించామని, చిత్రీకరణ సమయంలో అడ్డంకులు ఎదురైనా తట్టుకుని మూడు నెలలపాటు అహర్నశలు టీం శ్రమించిషూటింగ్ జరిపామన్నారు మరియు నిర్మాత కటా శారదాచౌదరి మాట్లాడుతూ, మంచి కథాంశంతో ప్రేక్షకుల ముందకు వస్తున్నామని, క్వాలిటీకోసం బాగా ఖర్చుచేశారని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. |
32,477 | https://www.prajasakti.com/WEBSECTION/National/page944/modi-shirifl-bhetiki-avakash | కృష్ణా జిల్లాలోని రెండు గ్రామాల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి నిధి ( ఆర్డిఎఫ్ ) నుంచి రూ. 7.74కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. వీటితో పాటు అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా సత్యవేడులకు కూడా ఆర్డిఎఫ్ నుంచి రూ. 5.90 కోట్లను మంజూరు చేశారు. హిందూపురం, మరో మూడు గ్రామాలకు ఇంతపెద్ద ఎత్తున మొత్తం రూ. 13.64 కోట్లు మంజూరు కావడం వెనుక విశేషమేమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి తన అమ్మమ్మ స్వగ్రామమైన పామర్రు మండలంలోని కొమ్మరవోలును, కుమారుడు లోకేష్ తన తాత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా దత్తత తీసుకున్నారు. భువనేశ్వరి దత్తత గ్రామం కొమరవోలులో రూ. 6.94 కోట్లతో, లోకేష్ దత్తత గ్రామం నిమ్మకూరులో రూ. 80 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్ ఉన్నతాధికా రులను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. కొమరవోలులో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 2.08 కోట్లు, రెండు వైపులా డ్రెయిన్లకు రూ. 3.13 కోట్లు, డొంక రోడ్డు అభివృద్ధికి రూ. 45.50 లక్షలు కేటాయించింది. నిమ్మకూరులో వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి మహిళా మండలి కమ్యూనిటీ హాల్ వరకు భూగర్భ డ్రెయినేజి ఏర్పాటుకు రూ. 20 లక్షలు, అంతర్గత రోడ్లకు రూ. 25 లక్షలు, నిమ్మకూరు-నిభానుపూడి జెడ్పి రోడ్డు అభివృద్ధికి రూ. 35 లక్షలను కేటాయించారు. ఇలా ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తే, గ్రామాల దత్తతకు జోరుగా ముందుకొచ్చేవారుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సినీ హీరో, చంద్రబాబు వియ్యంకులు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం హిందూపురానికి రూ. 4.45 కోట్లను, సిఎం సొంత జిల్లా చిత్తూరు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలోని రోడ్లకు రూ. 1.45 ను ప్రభుత్వం మంజూరు చేసింది. | రాష్ట్రంలో పలు జిల్లాలకు గ్రామాల అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధి కృష్ణా జిల్లాలో రెండు గ్రామాలకు, అనంతపురం జిల్లాలో రెండు గ్రామాలకు, హిందూపురంలో మూడు గ్రామాలకు మరియు వెనుకబడ్డ గ్రామాలకు దాదాపు ఒక్కొక్క గ్రామానికి 3.50 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె. ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. |
|
67,694 | https://telugu.suryaa.com/telugu-latest-updates-42593-15.html | కాకినాడ తీరంలో అనుమతి లేని హేచరీలను మూసివేసిన అధికారులు | తుని నుంచి కాకినాడ వరకు బీచ్ రోడ్డులో అడుగడుగునా హేచరీలు దర్శనమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక హేచరీలు ఉన్న తీరంగా దీనికి గుర్తింపు ఉంది. ఇటీవలి కాలంలో రొయ్యల సాగు పెరగడంతో వాటితో పాటు కొత్త హేచరీల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఆదాయం బాగుందన్న కారణంతో సీఏఏ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న హేచరీలపై ఇటీవల అధికారులు దాడులు నిర్వహించారు. వీటి వల్ల రైతులు నష్టపోతున్నారన్న కారణంతో అనధికారిక హేచరీలను మూసివేశారు. రాష్ట్రంలో నాలుగు వందలకు పైగా హేచరీలు ఉండగా వాటిలో సగభాగం కాకినాడ తీరంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు రొయ్య పిల్లలను ఎగుమతి చేస్తున్నారు. హేచరీల నిర్వహణకు అనుమతులు తీసుకోవడం నిర్వాహకులకు సవాలుగా మారుతోంది. 2014-15 వరకు హేచరీలకు సంబంధించి పెద్దగా నిబంధనలు ఉండేవి కావు. 2009 నుంచి సీఏఏ (కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ) నిబంధనల అమలు తప్పనిసరి చేశారు. గతంలో పంచాయతీ అనుమతి ఉంటే హేచరీ పెట్టుకునే వెసులుబాటు ఉండడంతో వీటిని పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేశారు. అనంతరం సీఏఏ నిబంధనలు పాటించాలని చెప్పడంతో కొందరు తమ హేచరీలను సీఏఏ నిబంధనల ప్రకారం మార్పు చేసుకున్నా ఇప్పటికీ మరికొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండానే హేచరీలు నిర్వహిస్తున్నారు. కాకినాడ తీరంలో తుని నుంచి ఉప్పాడ వరకు బీచ్రోడ్డులో సుమారు 200 హేచరీలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం హేచరీల్లో నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేవు. నాణ్యమైన రొయ్య పిల్లలు తయారు చేయాలంటే ఒక్కో రొయ్య పిల్లకు 19 పైసలు నుంచి 20 పైసల వరకు ఖర్చవుతుందని జాతీయ హేచరీల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ లక్కరాజు పేర్కొన్నారు. కాకినాడ తీరంలో ఉన్న హేచరీల్లో సీఏఏ నిబంధల ప్రకారం గుర్తింపు ఉన్నవి 80 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో నెల్లూరు, ఒంగోలు, విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో హేచరీలు ఏర్పాటు చేశారు. ఏటా 50 బిలియన్ల సీడ్ ఉత్పత్తి మన రాష్ట్రంలో ఉన్న హేచరీల నుంచి ఏటా సుమారు 50 బిలియన్ల సీడ్ ఉత్పత్తి అవుతుందని సత్యనారాయణ లక్కరాజు చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ్ బంగా, గుజరాత్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రొయ్య పిల్లలను ఎగుమతి చేస్తున్నారు. ఏటా రూ. 1000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. హేచరీల నిర్వహణకు సంబంధించి కాకినాడ తీర ప్రాంతం అనుకూలంగా ఉన్నా అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురవడం వల్ల హేచరీల నిర్వాహకులు సీఏఏ అనుమతులు పొందేందుకు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. | తుని నుంచి కాకినాడ వరకు బీచ్ రోడ్డులో తీరం దేశంలోనే అత్యధిక హేచరీలు ఉన్న తీరంగా అవతరించింది. ఇటీవల రొయ్యల సాగు పెరగడంతో ఆదాయం బాగుందని సీఏఏ నిబంధనలు పాటించకుండా హేచరీలు నిర్వహించడంతో రైతులు నష్టపోతున్నారని అనధికారిక హేచరీలను అధికారులు మూసివేశారు. రాష్టంలో నాలుగు వందల హేచరీలకు గాను సగానికి పైగా కాకినాడ తీరంలో ఉండగా ఇక్కడి నుండి రొయ్య పిల్లలను పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే 2014-15 వరకు పంచాయతీ అనుమతితో హేచరీలను పుట్టగొడుగుల్లా ఏర్పాటు చెయ్యగా 2009 నుంచి సీఏఏ నిబంధనలు తప్పనిసరి చేయడంతో కొందరు వీటిని పాటిస్తున్నా మరికొందరు సీఏఏ అనుమతుల లేకుండా నిర్వహిస్తున్నారు. నాణ్యమైన రొయ్య పిల్ల తయారీకి 19 పైసలు నుంచి 20 పైసల వరకు ఖర్చవుతుందని, కాకినాడ తీరంలో సీఏఏ గుర్తింపు ఉన్న హేచరీలు 80 వరకు ఉన్నాయని జాతీయ హేచరీల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ లక్కరాజు తెలిపారు. ఏటా 50 బిలియన్ల సీడ్ ఉత్పత్తి చేసి పలు రాష్టాలకు ఎగుమతి చేయడంతో రూ. 1000 కోట్ల టర్నోవర్ జరుగుతుందని అనుమతులకు ఇబ్బందులు ఉండడంతో సీఏఏ అనుమతికి వెనుకంజ వేస్తున్నారని అన్నారు. |
79,186 | https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-961299-.html | తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకల హంగామా | తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకల హడావుడి ప్రారంభమైంది. క్రిస్మస్ కేకులు, క్రిస్మస్ చెట్లు, దీపాలంకరణలతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. క్రిస్మస్ అనగానే గుర్తుకు వచ్చే శాంతా క్లాస్ దుస్తుల్లోనూ, క్రిస్మస్ చెట్ల దుస్తుల్లోనూ నవజాత శిశువులు దర్శనమిస్తూ అందరినీ అలరిస్తున్నారు. క్రిస్మస్ ట్రీ దుస్తులు, శాంతాక్లాస్ దుస్తుల్లో చిన్నారులు హడావుడి విశేషంగా ఆకర్షిస్తోంది. చూడముచ్చట గొలిపేలా వేడుకలను నిర్వహించేందుకు తెలుగు ప్రజలు సిద్దమవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల కోసం సర్వం సిద్దమవుతోంది. ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చకచక సాగిపోతున్నాయి. ఏసుక్రీస్తు పుట్టుక మహిమను తెలియజేసే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా గల క్రైస్తవులు పండుగ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి కొనసాగుతోంది. ప్రధాన నగరాలకు పండుగ శోభ వచ్చేసింది. ఇక శాంటాక్లాజ్ హంగామా, క్రిస్మస్ షాపింగ్ హడావుడి మమూలుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎలా ఉన్నాయంటే. . . పండుగ వేడుకల్లో ప్రజలు తలమునకలయ్యారు. చర్చిలు కొత్త రూపును సంతరించు కున్నాయి. విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అటు ఆయా దేశాల్లోనూ క్రిస్మస్ హంగామా మొదలైంది. క్రిస్మస్ అంటేనే షాపింగ్ తప్పనిసరిగా మారింది. అందుకే షాపింగ్ మాల్స్కు తాకిడి పెరిగింది. మరీ ముఖ్యంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్ క్యాప్స్తోపాటు గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల నెల రోజుల ముందునుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. క్రిస్మస్కు ముందు రోజు రాత్రి శాంటాక్లాజ్ అందరికి బహుమతులు అందజేస్తాడని విశ్వాసం ఉంది. అందుకే చాలా మంది ఈ విషధారణలో పిల్లలకు బహుమతులు అందజేసే శాంతాక్లాజ్ వేషదారణతో క్రిస్మస్ వేడుకలకు సరికొత్త శోభను తెచ్చేలా ప్రజలు సిద్దమవ్వడంతో క్రస్మస్ హడావుడి నెలకొంది. దీంతో చర్చిలన్నీ అర్ధరాత్రి వేడుకల కోసం సిద్దమయ్యాయి. | ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల కోసం,ఏసుక్రీస్తు పుట్టుక మహిమను తెలియజేసే రీతిలో సర్వం సిద్దమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైంది. క్రిస్మస్ కేకులు,క్రిస్మస్ చెట్లు,దీపాలంకరణలతో దుకాణాలన్నీ కలకలడుతున్నాయి. శాంతా క్లాస్ దుస్తుల్లోను,క్రిస్మస్ చెట్ల దుస్తుల్లోను నవజాత శిశువులుదర్సనమిస్తూ అందరిని అలరిస్తున్నారు. శాంటాక్లాజ్ హంగామా,క్రిస్మస్ షాపింగ్ హడావిడి మాములుగా లేదు. చర్చిలు కొత్త రూపును సంతరించుకున్నాయి. క్రిస్మస్ అంటీ షాపింగ్ తప్పనిసరి. అందుకే షాపింగ్మాల్స్ కి తాకిడి పెరిగింది. క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంటాక్లాజ్ అందరికి బహుమతులు అందజేస్తాడని ప్రజలు నమ్మడం తో పిల్లలకు ఈ విషధారణలో పిల్లలకు బహుమతులు అందజేస్తారు. చర్చిలన్ని అర్దరాత్రి వేడుకల కోసం సిద్దమయ్యాయి. |
79,874 | https://www.vaartha.com/%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0/ | ఆకశానంటుతున్న బంగరం ధరలు…! | బంగారం ధర వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 40 పెరగడంతో రూ. 45,120కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70 పైకి చేరింది. దీంతో ధర రూ. 49,220కు ఎగసింది. కేజీ వెండి ధర రూ. 50 పెరగడంతో రూ. 50,150కు చేరింది. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరగడంతో రూ. 45,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ. 200 పెరుగుదలతో రూ. 47,700కు చేరింది. కేజీ వెండి ధర రూ. 50 పెరుగుదలతో రూ. 50,150కు చేరింది. | రోజురోజుకి ఒక్కోలా పెరుగుతున్న బంగారం ధరలు. మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,120కు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,220కు ఎగసింది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ. 45,900కు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,700కు చేరింది. ఇక కేజీ వెండి హైదరాబాద్ లో రూ. 50,150, ఢిల్లీలో రూ. 50,150కు చేరింది. |
81,854 | https://www.vaartha.com/%e0%b0%9c%e0%b0%b2%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%92%e0%b0%95%e0%b1%87-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b1%81/ | సిఎం జగన్ పై ఆలపాటి వ్యాఖ్యలు | రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యవసాయ రంగానికి తలమానికంగా నిలవాల్సిన సాగునీటి ప్రాజెక్ట్ని మూలనపడేసిందని ఆలపాటి మండిపడ్డారు. ప్రజాధనం మిగిల్చామని డబ్బాలు కొట్టుకుంటున్న రాష్ట్రయంత్రాంగం, జగన్మోహన్రెడ్డి నివాసానికి రూ. 20కోట్లు తగలేసిందని, బాత్రూమ్లకు రూ. 10లక్షలు, కిటికీలకు రూ. 80లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ. 5కోట్లు ఖర్చుచేయడమేంటని ఆలపాటి నిలదీశారు. కేవలం అన్నాక్యాంటీన్ల రంగు మార్చడానికి రూ. 1100కోట్లు ఖర్చుచేసిన జగన్ప్రభుత్వం ఎంతసొమ్ము ఆదాచేసిందో, ఎవరికి మేలుచేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజల నవరంధ్రాలను మూసేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ప్రజల్ని భ్రమల్లో ముంచి, చంద్రబాబు సంక్షేమ పథకాలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురదజల్లుతూ కాలక్షేపం చేస్తోందన్నారు. ఉచిత ఇసుకవిధాన రద్దుతో 30 లక్షల మంది భవననిర్మాణ కార్మికులను రోడ్డునపడేసిన ప్రభుత్వం, జీవోల పేరుతో ప్రశ్నించేవారిపై తప్పుడుకేసులు పెడుతోందన్నారు. వైసీపీ పాలనవల్ల అన్నివర్గాల వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, ముఖ్యంగా యువత, రైతులు, మహిళల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామంటున్న ప్రభుత్వం, కనీసమద్దతు ధరలపై దృష్టిపెట్టాలని, వారికి రూ. 2,800, జొన్నకు రూ. 2,570లు, రాగికి రూ. 3,150లు, పెసరకు రూ. 7,500లు, మినుముకి రూ. 5,700లు, అమలయ్యేలా చూడాలని, వ్యవసాయరంగంపె రైతులకు చేసినసాయంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలపాటి డిమాండ్ చేశారు. నిమ్మకాయలకు గిట్టుబాటుధరలేక తెనాలిమార్కెట్ యార్డ్లో వాటిని పారబోస్తున్నారని ఆయన చెప్పారు. 151మంది ఎమ్మెల్యేలున్నాకూడా,తెలుగుదేశం ఎమ్మెల్యేలను లక్ష్యం చేసుకోవడంపై వైసీపీ దృష్టిసారించిందని, టీడీపీ అంటే అధికారపార్టీకి ఎందుకంత భయమని మాజీమంత్రి నిలదీశారు. నాయకులను తయారు చేసే కర్మాగారమైన తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షపాత్ర కొత్తేమీ కాదన్నారు. ఎలా గెలిచాం, ఎందుకు గెలిచామనే సందిగ్ధావస్థలోనే వైసీపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోందని, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తల బలం లేనిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. | రివర్ టెండరింగ్ పేరుతో సాగునీటి ప్రాజెక్ట్ ములనపడిందని జగన్ నివాసానికి రూ. 20కోట్లు బాత్రూమ్లకు రూ. 10లక్షలు, కిటికీలకు రూ. 80లక్షలు, రూ. 5కోట్లు రోడ్డు నిర్మాణానికి కర్చుపెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. అన్నాక్యాంటీనలకు రూ. 1100కోట్లు పెట్టిన జగన్ ఎవరికీ మేలు చేసారని మండిపడ్డారు. చంద్రబాబు పథకాలు రద్దు చేసి ప్రజల్ని ముంచుతున్నారన్నారు. ప్రజలకు రూ. 2,800, రూ. 3,150లు జొన్నలు, రాగికి రూ. 3,150లు, పెసర మినుముకి రూ. 7,500లు, రూ. 5,700లు, చేసేలా శ్వేత పత్రం విడుదలచేయాలన్నారు. టీడీపీ అంటే అధికారపార్టీకి ఎందుకంత భయమని మాజీమంత్రి నిలదీశారు. ఎలాగేలిచాం అనే సందిగ్ధావస్థలోనే వైసీపీ కొట్టుమిట్టాడుతోందని, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తల బలం లేనిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. |
79,047 | https://telangana.suryaa.com/telangana-updates-316369-.html | ఆన్ లైన్ లో ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేయ్యండిలా | ఈపీఎఫ్ అకౌంట్లోని వివరాల్లో తప్పులు ఉంటే అనేక సమస్యలు వస్తాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రిజెక్ట్ కావడానికి ప్రధాన కారణం ఈపీఎఫ్ అకౌంట్లోని వివరాల్లో తప్పులు ఉండటమే. అయితే మొదట్లో ఈ తప్పుల గురించి ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఈ తప్పుల గురించి తెలుస్తూ ఉంటుంది. దీంతో అప్పటికప్పుడు వివరాలు అప్డేట్ చేస్తుంటారు. ఇటీవల కరోనా వైరస్ సంక్షోభ కాలంలో లక్షలాది మంది పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. అంతేకాదు తమ అకౌంట్లలో వివరాలను కూడా అప్డేట్ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జూలై నెలలోనే 2.39 లక్షల ఆధార్ నెంబర్లు, 4.28 లక్షల మొబైల్ నెంబర్లు, 5.26 లక్షల బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసిందని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. మీరు కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్లోని వివరాలు ఓసారి సరిచూసుకొని అప్డేట్ చేయడం మంచిది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్లైన్లోనే తమ వివరాలను అప్డేట్ చేసే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. డాక్యుమెంట్స్ని కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయొచ్చు. / వెబ్సైట్లో వివరాలను అప్డేట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా / వెబ్సైట్ ఓపెన్ చేయాలి. యూఏఎన్, పాస్వర్డ్తో లాగిన్ చేయాలి. ఆ తర్వాత సెక్షన్లో ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు అప్డేట్ చేయాల్సిన వివరాలను సెలెక్ట్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, బ్యాంక్ వివరాలన్నీ అప్డేట్ చేయొచ్చు. మీరు అప్డేట్ చేయాలనుకునే డాక్యుమెంట్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి. బ్యాంకు అకౌంట్ వివరాలైతే ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేయాలి. చివరగా బటన్ క్లిక్ చేయాలి. ఈపీఎఫ్ఓ అధికారులు మీ వెరిఫై చేసిన తర్వాత వివరాలు అప్డేట్ అవుతాయి. | ఈపీఎఫ్ అకౌంట్ వివరాల తప్పుల వల్ల వచ్చే సమస్యల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రిజెక్ట్ అవ్వడం ఒకటి. కరోనా వైరస్ కారణంగా పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసేవారి సంఖ్యా, అకౌంట్లలో వివరాలను అప్డేట్ చేసే వారి సంఖ్యా ఎక్కువగా ఉంది. ఒక్క జూలై నేలనోనే 2.39 లక్షల ఆధార్ నెంబర్లు, 4.28 లక్షల మొబైల్ నెంబర్లు, 5.26 లక్షల బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ వివరాలను ఆన్లైన్లోనే అప్డేట్ చేసేలా / వెబ్ సైట్ ను తీసుకువచ్చింది. ఈ వెబ్ సైట్ లో యూఏఎన్, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి, సెక్షన్లో ఆప్షన్ ఎంచుకుని మీరు అప్డేట్ చేయాల్సిన వివరాలను సెలెక్ట్ చేయాలి. మీరు అప్డేట్చెయ్యాలనుకున్న వివరాలు ఎంటర్ చేసి, సేవ్ చెయ్యాలి. ఈపీఎఫ్ఓ అధికారులు చెక్ చేసిన పిదప మీ వివరాలు అప్డేట్ అవుతాయి. |
10,549 | https://www.prajasakti.com/WEBSECTION/International/page816/nitn-vedni-vivadal | టిటిడిలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం-బడ్జెట్ గురించి జరిగిన చర్చలు | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 2017-18 వార్షిక బడ్జెట్ రూ. 2,858 కోట్లుతో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ఆమోదించింది. తిరుమల అన్నమయ్య భవన్ లో ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం జరిగింది. శ్రీవారి హుండీ ద్వారా రూ. 1,110 కోట్లు,శ్రీవారి కానుకల పెట్టుబడిపై వడ్డీల ద్వారా రూ. 807.72 కోట్లు,ప్రత్యేక,బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 256 కోట్లు,యాత్రికులకు అద్దె గదుల కేటాయింపులు ద్వారా రూ. 124 కోట్లు,ఆర్జిత సేవల ద్వారా రూ. 124 కోట్లు,ఆర్జిత సేవల ద్వారా రూ. 55 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఉద్యోగులు జీతభత్యాలు చెల్లింపులకు రూ. 575 కోట్లు,ఇంజినీరింగ్ పనులకు రూ. 200 కోట్లు,విద్యాసంస్థల నిర్వహణకు రూ. 112.75 కోట్లు,ఆరోగ్యశాఖ,పారిశుద్ధ్య నిర్వహణకు రూ. 125.50 కోట్లు,నిఘా,భద్రతా విభాగానికి రూ. 74.50 కోట్లు,ఫించను చెల్లింపులకు రూ. 185 కోట్లు,పెన్షనర్ల కార్పస్ ఫండ్ మాలోపేతానికి రూ. 75కోట్లు చెల్లింపులు చేయాలని బోర్డు నిర్ణయించింది. తిరుమలలో సర్వదర్శనానికి వేచి ఉండేందుకు వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ వద్ద నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 5కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. అమెరికాకు చెందిన రామలింగరాజు రూ. 11కోట్ల ఖర్చుతో శ్రీవారికి శ్రీవారికి బంగారు హారం తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. | మంగళవారం టిటిడిలో అన్నమయ్య భవన్ లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో 2017-18 సం. లో వచ్చిన బడ్జెట్ రూ. 2,858 కోట్లుతో సభ్యులందరూ ఆమోదించారు. ఆ సంవత్సరంలో ఏఏ సెక్షన్ల నుండి ఎంత ఎంత ఆదాయం సమకూర్చుకోవాలని మండలి నిర్ణయించింది. ఇంకా ఏఏ సెక్షన్లకు ఎంత చెల్లింపులు చేయాలో కూడా నిర్ణయించింది. తిరుమలలో సర్వదర్శనానికి వేచి ఉండేందుకు వైకుంఠం-2 వద్ద నూతన కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉంటున్న రామలింగరాజు రూ. 11 కోట్లతో శ్రీవారికి బంగారు హారం చేసే ఆలోచనల్లో ఉన్నారని ధర్మకర్త మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. |
79,093 | https://telangana.suryaa.com/telangana-updates-824773-.html | బిగ్ బాస్ | బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మొదటి రోజే గొడవలతో మొదలైన షో నెమ్మదిగా ఫామ్ లోకి వస్తుంది. హౌజ్ మేట్స్ అంతా ఎవరికి వారే తెలివిగా ఆడుతున్నామ్ అనుకుంటుంన్నా. . కట్టప్ప (ఈ కట్టప్ప ఎవరో ఇంకా మనకి కూడా తెలీదు అనుకోండి. . ! ) ఓ కంట కనిపిడుతూనే ఉన్నాడు. ఎపిసోడ్స్ లో టైమ్ లేక డే-2 ని మొత్తం స్కిప్ చేశారు. కానీ డే-3 లో మాత్రం మాములు ఎంటర్ టైన్ మెంట్ లేదు. గంగవ్వ వేసే పంచ్ లకి అందరూ పడిపడి నవ్వి చస్తున్నారు. నాగవల్లి మాట్లాడుతుంటే. . . గంగవ్వ మధ్యలో వచ్చి. . "కాదు అన్నిటికి చెప్తాడా బిగ్ బాసూ. . ఇల్లు ఏలుకోండ్రాని ఇల్లు ఇచ్చిండు. . . " అంటూ అదిరిపోయే టైమింగ్ పంచ్ తో నవ్వులు పూయించింది. . దీంతో నాగవల్లి ఫేస్ బ్లర్. . ముసలవ్వే కదా అనుకుంటే. . పంచ్ లతో మడతెట్టాస్తాది మరీ. . అందుకే జర జాగ్రత్తగా ఉండాలా. . ! అలాగే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా అందరూ ఎగబడుతూ. . ఎంజాయ్ చేస్తూ. . ఫినిష్ చేసేశారు. ఈ టాస్క్ లో కూడా ఫుల్ కామెడితో అందరూ అదరగొట్టారు. ఇవన్ని ఈ రోజు(గురువారం) వచ్చే ఎపిసోడ్ లోనే టెలికాస్ట్ అవ్వనున్నాయి. అందుకే ఈ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వద్దు. | బిగ్ బాస్ మొదటిరోజే గొడవలతో మొదలయిన ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చింది. హౌస్ మేట్స్ అంతాతెలివిగా ఆడుతున్నాం అనుకున్నా, కట్టప్ప ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. టైం లేక డే-2 ని మొత్తం స్కిప్ చేసారు కాని డే-3 మ్మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. గంగావ్వ అదిరిపోయే టైమింగ్ పంచ్లతో నవ్వులు పూయించింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని అందరూ ఎగబడుతూ, ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేసారు. ఈ టాస్క్ కూడా కామెడీతో అదరగొట్టారు. వచ్చే ఎపిసోడ్లో ఇవి టెలికాస్ట్ అవ్వన్నున్నాయి. కనుక మిస్ కాకండి. |
82,612 | https://www.vaartha.com/%e0%b0%b5%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%8d/ | టక్ జగదీష్ గా మారిన హీరో నాని | న్యాచురల్ స్టార్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో చిరంజీవి తర్వాత అంతగా కష్టపడి పైకొచ్చాడు. రేడియో జాకీగా కెరీర్ ను మొదలు పెట్టిన నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఒక్కోశాఖలో పనిచేస్తూ పేరు ప్రఖ్యాతలు పొందాడు. అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో మంచి టాక్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో ఒక్కో విధంగా పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. జెర్సీ సినిమా నుంచి నాని మాంచి ఊపు మీద ఉన్నాడు. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల విడుదలైన 'వి' సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపించాడు. అయితే ఓటీటిలో విడుదల అయిన ఈ సినిమా ఓ మాదిరిగా పర్వాలేదనే టాక్ ను అందుకుంది. ప్రస్తుతం నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. టక్ జగదీష్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసారు. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాను మొదలు పెట్టారు అయితే కరోనా పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ తో పాటు నాని కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో 'టక్ జగదీష్' చేరింది. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. టక్ చేసుకుని, పక్కన మాస్క్ తగిలించుకుని వెనుక నుంచి తీసుకున్న ఫొటోను నాని ఈ ట్వీట్ లో జత చేశాడు. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అనుకున్న టైమ్ లో షూటింగ్ పనులు పూర్తయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట. | న్యాచురల్ స్టార్ నాని రేడియో జాకిలో తన కెరీర్ ను మొదలు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి చివరికి అస్తాచమ్మా మూవీ తో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత ఒక్కో సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని జెర్సీ మూవీ తో మాంచి ఊపులో ఉన్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'వి' మూవీ లో విలన్ గా నటించాడు. తాజాగా శివనిర్వాణతో 'టక్ జగదీష్' అనే సినిమాను చేస్తున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆపి మల్లీ షూటింగ్ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు నాని ట్విట్టర్ లో 'టక్ జగదీష్ అయ్యాడు. టక్ మొదలైంది' అంటూ ట్వీట్ చేసారు. ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. |
58,771 | https://telangana.suryaa.com/telangana-updates-44533-.html | కోహ్లీపై విమర్శలు చేసిన అండర్సన్ | ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదరుదెబ్బ తగిలింది. కాగా జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ చెన్నై వేదికగా జరుగుతున్నఐదవ టెస్టుకు దూరమయ్యాడు. అండర్సన్ భుజానికి తగిలిన గాయం మరోసారి తిరగబెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి విశ్రాంతినిచ్చారు. అండర్సన్కు గాయం తిరగబెట్టిన నేపథ్యంలో అతనికి ఐదవ టెస్టు నుంచి విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ అలిస్టర్కుక్ పేర్కొన్నాడు. భుజం లేదా మోచేయి ఏదైనా కావచ్చు. అతడి స్థానంలో వేరొకరిని చూస్తున్నాం అని కుక్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇప్పటికే భారత్తో టెస్టు సిరీస్ కోల్పో యిన ఇంగ్లండ్ జట్టుకు నిజంగా ఇబ్బంది కలిగించే విషయమే. భారత పర్యటనల ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండవ టెస్టుకు అండర్సన్ అందుబాటులోకి వచ్చాడు. ఆ తరువాత మొహాలీలో జరిగిన మూడు, ముంబైలో జరిగిన నాలుగవ టెస్టులో పాల్గొన్నాడు. భుజం గాయం కారణంగా రాజ్కోట్ల జరిగిన తొలి టెస్టుకు కూడా అండర్సన్ దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లండ్ మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కుడిపాదం గాయంతో మూడు, నాలుగు టెస్టులకు దూరయ్యాడు. కాగా ముంబై టెస్టు నాలుగవ రోజు ఆట ముగిసిన తరువాత కోహ్లీ ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు, అతడి బ్యాటింగ్ లోపాలు ఇక్కడి పిచ్లపై కనిపించడం లేదని, పిచ్ల్లో వేగం, స్వింగ లేకపోవడం వల్లే ఇంగ్లండ్లో మాదిరిగా అతడిని ఔట్ చేయలేకపోయామని కోహ్లీపై అండర్సన్ వ్యాఖ్యలు చేశాడు. అండర్సన్ వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోహ్లీ ఇంగ్లండ్తో సహా ఏ దేశంలోనైనా ఆడతాడు, అడగలడు. అన్ని పరిస్థితుల్లోనూ అతను చక్కగా ఆడగలడు. ప్రస్తుతం బాగా ఆడుతున్నాడు. ఇంత గొప్ప క్రికెట్ ఆడతున్న భారత ఆటగాన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అని ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ పేర్కొన్నాడు. కాగా అండర్సన్ వ్యాఖ్యలు అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయే తప్ప దీని వల్ల కోహ్లీకి జరిగే నష్టమేమీ లేదని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ తన టెక్నిక్ను మార్చుకోలేకపోవచ్చు, కానీ తన స్వభావంలో మాత్రం చాలా బలంగా ఉన్నాడని గవాస్కర్ వివరించాడు. కాగా ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 3-0తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సిరీస్లో చివరిదైన ఐదవ టెస్టు నేడు చెన్నైలో ప్రారంభం కానుంది. అయితే చెన్నైలో జరిగే చివరి టెస్టుకు బ్రాడ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా బ్రాడ్ ఫిట్గా ఉన్నట్లు కుక్ పేర్కొన్నాడు. | ఇంగ్లండ్ జట్టులోని ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ భుజానికి తగిలిన గాయం వలన చెన్నై వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే భరత్ చేతిలో పరాజయం పాలైన ఇంగ్లండ్కు ఇది భాధాకరం. కాగా ముంబై టెస్టు నాలుగవ రోజు ఆట ముగిసిన తరువాత కోహ్లీ బ్యాటింగ్ లోపాలు పిచ్లపై కనిపించడం లేదని, పిచ్ల్లో వేగం, స్వింగ లేకపోవడం వల్లే ఇంగ్లండ్లో మాదిరిగా అతడిని ఔట్ చేయలేకపోయామని కోహ్లీపై అండర్సన్ విమర్శలు చెయ్యగా, అండర్సన్ వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కోహ్లి మంచి ఆటగాడు, అతను ఎలాంటి పరిస్థితిలోనైన, ఏ దేశంలోనైనా ఆడతాడు,అడగలడు అని కపిల్ ఒక కార్యక్రమంలో పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 3-0తో భారత్ కైవసం చేసుకోగా చెన్నైలో జరిగే చివరి టెస్టుకు అండర్సన్ స్థానంలోబ్రాడ్ ఫిట్గా ఉన్నట్లు కుక్ తెలిపారు. |
58,673 | https://telangana.suryaa.com/telangana-updates-44950-.html | మరో మూడు నెలల్లో ధోని రిటైర్మెంట్ విషయం తేలనుంది | న్యూఢిల్లీ: ఇప్పటికే టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు వీడ్కోలు పలికిన ధోని క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోనున్నాడా? అంటే అవుననే అంటున్నారు. క్రికెట్కు ధోని శాశ్వతంగా వీడ్కోలు చెబుతాడా లేదా అనేది మరో మూడు నెలల్లో తేలిపోనుందట. ఈ విషయాన్ని ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ పేర్కొన్నాడు. జూన్లో జరిగే చాపింయన్స్ ట్రోఫీ తరువాత ధోని తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని కేశవ్ బెనర్జీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి ధోని దృష్టంతా ఆటోర్నీపైనే ఉంది. అందులో బాగా ఆడగలిగితే 2019 వరల్డ్ కప్ వరకు కూడా కొనసాగవచ్చు అని పేర్కొన్నాడు. అండర్-14 క్రికెట్ టోర్నీ సందర్భంగా కేశవ్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ధోని వయసు పెరిగింది కాబట్టి ఆటలో ధాటి తగ్గడం సహజం. అయితే ఎవరూ వేలెత్తి చూపకముందే తన గురించి నిర్ణయం తీసుకోగలడు అని కేశవ్ ఐపిఎల్కు మార్ష్ దూరం న్యూఢిల్లీ ఐపిఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్కు ఊహించిన ఇబ్బంది ఎదురైంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ తొమ్మిది నెలలు క్రికెట్కు దూరం కానున్నాడు. భుజం గాయం కారణంగా టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి వైలగిన సంగతి తెలిసిందే. బెంగళూరు టెస్టులో గాయపడిన మార్ష్ మెరుగైన శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మార్ష్కు ఆపరేషన్ అనివార్యం కావడంతో స్వదేశంలో ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అయితే వచ్చే వారంలో వైద్య నిపుణులను మార్ష్ సంప్రదించే అవకాశం ఉంది. ఆపరేషన్ గనుక అవసరమైతే సుమారు 9 నెలల పాటు క్రికెట్కు దూరం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఐపిఎల్ 10వ ఎడిషన్కు కూడా మార్ష్ దూరం కానున్నాడు. గత సీజన్లో అతను పుణేకు ప్రాతినిధ్యం వహించాడు. 2009లో కూడా మిచెల్ మార్ష్ ఇదే కారణంతో కొన్నాళ్లు క్రికెట్కు దూరమైన సంగతి తెలిసిందే. మార్ష్కు గాయం తీవ్రతపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తన అధికారిక ట్విటర్లో స్పందించింది. అంతకు ముందు భుజం గాయం కారణంగా మిచెల్ మార్ష్ మిగతా రెండు టస్టులకు దూరమవుతున్నట్లు ఆసీస్ ఫిజియో థెరపిస్టు డేవిడ్ పేర్కొన్నాడు. కొంత కాలంగా మిచెల్ మార్ష్ భుజం గాయంతో బాధపడు తున్నాడు. సమ్మర్ సీజన్లో చాలా వరకు ఇలానే ఆడాడు. ఇప్పటి వరకు ఇలాగే మేనేజ్ చేశాం. గాయం ఎక్కువ కావడంతో ఆడలేకపోతున్నాడు అని డేవిడ్ పేర్కొన్నాడు. | ధోని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే విషయం మరో మూడు నెలల్లో తేలనుందని ఆతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ పేర్కొన్నాడు. ధోని దృష్టంతా చాపింయన్స్ ట్రోఫీపైనే ఉందని అందులో బాగా ఆడగలిగితే 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగవచ్చు అని మీడియాతో బెనర్జీ పేర్కొన్నారు. టీమిండియాతో జరిగిన బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ భుజం గాయం కారణంగా సిరీస్ నుంచి దూరం అవుతున్నదని ఆతని ఫిజియో థెరపిస్టు డేవిడ్ పేర్కొన్నాడు. |
58,677 | https://telangana.suryaa.com/telangana-updates-44990-.html | ఐసిసిపై మండిపడిన మాజీ కెప్టెన్ గవాస్కర్ | న్యూఢిల్లీ: టీమిండియాతో ఆస్ట్రేలియాకు జరిగిన రెండవ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్రెయిన్ ఫీడ్ ఘటనపై ఐసిసి చర్యలు తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ తన అసంతృత్తిని వ్యక్తం చేశాడు. బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ తప్పు చేశానని ఒప్పుకున్నప్పటికి ఐసిసి అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గవాస్కర్ ప్రశ్నించాడు. రెండవ టెస్టులో స్టీవ్స్మిత్ డిఆర్ఎస్ రివ్యూ ఘటనపై ఐసిసికి సైతం బిసిసిఐ ఫిర్యాదు చేసింది. అయితే వివాదంలో స్టీవ్స్మిత్, కోహ్లీపై ఎటు వంటి చర్యలు తీసుకోవడం లేదని ఐసిసి అధికారికంగా ప్రకటన చేసింది. స్టీవ్ స్మిత్,కోహ్లీకి సంబంధించి జరిగిన రెండు సంఘటనలు కూడా మ్యాచ్లో భాగంగానే ఐసిసి చూస్తుంది. కాబట్టి ఆటగాళ్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవు. ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా కీలక పాత్ర పోషించిన అద్భుతమైన టెస్టు మ్యాచ్ మనం చేశాం. రాంచీలో జరిగే మూడవ టెస్టు పైనే దృష్టి సారించాలని ఇరు జట్లకు సూచిస్తున్నాం. టెస్టు ఆరంభానికి ముందు మ్యాచ్ రెఫరీ ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి వారి బాధ్యతలను గుర్తు చేస్తారు అని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అన్ని దేశాల ఆటగాళ్ల పట్ల ఐసిసి ఒకే విధంగా ప్రవర్తించాలని, ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపకూడదని గవాస్కర్ సూచించాడు. రేపు ఉదాహరణకు తదుపరి టెస్టులో ఒకవేళ స్మిత్ చేసినట్లు ఎవరైనా భారత ఆటగాడు చేస్తే ఐసిసి ఇలాగే ప్రవర్తిస్తుందా? అని గవాస్కర్ నిలదీశాడు. బెంగళూరు టెస్టులో స్మిత్ చేసినట్లు మూడవ టెస్టులో కోహ్లీ చేయాలని కోరుకుంటున్నా, అంపైర్ ఔట్ అని ప్రకటించినా అతడు మైదానం వీడకుండా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడాలని కోరుకుంటున్నా, అప్పుడేం జరుగుతుందో చూద్దాం. మ్యాచ్ రిఫరీలు, ఐసిసి ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. అంటూ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. అంతకు ముందు కామెంటరీ బాక్స్లో ఉన్న చాలా మంది ఈ వివాదం గురించి స్పందించారు. డిఆర్ఎస్ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని వివరించాడు. ఇది చాలా దారుణం. హ్యాండ్స్ కోంట్తో చర్చించిన తరువాత కూడా స్మిత్ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్ రూమ్ వైపు చేశాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం. దీనిపై ఐసిసి, మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని గవాస్కర్ పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య మార్చి 16 నుంచి రాంచీలో మూడవ టెస్టు ప్రారంభం కానుంది. | టీమిండియాతో ఆస్ట్రేలియాకు జరిగిన రెండవ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డిఆర్ఎస్ రివ్యూ కోసం డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తు తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకునేందుకు ప్రయత్నం చేయడంపై ఐసిసి ఎలాంటి చెర్యలు తీసుకోకపోవడంపై గవాస్కర్ మండిపడ్డారు. భారత ఆటగాడు కూడా చేస్తే ఐసిసి ఇలాగే ప్రవర్తిస్తుందా అని గవాస్కర్ నిలదీశాడు. మూడవ టెస్టులో కోహ్లీ చేయాలని, అలా చేస్తే ఐసిసితో పాటు రిఫరీలు ఏ విధంగా స్పందిస్తుందో చూద్దామని ఇలా ఒక్కరి పట్ల వివక్ష చూపకూడదని గవాస్కర్ చెప్పారు. |
58,680 | https://telangana.suryaa.com/telangana-updates-45264-.html | పుణే టెస్టు పరాజయంతో పిచ్ ను రూపొందించిన పాండురంగ్ పై విమర్శలు | న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీ సేనకు పుణే టెస్టు పరాజయం గట్టి షాకిచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుణే టెస్టులో టీమిండియా పరాజయానికి కారణం ఏమిటనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. బ్యాటింగ్ వైపల్యామా? నాణ్యత లేని పిచ్ తయారు చేయడమా? నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పుణేలో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే 24 వికెట్ల పడ్డాయి. పుణే పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించింది. ఈ టెస్టులో టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజ ఇద్దరు కలిపి మొత్తం 12 వికెట్లు తీసుకోగా, ఆసీస్ స్పిన్నర్ ఒకేప్ ఒక్కడే 12 వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయిదు రోజులు జరగాల్సిన మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోవడం, భారత్పై ఆసీస్ 333 పరుగుల తేడాతో విజయం సాధించడం కూడా క్రికెట్ విశ్లేషకులను ఎంతగానో వేధిస్తుంది. ఈ క్రమంలో పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్పై విమర్శలు వస్తున్నాయి. వికెట్ను రూపొందించిన క్యూరేటర్ పాండురంగ్ సాల్గోస్పై తీవ్ర విమర్శలు వస్తుండటంతో అతడు సోమవారం మీడియతో మాట్లాడాడు. బిసిసిఐ పిచ్ కమిటీ పెద్దలు వ్యవహరించిన తీరు కారణంగానే పుణే మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిందని పేర్కొన్నాడు. బిసిసిఐ పిచ్ కమిటీపై సంచలన ఆరోపరణలు కూడా చేశాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, పిచ్ తయారీకి సంబంధించి నాకు నిర్ధేశించిన కొన్ని ఆదేశాల ఆధారంగా బిసిసిఐని ముందుగానే హెచ్చరించా. ఎటువంటి పచ్చదనం లేకుండా పూర్తిగా పొడి పిచ్ను రూపొందించడం మంచిది కాదని వివరించానన్నాడు. అసలు నీటితో పిచ్ను తడపకుండా గడ్డిని తీసేయమన్నారని పేర్కొన్నాడు. అయితే ఇది ప్రమాదకరమని ముందుగానే బిసిసిఐ పిచ్ కమిటి పెద్దలకు తెలిపా, వారు నామాట వినలేదు. దీంతో పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్కు అనుకూలించింది. ఆ బిసిసిఐ పెద్దల పేర్లను ఇక్కడ చెప్పాలను కోవడం లేదు. వారి ఆదేశాలను నేను పక్కన పెట్టలేను కదా? సాధ్యమైనంత వరకు పిచ్ను బాగా రూపొందించాలనే యత్నించా అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగే సమయంలో తాము కేవలం సహాయకులుగా మాత్రమే పనికొస్తామని, పిచ్ కమిటీ ఏం చెబితే అదే చేయాల్సి ఉంటుందని పాండురంగ వివరించాడు. తన జాబ్ బిసిసిఐ ఆదేశాలు పాటించడమేనన్నాడు. పిచ్ కమిటీ సభ్యుల పేర్లు చెప్పకపోయినా కమిటీ చీఫ్ చల్జీత్సింగ్, వెస్ట్జోన్ హెడ్ ధీరజ్ పర్సానామ్యాచ్కు ముందు పిచ్ను పరిశీలించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పుణేలో పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచే ఆదేశాలు వచ్చాయని పుకార్లు కూడా ఉన్నాయి. అయితే విషయం తనకు తెలియదని పాండ్రంగ్ పేర్కొన్నాడు. | పుణే టెస్టులో టీమిండియా ఆసీస్పై 333 పరుగుల తేడాతో పరాజయానికి కారణం ఏమిటనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. పిచ్ను రూపొందించిన క్యూరేటర్ పాండురంగ్ సాల్గోస్పై విమర్శలు రావడంతో బిసిసిఐ పిచ్ కమిటీ పెద్దలు ఆదేశాల మేరకు పిచ్ను రూపొందించానని మీడియతో అన్నారు. బిసిసిఐ పిచ్ కమిటీ నీటితో పిచ్ను తడపకుండా గడ్డిని తీసేయమన్నారని ఇలా చేయడం మంచిదికాదని ముందుగానే పెద్దలకు తెలిపీన వినకుండా పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్కు అనుకూలించిందని పేర్కొన్నారు. పుణేలో పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచే ఆదేశాలు వచ్చాయని పుకార్లు కూడా ఉన్నాయని పాండ్రంగ్ పేర్కొన్నాడు. |
59,644 | https://telangana.suryaa.com/telangana-updates-47314-.html | తన అమెరికా పర్యటనను మీడియాకు వివరించిన చంద్రబాబు | వెలగపూడి సచివాలయం: ఎపిలో సంపద సృష్టికోసమే తాను అమెరికా పర్యటన చేశానని ఎపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికా పర్యటన తర్వాత ఇవాళ సాయంత్రం ఆయన సచివాలయంకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అమెరికా పర్యటనలో ప్రతి నిమిషాన్ని వినియోగించుకున్నామని తెలిపారు. ప్రపంచంలో ప్రతి నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఒక భారతీయుడు ఉన్నాడని పేర్కొన్నారు. ఎపి ని నాలెడ్జ్హబ్గా మార్చటమే తమ లక్ష్యమని సిఎం చంద్రబాబు తెలిపారు. ఎపిలో పెట్టుబడుల కోసమే అమెరికా పర్యటన చేశానని తెలిపారు. ప్రపంచంలో నాలుగో పారిశ్రామిక విప్లవం జరుగుతోందన్నారు. ప్రతి నలుగురు భారతీయులలో ఒక తెలుగువాడు ఉన్నాడని అన్నారు. అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నవారిల్లో అత్యధికులు తెలుగువారేనని సిఎం తెలిపారు. పంజాబ్ వాళ్లు వ్యవసాయం కోసం అమెరికా వెళ్లగా, మన వాళ్లు మాత్రం వృత్తి నిపుణులుగా అమెరికా వెళ్లారని అన్నారు. ప్రపంచంలో తెలుగువాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలని చెప్పానని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలాల్ పార్కు కర్నూలులో రాబోతోందని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అమెరికా పర్యటనలో సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని తెలిపారు. దీనికోసం టెస్లాను సంప్రదించామన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాలు రాబోతున్నాయన్నారు. అన్ని వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యుత్ రంగంలో రెండో దశ సంస్కరణలకు నాంది పలుకుతున్నామన్నారు. భారత్లో విద్యుత్ రంగాన్ని మార్చబోతున్నామని సిఎం తెలిపారు. తద్వారా తయారీ హబ్గా భారత్ రూపొందబోతోందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలిచేలా చేయాలన్నదే నా తపన అని సిఎం పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించే విధంగా సంస్కరణలు ఉండాలని, రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకుండా వీలైతే తగ్గించాలన్నదే నా ఆలోచన అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలన్న ఆలోచనకు అమెరికా పర్యటనలో పరిష్కారం దొరికిందని అన్నారు. సౌరవిద్యుత్ తయారీలో ధర తగ్గితే భారత్లో అనూహ్య మార్పులు వస్తాయిన చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికాలో రాత్రిళ్లు నిద్రపోకుండా కష్టపడ్డానని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొందరు తప్పుడు ఇమెయిల్స్ పెట్టి పరువుతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నన్ను కూడ అక్కడ పోలీసులు పక్కకు లాగేశారని తెలిపారు. ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదన్నారు. ఇలాంటి పార్టీల విషయంలో ప్రజలు ఆలోచించాలన్నారు. మడమ తిప్పేదే లేదని అన్నారు. ప్రత్యే హోదా కోసం రాజీనామా చేస్తామన్నవారు ఇపుడేం చేస్తున్నారని అన్నారు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే ఒత్తిడి తెచ్చామని ఆయన గుర్తుచేశారు. జగన్ ప్రధానిని ఎందుకు కలిశారో ఇప్పటి వరకు చెప్పలేదని అన్నారు. ప్రధానిని కలిసి ఏం సాధించారో చెప్పాలని తెలిపారు. జగన్లాంటి వారు స్ఫూర్తిగా విశాఖలో హవాలా తరహా ఘోరాలు జరగుతున్నాయన్నారు. | ఎపి సిఎం చంద్రబాబునాయుడు అమెరికా అనంతరం ఇవాళ సాయంత్రం ఆయన సచివాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎపిలో సంపద సృష్టికోసమే తాను అమెరికా వెళ్లినట్టు చెప్పారు. ప్రపంచంలో ప్రతి నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఒక భారతీయుడు ఉన్నాడని, ఎపి ని నాలెడ్జ్హబ్గా మార్చటమే తమ లక్ష్యమని అన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసమే తాను అమెరికా పర్యటనకు వెళ్లానని అందుకోసం ప్రతి నిమిషాన్ని వినియోగించుకున్నట్టు తెలిపారు. అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లలో అత్యధికులు తెలుగువారేనని, ప్రపంచంలో తెలుగువాళ్లకు ప్రత్యేక స్థానం ఉండాలని అన్నారు. భారత్లో విద్యుత్ రంగాన్ని మర్చి తయారీ హబ్ గా మార్చేందుకు అమెరికా పర్యటనలో సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని దానికోసం టెస్లాను సంప్రదించామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలాల్ పార్కు కర్నూలులో రాబోతోందని, వ్యవసాయ పంపు సెట్లను సోలార్ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సౌరవిద్యుత్తో పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవకాశముంది వీటి తయారీలో ధర తగ్గితే విద్యుత్ ధరలు కూడా తగ్గుతాయని అన్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే ఒత్తిడి తెచ్చామని, జగన్ ప్రధానిని ఎందుకు కలిసారో చెప్పాలని అన్నారు. ప్రధానిని కలిసి ఏం సాధించారో చెప్పాలని, ఇలాంటి వారు స్ఫూర్తిగా విశాఖలో హవాలా తరహా ఘోరాలు జరగుతున్నాయని విమర్శించారు. |
60,220 | https://telangana.suryaa.com/telangana-updates-44127-.html | హాకీ ఆటలో భారత్ ప్రతిభ | హాకీ డిఫెండింగ్ చాంపియన్ భారత్ జకర్తా ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. 2014 ఆసియా క్రీడల విజేత భారత్ మరోసారి టైటిల్పై కన్నేసింది. ఈనేపథ్యంలో ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే హాకీకి తిరుగే లేదని పిస్తోంది. మెరుగైన స్థితిలో వున్న భారత పురుషులు, మహిళల జట్లు ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒలింపిక్స్లో ఒక వెలుగు వెలిగిన భారత హాకీ ఆసియా క్రీడల్లో సైతం హవా కొనసాగిస్తోంది. ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలను చేజ్కించుకున్న భారత్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు సాధించలేని ఘనతను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఆసియా క్రీడల అరంగేట్రం మొదలు ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి పతకం లేకుండా రిక్తహస్తంతో ఇంటిదారి పట్టింది. 1958 ఆసియా క్రీడల్లో దాయాది పాకిస్థాన్ చేతిలో పరాజయం పొంది రజతంతో సరిపెట్టుకుంది. అనంతరం 1962 జకర్తాలో జరిగిన క్రీడల్లో మరోసారి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై రజత పతకానికే పరిమితమైంది. అయితే 1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో దాయాదిపై ప్రతీకార విజయం సాధించింది. ఫైనల్లో 1-0 గోల్తో నెగ్గి పసిడి పతకాన్ని వడిసిపట్టుకుంది. ఉపఖండంలో తిరుగులేని పాకిస్థాన్కు తొలిసారిగా షాక్ ఇచ్చిన భారత్ మళ్లీ వరుసగా 1970 నుంచి 1982 ఆసియా క్రీడల వరకు రన్నరప్కే పరమితమైంది. దీంతో పాకిస్థాన్కు ఆసియా ఖండలో ఎదురులేకుండా పోయింది. ఒలంపియన్లతో కూడిన భారత జట్టు ఒత్తిడిని అధికమించలేక ఫైనల్లో ఓటిమిపాలు కావడాన్ని భారతీయులు జీర్ణీంచుకోలేకపోయారు. ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన 1982 ఆసియా క్రీడల ఫైనల్లో ఏకంగా 1-7 గోల్స్తో భారత్ చిత్తు కావడాన్ని ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు. సియోల్లో 1986లో జరిగిన ఆసియా క్రీడల సెమీస్లో ఓటమి చెంది కాంస్యంతో సరిపెట్టుకుంది. మళ్లీ 1990లో బీజింగ్లో జరిగిన ఆసియా క్రీడల్లో దాయాది చేతిలో పరాభవాన్ని మూటకట్టుకుని రజతంతో సంతృప్తి చెందింది. అయితే 1994లో పాకిస్థాన్ ఆధిపత్యానికి గండిపడింది. ఫైనల్లో తలపడిన దక్షిణకొరియా 3-2 గోల్స్తో భారత్పై నెగ్గి తొలి సారి టైటిల్ను సొంతం చేసుకోవడంతో మరోసారి రన్నరప్గా నిలవాల్సి వచ్చింది. పాకిస్థాన్ కథ మసకబారడంతో ఇతర దేశాల హవా మొదలైంది. అయితే భారత్ మాత్రం పట్టు విడవకుండా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చింది. ఈనేపథ్యంలో 1998లో మళ్లీ కొరియా చేతిలో భారత్కు భంగపాటు తప్పలేదు. ఫైనల్లో మ్యాచ్ 1-1 గోల్తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యం కావడంతో 4-2 గోల్తో చిత్తయి రజతం దక్కించుకుంది. అనంతరం 2006లో జరిగిన ఆసియా క్రీడల్లో పతకంలేకుండా ఇంటిముఖం పట్టింది. దీంతో గెలవాలనే కసి పెంచుకున్న భారత్ 2010లో మళ్లీ పతకం రేసులోకొచ్చింది. అయితే అనూహ్యంగా సెమీస్లో పరాజయం పాలైంది. మూడు,నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో కొరియాపై 1-0 గోల్తో నెగ్గి కాంస్యం దక్కించుకుంది. దాదాపు 48 ఏళ్ల తరువాత 2014లో పసిడి పతకాన్ని ముద్దాడింది. క్రమంగా ఆసియా ఉపఖండతోపాటు ప్రపంచ ర్యాంకింగ్ల్లో స్థానాన్ని మెరుగు పరచుకున్న భారత్ పై చేయి సాధించింది. గత ఏడాది జరిగిన ప్రపంచకప్ లీగ్లో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో సెమీస్దాకా చేరినప్పటికీ పతకం రేసులో వెనుకబడి ఇంటటిదారి పట్టింది. ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకు ముందు ఈ ఏడాది జరిగిన నాలుగు దేశాల హాకీ లో ఫైనల్స్కు చేరి తృటిలో టైటిల్ చేజార్చు కుంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, కొరియా,న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్లను ఏకపక్షంగా కైవసం చేసుకుంంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత్ ఆసియా క్రీడల ఫేవరెట్గా పరిగణిస్తున్నారు. శ్రీజేష్ నాయకత్వంలో కొత్త ఛీప్ కోచ్ హరీందర్ సింగ్ జట్టును ముందుండి నడిపించడానికి ఉరకలేస్తున్నాడు. తొలి స్వర్ణం మహిళలదే, ఆసియా క్రీడల తొలి స్వర్ణ పతకం భారత మహిళలు చేజిక్కించుకున్నారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో పసిడితో భారత్ మహిళలు బోణీ కొట్టారు. అయితే ఆ తరువాత అంతటి చతురత కనబరచలేక పోయారు. దీంతో 1986లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్ 1990లో నాలుగో స్థానానికి పడిపోయింది. మళ్లీ 1998లో తేరుకున్న మహిళలు రజతంతో మెరిశారు. పడుతు లేస్తూ ఒడిదుడుకుల మధ్య మూడు, నాగులు స్థానాలకే పరిమిత మైపోయింది. గాడిలో పడేందుకు సమయం తీసుకున్న మహిళలు 2016 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి ఆశలు చిగురింప చేశారు. ఇటీవల మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. లండన్లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్లో పోరాటపటిమ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు, 10 రజతం, 5 కాంస్యపతకాలు చేరాయి. | 2014 ఆసియా క్రీడల విజేతగా నిలిచిన భారత్ పతకమే లక్ష్యంగా, టైటిల్ ఫేవరెట్గా జకర్తా ఆసియా క్రీడల్లో ప్రతిభచాటనుంది. ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలను చేజ్కించుకున్న భారత్ ఆసియా క్రీడల్లో సైతం తమ ప్రతిభ చూపుతోంది. 1958 ఆసియా క్రీడల్లోనూ , 1962 జకర్తాలో జరిగిన క్రీడల్లోనూ పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై భారత్ రజత పతకానే సరిపెట్టుకుంది. 1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 1-0 గోల్తో ఫైనల్లో పాకిస్తాన్ పైన గెలిచి పసిడి పతకాన్ని గెలుచుకున్నా , 1970 నుంచి 1982 జరిగిన ఆసియా క్రీడలలో చిత్తుగా ఒడి వరుసగా రన్నరప్కే పరమితమైంది. 1986లో సియోల్లోనూ మరియు 1990లో బీజింగ్లోనూ దాయాది చేతిలో పరాభవాన్ని మూటకట్టుకుని రజతంతో సంతృప్తి చెందింది. 1994లో 3-2 గోల్స్తోనూ , 1998లో పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్తోనూదక్షిణకొరియా భారత్పై ఫైనల్లో గెలిచి టైటిల్ను సొంతం చేసుకోవడంతో మరో రెండు సార్లు రన్నరప్గా నిలవాల్సి వచ్చింది. 2006లో పతకంలేకుండా, 2010లో సెమీస్లో పరాజయం పాలైంది. దాదాపు 48 ఏళ్ల తరువాత 2014లో పసిడి పతకాన్ని గెలుచుకోవడంతో ప్రపంచ ర్యాంకింగ్ల్లో స్థానాన్ని మెరుగు పరచుకోవటం ప్రారంబించింది. గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో సెమీస్ లో వెనుతిరగగా ,బంగ్లాదేశ్, కొరియా,న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్లను ఏకపక్షంగా కైవసం చేసుకుంంది. శ్రీజేష్ నాయకత్వంలో కొత్త ఛీప్ కోచ్ హరీందర్ సింగ్ నేతృత్వంలో 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకం భారత మహిళలు చేజిక్కించుకున్నారు. 1986లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్ 1990లో నాలుగో స్థానానికి పడిపోయినా , మళ్లీ 1998లో మహిళలు రజతంతో మెరిశారు. ఆ తదుపరి ఎన్నో ఒడిదుడుకుల అడిగామిస్తూ 2016 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కిన్చుకున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు, 10 రజతం, 5 కాంస్యపతకాలు చేరాయి. |
Subsets and Splits