id
int64
1.71k
92.9k
url
stringlengths
5
925
title
stringlengths
0
772
text
stringlengths
221
3.81k
summary
stringlengths
85
1.62k
32,526
https://www.prajasakti.com/WEBSECTION/International/page489/delhi-bhari-agnipramada
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పురస్కార్నాన్ని అందుకోనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13,099 గ్రామ పంచాయతీలు, 47,638 వాడలలో ఈ పథకం అమలవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు 1.16 కోట్ల మందికి 156.2 కోట్ల పనిదినాలు కల్పించినట్లు పేర్కొంది. మొత్తం రూ. 22,836 కోట్ల విలువైన పనులు చేసినట్లు తెలిపింది. మొత్తం పని దినాలలో ఎస్సిలకు 24.2 శాతం, ఎస్టిలకు 11.8 శాతం పనులు కల్పించామని వివరించింది. 2.19 లక్షల కుటుంబాలకు నూరు రోజులపాటు పనులు కల్పించామని, ఉపాధి కార్మికులకు 15 రోజుల లోనే 78 శాతం వేతనాలను చెల్లించినట్లు తెలిపింది. ఉపాధి హామీ కార్మికుల ఆధార్ నంబర్ను 97 శాతం అనుసంధానం చేయటంతోపాటు, పంట సంజీవని, నీరు - చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో, వాడవాడలా చంద్రన్న బాట వంటి కార్యక్రమాలను కూడా ఈ పథకం కిందకు తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫలితంగానే ఉపాధి పథకం అమలులో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచినట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉపాధి పథకం కింద వ్యవసాయ కార్మికులకు 150 రోజులపాటు పని కల్పించి, వేతనాన్ని రూ. 169 నుంచి రూ. 180 కి పెంచినట్లు తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల వలసలను అరికట్టామని, అందుకే కేంద్రం నుంచి అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది.
మహాత్మా గాంధీ దేవుని పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లో కొన్ని కోట్ల పనిదినాలు కల్పించడంతో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ప్రభుత్వం తెలిపింది. ఉపాధిహామీ కార్మికుల ఆధార్ నెంబర్ను 97 శాతం అనుసంధానం చేయడంతో పాటు, పంట సంజీవని, నీరు - చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ తో, వాడవాడలా చంద్రన్న బాట వంటి కార్యక్రమాలు కూడా ఈ పథకం కింద కి ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు.
32,689
https://www.prajasakti.com/WEBSECTION/International/page894/mahill-arest-durmarg
రాష్ట్రంలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మాతాశిశు మరణాల రేటులో ఎపి దేశంలోనే ఐదో స్థానంలో, దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ 102 సేవలను ప్రారంభించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరణాల రేటును మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు ప్రసూతి వైద్యులు , సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇప్పించాలని యోచిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ప్రసూతి కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. గర్భిణీలకు అవసరమయ్యే మందులను అన్నిసమయాల్లో అన్ని ప్రసూతి ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటిలో ప్రత్యేక ల్యాబర్ డెలివరీ రికవరీ గదులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. కొత్తగా జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ప్రసూతి విభాగాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అంతేకాక కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్నిజిల్లాల్లో నూతన శిశు సంరక్షణా సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే వాటికి సంబంధించిన నూతన భవనాల నిర్మాణానికి ఒక్కో భవనానికి 1.06 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 14.84 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో ప్రధాన అవసరమైన పోషకాహారాన్ని వారికి అందించాలని అంగన్వాడీ, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు గర్భిణీ స్త్రీలకు, ఐదేళ్ళలోపు చిన్నారులకు పోషణ అందించే ఐసిడిఎస్ పథకం నిర్వీర్యం చేయకుండా సరిగా అమలు చేయాలంటున్నారు. వాటి నిర్వహణ, ప్రసూతి ఆస్పత్రుల్లో సరైన వసతుల కల్పన రెండూ ఉంటేనే మాతా శిశు మరణాలను నియంత్రించవచ్చని చెబుతున్నారు.
రాష్ట్రంలో మాతశిశు మరణాల రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఏడో స్థానంలో ఉండగా, దక్షిణదేశంలో అగ్రస్థానంలో ఉండడంతో రాష్ట్ర శిశు సంక్షేమం నియంత్రణకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రసూతి వైద్యులు మరియు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇప్పించి, ఎక్స్ప్రెస్ 102 సేవలో ప్రారంభించి తల్లి బిడ్డల సంక్షేమ లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారుచేయడానికి నిర్ణయించింది. అంతేకాకుండా మరణాల రేటును తగ్గించడంలో ప్రధాన అవసరమైన పోషకాహారాన్ని వారికి అందించాలని అంగన్వాడి, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
32,690
https://www.prajasakti.com/WEBSECTION/International/page317/pantal-utpattulu-ravanapai-tisukunn-charyalenti
సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణతో శనివారం విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఆమె తన భర్త నితిన్కపూర్తో కలిసి వెళ్లారు. జయసుధకు సిఎం చంద్రబాబు టిపిడి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయసుధ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీతో తనకు ముందు నుంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే తాను టిడిపిలో చేరాల్సిందని, 2009 లో పరిస్థితులను బట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఒక దశలో రాజకీయాల్లో ఉండాలా వద్దా అని కూడా ఆలోచించానన్నారు. ఇప్పుడు టిడిపిలోకి రావడంతో సొంతింటికే వచ్చినట్లుందన్నారు. హైదరాబాదులో స్థిరపడినా తనకు ఆంధ్రా ప్రాంతంతోనే ఎక్కువ అనుబంధం ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచస్థాయి ప్రఖ్యాతి తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. విభజన వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లు తోందని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రఘువీరారెడ్డి మాటలతో నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే కాంగ్రెస్లో ఇమడలేక టిడిపిలో చేరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే విజయ వాడలో ఆదివారం తాము పదివేల మంది అభిమా నులతో భారీ సమావేశం మధ్య టిడిపిలో చేరుతున్నామని చెప్పారు.
సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మద్దతు చూపడంతో సీఎం చంద్రబాబు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో తనకు ముందు నుంచే సత్సంబంధాలు ఉన్నాయని, ఎన్టీఆర్ ఉన్నప్పుడే టిడిపిలో చేరాలని, కానీ 2009లో పరిస్థితులను బట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని తెలిపారు.
35,180
https://www.prajasakti.com/WEBSECTION/National/page260/girijnul-andolannilichin-raithal
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశమే ప్రధాన ఎజెండాగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్లో ఆదివారం పార్టీ శాసనసభా పక్షం సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సభలో ప్రస్తావించాల్సిన ప్రజా సమ్యలపైనా చర్చించారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన హామీల అమలుపై ఏకగ్రీవ తీర్మానానికి పట్టుపట్టాలని, సమావేశాల తొలిరోజే దీనిపై వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. సభను ఐదు రోజులు కాకుండా కనీసం 15 రోజులైనా నిర్వహించాలని బిఎసి సమావేశంలో డిమాండ్ చేయాలని నిర్ణయించారు. రిషితేశ్వరి ఘటన, మహిళలపై జరుగుతున్న దాడులు, అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు, నిత్యావసరాల ధరలు పెరుగుదల వంటి అనేక అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వీటన్నిటిపైనా చర్చకు పట్టుపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలపైనా పూర్తి స్థాయిలో చర్చకు డిమాండ్ చేయాలని తీర్మానించారు. హోదాపై వాయిదా తీర్మానం ఇస్తాం శ్రీకాంత్ రెడ్డిప్రత్యేక హోదా అంశంపై సోమవారం వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. శాసన సభాపక్ష సమావేశానంతరం పార్టీ ఎమ్మెల్యేలు ముత్యాల నాయుడు, ఆదిమూలపు సురేష్, దాడిషెట్టి రాజాలతో కలిసి ఆయన మీడియాతో మాటాడారు. తెలుగుదేశం ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా గట్టిగా ప్రజా సమస్యలపై నిలదీయాలని నిర్ణయించుకున్నామన్నారు. శాసన మండలిలో విపక్షనేతగా ఉమ్మారెడ్డిశాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విప్గా పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహరించనున్నారు.
లోటస్పాండ్లో ఆదివారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వైఎస్ జన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభలో చేయవలిసిన కార్యకలాపాలు గురించి, ప్రత్యేక హోదా మరియు విభజన అంశాలు గురించి తీర్మానం చెయ్యాలి అని, సభను 5 రోజులే కాకుండా 15 రోజులు జరిగేలా చెయ్యాలి అని అన్నారు. రిషితేశ్వరి ఘటన గురించి, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులలో జరుగుతున్న అవకతవకల గురించి, ప్రత్యేక హోదా గురించి తీర్మానం ఇవ్వాలిఅని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ప్రసంగించారు . శాసన మండలిలో విపక్షనేతగా ఉమ్మారెడ్డిశాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విధులు చేపట్టనున్నారు. విప్గా పిల్లి సుభాష్ చంద్రబోస్ కొనసానున్నారు.
35,390
https://www.prajasakti.com/WEBSECTION/National/page424/dadrini-rajkiya-labdhiki-wadukuntunnar-sipiaia
రాష్ట్రంలో జాతీయ ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఈ చట్టం వచ్చి ఆరేళ్లు కావొస్తున్నా అమలుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంలేదు. చట్టం ప్రకారం ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలతో సహా అన్ని ప్రయివేటు పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలి. ఈ నిబంధన రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. పేద విద్యార్థులను చేర్చుకునేందుకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్ తమకు చాలదంటూ చెప్పుతున్నాయి. పేద విద్యార్థులకు ఉచిత సీట్లు కల్పించాలని కార్పొరేట్, ప్రైవేట్ విద్య సంస్థలకు ఆదేశించడంలో పభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. రాష్ట్రంలో 1 శాతం కూడా ఈ చట్టం అమలు కావడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013-14 సంవత్సరంలో ఈ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 1.71లక్షల సీట్ల భర్తీ కావల్సి ఉండగా కేవలం 358 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2012-13 విద్యా సంవత్సరంలో కేవలం 125 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. నవ్యాంధ్రప్రదేశ్లో 2014-15 విద్యా సంవత్సరంలో లక్ష సీట్లు భర్తీ కావల్సి ఉండగా 300 సీట్లు మాత్రమే భర్తీ అయిన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ చట్టం అమలు అర్బన్ ప్రాంతాల్లో పోల్చుకుంటే రూరల్ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. ఈ చట్టం ఉందనే విషయం పేద విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ చట్టంపై ప్రచార కార్యాక్రమాన్ని ప్రభుత్వం చేపట్టకపోవడమే ప్రధాన లోపమని విద్యావేత్తలు భావిస్తున్నారు.
మన రాష్ట్రంలో జాతీయ ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం అస్సలు అమలు కావట్లేదు. ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ విద్య సంస్థ 25 శాతం సీట్లను పేదవారికి ఉచితముగా ఇప్పించాలి, కానీ మన రాష్ట్రములో ఈ చట్టం ఒక శాతం కూడా అమలు కావట్లేదు, దీని ప్రకారము 2013-14 సంవత్సరంలో 1.71లక్షల సీట్లు ఉచితముగా ఇవ్వలిసి ఉండగా 358 సీట్లు, 2012-13 లో ఐతే 12 సీట్లు మాత్రమే ఇచ్చారు,2014-15 విద్యా సంవత్సరంలో లక్షకుగాను 300 సీట్లు మాత్రమే ఇచ్చారు అని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
35,422
https://www.prajasakti.com/WEBSECTION/International/page321/gernalistuku-nuthan-vethan-boardu-prakatinchali-diuse
రెండోదశ ఎల్ఈడీ బల్బుల సరఫరా పథకాన్ని ఈ నెల 26న కృష్ణా జిల్లాలో ప్రారంభించడానికి విద్యుత్ పొదుపు మిషన్ సన్నాహాలు చేస్తోంది. అవనిగడ్డ నియోజక వర్గంలోని చల్లపల్లిలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ దీన్ని ప్రారంభించనున్నారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, ఇంధనం, మౌలికం, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజరుజైన్, ట్రాన్స్కో సీఎండీ కె విజయానంద్, ఇంధనశాఖ సలహాదారు కె రంగనాథం, డిస్కమ్ల సీఎండీలు హెచ్వై దొర, ముత్యాలరాజు దీనికి హాజరు కానున్నారు. అదే రోజు విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కృష్ణాలో 17.70 లక్షల బల్బులను సరఫరా చేయనున్నారు. దీనివల్ల 104.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని ఇంధనశాఖ అధికారులు అంచనా వేశారు. విజయనగరం-9.86, విశాఖపట్నం-19.08, ప్రకాశం-11.68, చిత్తూరు-14.14 లక్షల బల్బులను సరఫరా చేయనున్నారు. దీనివల్ల మొత్తంగా ఏటా 426.49 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేయడానికి అవకాశం ఉంది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ పథకం కింద ఒక్కో ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. బల్బు ధర రూ. 10.శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో తొలివిడతలో బల్బుల పంపిణీని చేపట్టిన విషయం తెలిసిందే. మూడో విడత కింద ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లల్లో కడప, కర్నూలు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ బల్బులను పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంధనం, మౌలికం, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజరుజైన్ తెలిపారు. కోటి కుటుంబాలకు రెండు కోట్ల బల్బులను ఇస్తామని అన్నారు.
కృష్ణా జిల్లాలో ఈ నెల 26 నుండి రెండో విడత ఎల్ఈడీ బల్బు పంపిణీ కార్యక్రం మొదలు అవుతుంది అని, ఇప్పటి వరకు కృష్ణాలో 17.70 , విజయనగరం-9.86, విశాఖపట్నం-19.08, ప్రకాశం-11.68, చిత్తూరు-14.14 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ ద్వారా 426.49 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయచ్చు అని విద్యుత్ పొదుపు మిషన్ తెలిపింది. ఒక్కో బల్బ్ 10 రూపాయలు చొప్పున్న ప్రతి ఇంటికి 2 బల్బులు, మొత్తం కోటి కుటుంబాలకి ఇస్తాం అని తెలిపారు.
55,752
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-49718-.html
ఎన్ .ఎం.డి ఫరూక్ కు మంత్రి పదవి.
అమరావతి : పార్టీ విధేయులకే తెలుగుదేశంలో గుర్తింపు అనడానికి ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణే నిరూపిస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థాపితం నుండి పార్టీని అంటి పెట్టుకున్న సీమ జిల్లాలకు చెందిన కర్నూల్ జిల్లా,నంద్యాల టిడిపి నేత,శాసనమండలి చైర్మన్ ఎన్. ఎం. డి ఫరూక్కు మంత్రిపదవి దక్కనున్నది. ఆయన దివంగత ఎన్టీఆర్,బాబులహయాంలో రెండు పర్యాయాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 1985నంధ్యాల అసెంబ్లీ నుండి గెలుపొంది ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా,1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసి,1994 తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. తిరిగి 1999లో గెలుపొంది క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2004,2009 లో ఓటమి చవిచూశారు. 2014 పార్టీ టిక్కెట్ లభించక పోయినా పార్టీని అంటిపెట్టుకొని పనిచేశారు. 2017 జూలైలో గవర్నర్ కోటాక్రింద ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. 2017ఆగస్టులో నంద్యాల ఉప ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో పార్టీ తరుపున భూమా బ్రహ్మానందరెడ్డిని బరిలోదించడం, ఆయన కోసం ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు తీసుకోవడం బ్రహ్మానందరెడ్డి నంద్యాల్లో మైనార్టీ ఓటర్లు దేశం అభ్యర్థిని బారీ మెజార్టీతో గెలిపించారు. ఎన్నికల ప్రచారంలో ఫరూక్ శాసన మండలి చైర్మన్ పదవిని ప్రకటించడం సెప్టెంబరులో ఫరూక్ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. సీమ జిల్లాల్లో అధిక సంఖ్యలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నందున మైనార్టీలకు ప్రాముఖ్యత కల్పించేదిశగా ఫరూక్కు మంత్రి పదవి లభించింది. అలాగే ఫరూక్ స్థానంలో కానీ, డిప్యూటీ చైర్మన్ స్థానంలో కానీ ఎమ్మెల్సీ షరీఫ్కు మంత్రి పదవి ఆశిస్తున్న కదిరి ఎమ్మెల్యే చాంద్బాషాకు శాసనసభ విప్గా అవకాశం లభించనున్నది. దీంతో తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు తగిన ఆదరణ, గుర్తింపు ఇచ్చిన్నట్లైంది. కేంద్రంలో బిజేపి పాలనలో మోడీ ముస్లీం, మైనార్టీ వ్యతిరేకతను వచ్చే ఎన్నికల్లో టిడిపి వేలెత్తి చూపడానికి పదువులు పొందిన మైనార్టీ నేతల ద్వారా ప్రచార బరిలో దింపనున్నారు.
అమరావతి : పార్టీకి కట్టుబడి ఉన్నవారికే తెలుగుదేశంలో గుర్తింపు అనడానికి ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణే నిదర్శనం. 1985 నుండి ఎన్నో ఒడి దుడుకులను తట్టుకొని పార్టీని వదిలి వెళ్ళకుండా ఉన్న శాసనమండలి చైర్మన్ ఎన్. ఎం. డి ఫరూక్కు మంత్రిపదవి దక్కనున్నది. సీమ జిల్లాల్లో అధికసంఖ్యలో మైనార్టీ ఓటర్లు ఉన్నందున మైనార్టీలకు ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ఫరూక్కు మంత్రి పదవి లభించింది. దీంతో కేంద్రంలో బిజేపి ముస్లీం,మైనార్టీలను వ్యతిరేకిస్తున విషయాన్ని టిడిపి ఇప్పుడు బిజేపిని వేలెత్తి చపే విధంగా మైనార్టీ నేతలతొ ప్రచారంలోకి దిగనున్నారు.
60,353
https://telangana.suryaa.com/telangana-updates-43091-.html
<span class="text-big">చంద్రబాబు తొలి రోజు కొరియా పర్యటన విజయవంతం</span>
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా తొలి రోజు పర్యటన విజయవంతమైంది. కొరియా పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్బోర్డు (ఎపిఇడిబి) లెటర్ఆఫ్ ఇంటెంట్ తీసుకుంది. ఒప్పందాల విలువ రూ. 3వేల కోట్లుగా అంచనా వేసింది. ఈ సంస్ధల ద్వారా మొత్తం 7,171 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సోమవారం తొలి సమావేశంలో ముఖ్యమంత్రి కియో మోటర్స్ అనుబంధ సంస్ధల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలకు వారు మద్ధతు పలికారు. మరో వైపు కియో అనుబంధ సంస్ధలు మొత్తం కలిపి రూ. 4,99,520 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. నీటి శుద్ధి పరిశ్రమలపై హీనోల్స్ కెమికల్స్ ఆసక్తి చూపిస్తుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో హేనోల్స్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్ సమావేశమయ్యారు. భారత్ ఇప్పుడు శక్తిసామర్ధ్యాలున్న తయారీకేంద్రంగా రూపొందిందని, భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు స్టెఫాని చంద్రబాబుతో చెప్పారు. నీటి శుద్ధికి ఉపయోగపడే రసాయనాలు, స్మార్ట్ ఫోన్లో వాడే పెయింట్ను తయారు చేస్తామని స్టెఫాని వివరించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఫిబ్రవరి 24,25, 26 తేదీలలో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సూచించారు. గ్రాన్ సియోల్(జిఎస్) ప్రెసిడెంట్ గ్రాన్ సియోల్, ఇంజనీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీ ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు టె జిన్ కిమ్, హూన్ హాంగ్ హూ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిమ్ చాంగ్ మిన్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు కొరియా పర్యటనలో తొలి రోజు కొరియా పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన లభించింది. 37 కంపెనీలతో కూడిన కొరియా పారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్బోర్డు అంగీకార పత్రం పుచ్చుకుంది. ఈ ఒప్పందాల విలువ సుమారు రూ. 3వేల కోట్లు కాగా, వీటి ద్వారా 7,171 ఉద్యోగావకాశాలు లబిస్తాయి. పలు కొరియా సంస్థల ప్రతినిధులు, చంద్రబాబు పాటిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలకు మద్దతిచ్చారు.
70,641
https://telangana.suryaa.com/telangana-updates-358383-.html
పవన్ కల్యాణ్ చాలా మారడని అన్న జనసేన లోక్ సభ అభ్యర్థి నాగబాబు.
గత ఐదేళ్లలో పవన్ కల్యాణ్ చాలా మారిపోయాడని మెగాబ్రదర్, నరసాపురం జనసేన లోక్ సభ అభ్యర్థి నాగబాబు తెలిపారు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని జోస్యం చెప్పారు. తాము బురదలో దిగామనీ, ఇప్పుడు కడగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతిరహిత రాజకీయం పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారని నాగబాబు గుర్తుచేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాబ్రదర్ మాట్లాడారు. తాము కూడా జీరో బడ్జెట్ రాజకీయాలు చేయాలనుకుంటున్నామని నాగబాబు చెప్పారు. ‘జీరో బడ్జెట్ రాజకీయాలు అంటే ఎన్నికల్లో డబ్బులు పంచకపోవడమే. అంతేతప్ప మన వెంట వచ్చే కార్యకర్తలకు అన్నం, నీళ్లు కూడా ఇవ్వకపోవడం కాదు. మనల్ని నమ్ముకుని మనవెంట వచ్చేవారికి కనీసం అన్నం, నీళ్లు పెట్టాలిగా’ అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఈసీ నిర్దేశించిన రూ. 70 లక్షల మొత్తాన్ని ఖర్చుపెట్టానని నాగబాబు తెలిపారు. ఖర్చుల కోసం కుమారుడు వరుణ్ తేజ్ నుంచి కొంత నగదును అప్పుగా తీసుకున్నానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 120 పోలింగ్ బూత్ లు సందర్శించాననీ, అక్కడున్న ప్రజలంతా. . ‘సార్ మీకే ఓటేస్తున్నాం సార్. . మీకే ఓటేస్తున్నాం’ అని చెప్పారని నాగబాబు అన్నారు.
ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అవినీతిరహిత రాజకియ్యం మరియు జీరో బడ్జెట్ రాజకీయాలు చేస్తామని జనసేన లోక్ సభ అభ్యర్థి నాగబాబు తెలిపారు. తామ వెంట వచ్చే కార్యకర్తలకు అన్నం, నీళ్లు పెడతామని, ఎన్నికలలో డబ్బులు మాత్రం పంచమని తెలిపారు. ఖర్చులు కోసం వరుణ్ తేజ్ నుంచి నగదు అప్పుగా తిస్కున్నారు. 12 పోలింగ్ బూత్లను సందర్శించిన మనకు ప్రతి చోట మంచి స్పందన లభించింది అన్నారు.
77,218
https://telangana.suryaa.com/telangana-updates-541313-.html
లంచాలు తీసుకుంటునట్లు ఏసీబీ అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపణ
అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏసీబీ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏసీబీ అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారన్నారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, అలాంటి అధికారులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. తప్పు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలన్న ఆయన, విశాఖ రేంజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పారు. కంచె చేను మేసినట్లు ఏసీబీ అధికారుల పనితీరు ఉందన్నారు డిప్యూటీ సీఎం. విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు దారి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఉన్నారని, అవినీతిని అరికట్టవలిసిన వాళ్లు దారుణాలు చేస్తుంటే మరి న్యాయం ఎవరు చేయగలరు అని , అందుకే సీరియస్గా స్పందించాం అని అన్నారు. వెంటనే వాళ్లను సస్పెండ్ చేయడమే కాకుండా, సామాన్యులు తప్పుచేస్తే క్రిమినల్ కేసులు ఎలా ఫైల్ చేస్తున్నారో, వీళ్లపై కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలి అని అన్నారు. “ ఏసీబీ డీజీతో మాట్లాడా, ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం” అన్నారు సుభాష్ చంద్రబోస్. "అధికారులు లంచాలు తీసుకోవాలి. ఏసీబీ వాళ్లకు వాటాలు ఇవ్వాలి" అంటూ సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. సీఎం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లలేదని, ఆయనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఆ అధికారులపై విచారణ కూడా అవసరం లేదని, క్లియర్గా ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. మరి ఈ తతంగంపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు లంచాలు తీసుకుంటున్నారని సంచలన వాఖ్యలు చేశారు. వెంటనే వాళ్ళని సస్పెండ్ చెయ్యడమే కాకుండా ,సామాన్యులను తప్పు చేస్తే క్రిమినల్ కేసు లో ఎలా ఫైల్ చేస్తారో, వీళ్ళని కూడా అదే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంపై హోంమంత్రికి పిర్యాదు చేయభోతున్నట్లు తెలిపారు. ఈ అధికారులపై విచారణ కూడా అవసరం లేదని , అన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారని ఆసక్తిగా మారింది.
79,064
https://telugu.suryaa.com/telugu-latest-updates-421351-.html
చంద్రబాబు అమరావతి లో అక్రమంగా భూములను కొనుగోలు….
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు అమరావతి లో అక్రమంగా భూములను కొనుగోలు చేశారని. . . బినామీలకు లాభం చేకూరేలా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ సర్కార్ రెండు అంశాలలో చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అందులో ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్. . . గుంటూరు విజయవాడ మధ్య అమరావతి నిర్మిస్తామని ముందుగానే చంద్రబాబు తమకు కావాల్సిన వారు అందరికీ చెప్పి అమరావతి లో భారీగా భూములు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించారని వైసీపీ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా అమరావతిలో చంద్రబాబు కు సంబంధించిన భూములు సహా చంద్రబాబు కు కావలసిన వారికి సంబంధించిన భూముల ధరలు పెరిగేల పక్కనే ఉన్న రైతుల భూములను గ్రీన్ జోన్గా ప్రకటించి భూముల విలువలను పెంచినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తన భూములు తమకు కావాల్సిన వారి భూములు ధరలు పెరగడానికి రైతుల భూములకు గ్రీన్ జోన్ ప్రకటించడంతో అక్కడ రైతులు ఎలాంటి నిర్మాణాలు కట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. దీంతో. . . పక్కనే ఉన్న భూముల అన్నింటికీ ఎక్కువగా ధరలు పెరిగి పోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గుంటూరు విజయవాడ హైవే పక్కన ఉన్న కొన్ని ఎకరాలలో టిడిపి నేత మురళీ మోహన్ జయభేరి వెంచర్ పడమర ఫేస్ లో ఉంటుంది. అదే పక్కనే ఉన్న రైతుల భూములు మాత్రం తూర్పు ఫేస్ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వాస్తు ప్రకారం కూడా తూర్పు పేస్ లో ఎక్కువగా భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రైతుల భూములను అన్నింటిని గ్రీన్ జోన్ గా ప్రకటించడంతో. . . మురళీమోహన్ కు చెందిన జయభేరి వెంచర్లోభూములు ఎక్కువ ధర పలికేలా చేయడానికి నిర్ణయించారని వైసీపీ నేతలు అంటున్న మాట. తాజాగా దీనికి సంబంధించిన ఆరోపణలతోనే అమరావతి రైతులతో కలిసి అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో జయభేరి వెంచర్ కోసం వందల ఎకరాల రైతుల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించారని జగన్మోహన్ రెడ్డి దగ్గర రైతులు సహా. . . ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తెలపడంతో. . . వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. . . రైతుల భూముల కు గ్రీన్ జోన్ తొలగించేందుకు నిర్ణయించారు అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్ని రోజుల వరకు మురళీమోహన్ జయభేరి వెంచర్ భూముల ధరలు పెరిగేలా. . . రైతుల భూములకు గ్రీన్ జోన్ ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ గ్రీన్ జోన్ ను తొలగించడంతో రైతులు తమకు అనువైన విధంగా ఆ భూమిని వినియోగించే అవకాశం ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై మాటలదాడి చేస్తూనేవుంది మరి ముఖ్యంగా వైసీపీ సర్కార్ రెండు అంశాలకు సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అందులో ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్,అమరావతిని రాజధాని చేయబోతున్నట్లు ముందుగానే అనుకున్న బాబు తమకు కావాల్సిన వాళ్ళ చేత ముందే భూములను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించారని అధికార పక్ష్యం ఆరోపిస్తుంది . ఇక రెండో అంశాంకి వస్తే చంద్రబాబు తన భూములు మరియ తమకు కావాల్సిన వారి భూముల ధరలు పంచేందుకు అక్కడి రైతుల భూములను గ్రీన్ జోన్గా ప్రకటించారు. ఇవిధంగా టిడిపి నేత మురళీ మోహన్ కి సంబంధించిన జయభేరి వెంచర్ కి గుంటూరు విజయవాడ హైవే పక్కన కొన్ని భూములు పడమర ఫేస్ ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న రైతుల భూములు మాత్రం తూర్పు ఫేస్ కి ఉంటాయి . టిడిపి ప్రభుత్వ హయాంలో జయభేరి వెంచర్ కోసం వందల ఎకరాల రైతుల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించారని అమరావతి రైతులతో కలిసి తమ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జగాన్ ని కలిసారు.
79,423
https://www.vaartha.com/%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%98%e0%b0%be-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ac%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95/
ఆషాఢ బోనాలు..
ఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి , ఇత్తడి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుతో ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ గ్రామ దేవతా గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు.
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. కోతకుండలో భోజనం వండి,ఆ కుండను చిన్న వేప రెమ్మలతో పసుపు,కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై జ్యోతిని వెలిగించి దేవత ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ భోణం దేవికి నైవేద్యంగా భావిస్తారు. ఈ బోన సమర్పణ వలన దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల నమ్మకం.
79,963
https://www.vaartha.com/%e0%b0%9f%e0%b0%bf%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b0%95/
మెగాస్టార్ 151వ చిత్రం
దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఖైదీ నెం. 150తో రీ ఎంట్రీ ఇచ్చిన బాక్సాఫీస్ రికార్డులను సైతం తిరగరాసిన మెగాస్టార్ తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నర్సిహారెడ్డి, ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే కాగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు? ఇప్పటి యూత్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెంటనే గూగుల్ హెల్ప్ తీసుకుంటారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పేరు టైప్ చేయగానే స్క్రీన్పై కనిపిస్తున్న బొమ్మ ఎవరిదో తెలుసా? చిరంజీవిది! స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఆయన సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో నరసింహారెడ్డి చరిత్ర తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో పుట్టారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీషు అరాచక పరిపాలనపై తిరుగుబాటు చేసిన వీరుడు. 1847లో వీరమరణం పొందిన ఈ స్వాతంత్య్ర సమర యోధుడి జీవితాన్ని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో రామ్చరణ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇప్పడు ఊరూ వాడా ఈ సినిమా గురించే చర్చ. అక్కడక్కడా ఈ చిత్రం గురించి చక్కర్లు కొడుతున్న ఆసక్తికరమైన వార్తలు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్పై ఖైదీ నెం. 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. తన 151వ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నర్సిహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చరిత్ర ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామనికి చెందినవాడు. స్వాతంత్య్ర సమర యోధుడిగా బ్రిటీషు అరాచకలపై తిరుగుబాటు చేసి 1847లో వీరమరణం పొందారు. ఈ సినిమాలో చిరంజీవి వీరుడుగా కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
80,085
https://www.vaartha.com/rayapati-sambasiva-rao-speaks-about-cm-jagan/
కరోనా తో ఆన్ లైన్ బాట పట్టిన విద్యాసంస్తలు
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతబడ్డాయి. తరగతులు, అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులే ఉత్తమ మార్గమన్న అభిప్రాయం విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో సైతం బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్ట్ 17న ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. గతంలోనే ఈ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి క్లాసులు నిర్వహించనున్నారు. బీటెక్, బీఫార్మసీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసులకు హాజరుకావచ్చు. ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కాకుండా ఇప్పటికే బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్- ఏఐసీటీఈ అన్ని విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ విద్యార్థులకు ఆగస్ట్ 17 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నాయి. రెగ్యులర్ తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తుది పరీక్షల్ని కూడా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయాలు ఆలోచిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పరీక్షలు మొదలుకానున్నాయి. సెమిస్టర్ పరీక్షల్ని జంబ్లింగ్ విధానం లేకుండా బ్యాచ్ల వారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కరోనా తో దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు ముతబడడంతో ఆన్లైన్ లో బోధన ఉత్తమ మార్గమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే ఆన్లైన్ తరగతులు జరుగుతుండగా ఇతర డిగ్రీ కోర్సులకు ఆన్లైన్ లో భోదనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీటెక్, బీఫార్మసీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ మరియు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఏఐసీటీ పర్మిషన్ ఇవ్వగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆగస్ట్ 17 నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తుంది. కాగా సెప్టెంబర్ మొదటి వారంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షల్ని నిర్వహించనున్నారు.
80,363
https://www.vaartha.com/%e0%b0%b9%e0%b1%88%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%a8%e0%b1%81-%e0%b0%86%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e2%80%8c%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%9f/
ధోని వ్యాఖ్యలపై పీటర్సన్ సెటైర్లు
అసాధ్యమైన లక్ష్యమేమీ కాదు. . టీ-20ల్లో 200కు పైగా స్కోర్లను గతంలో సునాయాసంగా ఛేదించిన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్. . . పైగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టైటిల్ ను సాధించే సత్తా ఉన్న జట్టుగా అందరూ భావిస్తున్న టీమ్, తన రెండో మ్యాచ్ లో చతికిలబడింది. ఈ మ్యాచ్ లో ధోనీ 7వ నంబర్ ఆటగాడిగా రావడం, మంచి ఫినిషర్ గా పేరున్నా, 16 పరుగుల తేడాతో జట్టు ఓడిపోవడం, తన నిర్ణయాన్ని ధోనీ సమర్ధించుకుంటూ, క్వారంటైన్, కరోనా కేసులతో తాను పూర్తి సన్నద్ధంగా లేకపోయానని చెప్పడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ధోనీ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇదంతా నాన్ సెన్స్ అని, క్వారంటైన్ నిబంధనలు అన్ని జట్లకూ వర్తిస్తాయని అన్నాడు. "ఇదేమీ ప్రయోగాలు చేసేందుకు సమయం కాదు. ప్రస్తుతం మనం టోర్నమెంట్ తొలి రోజుల్లోనే ఉన్నాము. నేను ఒక్క విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. టీ-20లో ఏది జరిగినా చాలా త్వరగా అభిమానుల్లోకి వెళ్లిపోతుంది. వరుసగా ఐదు గేమ్ లలో ఓడిపోయిన జట్టు కూడా, త్వరగా కోలుకుని, ఫైనల్స్ కు చేరే అవకాశాలు ఉంటాయి. ఓటమిపై కుంటి సాకులు చెప్పాలని చూడవద్దు" అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పీటర్సన్ వ్యాఖ్యానించారు. టీ-20 మ్యాచ్ లలో ప్రయోగాలను తక్కువగానే చేయాలని సలహా ఇచ్చిన ఆయన, శామ్ లేదా జడేజాలను ముందు పంపడం వరకూ సరైన నిర్ణయమే కావచ్చని, అయితే, ధోనీ ఎదురుచూసేలా, అవకాశాలు వచ్చేంత సమయం మ్యాచ్ లలో లభించడం చాలా తక్కువగా మాత్రమే జరుగుతుందని, రాగానే బ్యాట్ కు పనిచెబితేనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు. రాబోయే మ్యాచ్ లలో సీనియర్లు ముందే బరిలోకి దిగి, బాధ్యతను తమపై వేసుకుంటారనే భావిస్తున్నట్టు తెలిపారు. లేకుంటే, మ్యాచుల్లో ఫలితాలు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు.
టీ-20ల్లో 200పైగా స్కోర్ సున్యసంగా ఛేదించే జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్ లో చతికిలబడింది. దీనిపై ధోని తనని సమర్ధించుకుంటూ చెప్పిన మాటలపై విమర్శలు వస్తున్నాయి. క్వారంటైన్ నిబంధనలు అందరికీ ఉన్నాయని, ఇదేమి ప్రయోగాలు చేసే సమయం కాదని, మనం టోర్నమెంట్ తొలి రోజుల్లోనే ఉన్నామని, వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడిపోయినా జట్టు కూడా ఫైనల్స్ కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, ఓటమిపై కుంటి సాకులు చెప్పకుండా, సీనియర్లు ముందే బరిలోకి దిగి, ఆడితే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు.
81,102
https://www.vaartha.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d/
మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వo
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం జాతరకు భక్తుల తాకిడి రెట్టింపవుతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలనుండి మేడారం జాతరకు తరలి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తుల సౌకర్యం కోసం రవాణా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు. అంతే కాకుండా తెలంగాణ చుట్టుపక్క ప్రాంతాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశ్శా, ఆంధ్ర ప్రదేశ్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు వస్తుంటారు. సుమారు కోటీ యాభై లక్షల మంది ఈ జాతరకు తరలి రానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు సరిపోవు సౌకర్యాలతో పాటు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ రంగ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని ముఖ్య ఘట్టాలు శుక్ర, శని వారాల్లో చోటుచేసుకోనున్న నేపథ్యంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ నలు మూలలనుండి భక్తులను జాతరకు చేరవేసేందుకు వినూత్న సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. శుక్ర వారం వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలు గద్దె మీదకు చేరుకుంటారు. అశేష భక్తులు అప్పుడే తమ మొక్కులను చల్లించుకోవడంతోపాటు దేవతలకు అత్యంత ప్రియమైన బంగారాన్ని (బెల్లం) సమర్పించుకుంటారు. ఆ మరుసటి రోజున గద్దెల మీద కొలువుదీరిన అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగింపు దశకు చేరుకుంటుంది. భక్తులు మళ్లీ యధావిధిగా స్వస్థలాలకు చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా శుక్రవారం రోజున మేడారం జాతరలో అమ్మవార్లను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తెలంగాణలో మేడారం కుంభమేళాకు భక్తులు వివిద్ధ ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వ రంగ అధికారులు భక్తులకు సౌకర్యాలను సిద్దం చేస్తున్నారు. ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మలు శుక్ర వారం రోజు గద్దె మీదకు చేరుకుంటారు. అధిక భక్తులు అదే రోజు వన దేవతలకు మొక్కులు చల్లించుకొని, బంగారాన్ని సమర్పించుకుంటారు. ఆ తర్వాత రోజు అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర ముగిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబంతో కలిసి మేడారం అమ్మవార్లను దర్శించుకొనున్నారు.
83,113
https://www.vaartha.com/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF
మహిళా సాధికారత వేదిక ఓ కిట్టీ పార్టీగా ఉందని భూమన విమర్శ
మహిళా సాధికారత అంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మహిళా పార్లమెంట్ ఓ కిట్టీ పార్టీలాగా జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. పారిశ్రామిక రంగంలోని మహిళలతో వేదికను నింపి గొప్పగా నిర్వహించామని చెప్పకోవడం దౌర్భాగ్యమని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సదస్సులో ఒక్క డ్వాక్రా మహిళ గొంతన్నా వినిపించిందా? దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారు ఒక్కరైనా కనిపించారా? కనీసం ఒక్కటైనా ఉపయోగపడే చర్చ జరిగిందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తన అనుచరవర్గం, తమ కుటుంబీకులకు సంబంధించిన వారి హడావుడితో, మహిళా సదస్సును టీడీపీ పార్టీ ఇంటి కార్యక్రమంగా నిర్వహించారని అన్నారు. ఈ సదస్సుకు మహిళల రోదన అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా మారిందని, ఎమ్మెల్యే రోజా కన్నీళ్లను పన్నీరులా చల్లుకున్నారని మండిపడ్డారు. సదస్సు నిర్వాహకుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షం విషం చిమ్మటానికి ప్రయత్నిస్తోందనటాన్ని భూమన తీవ్రంగా వ్యతిరేకించారు. కడివెడు విషంలో చిటికెడు పాలు కలపడానికి వైఎస్సార్సీపీ సదస్సుకు వచ్చిందని చెప్పారు. టీడీపీ ఎంపీ కుమార్తె చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన తెల్పిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత దూబగుంట రోశమ్మ ప్రస్తావన తీసుకురాగానే నిర్వాహకుల ముఖాలన్నీ కందగడ్డలుగా మారిపోయాయని భూమన చెప్పారు. కార్పొరేట్ కార్పెట్ల కింద పాలన రాష్ట్రంలో చంద్రబాబు పాలన కార్పొరేట్ కార్పెట్ల కింద నుంచి కొనసాగుతోందని భూమన ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలతో వంచించి ప్రచార ఆర్భాటాలతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పారిశ్రామిక రంగంలోని మహిళలతో మహిళా పార్లమెంట్ అంటూ నిర్వహించిన మహిళా సాధికారత వేదిక కిట్టీ పార్టీలా ఉందని, ఒక్కరూ మహిళల అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, అదంతా కుటుంబ సభ్యుల సభ అని, ఎమ్మెల్యే రోజా వంటి మహిళల రోదన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లా ఉందని, ఇదంతా కార్పొరేట్ పాలన కింద కొనసాగుతుందని భూమన ధ్వజమెత్తారు.
83,854
https://www.prabhanews.com/2020/09/democracynot-there-in-modi-rule/
వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదానికి దిగిన కాంగ్రెస్ నేతలు.
ప్రధాని వెూదీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశం నిలబడ్డది వ్యవసాయం, రైతుల వల్లనే అన్న ఆయన, . అలాంటి రైతులకు ఉరి బిగిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ బిల్లులతో రైతులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. వారికి గిట్టుబాటు దరలు కూడా రావన్నారు. రైతు సమస్యలు చెప్పడానికి గవర్నర్ వద్దకు వెళతామంటే కూడా ఆటంకం కలిగిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో భాగంగా గవర్నర్ను కలవడానికి వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్కు ర్యాలీగా బయలుదేరారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ గేటు వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్కు, పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఏఐసీసీ ఇన్చార్జి మానిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, బోసురాజు, దావెూదర రాజనర్సిహ్మ, శ్రీనివాస్ కృష్ణన్, దాసోజు శ్రవణ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయ్యారు. దిల్ కుషా గేట్ బయట ఎమ్మెల్యే సీతక్క, ఇందిరా శోభన్, నెరేళ్ల శారద తదితర మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ భాగస్వామ్య ఆకాలీదల్, బీజేడీ సహా 18 పార్టీలు వ్యతిరేకించినా బిల్లులు ఆవెూదించారని అన్నారు. .
తాజాగా కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లు రైతుల పాలిత శాపంలా మారిందని, వారికి గిట్టుబాటు దరలు కూడా రావని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఎద్దేవ చేసారు. ఆకాలీదల్, బీజేడీ సహా 18 పార్టీలు వ్యతిరేకించినా బిల్లులు ఆమోదించారని ఉత్తమ్ అన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలవడానికి వెళ్ళగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో పోలిసులకు వ్యతిరేకంగా నినాదానికి దిగారు కాంగ్రెస్ నేతలు.
83,957
https://www.prabhanews.com/2020/09/nom-schools-for-now/
విద్యాసంస్థలు ఇప్పట్లో ప్రారంభించలేమని సబితా అన్నారు
కరోనా మహమ్మారి ప్రభావం విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ దశలో ఇప్పుడే విద్యా సంస్థలను ప్రారంభించలేమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యా సంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టనుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్లైన్ క్లాసులకు రూపకల్పన చేశామన్నారు. విద్యార్థులందరికీ ఉచితంగా బుక్ప్ పంపిణీ చేశామని తెలిపారు. పాఠశాలల ప్రారంభం, ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. లాకడౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై కూడా ఆందోళన కూడా నెలకొంది. సీఎం చొరవ తీసుకుని అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రవెూట్ చేశామన్నారు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశామన్నారు. విద్యాశాఖ తరపున మూడు రకాల సర్వే చేశామని చెప్పారు. రాష్ట్రంలో 85 శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉందని సర్వేలో తేలిందన్నారు. సర్వే ప్రకారం 40 శాతం విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని వారిని పక్కవారితో అనుసంధానం చేశామని తెలిపారు. దూరదర్శన్, టీ శాట్ యాప్లో డిజిటల్ క్లాసులు అందుబాటులో ఉంచామన్నారు.
కరోనా కారణంగా విద్య సంస్థలను తెరిచేందుకు మరికొంత సమయం పట్టనుందని సబితా అన్నారు. విద్యాశాఖ తరపున చేసిన సర్వేలో 85 శాతం విద్యార్థుల నివాసాల్లో టీవీలు మరియు 40 శాతం విద్యార్థుల నివాసాల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని సర్వే తేలింది. ఫోన్లు లేని వారికీ పక్కవారితో అనుసంధానం చేయడం మరియు విద్యార్థులందరికీ ఉచితంగా బుక్స్ పంపిణి చేశామని చెప్పారు.
85,969
https://www.prabhanews.com/2020/01/bouncers-at-toll-plazaas/
సంక్రాంతి సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద బౌన్సర్లు
పబ్బుల్లోనో, క్లబ్బుల్లోనో ఉండాల్సిన బౌన్సర్లు రోడ్లపైకి వచ్చారు. అందులోనూ జాతీయ రహదారుల పై తిష్ట వేశారు. అవును మీరు చదువుతున్నది నిజమే… సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ జనం సొంతూళ్లకు పయనమవటంతో టోల్ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ భారీగా జామ్ కావటంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద జీఎంఆర్ యాజమాన్యం… బౌన్సర్లను రంగంలోకి దింపింది. విపరీతమైన ఆలస్యం కారణంగా సహనం నశించి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేయకుండా వారిపై బౌన్సర్లను ప్రయోగిస్తోంది. టోల్ప్లాజాల వద్ద రద్దీ పెరగటంతో… గతంలో సిబ్బందితో వాహనదారులు గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో… ప్లాజాల వద్ద వాహానులు బారులు తీరటంతో ఎలాంటి గొడవ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్లాజా సిబ్బందికి రక్షణగా బౌన్సర్ల సేవలను ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. సంక్రాంతికి వెళ్లిన జనం తిరిగి నగరానికి చేరుకుని… ట్రాఫిక్ సమస్య తీరే వరకు ఈ బౌన్సర్లు టోల్ప్లాజాల వద్దనే తిష్ట వేయనున్నారు. మెరాయిస్తున్న ఫాస్టాగ్ స్కానర్లు అయినప్పటికీ బూత్లలో ఫాస్టాగ్ స్కానర్ సరిగా పనిచేయకపోవటంతో మళ్లి పాత పద్దతిలోనే డబ్బులు తీసుకుని వాహనాలను పంపుతున్నారు. జీఎంఆర్ సిబ్బంది వాహనదారుల వద్దకే వచ్చి ట్రిమ్ మిషన్లతో రుసుములు తీసుకుని రశీదులు ఇస్తున్నారు. టోల్ప్లాజాల వద్ద రద్దీకారణంగా అదనపు కౌంటర్లను తెరిచినా వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఫాస్టాగ్ లేన్లోకి వాహనం ఎంటర్ కాగానే… అద్దంపై అతికించి ఉన్న ఫాస్టాగ్ను స్కానర్ రీడ్ చేయాల్సి ఉంటుంది. అయితే…ఈ ప్రక్రియకు 5 నిమిషాలకు పైగా సమయం పడుతుండటంతో సిబ్బంది వాహనాల దగ్గరకే వచ్చి మాన్యువల్గా రుసుము తీసుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ప్లాజాల వద్ద ట్రాఫిక్ పెరగడంతో, వాహనాదారులు సహనం నశించి సిబ్బందిపై దాడి చేస్తున్నారని పంతంగి టోల్ ప్లాజా వద్ద జీఎంఆర్ యాజమాన్యం బౌన్సుర్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతికి వెళ్లిన జనం తిరిగి నగరానికి వచ్చేంత వరకు ఈ బౌన్సుర్లు అక్కడే ఉంటారట. అయితే ఫాస్టాగ్ స్కానర్లు మొరాయించడంతో ఒక్కో వాహనానికి ఐదు నిమిషాలకు పైగా సమయం పడుతుంది. దాంతో జీఎంఆర్ సిబ్బంది వాహనదారుల వద్దకే వచ్చి ట్రిమ్ మిషన్లతో రుసుములు తీసుకుంటున్నారు. టోల్ప్లాజాల దగ్గర అదనపు కౌంటర్లు ఏర్పరిచిన వాహనదారులకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
86,129
https://www.prabhanews.com/2020/2/%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF
మున్సిపాలిటీ పోస్టులు భర్తి
ఆంధ్రప్రభ దినపత్రిక తెలంగాణ ఎడిషన్ పేజ్వన్ స్టోరీహైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాబోతున్నాయి. దాదాపు 1800 పైగా పోస్టులు భర్తీ కాబోతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 141 మున్సిపాలిటీలు ఉండగా, నకిరేకల్ మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు. జీహెచ్ఎంసీని మినహాయిస్తే రాష్ట్రంలో 139 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు ఉన్నాయి. వీటిలో 68 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో తీసుకోనున్నారు. కమిషనర్లతోపాటు ఇంజనీర్లు, శానిటరీ సిబ్బంది, టౌన్ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్ తదితర పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారని భావిస్తున్నట్లు పురపాలకశాఖ అధికారులు తెలిపారు. కొత్త మున్సిపాలిటీల్లో ఒక్కో మున్సిపాలిటీకి కనీసం 20 నుంచి 25మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ లెక్కన 68 కొత్త మున్సిపాలిటీలతోపాటు మూడేళ్ల క్రితం ఏర్పాటై, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న మున్సిపాలిటీలు 15దాకా ఉన్నాయి. మొత్తం కలుపుకొని 83 మున్సిపాలిటీల్లో కనీసం 1800 పోస్టుల దాకా భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు కమిషనర్లుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలకు ఛార్జ్ ఇచ్చారు. ఇక మీదట ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైనవారు రాబోతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సజావుగా కొనసాగేలా కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లతో పాటు సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్లో జరిగిన సమ్మేళనంలో తెలిపారని అధికారులు చెప్పారు.
ఆంధ్రప్రభ దినపత్రిక : రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతున్న నేపథ్యంలో కొత్త మునిసిపాలిటిల్లో ఖాలిగా ఉన్న 1800 పైగా పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 141 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 68 కొత్తగా ఏర్పడ్డాయి. మున్సిపాలిటీ కమిషనర్లగా ఇప్పటివరకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలకు పదవి ఇచ్చారు. ఇకపై కమిషనర్లు, ఇంజనీర్లు, శానిటరీ సిబ్బంది వంటి తదితర పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తి చేయనున్నారు. కొత్త మున్సిపాలిటీలో సిబ్బందిని, అధికారులను త్వరగా నియమిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
31,394
https://www.prajasakti.com/WEBSECTION/National/page604/rahul-pradhani-avutaru-raipati
ముత్తూట్ ఫైనాన్స్ కేసులో దర్యాప్తులు ముమ్మరం చేసిన పోలీస్ సిబ్బంది.
ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి పాల్పడిన దొంగల కోసం వేట మొదలైంది. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో పోలీసులు పెద్ద మొత్తంలో తనిఖీలు మొదలుపెట్టారు. దొంగలు వాడిన టవేరా వాహనాన్ని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు దోపిడీకి విఫలయత‍్నం చేశారు. కత్తి, తుపాకీతో మంగళవారం ఉదయం ముత్తూట్లోని వచ్చిన దుండగులు సిబ‍్బందిని బెదిరించారు. దీంతో అప్రమత‍్తమైన ముత్తూట్ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ అలారం నొక్కడంతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగం పెంచారు. అందులో భాగంగా దొంగలు వాడిన టవేరా వాహనంలో దొంగలు సోమవారం ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించినట్లు నిర్దారణకు వచ్చారు. శంషాబాద్ టోల్ గేటు వద్ద మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో టోల్ చెల్లించినట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా వారికోసం గాలింపులు ప్రారంభించిన పోలీసులు ఉప్పరపల్లిలో ఓ అపార్ట్మెంట్ను చుట్టుముట్టారు. నలుగురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు అపార్ట్మెంట్ను చుట్టుముట్టడంతో స్థానికులంతా కొంత ఆందోళన చెందుతున్నారు. మీడియాను కూడా పోలీసులు దగ్గరకు రానివ్వడం లేదు. గతంలో ఒకసారి ఇలాంటి దొంగతనానికి పాల్పడింది ఉగ్రవాదులని తెలియడం, ప్రస్తుతం కూడా అదే తరహా దోపిడీ యత్నం జరిగిన నేపథ్యంలో పోలీసులు వారిని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని పోలీసులు ముందు జాగ్రత్తగా తాము చుట్టుముట్టిన అపార్ట్మెంట్ వద్ద దాదాపు 200 మంది పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.
ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసులో రాజేంద్రనగర్ పరిధిలోని పోలీసులు నిందితులపై తనిఖీలను ముమ్మరం చేసారు. దుండగులు కట్టి, తుపాకీలతో సిబ్బందిని బెదిరించగా అప్రమత్తమైన మేనేజర్ అలారం నక్కడంతో స్థానికులు పెద్దమొత్తంలో చేరుకోవడం చూసి దుండగులు అక్కడినుండి పరారయ్యారు. ఈ ఘటనలో దుండగులు వదిన టవేరా వాహనం సోమవారం ఔటర్ రింగురోడ్డుపై ప్రయాణిస్తూ, 3. 30 గంటలకు టోల్ చెల్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో దాదాపు 200 మంది పోలీసులు గాలింపులు చేస్తుండగా వారిలో నలుగురు ఏసిపీలు, 10 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు వున్నారు.
33,409
https://www.prajasakti.com/WEBSECTION/National/page101/panello-saina-samir
ఏపీకి కేటాయించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) కు అంకురార్పణ జరిగింది. నిట్ శాశ్వత భవన నిర్మాణాలకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు నిట్ తరగతులకు అవసరమైన క్యాంపస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది నుంచే నిట్లో తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ఈ నెల 28 నుంచి నిట్ తరగతులను తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తాడేపల్లిగూడెం నిట్కు మొత్తం 540 సీట్లు కేటాయించారు. ఇందులో 480 సీట్లను ఈ విద్యా సంవత్సరం నుంచి తాడేపల్లిగూడెంలో నిట్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 60 సీట్లు వరంగల్ నిట్లో భర్తీ చేస్తారు. వీరంతా ఆంధ్ర నిట్ ద్వారా అభ్యసిస్తున్నట్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. తాడేపల్లిగూడెంలో నాలుగు సార్లు కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికే 383 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లను గురువారం భర్తీ చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్ధులంతా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందాల్సి ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉన్న నిట్ కూడా ఈరోజు అధికారికంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేసారు. ఈ సందర్బముగా మంత్రి గంట శ్రీనివాసస రావు మాట్లాడుతూ ఇక్కడ మొత్తం ఉన్న 540 సీట్లకు గాను 480 మందికి పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో భర్తీ చేస్తాం అని , మిగిలిన 60 మందికి వరంగల్ నిట్ లో భర్తీ చేస్తాం అని తెలిపారు.
34,550
https://www.prajasakti.com/WEBSECTION/International/page86/kendraprabhutva-ardhik-vidhanalapai-bijepi-senior-net-vimarshal
ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ మారనుంది. మార్చి 11 నుంచి 30 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని బోర్డు గత వారం షెడ్యూల్ ప్రకటించింది. కానీ జెఈఈ మెయిన్స్ ఏప్రిల్ 3న ఆఫ్లైన్ పరీక్ష, 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జెఎబి షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ పరీక్ష తేదీలను మార్చాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలకు జెఈఈ మెయిన్స్కు కేవలం ఐదు రోజులే సమయం ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పరీక్ష తేదీలను మార్చాలని బోర్డును కోరాయి. పైగా ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలున్న నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహిస్తే మంచిదని బోర్డు వర్గాలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒత్తిడి తగ్గించే విధంగా ఉండేలా పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని అధి కారులు నిర్ణయించారు. తెలంగాణలో మార్చి 2 నుంచే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించగా, ఆంధ్రప్రదేశ్లోనూ మార్చి 2 నుంచే పరీక్షలు నిర్వహించాలని అధికారులు దాదాపు నిర్ణయించినట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే సిలబస్ ఉన్నందున ఒకే రోజు నుంచి పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు. కొత్త తేదీలపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదించి అనుమతులు పొందనున్నట్లు బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఈ ఏడాది ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలనుకుంటున్నట్లు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డు మార్చి 11 నుంచి పబ్లిక్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలోనే ప్రారంభించాలని భావిస్తున్నందున ప్రాక్టికల్ పరీక్షలను కూడా ముందుగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు, ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇంటర్ పరీక్షలు మార్చి 11 నుంచి 30 వరకు అని మొదట్లో నిర్నయయించిన, జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 3న ఆఫ్లైన్ పరీక్ష, 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు, కేవలం 5 రోజుల గ్యాప్ ఉందని, విద్యార్థులు తల్లిండ్రులు, విద్యార్థులు సంఘాలు షెడ్యూల్ మార్చమని ఇంటర్ బోర్డును కోరారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఏప్రిల్,జూన్ లో ఉండడం వలన ఎవరికి ఇబ్బంది లేకుండా మార్చ్ 2 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో సిలబస్ ఒకటే కాబట్టి ఒకే రోజు నుండి పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొత్త తేదీలపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వంతో అనుమతులు పొందుతామన్నారు. ఈ ఏడాది పరీక్షలు ముందు జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్ పరీక్షలను కూడా ముందుగానే నిర్వహిస్తామన్నారు.
35,358
https://www.prajasakti.com/WEBSECTION/National/page897/hobert-semisku-sania-jodi
రాష్ట్రంలో మానవత్వం అనే మాటకు తావివ్వకుండా పాలన కొనసాగుతోందని వైసిపి అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ విమర్శించారు. వచ్చే ఎన్నికలలో అధికారం తనదేనని, అప్పుడు విషజ్వర బాధిత కుటుంబాలను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతూ మంగళవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ ముందు ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను, వ్యవసాయ రుణాలు రద్దుచేస్తానని రైతులను, ఉద్యోగాలు కల్పిస్తానని యువతను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఆ తర్వాత ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ఒకే గ్రామానికి చెందిన 18 మంది విష జ్వరాలబారిన పడి మరణిస్తే కనీసం పరామర్శించాలన్న ఇంగితం కూడా లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అన్నీ సహజ మరణాలేనంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం దుర్మార్గమన్నారు. ఈరోజు కూడా తిరుమలశెట్టి బాబురావు ( 45 ) అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ మృతిచెందాడని, దీంతో మృతుల సంఖ్య 19కి పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తమాజేరు బాధితుల గోడును జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ధర్నా సమాచారాన్ని ముందుగానే తెలియజేసినా కార్యాలయానికి కలెక్టర్ రాలేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇదో నిదర్శమన్నారు. అయినా ఎవరూ చింతించవద్దని రాబోయే ఎన్నికల్లో మనసున్న తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లో ఎక్స్గ్రేషియా చెక్కులను ఇంటికి పంపిస్తానని కొత్తమాజేరు విషజ్వర మృతుల కుటుంబ సభ్యులకు అభయమిచ్చారు. డెల్టాలో తాగు, సాగు నీటి ఎద్దడికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో పోటీ పడి చంద్రబాబు విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నీటిని సముద్రం పాల్జేయడం వల్లే రైతాంగం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని గుర్తుచేశారు.
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల వాళ్ళ చనిపోయిన 18 మందిని పరామర్శించడానికి వచ్చి జగన్ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ, 18 మంది చనిపోతే కనీసం పరామర్శించాలి అని ముఖ్యమంత్రికి అనిపించలేదు అని, ఇవి అన్ని సాధారణ మరణాలు అని కప్పిపుచ్చడం సరి కాదు అని, తమ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో నే ఎక్స్గ్రేషియా చెక్కులను ఇంటికి పంపిస్తాము అని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను, వ్యవసాయ రుణాలు రద్దుచేస్తానని రైతులను, ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు జనాలను మోసం చేసారు అని, డెల్టాలో తాగు, సాగు నీటి ఎద్దడికి చంద్రబాబు ఆలోచనలే కారణము అని తెలిపారు.
40,665
https://www.prajasakti.com/WEBSECTION/National/page759/southzone-mahila-cricket-jattu-ampik
రాష్ట్రం లో పలు జిల్లాల్లో జడ్పీటీసీ ,ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు జరుగుతున్నాయి
రాష్ట్రంలో పలు జిల్లాల్లో జెడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు సిపిఎం అభ్యర్థులు బుధవారం నామినేషన్ వేశారు. విశాఖ జిల్లాలో డుంబ్రిగుడ జెడ్పిటిసిగా కొర్రా మాలతి, హుకుంపేట నుంచి ఆనంద్ ప్రేమ్ కుమార్ సొంటిన, ముంచంగిపుట్టు నుంచి వంతల బుల్లెమ్మ, పాడేరు నుంచి సోమిలి ఈశ్వరమ్మ, జి. మాడుగుల నుంచి కొర్రా భానుప్రసాద్, కొయ్యూరు నుంచి సరుమూర్తి సూరిబాబు, నక్కపల్లి నుంచి మేడిబోయిన లక్ష్మి, కశింకోట నుంచి దాకారపు దారవరలక్ష్మి, గొలుగొండ నుంచి నెల్లూరి చిరంజీవి నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొమ్మిది కార్పొరేషన్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో మెంటాడ జెడ్పిటిసి అభ్యర్థిగా రాకోటి రాములు, గంట్యాడ స్థానానికి చలుమూరి అప్పలనాయుడు నామినేషన్లు వేశారు. గుమ్మలక్ష్మీపురం,కురుపాంలో ఒకరి చొప్పున నామినేషన్ వేశారు. శ్రీకాకుళం జిల్లాసీతంపేట మండలం జీలకర్ర, పాతపట్నం నియోజక వర్గం కొత్తూరు స్థానాలకు నామినేషన్లు వేశారు. ఎంపిటిసి స్థానాలకు టెక్కలిలోని 8వ ప్రాదేశికం, వజ్రపుకొత్తూరు, సీతంపేట మండలం దారపాడు, పూతికవలస స్థానాలకు నామినేషన్లు వేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల జెడ్పిటిసిగా సగిలి రాజేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులో జెడ్పిటిసి స్థానాలకు సంత నూతలపాడు నుండి బంకా సుబ్బారావు, పంగు లూరు నుండి రాయిని కృష్ణకుమారి, మార్కాపురం నుండి గాలి వెంకట్రామిరెడ్డి, పామూరు నుండి బత్తుల నాగేశ్వరరావు నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా నుంచి జెడ్పిటిసి అభ్యర్థులుగా ఆదోని నుంచి ఎం మేరి, కర్నూలు నుంచి శ్రీరాములు, కల్లూరు సోమశేఖర్, ఓర్వకల్లునాగన్న, జూపాడుబంగ్లా శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు జెడ్పిటిసి స్థానానికి కుంజా సీతారామయ్య, ఎటపాక నుంచి కాకా అర్జున దొర నామినేషన్లు వేశారు. తాళ్లరేవులో టేకుమూడి ఈశ్వరరావు, అమలాపురం నుంచి కారం వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం జెడ్పిటిసి స్థానానికి ఓ. నల్లప్ప, ధర్మవరం రూరల్ స్థానానికి జంగాలపల్లి పెద్దన్న, కనగానపల్లి మండలం నుంచి కదిరిప్ప, చిలమత్తూరు, పెద్దవడుగూరు, పరిగి, గార్లదిన్నె మండలాల నుంచి కూడా నామినేషన్లు వేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి గడ్డం అంకయ్య, కోవూరు మహిళా అభ్యర్థిని తిరువీధి సుజాత నామినేషన్ వేశారు.
రాష్ట్రం లో పలు జిల్లాల్లో జడ్పీటీసీ ,ఎంపీటీసీ స్థానాలకు సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేశారు. విశాఖ జిల్లాలో తొమ్మిది మంది నామినేషన్ వేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొమ్మిది కార్పొరేషన్ స్థానాలకు పోటీచేయనున్నట్టు సమాచారం వచ్చింది. విజయనగరం జిల్లాలో నలుగురు నామినేషన్లు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదు స్థానాలకు నామినేషన్లు వేశారు. కడప జిల్లాలో ఒకరు నామినేషన్ వేశారు. ఒంగోలు ఐదు మంది నామినేషన్లు వేశారు. కర్నూల్ జిల్లాలో ఆరుగురు నామినేషన్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు స్థానాలకు నామినేషన్లు వేశారు. అనంతపురం జిల్లా నుండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి ఇలా అన్ని జిల్లాల నుండి నామినేషన్స్ జరుగుతున్నాయి. ఈసారి సిపిఎం అభ్యర్థులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు ప్రతిపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయి.
66,224
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-12275-.html
మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు: శ్వేతారెడ్డి.
అమరావతి : ప్రజాశాంతి పార్టీతో ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్న కేఏ. పాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఆ పార్టీలో చేరి, కొన్నిరోజులకే దూరం జరిగిన పాత్రికేయురాలు, యాంకర్ శ్వేతారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేఏ. పాల్ ఓ కామాంధుడని, అమ్మాయిలపై చేతులేసి తాకరాని చోట తాకుతుంటాడని తెలిపారు. అనంతపురం పర్యటనలో తనతో ఓసారి ఇలాగే బిహేవ్ చేస్తే గట్టిగా హెచ్చరించానని వెల్లడించారు. అప్పట్నుంచి తనజోలికి రాలేదని, కానీ ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. తనకు హిందూపురం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ డబ్బులిస్తేనే టికెట్ అంటూ మెలిక పెట్టారని వాపోయారు శ్వేతారెడ్డి. అటు, శ్వేతారెడ్డి ఆరోపణలకు కేఏ. పాల్ కూడా అదేస్థాయిలో స్పందించారు. శ్వేతకు చాలామందితో సంబంధాలున్నాయని, ఆమె క్యారక్టర్ బాగాలేదని మొదట్లోనే గుర్తించామని అన్నారు. ఈ కారణంగానే తాము హిందూపురం టికెట్ ఇవ్వబోవడంలేదని చెబితే తమపైనే ఆరోపణలు చేస్తోందని చెప్పారు. నిన్నమొన్నటి దాకా నందమూరి. బాలకృష్ణపై హిందూపురంలో మహిళా యాంకర్ పోటీ అంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. అంతలోనే కేఏ. పాల్, యాంకర్ శ్వేతారెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్య పార్టీలకు పోటీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పై ఆ పార్టీ పాత్రికేయురాలు శ్వేతారెడ్డి అతను ఒక కామాంధుడని, డబ్బులిస్తేనే హిందూపురం టికెట్ ఇస్తానన్నారని ఆరోపణలు చేశారు. ఇటు ఆయన కూడా అదేస్థాయిలో ఆమె క్యారక్టర్ మంచిది కాదని అందుకే తనకు టికెట్ ఇవ్వదలచలేదని అనడంతో రాజకీయ వర్గాలు ఆశ్చర్యపడ్డాయి.
76,225
https://cinema.suryaa.com/movies-15723-.html
పేస్ బుక్ బిజినెస్ మోసాలు
పేస్ బుక్ న్యూస్ ఫీడ్ చూస్తుంటే, ఆకర్షణీయమైన ఫోటో కనిపిస్తుంది. "పది వేల రూపాయల చీర కేవలం వెయ్యి రూపాయలకి లభిస్తుంది" - అనే ప్రకటన చాలామంది మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు ఖరీదైన స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అమ్ముతున్నట్లు ప్రకటనలు కూడా కనిపిస్తూ ఉంటున్నాయి. వాటితో పాటు మొబైల్ ఫోన్ బ్యాక్ కేస్లు చవకగా వస్తాయి అంటూ అనేక రకాల మొబైల్ యాక్సెసరీలు కూడా దర్శనమిస్తుంటాయి. ఇవన్నీ చూసి టెంప్ట్ అవుతున్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి. ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు వస్తున్న అధిక శాతం కేసులు గమనిస్తే, ో కనిపిస్తున్న వ్యాపార ప్రకటనలను నమ్మి ఆయా వస్తువులను కొనుగోలు చేయటానికి డబ్బులు చెల్లించామని, తీరా వస్తువులు రాలేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. మరికొందరైతే వస్తువులు వచ్చినా కూడా చాలా నాసిరకం ప్రోడక్టులు వచ్చాయని వాపోతున్నారు. ఫ్రాడ్ చేసే వ్యక్తులు అనేక మంది ఫేస్బుక్లో వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా చాలా మందిని బుట్టలో పడేస్తారు. మరికొంతమంది తమకంటూ ప్రత్యేకమైన ఫేస్బుక్ బిజినెస్ పేజీలు ఓపెన్ చేసి, రకరకాల వస్తువులతో కూడిన క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తూ అమాయకులను మోసం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఆయా లింకులను క్లిక్ చేసి వస్తువులను కొందామని వెళితే, కనీసం సంబంధిత వెబ్ సైట్లలో కస్టమర్ కేర్ నెంబర్ కానీ, ఇతర ముఖ్యమైన వివరాలు గానీ కనిపించవు. చవకగా వస్తువు వస్తోంది అన్న భావనతో వెనకా ముందు ఆలోచించకుండా ఇలాంటి వెబ్సైట్లలో కొనుగోలు చేస్తే కచ్చితంగా మోసపోతారు. ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్న భారీ మొత్తంలో ఇలాంటి సైబర్ క్రైమ్ కేసుల నేపథ్యంలో, నష్టం జరిగిన తర్వాత కేసు పెట్టడానికి ఉపక్రమించడం బదులు ఇలాంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఆన్లైన్ లో ఏదైనా కొనుగోలు చేయాల్సి వస్తే బాగా పేరున్న , వంటి ఇ-కామర్స్ వెబ్సైట్ లను ఉపయోగించాలి తప్పించి ముక్కు మొహం తెలియని ఫేస్ బుక్ పేజీలు, ఇతర చిన్నాచితక వెబ్సైట్లను ఉపయోగిస్తే కచ్చితంగా ప్రమాదంలో పడతారు.
ఫ్రాడ్ చేసే వారు ఫేస్బుక్లో వ్యాపార ప్రకటనలు పెట్టడం వల్ల చాల మంది వాటిని నమ్మి ధరలు తక్కువ ఉండడంతో ఆకర్షితులు అయ్యి చివరికి మోసపోతున్నారు. ఈ మద్య ఫేస్బుక్ ప్రకటనలను నమ్మి ఆయా వస్తువులను కొనడానికి డబ్బులు కట్టామని కాని ఇంకా రాలేదని, ఇంకొందరికి వచ్చినా కూడా నాసిరకం ప్రోడక్టులు వచ్చాయని ఎన్నో కేసులు వచ్చాయని పోలీసులు చెప్పారు. తక్కువ ధరకే వస్తువులు కనిపించడంతో కస్టమర్ కేర్ నెంబర్ కానీ, ఇతర ముఖ్యమైన వివరాలు గానీ కనిపించకపోవడాన్ని కూడా గమనించకుండా ఇలాంటి వెబ్సైట్లలో కొనుగోలు చేసి మోసపోతున్నారు. అందుకే ఎవైన కొనడానికి ఇలాంటి వెబ్సైట్లను వాడకుండా బాగా పేరున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్ సైట్ లను వాడాలి లేదంటే మోసపోతాము.
78,594
https://telangana.suryaa.com/telangana-updates-457353-.html
ఒక చిన్న బడ్జెట్ సినిమా నిర్మిస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో `కబీర్ సింగ్` పేరుతో తెరకెక్కించి సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు సందీప్ రెడ్డి. అయినా ఎందుకనో ఇప్పటి వరకు తన మూడవ చిత్రం గురించి ప్రకటించలేదు. `కబీర్ సింగ్` నిర్మించిన హిందీ నిర్మాతలకే సందీప్ రెడ్డి మరో కమిట్ మెంట్ ఇచ్చాడని అప్పట్లో ప్రచారమైంది. కానీ ఇంకా ఏ అప్ డేట్ లేదు. . ఈ చిత్రంలో నటించే హీరో ఎవరు? అనే విషయంపైనా ఇంకా క్లారిటీ రాలేదు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసి ఇంతకాలం అతడు ఎందుకు వెయిట్ చేశాడు? తెలుగులో మరో సినిమా అన్నదే లేకుండా ఎందుకని వెనకబడ్డాడు? అంటే బాలీవుడ్ కి వెళ్లడం ఒక కారణం అంటున్నారు కొందరు . ఈ మధ్య సందీప్ ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దాని పైన కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో సందీప్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఒక చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని. . ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నరని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకు కొత్తవారిని తీసుకోవాలని సందీప్ చూస్తున్నాడట . ఇక ఈ సినిమాపై త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.
అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్ సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి నుండి ఎటువంటి వార్త లేదు. తర్వాత సినిమా బాలీవుడ్లో తీస్తారని, ఒక వెబ్ సిరీస్ కూడా తీస్తారని అన్నారు. దానికి సందీప్ తనే స్వయంగా ఒక చిన్న బడ్జెట్ సినిమా నిర్మిస్తున్నట్టు, దానికి కొత్తవారిని తీసుకుంటున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రకటన కూడా రాబోతుందని ఫిలిం నగర్ లో టాక్.
80,353
https://www.vaartha.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82/
స్నేహ ఉల్లాల్ మొదటి బికినీ ఫోటో
సినిమా రంగంలో ఏ టైములో చేయాల్సిన గ్లామర్ షో అప్పుడే చేయాలి. ఈ సత్యాన్ని హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఆలస్యంగా తెలుసుకుంది. జూనియర్ ఐశ్వర్యారాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి విజయాలను అందుకుంది. కానీ, ఎందుకో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు . ఆమధ్య బాలకృష్ణ సింహ సినిమాలో కనిపించి మెప్పించింది. ఇప్పుడు హాట్ షోకి తెరలు తీసింది. మొదటి బికినీ ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహ ఉల్లాల్. ఫిట్నెస్ పరంగా బాగున్నా. . . . ఇప్పటికే ఆలస్యం అయిపొయింది కాబట్టి, మిగిలినవారికి ఉన్న ఫాలోయింగ్ తనకు లేదు. అయితేనేమి స్నేహ ఉల్లాల్ ఇప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నానని చెబుతుంది. స్నేహ ఎంట్రీ ఇచ్చింది 2005లో. ఇప్పటికి 13 ఏళ్ళు గడిచింది. సల్మాన్ ఖాన్ లక్కీతో పరిచయమైన స్నేహకు జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే పేరు వచ్చింది కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న స్నేహ ఉల్లాల్ వాటికి గేలం వేయడం కోసం ఇలా మొదలుపెట్టింది. ఎక్కాల్సిన ట్రైన్ జీవిత కాలం లేట్ తరహాలో కెరీర్ మొదలుపెట్టిన 13 ఏళ్లకు ఫస్ట్ బికినీ వేస్తే వర్క్ అవుట్ అవుతుందంటారా.
2005లో సల్మాన్ ఖాన్ లక్కీతో పరచయమైన స్నేహ ఉల్లాల్ జూనియర్ ఐశ్వర్యారాయ్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో సినిమాలు చేసి విజయాల్ని అందుకున్న ఈ భామ బాలకృష్ణ సింహ సినిమా తరవాత కనిపించలేదు. మొదటి బికినీ ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇండస్ట్రీ కి వచ్చిన 13 ఏళ్ల తరవాత ఫస్ట్ బికినీ వేసి మళ్ళీ ఛాన్స్ కోసం గాలం వేస్తుంది. వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.
80,562
https://www.vaartha.com/%e0%b0%ad%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%80-6/
సింగర్ చిన్మయి ఎదుర్కున్న లైంగిక వేదింపులు.
ఈమద్య కాలంలో సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా సంచలనంగా మారిపోయింది. వరుసగా ఈమె ఏదో ఒక విషయమై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమద్య తమిళ లెజెండ్రీ రచయిత వైరముత్తు పై సంచలన లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత ఈమె డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించబడింది. దాంతో అప్పటి నుండి కూడా తనకు జరిగిన అన్యాయంను సోషల్ మీడియా ద్వారా చెబుతూ వస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిన్మయి అభిమానుల కామెంట్స్ కు స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఒక అభిమాని ట్విట్టర్ లో మీరు చీర కట్టుకోవచ్చు కదా చాలా బాగుంటారు. చీరలో మిమ్ములను చూడాలని అంతా అనుకుంటారు అంటూ పోస్ట్ చేశాడు. అందుకు చిన్మయి స్పందిస్తూ గతంలో తాను చీరలు కట్టుకునే దాన్నే నేను అభిమానుల కోసం చీర కట్టుకుని ఉండగా ఒక కార్యక్రమంలో కొందరు నన్ను సైడ్ నుండి ఫొటోలు తీసి సాఫ్ట్ పోర్న్ సైట్స్ లో పోస్ట్ చేశారు. సైడ్ నుండి నా చెస్ట్ భాగం కనిపిస్తూ ఉన్న ఫొటోలు ఆ సైట్స్ లో పోస్ట్ చేయడంతో కొందరు ఆ ఫొటోలు చూస్తూ అసభ్యంగా( ) ప్రవర్తించి వీడియోలను చిత్రీకరించుకుని అవి నాకు పంపించారు. ఆ వీడియోలు అత్యంత దారుణం. ఆ వీడియోలు నాకు పంపడంతో చీరలు కట్టుకోవడం మానేశానంటూ సమాధానం చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను షేర్ చేసుకునే చిన్మయి తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో లైంగిక వేదింపులను చెబుతూ వస్తోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో దగ్గరగా ఉండాలనుకుంటున్న సెలబ్రెటీలకు ఈ స్థాయి వేదింపులు ఎదురవుతున్నాయి అనే విషయం చిన్మయి వ్యాఖ్యల ద్వారా వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీల పట్ల చిల్లరగా ప్రవర్తించే అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి.
సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్స్ కు రిప్లై ఇస్తూ ఉంటుంది. అయితే ట్విట్టర్ లో ఒక అభిమాని చీరలో ఫోటో పోస్ట్ చేయమని చిన్మయిని అడిగాడు. ఆమె ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో అభిమానుల కోసం చీర కట్టుకుంటే ఫోటోలు తీసారు. అందులో చెస్ట్ భాగం కనిపిస్తున్న ఫోటోలను సాఫ్ట్ పోర్న్ సైట్స్ లో పోస్ట్ చేశారు. అవి చూస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను నాకు పంపారని ఆమె రిప్లై ఇచ్చింది. అలాగే తమిళ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ ఆమెను తొలగించింది. ఇలా తనపై జరిగిన ఎన్నో విషయాలను ఆమె షేర్ చేసుకుంది.
80,780
https://www.vaartha.com/bone-bandage-soaks-up-pro-healing-biochemical-to-accelerate-repair/
మరణ ద్రువికరణలు సృష్టించిన లైఫ్ ఇన్సురన్సు కార్పొరేషన్ ఏజెంట్స్.
సూర్యపేట జిల్లా కోదాడలో కార్యాలయంలో ఘరానా మోసం జరిగింది. 190 మంది పాలసీదార్లు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రూ. 3.14 కోట్లు కొల్లగొట్టారు. పాలసీ కట్టలేని బారి బాండ్లు సేకరించి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా దందా కొనసాగుతుంది. ఎల్ఐసీ అంతర్గత తనిఖీల్లో భారీ మోసం వెలుగు చూసింది. బతికి ఉన్న తన తండ్రి కూడా చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించి బూక్యా నాయక్ పాలసీ క్లెయిమ్ చేశారు. 11 మందిపై అవినీతి నిరోధక చట్టం, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బానోతు బూక్యా నాయక్ తోపాటు గుమస్తా హరియా, 9మంది ఎల్ఐసీ ఏజెంట్లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఎల్ఐసీకి సంబంధించిన విజిలెన్స్ శాఖ అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 190 మంది పాలసీ దార్లు చనిపోయినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చి సుమారు రూ. 6 కోట్ల మేర మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే రూ. 3.14 కోట్లు కొల్లగొట్టినట్లుగా ఆధారాలున్నాయి.
సూర్యాపేట జిల్లలో కోదాడ లైఫ్ ఇన్సురన్సు కార్పొరేషన్ కార్యాలయం లో 190 మంది పాలసీదార్లు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి . 3.14 కోట్లు కొల్లగొట్టారు. బూక్యా నాయక్ సొంత తండ్రి మరణిచారు అని ధృవీకరణ సృష్టించాడు. అయితే ఇది గత 6 ఇయర్స్ నుండి కొనసాగుతుంది. ఇందులో ఉన్న నిందితులందరినీ సిబీఐ అధికారులు విచారిస్తున్నారు.
82,060
https://www.vaartha.com/cm-kcr-thanksgiving-meeting-in-huzurnagar-today/
ఒక తెలుగు ఛాయ్ వాలా పేరును పద్మాకు నమోదు చేసిన ఒరిస్సా ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగువారికి నాలుగు కాదు, ఐదు పద్మాలు దక్కాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి, ద్రోణవల్లి హారిక, యెడ్లవల్లి వెంకటేశ్వరరావు, ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్తోపాటు మరో తెలుగువారికి కూడా పద్మ పురస్కారం దక్కింది. ఆయన ఒడిశాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి దేవరపల్లి ప్రకాష్ రావు. ఓ ఛాయ్ వాలా. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్బంగా దేశం గర్వించే పని చేసే వారికి, సమాజ సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. పద్మ అవార్డులను దక్కించుకున్న వారు వారి బాద్యతను తమకు తాము మరింతగా పెంచుకుని సమాజ సేవలో మరింత ముందుకు వెళ్తారు. పద్మ అవార్డులు తెలుగు రాష్ట్రాల్లో కేవలం క్రీడాకారులకు, కలాకారులకు మాత్రమే వస్తాయి. కారణం మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం వారు మాత్రమే కనిపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పద్మ అవార్డు ఒక సామాన్యుడికి వచ్చిందా చెప్పండి, రాలేదు. ఎందుకంటే సామాన్యుల్లో అసమాన్యులను ప్రభుత్వాలు గుర్తించలేక పోతున్నాయి. కాని ఒక తెలుగు వ్యక్తి ఒరిస్సాలో సామాన్యమైన వ్యక్తిగా చాయ్ అమ్ముకుంటూ సేవ చేస్తూ ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వం అతడి పేరును పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఆ వ్యక్తి ఉండి, ఛాయ్ అమ్ముకుంటూ అంతకంటే ఎక్కువ సేవ చేసినా కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయన్ను పట్టించుకునేవి కాదు. ఒరిస్సా ప్రభుత్వంను ఈ విషయంలో అభినందించాల్సిందే. తమ వాడు కాదనే విషయాన్ని పక్కకు పెట్టి, తమ వారికి సేవ చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో అక్కడి ప్రభుత్వం పద్మ అవార్డుకు చాయ్ వాలా పేరును ప్రతిపాదించింది.
తెలుగువారికి ఐదు పద్మా పురస్కారాలు అందించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రతి ఏటా రిపబ్లిక్ డే రోజున సమాజ సేవ చేసే వారికి కేంద్రం పద్మ అవార్డును ప్రకటిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అవార్డ్ ను క్రీడాకారులకు మరియు కలాకారులకే ఇస్తారు. ఒక సామాన్యుడికి మాత్రం గుర్తించారు. కాని ఒడిశాలో ఒక ఛాయ్ వాలాగా స్థిరపడిన ప్రకాష్ రావు అనే తెలుగు వ్యక్తికి ప్రభుత్వం పద్మాకు సిఫార్సు చేసింది. తమ వారికి సేవ చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో అతని పేరును పద్మాకి నమోదు చేసిన ఒరిస్సా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం ఇది.
82,519
https://www.vaartha.com/%e0%b0%b0%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9f%e0%b1%88%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%85/
రవితేజ కు యాక్సిడెంట్ అవడం అవాస్తవం
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా ఉంటుంది మీడియా వ్యవహారం. కానీ సోషల్ మీడియా వచ్చాక. . ఇదిగో సిమ్ అంటే. . అదిగో ఇంటర్నెట్ కనెక్షన్ అంటున్నట్లు తయారైంది. ఇక్కడ కనెక్షన్ తప్పితే. . అవసరం(ఫోన్) గురించి పట్టించుకునే పని లేదు. ఇప్పుడు ఓ యాక్సిడెంట్ వ్యవహారం ఇంతకు మించి ప్రచారం జరుగుతోంది. నేల టికెట్ అంటూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఓ యాక్సిడెంట్ అయిందంటూ. . ముందు రవితేజకు గాయాలు అన్నారు. కొంత హంగామా తర్వాత హీరో సేఫ్ అని చెప్పారు. కానీ అంతలోనే హీరోకి కాదు. . హీరోయిన్ కి గాయాలయ్యాయి. . ఆమె ముంబై వెళ్లిపోయింది. . షూటింగ్ వాయిదాపడిపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా వాస్తవం కాదని తెలుస్తోంది. హీరోయిన్ మాళవికా శర్మకు ఏం కాలేదట. అసలు యాక్సిడెంట్ లాంటిది ఏదీ జరగలేదని. . హీరోయిన్ ముంబై వెళ్లిపోయిందనే ప్రచారం అవాస్తవం అని తేల్చేశారు.
తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న నేల టికెట్ సిబ్భందికి యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియా కధనాలు వచ్చాయి. ముందు హీరో రవితేజకు యాక్సిడెంట్ అయిందంటూ పుకార్లు వచ్చిన కొంతసేపటికే, హీరోకి కాదు హీరోయిన్ మాళవికా శర్మకు గాయాలయ్యాయని, ఆమె ముంబై వెళ్లిపోవాడంతో షూటింగ్ వాయిదా పడిందని అన్నారు. అనంతరం ఇవన్ని అవాస్తవాలని తెలిసింది.
82,840
https://www.vaartha.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b0%95%e0%b0%b0%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf/
ఎగుమతుల నిషేధం
ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్రం నివారణ చర్యలు చేపట్టింది. దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. ఉల్లితో పాటు అన్ని రకాల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. కొన్నిచోట్ల ఉల్లి ధర కిలో ఒక్కంటికి రూ. 85కి చేరుకుంది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లను పెట్టి తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. ఉల్లి ధర పెరిగిపోతుండడంతో ఏపీలో ఇటీవల ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. రైతుబజార్లలో రూ. 25కే కిలో ఉల్లి విక్రయించేలా చర్యలు తీసుకుంది. ఉల్లి కృత్రిమ కొరత సృష్టించడం వల్లే ఉల్లి ధర పెరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది. ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లి ధరను, కొరతను నివారించేందుకు ఏపీ సర్కారు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతికి చర్యలు తీసుకుంది.
పలు చోట్ల ఉల్లి ధరలు భగ్గు మంటుండడంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విదించి అదుపు చేయడానికి తగు చర్యలు చేపడుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుబజార్లలో కిలో ఉల్లి రూ. 25కే విక్రయించాలని కొన్ని చర్యలు తీసుకుంటుంది. కృత్రిమ కొరతలు సృష్టించడం వల్లే ఈ సమస్య వస్తుందని, ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
82,877
https://www.vaartha.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%87-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97/
ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ దేవగన్ పారితోషికం రూ.20 కోట్లు
ఇండియన్ సినిమా మార్కెట్ విస్తరించేకొద్దీ హీరోల పారితోషకాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాలీవుడ్లో ఒక సినిమాకు రూ. 50 కోట్లకు పైగా పారితోషకం తీసుకునే హీరోలు ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు ఒక సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నందుకు ఏకంగా రూ. 20 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ నటుడు అజయ్ దేవగణ్ కాగా. . ఆయన అంత పారితోషకం తీసుకుంటున్నది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కు అని ప్రచారం జరుగుతుండటం విశేషం. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి రాజమౌళే కొన్ని నెలల కిందట అధికారికంగా ప్రకటించాడు. ఆ పాత్ర సినిమా అంతటా ఉండదని. . ఫ్లాష్ బ్యాక్లో కీలకంగా ఉంటుందని కూడా వెల్లడించాడు. సినిమాలో గరిష్టంగా 45 నిమిషాలు మాత్రమే ఈ పాత్ర ఉంటుందన్నది చిత్ర వర్గాల సమాచారం. మరి ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడో ఏమో కానీ. . పారితోషకంగా మాత్రం రూ. 20 కోట్లు తీసుకుంటున్నాడట. అజయ్ కి దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఉండటం ఉత్తరాదిన ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం అన్నిటికీ మించి తన పాత్రతో సినిమాకు వెయిట్ తీసుకురాగల సత్తా ఉన్నవాడు కావడంతో ఆ స్థాయిలో పారితోషకం ఇవ్వడానికి నిర్మాత డీవీవీ దానయ్య వెనుకాడలేదట. అజయ్ త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాలో 45 నిమిషాలు నిడివి ఉండే ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి అజయ్ రూ. 20 కోట్ల పారితోషకం అడిగారని, అందుకు నిర్మాత దానయ్య ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అజయ్ త్వరలోనే మొదలుపెట్టనుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా నటిన్స్తున్నారు.
82,907
https://www.vaartha.com/we-are-ready-for-talks-with-india/
సమయాన్ని సరిగ్గా వాడుకుంటున్న యంగ్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ కరోనా లాక్ డౌన్ లో కంటికి కనిపించడం లేదు. కారణం షూటింగ్స్ కాదు. . కరోనా. అందుకే ఇంటికి పరిమితమైన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అని ఎదురు చూడడం లేదు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వ్యాక్సిన్ రాగానే షూటింగ్ కోసం బయలు దేరుతాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో పాటుగా త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా ఎన్టీఆర్ పూర్తి చెయ్యడానికి బాగా ప్రిపేర్ అవుతున్నాడు. త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అవ్వగానే ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్లుగా టాక్ ఉంది. అయితే ప్రశాంత్ నీల్ కథ చెప్పకుండానే ఎన్టీఆర్ అతనితో సినిమాకి కమిట్ అయినట్లుగా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు లాక్ డౌన్ టైం లో ప్రశాంత్ నీల్ ఫోన్ లో చెప్పిన కథ విన్నాడని. . కానీ పూర్తి కథ చెప్పాడా. . లేదంటే జస్ట్ రఫ్ గా కథ చెప్పాడా అనేది తెలియదు కానీ. . ప్రశాంత్ నీల్ చెప్పిన కథ ఎన్టీఆర్ విన్నాడని మాత్రం చెబుతున్నారు. పాన్ - ఇండియా స్థాయిలో దాదాపు 200 కోట్ల బడ్జెట్లో ఈ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తారని చెబుతున్నారు. మరి లాక్ డౌన్ ఎన్టీఆర్ ఖాళీగా కూర్చున్నాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు అనుకుంటే. . ఇలా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా లైన్ లో పెట్టుకుంటున్న విషయం తెలియడంలేదు ఫాన్స్ కి. ఇక ప్రశాంత్ నీల్ చెప్పిన కథలో ఎన్టీఆర్ మార్పులు చేర్పులు కూడా చెప్పినట్టుగా సోషల్ మీడియా టాక్.
కరోనా లాక్ డౌన్ లో ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి వచ్చిన గ్యాప్ ని త్రివిక్రమ్ తో మూవీకి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయించాడు. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తో చేయబోయే కథని కూడా ఫోన్ కాల్ ద్వారా వినట్టు, మార్పులు చేర్పులు కూడా చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ కథ పూర్తిగా చెప్పాడా లేకపోతే సగం చెప్పి ఒప్పించాడ అనే విషయం తెలియాల్సి ఉంది, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ చేయబోతునట్టు సమాచారం.
84,398
https://www.prabhanews.com/2016/12/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%80%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87-%e0%b0%9c%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d/
అవశేష ఆంధ్రప్రదేశ్ కు వాల్తేరు డివిజన్ గా ప్రత్యేక రైల్వే జోను ఏర్పాటు
”రాష్ట్రంలోని మూడు రైల్వే డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే జోన్లో అంతర్భాగంగా ఉన్న వాల్తేర్ డివిజన్ను మొత్తంగా కాకుండా కేవలం డివిజన్ పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాలను మాత్రమే కొత్త జోన్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో జోన్ ఏర్పాటుకు ఎదురౌతున్న అవరోధాలు తొలిగిపోయాయి". రాష్ట్ర విభజనానంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తామని విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీ రెండున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు అమలు కాబోతున్నది. రాష్ట్రంలోని మూడు రైల్వే డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే జోన్లో అంతర్భాగంగా ఉన్న వాల్తేర్ డివిజన్ను మొత్తంగా కాకుండా కేవలం డివిజన్ పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాలను మాత్రమే కొత్త జోన్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో జోన్ ఏర్పాటుకు ఎదురౌతున్న అవరోధాలు తొలిగిపోయాయి. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే ప్రత్యేక రైల్వే జోన్ను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా జోన్ మొత్తం ఆదాయంలో దాదాపు సగాన్ని సమకూర్చిపెట్టే వాల్తేర్ డివిజన్ను వదులుకొనేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇంతకాలంగా విభజన హమీ అమలుకు నోచుకోని విషయం తెలిసిందే. ఒడిశా రాష్ట్రం నుండి వ్యక్తమౌతున్న తీవ్ర అభ్యంతరాల నేపధ్యంలో వాల్తేర్ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కొత్త డివిజన్ను ఏర్పాటు చేసి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో కలిసి ప్రత్యేక రైల్వే జోన్ను నెలకొల్పాలని సూచిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాయడంతో జోన్ ఏర్పాటు ప్రక్రియకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. రైల్వే జోన్ ఏర్పాటు అంశంతో పాటు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ఆయన రాసిన లేఖలతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పి. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు బుధవారంనాడిక్కడ రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో సమావేశమయ్యారు. విశాఖపట్నం కేంద్ర కార్యాలయంగా కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేసే అంశంతో పాటు వివిధ రైల్వే ప్రాజెక్టుల గురించి పార్లమెంట్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రితో చర్చించామని ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోరామని ఆయన చెప్పారు. వాల్తేర్ డివిజన్ వివాదం తొలిగిపోవడంతో ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటామని రైల్వే మంత్రి టిడిపి నేతల బృందానికి హామీ ఇచ్చినట్లు తెలియవచ్చింది. అయితే, రైల్వే జోన్ అంశం రైల్వే మంత్రి అధికారాల పరిధిలో లేదని సుజనా చౌదరి విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. జోన్ ఏర్పాటు విషయంపై తాము మొదటినుండీ పూర్తి విశ్వాసంతోనే ఉన్నామన్న సుజనా చౌదరి రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటనకు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా చెప్పారు. రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న హావ్లాక్ వంతెనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విషయాన్ని మంత్రితో చర్చించామని, కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య గోదావరిపై రైల్వే వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమౌతాయని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు రాష్ట్ర రాజధాని-అమరావతికి రైలు మార్గం, గుంటూరు-గుంతకల్ రైలు మార్గాన్ని జంటమార్గంగా అభివృద్ధి చేయాలని, పిఠాపురం రైల్వే లైల్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని, కోటిపల్లి-నర్సాపురం మార్గ నిర్మాణానికి మరిన్ని నిధుల కేటాయింపు, గుత్తి-ధర్మవరం మార్గాన్ని జంటమార్గంగా అభివృద్ధి చేయడం, సింగరాయకొండ నుండి కనిగిరికి కొత్త రైలు మార్గం, నడికూడి-శ్రీకాళహస్తి రైలుమార్గం తదితర ప్రాజెక్టులపై వివరమైన చర్చలు జరిగినట్లు టిడిపి వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ప్రత్యేక రైల్వే జోనును ఏర్పరచడానికి కేంద్రానికి రెండున్నర ఏళ్ళు పట్టింది. రాష్ట్రంలోని మూడు రైల్వే డివిజన్ లతో పాటు వాల్తేరు డివిజన్ లో కొన్ని ప్రాంతాలు మాత్రమే కొత్త జోన్ లో కలపడానికి రాష్ట్ర ప్రభుత్వము ఒప్పుకోవడంతో కొత్త జోన్ ఏర్పాటు సుగమమైంది. ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ వదులుకోవడం ఒడిశా ప్రభుత్వానికి ఇష్టం లేదు. కావున వాల్తేరు డివిజన్ లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కొత్త డివిజన్ ఏర్పాటు చేసి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ లతో కలిసి ప్రత్యేక రైల్వే జోనును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పార్లమెంట్ లో రాష్ట్రానికి రైల్వే మంత్రిగా పనిచేస్తున్న సురేష్ ప్రభుతో చర్చించి కేంద్ర మంత్రులకు లేఖలను అందజేసామన్నారు. ఈ రైల్వే జోను అంశము రైల్వే మంత్రి అధికారాల పరిధిలో లేదని మంత్రి సుజనా చౌదరి విలేఖరులతో చెప్పారు. రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న వంతెనను పర్యాటక కేంద్రంగా మార్చాలని, కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య గోదావరి నదిపై రైల్వే వంతెన నిర్మాణం చేయాలని, అలాగే పిఠాపురం రైల్వే లైనును, కోటిపల్లి-నర్సాపురం, గుత్తి-ధర్మవరం, సింగరాయకొండ-కనిగిరి వీటి మధ్య రైలు మార్గాలకు తదితర ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలని కేంద్రానికి వివరించినట్టు టీడీపీ నేతలు తెలిపారు.
86,161
https://www.prabhanews.com/2020/01/%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a2%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-2018%e0%b0%b2%e0%b1%8b-10-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b2%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/
రైతుల ప్రాణాలు
మహారాష్ట్రలో అత్యధికం తెలుగు రాష్ట్రాలలోనూ పెరిగిన ఆత్మహత్యలు గణాంకాలు విడుదల చేసిన ఎన్సిఆర్బి దేశవ్యాప్తంగా 2018 సంవత్సరాలలో 10,349 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,34,516 ఆత్మహత్యలు జరిగాయని, దీనిలో రైతుల ఆత్మహత్యలు 7.7 శాతమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) తన నివేదికలో పేర్కొంది. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. తెలంగాణలో రైతుబంధు అమల్లోకి వచ్చినప్పటికీ రైతుల ఆత్మహత్యల విషయంలో పెద్దగా మార్పు కనిపించకపోవడం గమనార్హం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రైతుల ఆత్మహత్యలు గతంలో కంటే పెరిగాయి. కాగా 2018లో జరిగిన ఆత్మహత్యలు 2016లో జరిగిన ఆత్మహత్యలకంటే తక్కువగా ఉన్నాయి. 2016లో మొత్తం 11,379 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2019లో ఈ సంఖ్య 10,349కి తగ్గింది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయ, గోవా, చండీగఢ్, డామన్ అండ్ డయ్యు, ఢిల్లి, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదని ఎన్సిఆర్బి తన నివేదికలో పేర్కొంది. 2018లో ఆత్మహత్యలకు పాల్పడిన 10,349 మందిలో 5763 మంది రైతులు/కౌలు రైతులు ఉన్నారని, 4586 మంది వ్యవసాయ కార్మికులని ఎన్సిఆర్బి తన నివేదికలో పేర్కొంది. రైతులు/కౌలు రైతుల్లో 5457 మంది పురుషులు కాగా, 306 మంది మహిళలని ఆ నివేదిక తెలిపింది. వ్యవసాయ కార్మికుల్లో 4071 మంది పురుషులు కాగా, 515 మంది మహిళలని ఆ నివేదిక తెలిపింది. వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్సిఆర్బి విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2018లో దేశావ్యాప్తంగా 1,34,516 ఆత్మహత్యలు జరిగాయి, అందులో 10,349 మంది రైతులు ఉండడం విషాదకరం. రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం మహారాష్ట్రది కాగా తరవాతి రెండు స్థానాల్లో కర్ణాటక, తెలంగాణా ఉన్నాయి. తెలంగాణాలో రైతుభందు పతకం వచ్చినప్పటికీ ఆత్మహత్యలు గత ఏడాది కంటే ఎక్కువగా నమోదవ్వడం గమనార్హం. అయితే నమోదైన రైతు ఆత్మహత్యలలో సగానికంటే ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని రికార్డ్స్ చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన సమస్యలపై ద్రుష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
86,167
https://www.prabhanews.com/2020/01/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%81%e0%b0%aa%e0%b1%88/
లంచం తీసుకోవాలంటే భయపడాలి
అవినీతి నిరోధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏసీబీ పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో పని తీరు కనిపించడం లేదన్నారు. చురుగ్గా, క్రియాశీలకంగా, అంకిత భావంతో ఏసీబీ పనిచేయాలని సూచించారు. ఏసీబీ సిబ్బందికి అలసత్వం ఉండకూడదన్నారు. అవినీతి నిరోధానికి 14400 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కాల్సెంటర్ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలన్నారు. ప్రజలు అవినీతి బారిన పడకూడదన్నారు. లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదన్నారు. తహసీల్దార్, రిజిస్ట్రేషన్, టౌన్ప్లానింగ్ కార్యాలయాల్లో ఎక్కడ కూడా అవినీతి కనిపించకూడదన్నారు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. కావాల్సినంత సిబ్బందిని తీసుకోవాలన్నారు. మూడు నెలల్లో మార్పు కనిపించాలన్నారు. మరో నెల రోజుల్లో సమీక్ష చేస్తానని సీఎం పేర్కొన్నారు.
అనుకున్న రీతిలో పని చేయట్లేదంటు ఏసీబీ పని తీరుని తప్పు పట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజలు లంచాలు చెల్లించకూడదు, అవినీతి బారిన పడకూడదని, అవినీతి నిరోధించాడానికి 14400 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలనీ, అన్నారు. అవినీతిని అరకట్టే ప్రయత్నాలు వేగంగా జరగాలని కోరారు.
32,192
https://www.prajasakti.com/WEBSECTION/International/page918/tuttukuri-kalpulku-airas-khandan
మున్సిపల్ కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల నాలుగో తేదీన కలెక్టరేట్లు ముట్టడించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వర రావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వ దాడి పెరిగిందని విమర్శించారు. పదో పిఆర్సి ప్రకారం వేతనాలు అమలు చేయకుండా కార్మికులకు ద్రోహం చేస్తోందన్నారు. వేతనాలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించమని కోరితే, తమ అనుయాయులతో దాడులు చేయించటం, పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తోందన్నారు. మహిళా కార్మికుల విషయంలో ప్రభుత్వం మరీ దురుసుగా వ్యవహరిస్తోందన్నారు. జీవో 279 వల్ల 20 ఏళ్లుగా మున్సిపాల్టీని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఎసరు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే విధానానికి స్వస్తి పలికి, పనిని గుత్తగా కాంట్రాక్ట్కు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్రాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. రోజూ 6,440 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి రవాణా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికులపై అబద్ధపు ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు. మున్సిపాల్టీలలో ప్రజాధనాన్ని లూఠీ చేసేందుకే కార్మికులు పని చేయటంలేదని నిందలు మోపుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికులలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారే ఉన్నారన్నారు. చెత్తా, చెదారం, డ్రైనేజీ మురికి కూపాలను శుభ్రం చేస్తూ తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్న కార్మికుల వేతనాలను దుర్వినియోగం కింద లెక్కగట్టటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. తక్షణమే 270 ఈవోను రద్దు చేసి కార్మికులందరికీ ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలపై యూజర్ ఛార్జీల భారాన్ని తొలగించాలని, మున్సిపాల్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలనే సమస్యలపైనే కలెక్టరేట్లను ముట్టడించనున్నట్లు తెలిపారు.
జీవో 279 వాళ్ళ చాల ఏళ్లుగా మున్సిపాల్టీని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ద్రోహం జరిగిందని, ఈ జీవోని రద్దు చేయాలనీ రాష్ట్రంలో 13 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనల పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుందని, పదో పి. ఆర్. సి ప్రకారం కార్మికులకు వేతనాలు అమలు రద్దు చేస్తున్నారని, అంతేకాకుండా ఈ విషయంపై స్పందించిన వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి శిక్షితుందని అయన విమర్శించారు.
32,208
https://www.prajasakti.com/WEBSECTION/National/page669/chinapalk-samyukt-vaimanik-vinyasal
తుని వద్ద రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టిన ఘటనలో రైల్వేకు సుమారు రూ. 11.50కోట్లు నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కాపుల గర్జన ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులు రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆర్పిఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ ( డిఎస్సి ) ఎస్ఆర్ గాంధీని విచారణాధికారిగా నియమించినట్లు అసిస్టెంట్ డివిజినల్ రైల్వే మేనేజర్ కె వేణుగోపాలరావు తెలిపారు. స్థానిక పోలీసులతో కలిసి ఆ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు వివరించారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ 24 బోగీలకూ పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లిందన్నారు. ఇంజిన్ మాత్రమే పాక్షికంగా ధ్వంసమైంది. విజయవాడ డివిజన్ పరిధిలో తొలిసారి ఇలాంటి దుర్ఘటన నమోదు అయింది. బాధ్యులపై కేసుల నమోదుకు అధికారులు ఉద్యుక్తులవుతున్నారు. రత్నాచల్ ఘటనతో రద్దయిన 14 రైళ్లను సోమవారం నుంచి పునరుద్ధరించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హెల్ప్లైన్ ద్వారా సేవలందించారు. సోమ, మంగళవారం రెండు రోజులు రత్నాచల్ను రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా బోగీలు అందుబాటులో లేకపోవడంతో ఇతర డివిజన్ల నుంచి బోగీలను తీసుకువచ్చి రత్నాచల్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బోగీలు సక్రమంగా సమకూరితే బుధవారం నుంచి రత్నాచల్ ఎక్స్ప్రెస్ను పట్టాలెక్కిస్తామని చెబుతున్నారు.
కాపుల గర్జన ఉద్రిక్తంగా మారి తుని వద్ద రత్నాచల్ ఎక్స్ ప్రెస్ నిప్పు అంటించిన మూలంగా 24 భోగీలకు పూర్తిస్థాయి నష్టం వాటిల్లి సుమారు 11.50 కోట్లు నష్టం వాటిల్లింది. గాంధిని విచారణాధికారిగా నియమించినట్టు రైల్వే మేనేజర్ కె. వేణుగోపాలరావు తెలిపారు.
32,846
https://www.prajasakti.com/WEBSECTION/National/page393/babu-prachara-kos-hungaama
ఇద్దరి మధ్య ఘర్షణ విషయంలో రాజీ కుదిర్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన సిపిఎం నాయకుడిపై ఎస్ఐ కిరాతకంగా దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణంగివరం పోలీసు స్టేషన్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ దాడిలో సిపిఎం నాయకులు సి తిరుపాలు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఎస్ఐ తీరుకు నిరసనగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి స్టేషన్ ఎదుట ఆదివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. మండలంలోని కోటపాడు గ్రామ దళిత కాలనీలో మూడు రోజుల కిందట ఇద్దరు గొడవపడిన కేసులో రాజీ కుదిర్చేందుకు ఇరువైపుల పెద్దలను ఎస్ఐ పిలిపించారు. సంప్రదింపుల తర్వాత కాగితాలపై సంతకాలు చేయించుకుని టిడిపి కార్యకర్తను బయటకు పంపారు. సిపిఎం కార్యకర్తను మాత్రం అక్కడే ఉంచారు. దీనిపై తిరుపాలు ఎస్ఐని ప్రశ్నించారు. రెచ్చిపోయిన ఎస్ఐ బెల్ట్తో తిరుపాలును చితకబాది, చేతులూ, కాళ్లూ కట్టి తలకిందులుగా వేలాడదీశాడు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు స్టేషనుకు వెళ్లి గాయాలపాలైన తిరుపాలును అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సిఐ శ్రీనివాసరావు వారితో మాట్లాడారు. ఎస్ఐ తీరును ఖండించారు. కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోండ్రు ఆంజనేయులు, డివిజన్ కార్యదర్శి సిహెచ్ గంగయ్య, డివిజన్ నాయకులు రాయని వినోద్ పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణింగవరం పోలీస్ స్టేషన్లో మధ్య జరిగిన ఘర్షణలకు రాజీ కుదిర్చేటందుకు వెళ్ళిన సిపిఎం నాయకులు సి. తిరుపాలు పై ఎస్ ఐ దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురై థాంక్యూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి ఈ ఘటనకు నిరసన తెలుపుతూ ఎస్సై పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సానుకూలంగా వ్యవహరిస్తామని టిడిపి నాయకులు తెలుపగా ధర్నాను విరమించారు.
35,111
https://www.prajasakti.com/WEBSECTION/International/page885/dalit-sankshemampai-modi-mauna
రాష్ట్రంలో 2016 జనవరి 11వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితాలను ప్రకటించాలని, పెండింగ్ క్లెయిమ్లు పరిశీలించి అర్హత మేరకు ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా నెల రోజులలోపు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఈ-రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలని, దరఖాస్తులను పరిశీలించి ఓటరు గుర్తింపు కార్డులు అందేలా చూడాలన్నారు. అక్టోబర్ 10 తేదీ నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మీ సేవా కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బూత్ స్ధాయి అధికారులుగా గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. స్పెషల్ క్యాంపెయిన్ రోజున బీఎల్వోలు, గ్రామ చావడి, కమ్యూనిటీ హాలులో ఓటర్లకు అందుబాటులో ఉండేలా చూసి పోలింగ్ స్టేషన్ ప్రాంతంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ భవనాలు తెరిచి ఉండేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. తొలుత సూపర్వైజర్లు, బీఎల్వోలకు శిక్షణ ఇప్పించాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఇన్ఛార్జి జేసీ ఐ. ప్రకాష్కుమార్, డీఆర్వో నూర్బాషా ఖాసిం పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అక్టోబరు నుండి మార్పులు, చేర్పులు జరుగుతాయని భన్వర్లాల్ తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2016 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ తమ ఓటును నమోదుచేసుకోవాలని కోరారు.
మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లోని సిపిఓ సమావేశం లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ప్రసంగిస్తూ 2016 జనవరి 11 నాటికీ రాష్ట్రము లో ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి అని, ఈసారి అటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఈ-రిజిస్ట్రేషన్ ద్వారా ఓటర్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. అక్టోబర్ 10 నాటికీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని, ఓటరు గుర్తింపుకార్డ్ కి సంబందించిన పేపర్స్ ప్రతి మీసేవ కార్యాలయం లో ఉండాలి అని చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు అక్టోబర్ లో జరుగుతాయి అని భన్వర్లాల్ అధికారికముగా ప్రకటించారు.
35,394
https://www.prajasakti.com/WEBSECTION/International/page901/rajdhanilo-malaria-rogi-mriti
ఒంగోలు నగరంలోని అన్నవరప్పాడు రెండో లైన్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ రఫి సోమవారం నాడు తన అద్దె ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆదివారం అర్ధ రాత్రి అతన్ని హతమార్చినట్లు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తను తానే చంపానంటూ మృతుడి భార్య రేష్మ పోలీసులకు లొంగిపోయారు. రఫి జిల్లాలోని గుడ్లూరు మండలం దప్పలంపాడు వాసి. చీరాల ఎక్పైజ్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఒంగోలులో నివాసం ఉంటున్నాడు. 16 ఏళ్ల కిందట రేష్మతో ఆయనకు రెండో వివాహం అుు్యంది. తరచూ రఫి రేష్మ మీద చేయి చేసుకునే వాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్సణ జరిగి రఫీ హతమయ్యాడని భావిస్తున్నారు. రఫీ మృతదేహం వద్ద రోకలిబండ, కత్తెర పడి ఉంది. తరచూ తనను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని రేష్మ పోలీసులకు తెలిపింది. ఆదివారం రాత్రి తనను, పిల్లలను కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించబోగా ప్రతిఘటించే క్రమంలో ఆయన చనిపోయాడని చెప్పింది. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, టుటౌన్ సిఐ పి దేవప్రభాకర్ పరిశీలించారు.
ఒంగోలు నగరంలోని అన్నవరప్పాడు రెండో లైన్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ రఫి, తన భార్య అయినా రష్మీ ని మరియు పిల్లలను ప్రతి రోజు కొట్టి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆదివారం భార్యని, పిల్లని కొట్టి కిరోసిన్ పోసి నిప్పు అంటిస్తున్నడగా, భార్య ఎదురుతిరగడం తో ఆత్మహత్యకు గురి అయ్యాడు. రఫిని తానే చంపాను అని రష్మీ పోలీసులకు స్వయంగా లొంగిపోయింది.
35,502
https://www.prajasakti.com/WEBSECTION/International/page396/chandrababu-aviniti-dacheste-dagadu-kanna
టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ వింగ్లో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పబ్లిక్ సర్వీసు కమీషన్ ఉద్యోగ ప్రకటన వెలువరించిన మరుసటి రోజే ఈ సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎపికి చెందిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారని తెలంగాణ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో టీఎస్పీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. కాన్ఫిడెన్షియల్ వింగ్లోని కీలక దస్త్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. రహస్యపు గదిని నకిలీ తాళాలతో తెరిచి ఫైళ్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కీలక దస్త్రాల అపహరణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫైళ్ల్లు మాయమయ్యాయన్న విషయం బైటకు రాగానే కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎపిపిఎస్సీ కార్యాలయంలోని 2,3 అంతస్తులను తెలంగాణకు,4,5 అంతస్తులను ఎపికి కేటాయించారు. మొదటి అంతస్తును అందరూ కామన్గా వాడుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఒప్పందం ప్రకారం సీమాంధ్ర ఉద్యోగులు 2, 3 అంతస్తులను ఖాళీ చేయలేదు. అవసరాల దృష్ట్యా తెలంగాణ అధికారులు అయిదో అంతస్తులో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఏర్పాటు చేసుకొని కీలక దస్త్రాలు అక్కడ ఉంచారు. శుక్రవరం ఎపి అధికారులు తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఆ గదిలోకి ప్రవేశించారని, ఆ సందర్భంలోనే ఫెళ్లు మాయమయ్యాయని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు
టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కొన్ని ముఖ్యమయిన ఫైల్స్ కనిపించకపోవడం తో అక్కడ ఉన్న తెలంగాణ అధికారులు ఆంధ్ర అధికారాలు పై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు, దీనిపై భేగంబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ నమోదు చేస్తూ , తమకి చెప్పకుండా ఆంధ్రాకి చెందిన అధికారులు అయిదో అంతస్తులో కాన్ఫిడెన్షియల్ రూమ్లోకి ప్రవేశించిన తరువాత కీలక దస్త్రాలు కనిపించకుండా పోయాయి అని తెలియపరిచారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దస్త్రాలు తీసుకొని పోయినట్లు పలువురు అనుమానిస్తున్నారు.
77,504
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-35454-1.html
డోన్ నియోజకవర్గ రాజకీయాలు..
డోన్, మేజర్ న్యూస్: డోన్ నియోజకవర్గ రాజకీయాలు శరవేగంగా మారుతు న్నాయి. అధికారం వైపు రాజకీయ నేతలు మొగ్గు చూపడం సహజ పరిణామం. అయితే డోన్ నియోజకవర్గ రాజకీయాలు గ్రూపులపై ఆధారపడి నడుస్తున్నాయి. గత దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో కెయి, కోట్ల వర్గీయుల మధ్య రాజకీయ పోరు కోనసాగింది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ బలహీన పడటం వైకాపా ఆవిర్బావంతో రాష్ట్ర రాజకీయాలలో టీడీపీ, వైకాపా పార్టీలు రాజకీయ ప్రత్యర్దులుగా ఎన్నికల రంగంలో తలపడ్డారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి అధికార పగ్గాలు అప్పగించి వైకాపాకు ప్రతిపక్ష స్దానాన్ని కట్టబెట్టారు. అయితే డోన్ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు టీడీపీకి ఓటమిని అందించి వైకాపా కు విజయాన్ని కట్టబెట్టారు. దీనితో గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. వైకాపా విజయానికి కృషి చేసిన వైకాపా శ్రేణులు, నాయకులు క్రమ పద్దతిలో టీడీపీ తీర్దాన్ని పుచ్చుకుని అధికార కండువాలను కప్పుకున్నారు. అదే కోవలో వైకాపా అగ్రనేత పారిశ్రామికవేత్త ధర్మారం సుబ్బారెడ్డి కూడ గత మూడు రోజుల క్రితం డిప్యూటి సిఎం కెయి. క్రిష్ణమూర్తి సమక్షంలో డోన్ పట్టణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో టీడీపీ కండువా కప్పుకుని సైకిల్ ఎక్కారు. దీనితో నియోజకవర్గ రాజకీయాలలో పెను మార్పులు రానున్నాయి. గతంలో కాంగ్రెస్, వైకాపా అభ్యర్దుల విజయానికి పరోక్షంగా దోహదపడిన ధర్మారం వ్యూహాలు ప్రస్తుతం టీడీపీకి అస్త్రాలుగా మారనున్నాయి. అంతే కాకుండ పారిశ్రామికవేత్తగా డోన్, ప్యాపిలి మండలంలోని పలు గ్రామాలలో వర్గం ఉన్న ధర్మారం టీడీపీలో చేరడం వల్ల సైకిల్ సవారికి స్పీడు పెరుగుతుంది.
గత కొన్ని దశాబ్దాలుగా డోన్ నియోజకవర్గంలో కెయి, కోట్ల వర్గీయులకు గ్రూపు రాజకీయ పోరు జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జనం టీడీపీని గెలిపించి, వైకాపాను ప్రతిపక్ష హోదా కల్పించారు. కాని డోన్ నియోజకవర్గలో మాత్రం ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యే విజయ పగ్గాలు చేపట్టారు. అయితే వైకాపా అభ్యర్దులు వరుసగా టీడీపీలో చేరడం,అదే తోవలో మూడు రోజుల క్రితం వైకాపా ముఖ్యులు పారిశ్రామికవేత్త ధర్మారం సుబ్బారెడ్డి కూడా టీడీపీ తువాలు కప్పడం గమనార్హం. దీనితో ధర్మారం వర్గబలం మరియు వ్యూహాల వల్ల సైకిల్ జోరు పెరిగే అవకాశముంది.
80,384
https://www.vaartha.com/27-journalists-have-positive-in-tamilnadu/
బ్యూటీ యాడ్స్ కి, ఐటమ్ సాంగ్స్ కు నో అంటున్న సాయి పల్లవి
సాయి పల్లవి . . . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేయడానికి ఆమె అస్సలు అంగీకరించదు. గంట సేపు ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నందుకు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఆమె మాత్రం అందుకు నో చెప్పి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. అలాగే లక్షల రూపాయలను ఇస్తామని ఎన్నో షాపుల యజమానులు ఆమెను సంప్రదించినప్పటికీ. . . తాను మాత్రం ఏ నాడు డబ్బుల కోసం ఆశ పడలేదు. తనకి సినిమాల్లో నటించడం తప్ప మరే ఇతర ఆశలు లేవని కావాలంటే సినీరంగాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను తప్ప ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇష్టం లేని పనులను అస్సలు చేయనని ఎన్నో సందర్భాల్లో సాయి పల్లవి చెప్పుకొచ్చింది. లిప్ కిస్ లో హాట్ సీన్లు ఉన్నాయని బడా స్టార్ల సరసన నటించే అవకాశాలను కూడా వద్దన్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత హీరోయిన్ల లో సాయి పల్లవి లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ ని తెలుగు ప్రేక్షకులు కళ్లారా చూడటం బహుశా ఇదే మొట్టమొదటిసారి కావచ్చేమో. అయితే తాజాగా ఆమె కోటిన్నర రూపాయల ఆఫర్ను రిజెక్ట్ చేసి మళ్ళీ అందరినీ విస్తుపోయేలా చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే ఐటమ్ సాంగ్ లో నాట్యం చేయాలని, చేసినందుకుగాను కోటిన్నర రూపాయలు ఇస్తామని సాయి పల్లవి ని ఓ సినిమా బృందం సంప్రదించిందట. కానీ సాయి పల్లవి మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. హీరోయిన్ గా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్స్ లలో అందాలను ఆరబోయడం మంచిది కాదని భావించిన సాయిపల్లవి ఈ కోటిన్నర రూపాయల ఆఫర్ ని రిజెక్టు చేసిందని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె నాగచైతన్య సరసన లవ్ స్టోరీ లో, రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం సినిమాలో నటిస్తోంది.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 'ఫిదా' చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా యాసతో అదరగొట్టింది సాయి పల్లవి. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది నేను చేయను అని, బ్యూటీ యాడ్డ్స్ కి, షాప్ ఓపెనింగ్స్ కి కూడా నో చెప్పింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ తో పోలిస్తే సాయి పల్లవి చాలా బిన్నంగా ఉంటుంది. సినిమాల్లో ఎక్స్పో జింగ్ లు, లిప్ కిస్ లు వంటి వాటికి నో అంటుంది. ఐటమ్ సాంగ్స్ కి సైతం నో చెప్పేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ లో, రానాతో విరాటపర్వంలో నటిస్తుంది.
80,441
https://www.vaartha.com/%e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9/
వేగంగా ‘దేవదాస్’ ప్రమోషన్స్
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలోతెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ కథానాయికలు. వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా నాగ్ తో నాని గురించి ఓ ఇంట్రస్టింగ్ వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. ఈ వీడియోలో నాగ్ తన ఫోన్ చూసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి ఫ్రేమ్ లోకి రాకుండా ఆయన్ని పలకరిస్తాడు. దానికి సమాధానంగా నాగ్ ‘ఏదో అడిగారు. . (ఫోన్ చూపిస్తూ) ఇదా. . ఫోన్తో బిజీ. దాస్ కు ఇది పెద్ద అలవాటుగా మారిపోయింది. ఎప్పుడు ఫోన్లో ఏం చూస్తాడో నాకు తెలీదు. పక్కన ఒక అందమైన అమ్మాయి ఉన్నా కూడా పట్టించుకోడు. ఫోన్ పట్టుకుని అలా చూస్తూ ఉంటాడు. ’ అని ‘నాకు ఎప్పుడూ చికాకు తెప్పించే నా ఫ్రెండ్ డాక్టర్ దాస్. మీకూ అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి’ అని తెలిపాడు.
నాగార్జున మరియు నాని నటులుగా రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ లు కథానాయికలగా చేస్తున్న చిత్రం ‘దేవదాస్’. ‘భలే మంచి రోజు' డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది. ప్రమోషన్ పనులు ఇప్పటికే స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా ఒక వీడియో విడుదల చేసారు. దీనిలో నాగ్ మరియు నాని కనిపిస్తారు.
82,645
https://www.vaartha.com/%e0%b0%9f%e0%b0%bf%e0%b0%8e%e0%b0%82%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b0%82%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/
సినిమాల సంఖ్య పెరిగిన లుక్ మాత్ర౦ ఒక్కటే…
ఎవర్ గ్రీన్ అందంతో మెరిసిపోవడంలో టాలీవుడ్ లో మహేష్ బాబు తర్వాతే ఎవరైనా. ఏజ్ ఎంతగా పెరుగుతున్నా. . క్యూట్ యంగ్ లుక్స్ లో కట్టి పడేస్తుంటాడు. అలాగే లుక్ విషయంలో రకరకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడని హీరోల్లో కూడా ఈ సూపర్ స్టార్ పేరు ఫస్ట్ లోనే వినిపిస్తుంది. అప్పుడెప్పుడో పోకిరి. . అతిథి వంటి సినిమాల్లో మినహాయిస్తే. . తన ఏ సినిమాలో అయినా ఒకటే లుక్ ని మెయింటెయిన్ చేస్తాడు మహేష్ బాబు. తన తోటి హీరోలంతా లుక్స్ తో పలు ప్రయోగాలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసినా. . మహేష్ మాత్రం ఈ విషయంలో చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు మురుగదాస్ తో తీస్తున్న స్పైడర్ మూవీలో కూడా కాస్ట్యూమ్స్ మినహాయిస్తే. . పెద్దగా వేరియేషన్ చూపించలేదనే సంగతి ఇప్పటికే తెలిసిపోయింది. దీని తర్వాత కొరటాల శివతో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు మహేష్. భరత్ అనే నేను అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి. . ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా. షూటింగ్ స్పాట్ ను పిక్స్ చూస్తే. . ఈ మూవీలో కూడా మహేష్ బాబు తన పాత లుక్ తోనే. . టీషర్ట్ లో కనిపిస్తున్నాడని అర్ధమవుతుంది. అయితే. . ఇది సీఎం లుక్ కాకపోవచ్చులే. అంతకు ముందు జరిగే కథలో మహేష్ ఇలా ఉంటాడన్న మాట. కనీసం ముఖ్యమంత్రి గెటప్ కోసం అయినా. . మహేష్ బాబు వేరియేషన్ చూపిస్తాడో లేదో చూడాలి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసిన అందులో తన లుక్ మాత్రం మారదు. తను చేసిన సినిమాల్లో పోకిరి, అతిథి ను పక్కన పెడితే మిగితా అన్ని సినిమాల్లో ఒకే లుక్ తో అలరిస్తూ వచ్చాడు హీరో మహేష్. ప్రస్తుతం మురుగదాస్ చిత్రిస్తున్న స్పైడర్ లో ఆయన వేశాదరణలో మార్పులు వచ్చాయి తప్ప తన లుక్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. తను తర్వాత చేస్తున్న భరత్ అనే నేను అనే టైటిల్ తో రూపొందుతున్న కొరటాల శివ సినిమాలో కూడా పాత లుక్ లోనే కనిపించనున్నాడు.
84,395
https://www.prabhanews.com/2016/12/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%95%e0%b1%87%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-2/
శాసనసభ శీతాకాల సమావేశాలకు రంగం సిద్దం చేస్తున్న ప్రభుత్వం
ఆంధ్రప్రభ దినపత్రిక తెలంగాణ ఎడిషన్ పేజ్ వన్ స్టోరీనేటి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 16 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లి సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన అంశాలపై శుక్రవారంనాటి మంత్రిమండలి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే మంత్రులు, అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి అసెంబ్లి సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 16 నుంచి జరగనున్న సమావేశాల్లో ప్రభుత్వం అంశాలు, ప్రాధాన్యతలు, విపక్షాలనుంచి ఎదురయ్యే సమస్యలపై అధికార పక్షం దృష్టి సారించి చర్చించనుంది. తాజాగా రాష్ట్రంలోని 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మంత్రిమండలి భేటీ అవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, సమస్యలను అధిగమించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై క్యాబినెట్ కీలకంగా చర్చించనుంది. డిజిటల్ లిటరసీ దిశగా ప్రజలను మరలించేందుకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వ్యాలెట్, ప్రభుత్వ శాఖలను క్యాష్లెస్ వైపుగా డిజిటలైజ్ చేసే అంశాలను ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో ఆర్డినెన్స్లను జారీ చేసిన 9 బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుతోపాటు పోలీసులకు చెందిన కొన్ని బిల్లులు ఇందులో ఉన్నాయి. అసెంబ్లి సమావేశాలకు ముందే ఈనెల 14న ప్రగతి భవన్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కలెక్టర్ల సదస్సుకు ఎజెండా, ఇతర అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. తదనంతరం 15న ప్రగతి భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. నోట్ల రద్దు తర్వాత మొదటి శాసన సభ శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రకటన జారి చేసింది. ఈ సభలో విపక్షాల నుంచి ఎదురయ్యే సమస్యలపై, నోట్ల రద్దులపై చర్చించాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. పెద్ద నోట్ల రద్దు సమస్యలను తగ్గించేందుకు ప్రజలలో ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రోత్సహించాలని, దీని పై అవగాహన కల్పించాలన్నారు. 9 బిల్లులు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, వీటిలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు పోలీసు శాఖల బిల్లులు ఉన్నాయన్నారు. కలెక్టర్ ల సదస్సు, టీఆర్ ఎస్ శాసనసభా పక్ష సమావేశాలు జరిపి ఆయా అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
88,289
https://www.prabhanews.com/2020/08/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%aa%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/
భారీ వర్షాలలో వరంగల్ మహానగరం
వరంగల్ మహానగరంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన, లోతట్టు ప్రాంతాల్లో పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండా ప్రకాశ్రావు తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ప్రజలతో మాట్లాడారు. ప్రజల్నిసురక్షితంగా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలతోపాటు ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. బాధితులకు అండగా నిలుస్తున్న జాతీయ విపత్తుల నివారణ టీమ్ని మంత్రి అభినందించారు. అంతకు ముందు మంత్రి వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పాలకుర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వానలతో చెరువులు కుంటలు అలుగు పడుతూ, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు. ఈ మేరకు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు చెరువులు, కుంటల పరిస్థితులను తెలుసుకుంటూ వాటిని సందర్శించాలన్నారు. అలాగే ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలుంటే, ప్రజలను ఖాళీ చేయించి, వారికి ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆహారం అందించాలని ఆదేశించారు. ప్రజలు బయటకు వెళ్లొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాలు ఖాళీ చేయాలన్నారు. రైతులు, కూలీలు, చేపలు పట్టేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్ళొద్దని మంత్రి సూచించారు.
పంచాయతి రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు వరంగల్ నగరంలో కురిసిన భారి వర్షాల కారణంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, అక్కడి ఎమ్మెల్యేలు , మేయర్లతో పర్యటించి, ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కల్పించడం ప్రభుత్వం భాధ్యతని, అంతక ముందుకే టెలి కాన్ఫరెన్స్ లో కురుస్తున్న వానల వల్ల ప్రజలు ఇబ్బంది పడుకుండా వారిని ఆ ప్రదేశాల నుండి ఖాలీ చేయించాలని,రైతులు, కూలీలు, చేపలు పట్టేవారు జాగ్రతగా ఉంచాల్సిన భాద్యత ప్రభుత్వానిది అని మంత్రి సూచించారు.
88,947
https://www.prabhanews.com/2020/5/%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4%2C-%E0%B0%A4%E0%B0%A6%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%86%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%9A%E0%B1%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%E2%80%A6%E2%80%A6
మద్యం షాపుల మూసివేత, తదుపరి ఆదేశాల కోసం ప్రజల ఎదురుచూపులు……
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల నిలిపివేయాలని . కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. మద్యం అమ్మకాలపై సాయంత్రం లోపు స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మద్యం అమ్మకాలపై నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ షాపుల సూపర్ వైజర్లకు ఎక్సైజ్ శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో ఈ ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ మద్యం షాపులు మూసి ఉంటాయని జిల్లా ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. అయితే మద్యం అమ్మకాలను ఎందుకు నిలిపివేశారు అన్న విషయంపై స్పష్టత లేదు. పూర్తి వివరాలను సాయంత్రానికి వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా ఒక్క అనంతపురం జిల్లాలోనే నిన్న ఒక్కరోజే రూ. 5.6 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణంగా జిల్లాలో సగటున రూ. 3 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. పాతిక శాతం ధరల పెరుగుదల వల్ల అమ్మకాల మొత్తం పెరిగిందని భావించినా సాధారణం కంటే అదనంగా 1.5 కోట్ల విలువైన విక్రయాలు సాగినట్లు తేలుతోంది.
ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాల పై 40 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. అందువల్ల ఈ రోజు మద్యం దుకానాలు తెరవలేదు. పై అధికారుల నుంచి మళ్ళీ ఆదేశాలు వచ్చేవరకి షాపులు తెరుచుకోవని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా షాపులను ఎందుకు మూసివేసారో ఎప్పుడు తెరుస్తారో పూర్తి సమాచారం త్వరలో చెప్తామని అన్నారు అధికారులు.
89,682
https://www.prabhanews.com/2020/2/%E0%B0%85%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%95%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%8E%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
అకాల వర్షాల వల్ల కష్టాలు ఎదురుకుంటున్న రైతులు
అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఓజిలిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పంట కోత సమయంలో భారీ వర్షం పడింది. కల్లాలోనే ధాన్యపు రాశులు ఉన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలయింది. ధాన్యం కొనుగోళ్లకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. బ్రోకర్లు పత్తాలేకుండా పోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. దాంతో అన్నదాతలు నిండా మునిగారు. ఈ ఏడాది జనవరిలో ఎల్ది పైరు రైతులకు అపార నష్టం కలిగింది. ప్రస్తుతం నాట్లు వేసిన రైతులకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవడమే తరువాయి. రైతులు ఇదేమి విపత్తులు రా బాబోయ్ అని విలపిస్తున్నారు. అన్నదాతల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
ఒకవైపు కరోనాతో ధాన్యం కొనుగోళ్లకు బ్రోకర్లు లేకా భాదపడుతుంటే మరో వైపు అకాల వర్షం తోడయ్యింది. ఓజిలిలో పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడి తీవ్ర నష్టానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితులో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
91,083
https://www.prabhanews.com/2020/07/ttd-key-announce-ment-shortly/
దర్శనాలను నిలిపివేయనున్న టిటిడి.
తిరుమల తిరుపతి దేవస్థానం కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. లాక్డౌన్ కాలంలో రెండు నెలలపాటు భక్తులను స్వామివారి దర్శనాలకు అనుమతించలేదు. ఇటీవలే అనుమతి లభించింది. అయితే భక్తులను అనుమతించిన నాటి నుంచి తిరుపతితో పాటు తిరుమల ఆలయంలోని సిబ్బంది కరోనా బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేసి ఏకాంతంగా పూజలు నిర్వహించాలని టీటీడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై టీటీడీ నుంచి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ అర్చకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే 18 మంది అర్చకులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు. పెద్ద జీయంగార్ను కూడా టీటీడీ అధికారులు చెన్నై అపోలోకి తరలిస్తున్నారు. మరికొంత మంది అర్చకులకు సైతం అస్వస్థతగా ఉండటంతో… మిగిలిన అర్చకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
లాక్డౌన్ రెండు నెలలపాటు వల్ల స్వామి వారి ధర్శనలని అనుమతించని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం అనుమతిస్తుంది కానీ దిని వల్ల తిరుపతితో పాటు తిరుమల ఆలయంలోని సిబ్బందికి కరోన సోకడంతో దర్శనాలను నిలిపివేయాలని టిటిడి నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్ తో పాటు మరో 18మంది అర్చకులకుకరోన వాచినట్టు తెలిసింది. వీరిలో ఒక్కరి పరిస్థితి విషమం అవ్వడంతో చెన్నై అపోలోకు తెసుకవేల్లినట్టు సమాచారం.
91,285
https://www.prabhanews.com/2017/11/%e0%b0%b2%e0%b0%82%e0%b0%a1%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%82%e0%b0%a1%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%9c%e0%b1%80%e0%b0%ac/
పవన్ లండన్ పర్యటన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లండన్లో శుక్ర, శనివారాల్లో బిజీబిజీగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ అంబేడ్కర్ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడే విజిటర్స్ బుక్లో సంతకం చేసి, స్మారక కేంద్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ రోడ్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో నిర్వహించిన ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి విజయ్ సంప్లాతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇండో యూరోపియన్ బిజెనెస్ ఫోరమ్ సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. శనివారం (భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి)నాడు ఇండియా, యురోపియన్ బిజినెస్ ఫోరం (ఐఈబిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఈబీఎఫ్ గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందుకోనున్నారు. అనంతరం యూరప్లోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని వెస్ట్ మినిస్టర్ ఎడ్యుకేషన్ కేంద్రంలోని కింగ్స్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో పవన్తో రెండు రోజుల లండన్ పర్యటన ముగుస్తుంది. ఆదివారం తిరిగి ఆయన స్వదేశానికి వస్తారని జనసేన పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. లండన్ లో ఉన్న అంబేద్కర్ స్మారక కేంద్రానికి వెళ్ళారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించారు. ఆ తర్వాత ఆయన స్మారక కేంద్రం గురించి మాట్లాడారు. అనంతరం ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్లో పాల్గొన్నారు. అక్కడ వివిధ దేశాల ప్రధినిధులతో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఐఈబీఎఫ్ గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. తర్వాత యూరప్లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశం అయ్యారు.
35,098
https://www.prajasakti.com/WEBSECTION/National/page342/43-karmik-chattal-saralikrut
విజయనగరం మున్సిపాలిటీలో ఎల్ఇడి బల్బులు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. నాసిరకమైనవి కావడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది అక్టోబర్లో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుకు విజయనగరం పట్టణంలోని వీధిలైట్లు దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో ఎల్ఇడి బల్బులు అమర్చుతామంటూ సుమారు 8 నెలల పాటు అధికారులు కాలం వెళ్లదీశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఇడి బల్బులు అమర్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో ఎల్ఇడి బల్బులను అమర్చే బాధ్యతను ప్రయివేటు సంస్థకు అప్పగించింది. ఇందులో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలో 10,080 బల్బులు అమర్చేందుకు నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఐదు విడతల్లో సుమారు 6,800 ఎల్ఇడి బల్బులను ఏర్పాటు చేశారు. కొద్ద్దిరోజు ల్లోనే ఇవి పని చేయకుండాపోతున్నాయి. లైట్లు అమర్చే వరకే తమ బాధ్యతని, మరమ్మతులకు గురైతే తమకు బాధ్యతలేదని సిబ్బంది చెబుతున్నారు. దీనిపై మున్సి పల్ ఛైర్మన్, కమిషనర్ వద్ద కౌన్సిలర్లు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణపై చంద్రబాబు కాలయాపన
విజయనగరం మున్సిపాలిటీ లో హుదూద్ తుపానుకు పాడుఅయిపోయిన వీధిలైట్లుకు గాను ఎల్ఇడి బల్బులు అమర్చేందుకు ప్రభుత్వమ్ నిర్ణయించింది, కానీ అవి వేసిన కొద్దీ రోజులకే మళ్ళి పాడుఅవుతున్నాయి అని మున్సి పల్ ఛైర్మన్, కమిషనర్ వద్ద కౌన్సిలర్లు వాళ్ళ అసంతృప్తి ని తెలియజేసారు, మొత్తం 10800 ఎల్ఇడి బల్బులు వేయాల్సి ఉండగా 6800 మాత్రమే ఐదు విడతలో వేశారు అని సదరు కౌన్సిలర్లు ఆందోళన వ్యక్త పరిచారు.
39,876
https://www.prajasakti.com/WEBSECTION/National/page408/36360-kots
<span class="text-big">ఎన్నికల విధుల్లో రూ.13.62 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు</span>
ఎన్నికల విధుల్లో భాగంగా శుక్రవారం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ. 13.62 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో జిల్లా చోడవరంలో హెరిటేజ్ పాల వ్యాన్లో తరలిస్తున్న రూ. 2,02,050, విశాఖ డెయిరీ వ్యాన్లో రూ. 1,08,390 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాడుగులలో ఓ కారులో రూ. 56,000, బోలెరో వాహనంలో రూ. 1,27,292, బైక్లో 1,00,000, నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని చెట్టుపల్లి చెక్పోస్టు వద్ద రూ. 1,54,850, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని పురుషోత్తపురం వద్ద తనిఖీల్లో రూ. 2,38,500, వీరఘట్టం మండలం రేగులపాడు జంక్షన్ వద్ద రూ. 1,50,000, కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు సమీపంలో వాహనాల తనిఖీల్లో రూ. 3,15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మోపులూరు గ్రామంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉంచిన 11 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నారు.
= ">ఎన్నికల విధుల్లో భాగంగ రాష్ట్ర పోలీసులు తనిఖీల్లో విశాఖ జిల్లాలో 3,11,440, ముడుగలో సుమారు 2,80,000 ,నర్సీపట్నంలో 1,54,850, శ్రీకాకుళంలో 2,38,500 ,వీరఘట్టం మండలంలో ఒక లక్ష యాభై వేలు మరియు కడపలో 3,15,00 నగదు స్వాధీనం చేసుకున్నారు . మొత్తం 13.62 లక్షల నగదు మరియు 11 మద్యం కేసులు చేజిక్కచుకున్నారు . < >
78,396
https://telangana.suryaa.com/telangana-updates-818146-.html
కథలో మార్పు .
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, చిరంజీవి హీరోగా చేసిన 'కొదమసింహం' సినిమాను గురించి ప్రస్తావించారు. 'కొదమ సింహం' సినిమా కోసం కథా కథనాలపై కసరత్తు జరుగుతోన్న సమయంలో, చిరంజీవి గారు నేరుగా నాకు ఫోన్ చేశారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తారని నేనసలు ఊహించలేదు. 'కొదమ సింహం' కథను వేరేవాళ్లు రాశారు . సంభాషణలపై సత్యానంద్ గారు కూర్చున్నారు. కథ వింటుంటే ఎక్కడో లోపం వుందని నాకు అనిపిస్తోంది . ఒకసారి మీరు వినండి ఏ లోపం లేదని మీరు చెబితే ముందుకు వెళతాం లేదంటే స్క్రీన్ ప్లేపై మీరు కూర్చోండి' అని చిరంజీవిగారు అన్నారు. చిరంజీవిగారు చెప్పినట్టుగానే నేను వెళ్లి కథ విన్నాను. ఈ సినిమాలో 'సుడిగాలి' అనే పాత్రను మోహన్ బాబు పోషించారు. ఇంటర్వెల్ సమయానికి ఆ పాత్ర చనిపోతుందని సత్యానంద్ నాకు చెప్పారు. 'ఆ పాత్ర చనిపోతే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అనేది పోతుంది . అందువలన ఆ పాత్ర చనిపోకూడదు' అని చెప్పాను. 'సుడిగాలి' బ్రతికుంటే ఎలా ఉంటుందనేది అక్కడి నుంచి స్క్రీన్ ప్లే వేశాము. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.
పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమలో చిరంజీవి నటించిన ‘కొదమసింహం’ సినిమా గురించి చెప్పారు. అప్పుడు చిరంజీవి తనకి ఫోన్ చేసి కథపై చర్చించారు అని చెప్పారు. అతను కథ విని ఏమైనా మార్పు ఉంటే చెప్పమని చెప్పారు. అలాగే కథ విని సుడిగాలి పాత్ర చనిపోకుడదని చెప్పను. ఆ తర్వాత చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
78,977
https://cinema.suryaa.com/movies-721188-.html
చంద్రబాబు బస్సు యాత్రపై సొంత పార్టీ నాయకుల విమర్శలు.
ఇప్పుడు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని దండయాత్రలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. ఇంకా ఆ పార్టీకి ప్రజలను పాలించే అవకాశం నాలుగేళ్లు ఉంది. ఇంకా ఆ పార్టీ మీద, ఆ పార్టీ అధినాయకుడు జగన్ మీద జనాలకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. రోజుకో కొత్త పథకం ప్రకటించుకుంటూ ఆదరణ పెంచుకుంటూ జగన్ ముందుకు వెళ్లిపోతున్నాడు. ఈ సమయంలో బస్సు యాత్ర పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోరు అనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ ఆలోచన. 70 ఏళ్ల వయస్సులో విశ్రాంతి తీసుకోవడం మానేసి ఇంత హడావిడి చేయడం ఏంటి ? దీని వల్ల పార్టీకి ఏమైనా అధికారం ఇప్పటికిప్పుడు వచ్చేస్తుందా అంటూ సొంత పార్టీ నాయకులు ఇప్పుడు విమర్శిస్తున్నారు. పై స్థాయి నాయకుల మాట ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం టిడిపి కార్యకర్తలు ఇదేరకమైన ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎంత హడావిడి చేసినా ఎవరూ పట్టించుకోరని, అనవసరం శ్రమ తప్ప ఏమీ ఉపయోగం ఉండదని వారంతా భావిస్తున్నారు. తాజాగా విశాఖలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు సంబంధించి సన్నాహక కమిటీ పేరుతో టిడిపి నాయకులు సమావేశం నిర్వహించగా, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్దగా స్పందించలేనట్టు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఏదో రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోయాలని చూస్తున్నాడు. తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు యాత్ర పేరుతో సొంత జేబులకు చిల్లు పెట్టుకోవాల్సి వస్తుంది అని, బాధపడిపోతున్నారట. ఇప్పుడు పార్టీకి ఖర్చుపెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని, ఎవరూ పట్టించుకోరని, ఈ లోపల తొందరపడి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకు అని వారంతా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బస్సు యాత్రపై తెలుగు తమ్ముళ్ళు ఈ విధంగా స్పందిస్తుంటే అధినాయకుడు చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా యాత్ర పేరుతో జనాల్లో తిరిగితే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ పెరుగుతుందని ఆపసోపాలు పడుతున్నాడు.
కొత్త పథకాలతో ప్రజల మెప్పును సంపాదించుకుంటున్నాడు సీఎం జగన్. ఇక టిడిపి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రజాదరణ పొందడం కష్టమే. విశాఖలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జరిగిన సమావేశంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం స్పందించలేదు. పైగా చంద్రబాబుపై అనేక విమర్శలు కురిపించారు. 70 ఏళ్ల వయస్సులో కృష్ణా రామా అనుకోకుండా ఇలాంటి బస్సు యాత్రలు ఎందుకని, ఇంకా నాలుగేళ్ళు సమయం ఉన్నప్పుడు ఇవన్నీ చేసి ప్రయోజనమేముందని అంటున్నారు. అదీకాక ఈ యాత్ర చేస్తే సొంత డబ్బు పెట్టాలని వెనక్కి తగ్గుతున్నారు. అయితే పార్టీ నాయకులు ఏ విధమైన ఆసక్తి చూపించకపోయినా చంద్రబాబు మాత్రం వాళ్ళలో ధైర్యం నింపాలని చూస్తున్నారు.
79,288
https://cinema.suryaa.com/movies-486542-.html
బిగ్ బాస్ 4కు వ్యాఖ్యాతగా తారక్ ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కు వ్యాఖ్యాత ఎవరు. ? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. . ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్ బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్ గా ఎన్టీఆర్ నే మళ్ళీ ఒప్పించాలని. . అప్పటిలోగా ఎలాగూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిపోతుంది కాబట్టి, ఎన్టీఆర్ కూడా ఒప్పుకుంటారని. . అయితే ఈ సారి ఎన్టీఆర్ తో బిగ్ బాస్ ను చాల డిఫరెంట్ గా ఓ స్పెషల్ ప్లాన్ చేయాలని. . నిర్వహలు ఇప్పటినుండే చర్చలు జరుపుతున్నారట. ఆ సీజన్ అంతటా తనదైన శైలి యాంకరింగ్తో ప్రేక్షకులను ఎన్టీఆర్ విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు బిగ్ బాస్ 4 కోసం ఎన్టీఆర్తో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారట. అంతేకాకుండా డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయ్యారని సమాచారం. మరి ఈ బంపర్ ఆఫర్కు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.
తెలుగు ప్రేక్షకులలో ఎంతో ఆదరణ పొందాయి గడిచినా 3 బిగ్ బాస్ సీజన్స్. అయిది సీజన్ 4 కి, సీజన్ 1 లో ప్రేక్షకులని వ్యాఖ్యాతగా ఎంతో అలరించిన ఎన్టీఆర్ తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు నిర్వాహకులు. అప్పటికి, తారక్ బిజీగా ఉన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్ అయిపోతుంది కాబట్టి, తారక్ కూడా ఇందుకు ఒప్పుకుంటారని, అవసరం అయితే డబుల్ రేమ్యునేరషన్ ఇచ్చి అయినా తారక్ ని తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు నిర్వాహకులు.
79,362
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-883221-.html
ఫలితం తేలని తొలి వన్డేమ్యాచ్
పోర్టఆఫ్స్పెయిన్ : ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే వర్షం కారణంగా రద్దెన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్మీడియా లో వెరల్గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఎవరిదో తెలుసుకోవాలని ఉందా. . భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు భారత్ను మొదట బ్యాటింగ్కి ఆహ్వానించింది. 38వ ఓవర్ ముగిసే వరకు మ్యాచ్ సజావుగా సాగింది. ఈ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్కి అంతరాయం కలిగింది. కాస్త విరామం తర్వాత మ్యాచ్ని తిరిగి ఆరంభించినా మళ్లీ వర్షం రావడంతో అంపైర్లు విరామం ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు వారికి కేటాయించిన డ్రస్సింగ్ రూమ్లకు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోహ్లీ డ్రస్సింగ్ రూమ్ కిటికీ అద్దం వద్ద నిల్చుని బయటికి చూస్తూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్మీడియాలో వెరల్గా మారింది. ‘అందమైన అమ్మాయి కోసం వెతికింది చాలు’. . . ‘బయటి నుంచి స్నేహితులు పిలుస్తున్నారా. . . అమ్మకి చెప్పి వెళ్లు’. . ‘టీవీ ఆఫ్ చేయండి. . . కుంబ్లే కనపడుతున్నాడు’ అంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు జతచేశారు.
భారత్-వెస్టిండీస్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ వర్షం రావడంతో రద్దు చేసారు. ఈ మ్యాచ్ కి తాలూకా ఒక ఫోటో సోషల్, ఇడియా లో వైరల్ అవ్తుంది, అ ఫోటో ఎవ్రదో కాదు మన విరాట్ కోహ్లి దే. 38వ ఓవర్ అయిపోయేసరికి మ్యాచ్ బానే వుంది, అ తర్వాత వర్షం రావడం తో మ్యాచ్ ని ఆపేసారు. దీనిపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేసారు.
79,605
https://www.vaartha.com/%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b0%ae%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%88-%e0%b0%8e%e0%b0%b8/
రెచ్చిపోతున్న సైబర్ నేరస్తులు
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ తోనే చాలా పనులు అయిపోతున్నాయి. షాపింగ్, ఫుడ్ డెలివరీ, ఆన్ లైన్ క్లాసులు, మొబైల్ దిమేటర్ ఇలా చాలా రకాలుగా మొబైల్ ఫోన్ ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ లాక్ డౌన్ పిరియడ్లో మొబైల్తో ఎంతగా కాలక్షేపం అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సైబర్ నేరగాళ్లు విసురుతున్న పంజాకు బలవుతున్నది కూడా స్మార్ట్ ఫోన్తోనేనన్న విషయం చాలా సార్లు రుజువైంది. పేటీఎం, ఫోన్పే తదితర యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులను లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్ కేర్ అంటూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. నో యువర్ కస్టమర్ (కైవేసీ) వివరాలు అప్డేట్ చేస్తామంటూ ఫోన్లు, మెసేజులు పంపడం. . ఆ తర్వాత ఎంచక్కా డబ్బులు నొక్కేయడం ఓ రివాజుగా మారిపోయింది. ఇలా సైబర్ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్డేట్ చేసే సమయంలో యాప్లు డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వీవర్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ. 1, లేదంటే రూ. 100లు బదిలీ చేయాలంటారు. ఈ సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఇలా గత ఆరు నెలల నుంచి రాచకొండ కమిషనరేట్లలో 200కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ తరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లాక్ డౌన్ లో అందరికి దగ్గరైన మొబైల్ ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలిసిన విషయమే, అదే మొబైల్ ఫోన్ సైబర్ నేరస్తులకి ఆయుధంగా మారింది. యూపీఐ సర్వీసులను లక్ష్యంగా మార్చుకొని కేవైసీ అప్డేట్ అనే పేరు తో బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని లక్షల విలువైన డబ్బుని నొక్కేస్తున్నారు కేటుగాలు. ఇలా ఆరు నెలలుగా 200పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీస్ లు హెచ్చరించారు.
80,865
https://www.vaartha.com/no-distribution-of-fish-medicine-this-year/
త్వరలొనే లేడి ఓరియెంటెడ్ సినిమాపై ప్రకటన్ చేయనున్న అనిల్ రావిపూడి
'పటాస్' 'రాజా ది గ్రేట్' 'ఎఫ్2' ఇలా వరుసగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు. ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఈయన సినిమాల్లో నటించేందుకు హీరోలు ఆసక్తిగా ఉన్నారు. 'ఎఫ్ 2' చిత్రం దాదాపుగా వంద కోట్లు వసూళ్లు చేయడంతో అనీల్ రావిపూడి క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న బాలయ్య మూవీ త్వరలోనే పట్టాలెక్కే అవకావం ఉంటుందని అంతా భావించారు. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న చిత్రంతో పాటు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో అనీల్ రావిపూడి అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలను దిల్ రాజు బ్యానర్ లో చేసిన అనీల్ రావిపూడి ఈ సారి బయట బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు. మరీ ఆశ్చర్యకర షాకింగ్ విషయమేంటంటే అనీల్ తదుపరి చిత్రం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతుంది. కమర్షియల్ సక్సెస్ లతో మంచి జోరు మీదున్న ఏ దర్శకుడు కూడా ప్రయోగాత్మకంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలనుకోడు. కాని అనీల్ రావిపూడి మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. తన సబ్జెక్ట్ కు సూట్ అయ్యే స్టార్ హీరోయిన్ ను వెదికే పనిలో అనీల్ రావిపూడి ఉన్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అన్ని వివరాలతో వెళ్లడయ్యే అవకాశం ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయినా కూడా అనీల్ రావిపూడి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తాడని ఆశిద్దాం.
వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు అనిల్' రావిపూడి ప్రస్తుతం టోలీవుడ్ లోని మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ఉన్నారు. ఆయన బాలయ్యతో చేసే సినిమా కాకుండా మరో చిత్రం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ అయివుండడం అందర్ని ఆశ్చర్యపరిచె విషయం. ఈ సినిమాకు సంబంధించి స్క్రిట్ రాస్తున్నాం అని, ఈ పాత్రకి సరిపడే నటిని వెతికే పనిలో ఉన్నామని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన' చేస్తామని చెప్పారు.
81,554
https://www.vaartha.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80-%e0%b0%93%e0%b0%9f%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%95%e0%b1%82%e0%b0%a1/
విపక్షాలపై మండిపడ్డ శివాజీ.
ఎట్టకేలకు చిన్నచిన్న అల్లర్లు, దౌర్జన్యాలు, హత్యలతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయని నటుడు శివాజీ తెలిపారు. ప్రజల్లో ఉన్న ఐక్యత కారణంగా ఎన్నికలు చాలావరకూ ప్రశాంతంగా ముగిశాయని వ్యాఖ్యానించారు. తాజాగా బీజేపీ ఇప్పుడు కొత్త డ్రామాను మొదలుపెట్టిందని ఆరోపించారు. ‘పీఏఆర్సీ అనే పేపర్ ను తయారుచేసి, వాళ్లదో గవర్నమెంటు స్టాంపులాగా ఓ స్టాంపు వేసి ఇదే రాజముద్ర అన్నట్లు ఎన్డీయేకు 39, ఫెడరల్ ఫ్రంట్ కు 33 సీట్లు వస్తున్నాయని చూపించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కేసీఆర్ కు 16, జగన్ మోహన్ రెడ్డికి 17 సీట్లు, మొత్తం కలిపి 33 సీట్లు వస్తాయని చెబుతున్నారని తెలిపారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏపీలో ప్రజలు ఒకవైపే ఉన్నారనీ, మే 23న ప్రజాతీర్పుతో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోందని శివాజీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టే ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారని చెప్పేందుకు వైసీపీ ఇంటర్నెట్ వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. చంద్రబాబు వ్యూహాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోలేక భయపడుతున్నారన్నారు. ‘ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. 23న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. తీర్పు అనూహ్యంగా ఉండబోతోంది. బెట్టింగులు, అంచనాలు కేవలం టైంపాస్ కు మాత్రమే. ప్రజలంతా వన్ సైడ్ గా ఉన్నారు. ఎంజాయ్’ అంటూ వీడియోను ముగించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తీరు పై స్పందించిన శివాజీ ఒక వీడియో విడుదల చేసారు. ఎన్నికల్లో కొన్ని దుశ్చర్యలు జరిగినా, చివరకు ప్రశాంతంగా ముగిశాయన్నారు. 23న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతుందన్న తను, బీజేపీ విడుదల చేసిన పీఏఆర్సీపై , వైసీపీ విడుదల చేసిన వీడియో పై మండిపడ్డారు. చంద్రబాబు చక్కటి వ్యూహంతో ఉన్నారని, వారిని అపార్ధం చేసుకోవద్దని కోరారు. ప్రజలంతా ఏకపక్షంగా ఉండాలని అన్నారు.
87,581
https://www.prabhanews.com/2018/10/%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a2%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80-90-%e0%b0%a6%e0%b0%be%e0%b0%9f%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d/
రోజురోజుకి అంచనాలను మించిపోతున్న పెట్రోల్ ధరలు
దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల రోజురోజుకి అంచనాలను మించిపోతుంది. రోజువారీ వడ్డిస్తున్న కంపెనీలు పైసలలో పెంచేసి మెత్తగా కోసేస్తున్నాయి. ఈరోజు ఏకంగా ముప్పై పైసలు పెంచేసి 90 రూపాయలను దాటేసింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో పెట్రోల్ 90.08 పైసలు కాగా రాజధాని ఢిల్లీలో 83.7 3గా ఉంది. ఇక డీజిల్ కూడా 32 పైసలు పెరిగి ముంబయిలో 79.72కాగా ఢిల్లీలో 75.09గా ఉంది. ఇక ఇప్పటికే వంట గ్యాస్ ఒకేసారి 59 రూపాయలు పెరిగి వంటింట్లోనే మంట పెడుతుంది. ఒక పక్క డాలర్ తో రూపాయి మారక విలువ రోజురోజుకి క్షిణించడంతో కంపెనీలు చమురు ధరలను అదుపు చేయలేకపోతున్నాయి. ఇక కేంద్రం మాత్రం ధరల క్రమద్దీకరణలో తామేమేం చేయలేమన్నట్లు చేతులెత్తేసింది. ఇదే కొనసాగితే అక్టోబరు నెలలోనే సెంచరీ కొట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకపక్క పెట్రోల్ మంటలు కేంద్రాన్ని తాకుతున్న కేంద్రం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తుంది. ప్రతిపక్షాలు, విపక్షాలు గగ్గోలు పెట్టినా తమని కాదన్నట్లు సర్దుకుపోతున్నాయే తప్ప ధరలను పట్టించుకున్న పాపానపోవడం లేదు. కాదు కూడదు అంటే ధరల పెరుగుదల మాపాపం కాదు ఎక్కడో దేశాల మధ్య వైరం మన రూపాయి మీద చూపిస్తే మన రూపాయి తట్టుకోలేకపోతుంది అని సాకులు చూపిస్తున్నారు. ఈనాటికి పాలించిన ఏ ప్రభుత్వంలోనూ పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు అదే జరిగితే ప్రధాని మోడీ ఘనత చరిత్రలో నిలవనుంది అంటున్నారు విశ్లేషకులు.
రోజురోజుకి క్షీణిస్తున్న రూపాయి విలువ వలన చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయ్. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరేక్కినట్టు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎదైనా అడిగితే ఇది వేరే దేశాల వైరం అని సాకులు చెప్తున్నట్టు సమాచారం. అయితే దీనివలన కంపెనీలు కు ధరలను అదుపు చేయలేకపోవడం విశేషం. అయితే ఇప్పటి వరుకు ఏ పార్టీ పరిపాలనలో ఎప్పుడు చమురు ధర 100 కు రాలేదని ఈసారి వస్తే అది మోడీకి ఘనత నిలవనుందని విశ్లేషకుల వాదన
3,537
https://www.prajasakti.com/WEBSECTION/National/page538/prakrutipai-yuddha-apandi
గీత కార్మికుల ఆవేదన
అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిరంకుశంగా వ్యవహరిస్తూ గీత కార్మికుల పొట్టకొట్టాడు. తాటిచెట్లను నరికేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో జరిగింది. గీత కార్మికుల ఫిర్యాదు మేరకు అధికారులు శనివారం సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అమ్మపాలెం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు కిలారు మాధవరావు శుక్రవారం తన పొలం చుట్టూ ఉన్న 155 తాటి చెట్లను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నరికించాడు. గ్రామంలో 125 మంది గౌడ కులస్తులు ఉన్నారు. వారంతా గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. చెట్లు నరికేయడంతో తామంతా ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గీత కార్మికులు శుక్రవారం వైరాలోని ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఎక్సైజ్ సీఐ మోహనబాబు, ఎస్సై రాజారెడ్డి చెట్లు నరికిన ప్రదేశాన్ని పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు సీఐ తెలిపారు. పలువురి సందర్శన చెట్లు నరికిన స్థలాన్ని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరగాని వెంకన్నగౌడ్, కల్లుగీత ఫెడరేషన్ చైర్మెన్ మార్కం లింగయ్యగౌడ్, కల్లుగీత జిల్లా ప్రధాన కార్యదర్శి సంపెట వెంకటేశ్వర్లు గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీసం సమాచారం ఇవ్వకుండా తమకు ఇష్టం వచ్చినట్టు చెట్లను నరకడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నో ఏండ్లుగా వృత్తిపై ఆధార పడ్డవారిని అన్యాయం చేశారనీ, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలనీ కోరారు.
ఖమ్మం జిల్లా అమ్మపాలెం గ్రామంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిరంకుశంగా వ్యవహరిస్తూ తాటిచెట్లను నరికేయడంతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సందర్శించి జరిగిన అన్యాయానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా 155 తాటి చెట్లను నరికించడం సరైన పద్ధతి కాదన్నారు.
33,104
https://www.prajasakti.com/WEBSECTION/National/page991/americalo-karona-taggumukhan-trump-valladi
విశాఖ ఉత్సవ్- 2016 శుక్రవారం సాయంత్రం ఆర్కె బీచ్లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఉత్సవాలను ప్రారంభించారు. సాంస్కృతిక రాజధానిగా విశాఖ మారనుందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎంజిఎం పార్కులో ఏర్పాటు చేసిన 'ఫ్లవర్ షో'ను, ఆర్కే బీచ్లోని మత్స్యదర్శినిలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల నమూనాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఫ్లవర్షోలో 140 రకాల పువ్వులు, 25 రకాల డ్రైఫ్లవర్లు, 25 రకాల కూరగాయలతో రూపొందించిన కళాకృతులు, 150 రకాల బోన్సారు వృక్షాలు ఏర్పాటు చేశారు. దేవాలయాల ప్రదర్శనలో ఉత్తరాంధ్రకు చెందిన పలు దేవాలయాల నమూనాలను ప్రదర్శించారు. అలాగే, మధురవాడ జాతర వద్ద జానపద నృత్యాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలంతా వీటిని తిలకించారు. అర్ధరాత్రి వరకూ ఈ ఉత్సవసంరంభం ప్రతిరోజూ కొనసాగేలా కార్యక్రమాలు రూపొందించారు. వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్నూ ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, సాంస్కృతిక రాజధానిగా విశాఖ అభివృద్ధి కానుందని పేర్కొన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను మార్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే కైలాసగిరిపై తెలుగు మ్యూజియం, ఆర్కెబీచ్లో నేదునూరి సంగీత మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఎంవిప ికాలనీలో రవీంద్ర భారతి తరహాలో ఆడిటోరియం నిర్మించనున్నామని తెలిపారు.
విశాఖ ఉత్సవ్ - 2016 కార్యక్రమాన్ని ఆర్కే బీచ్ లో జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అంతేకాకుండా ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన 'ఫ్లవర్ షో' ను, ఆర్కే బీచ్ లోని మత్స్యదర్శినిలో ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల నమూనాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.
33,347
https://www.prajasakti.com/WEBSECTION/International/page58/ling-aadharith-hinsapai-amergency-prakatinchin-spanish-mahiies
పోలీసుల అరెస్టులు, నిర్బంధాల మధ్య భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రెండో రోజూ పాదయాత్రలు కొనసాగాయి. ఎయిర్పోర్టు బాధిత గ్రామాల ప్రజలు పోలీసులకు భయకుండా ధైర్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూములను, ఇళ్లను దక్కించుకోవడానికి ఎంతటి నిర్బంధానైనా లెక్కచేయబోమని తద్వారా నిరూపించారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు బాధిత గ్రామాలన్నీ గత రెండు రోజులుగా పోలీసుల గుప్పెట్లో నలిగిపోతున్నాయి. అయినా భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్వాన ఆదివారం గూడెపువలస, రెల్లిపేటల్లో పాదయాత్రలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం గూడెపువలస ఎస్సి కాలనీలో ప్రారంభమైన పాదయాత్ర ముగడపేట, పిట్టపేట, గాలిపేట, దల్లిపేట, బమ్మిడిపేట కొనసాగి కంచేరు గ్రామంలో ముగిసింది. కామేశ్వరరావుతోపాటు మరో ముగ్గురు వామపక్ష నాయకులను పోలీసులు ఎ. రాయవలస జంక్షన్ వద్ద అడ్డుకుని వెనక్కిపోవాలని హుకుం జారీ చేశారు. శాంతియుతంగా పాదయాత్ర జరుగుతుంటే దొంగల్లా దారులు కాసి అరెస్టులు చేయడం సరికాదని నాయకులు వారించినా పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేశారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లే అన్ని దారులనూ నిర్బంధనం చేసినప్పటికీ భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ రెడ్డి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో రెండో రోజూ కూడా పాదయాత్రలు కొనసాగాయి. గాలిపాటలో పాదయాత్ర ముగుస్తుండగా శ్రీరామూర్తితోపాటు నలుగురు సిపిఎం, సిపిఐ నాయకులను పోలీసులు చుట్టుముట్టి దౌర్జన్యంగా అరెస్టు చేసి వ్యానులో తరలించారు. అయినా, పాదయాత్రలు కొనసాగాయి. ఈ పోరాటానికి సంఘీభావం తెలపడానికొచ్చిన ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు వి. ఇందిర ఆధ్వర్యంలో దల్లిపేట, బమ్మిడిపేట, రెడ్డిక కంచేరు గ్రామాల్లో పాదయాత్రలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు వి. లక్ష్మితోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వర్రావు, భూహక్కుల పోరాట కమిటీ కో-కన్వీనర్ ఆనందరావు, సిపిఐ నాయకులు తిరుపతిరావు, బుగత అశోక్ ఉన్నారు.
పోలీసుల అరెస్టులు, నిర్బంధాల నడుమ భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రెండో రోజూ పాదయాత్రలు అయ్యాయి. ములను, ఇళ్లను దక్కించుకోవడానికి ఎంతటి నిర్బంధానైనా లెక్కచేయబోమని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు బాధిత గ్రామాల ప్రజలు అన్నారు. సోమవారం గూడెపువలస ఎస్సి కాలనీలో ప్రారంభమైన పాదయాత్ర కంచేరు గ్రామంలో ముగిసింది. శాంతియుతంగా పాదయాత్ర జరుగుతుంటే కాసి అరెస్టులు చేయడం సరికాదని నాయకులు చెప్పారు.
33,679
https://www.prajasakti.com/WEBSECTION/National/page33/america-bedarimpulaku-vanijula-khandan
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని పథకాల పేర్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ త్రీడీ సినిమా చూపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మెదక్ జిల్లా ఇన్చార్జ్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ తన పాలనను 87శాతం ప్రజలు విశ్వసిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రజావిశ్వాసాన్ని అంతగా చూరగొంటే, ధైర్యముంటే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి తిరిగి గెలవాలని సవాలు విసిరారు. బోగస్ సర్వేలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, భూపంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు వంటి హామీలు అమలు చేశారని ప్రజలు నమ్ముతారా ? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ అని చెప్పి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇప్పటి వరకు ప్రజలు నీళ్లు తాగడం లేదా ? అని అన్నారు. దీంతో ప్రజలపై అదనపు పన్ను భారం పడుతోందన్నారు. మిడ్మానేరుకు గండిపడితే పట్టించుకోలేదన్నారు. దీనిపై తాము చర్చకు సిద్ధం అని మంత్రి హరీశ్రావుకు సవాలు విసిరారు. మిగులు నిధులున్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది ఈ ప్రభుత్వమే అన్నారు. ఈ నియంతృత్వ పాలకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సచివాలయం తరలింపుపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని పథకాల పేర్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మెదక్ జిల్లా ఇన్చార్జ్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ పాలనను 87 శాతం ప్రజలు విశ్వసిస్తున్నారని,తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అనవసరమైన పథకాల పేర్లు చెప్పి కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
33,982
https://www.prajasakti.com/WEBSECTION/International/page186/dakshin-jarm-nilo-pelud-anumanit-ugravadi-mriti
కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపి పిసిసి అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన శుక్రవారం కలిశారు. అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కాపులను దౌర్జన్యకారులుగా, విద్రోహశక్తులుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని చెప్పారు. హామీని నెరవేర్చాలని అడుగుతుంటే చులకనభావంతో చూడడం సరికాదని అన్నారు. 1994 నుంచి కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి కాంగ్రెస్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, 2014 ఎన్నికల ముందు ఎఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ వివిధ సభల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. జులై 26 నుంచి ముద్రగడ పద్మనాభం చేపట్టే పాదయాత్రకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అనంతరం ముదగ్రడ మాట్లాడుతూ అధికారం ఎప్పుడూ ఒకరివైపే ఉండదన్నారు. తమిళనాడులో పరిణామాలను చంద్రబాబు గుర్తు చేసుకోవాలని, అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. పోలీసులను ప్రయోగిస్తే ఉద్యమాలు అణిగిపోవన్నారు. ఇప్పటికైనా కాపులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. లేదంటే అమరావతి వరకూ నిరవధిక పాదయాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. ముద్రగడను కలిసిన వారిలో కేంద్ర మాజీమంత్రి ఎంఎం పళ్లంరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంతం నానాజీ, కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి ఉన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపి పిసిసి అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. హామీని నెరవేర్చాలని అడుగుతుంటే చులకనగా చూడడం సరికాదని అన్నారు. జులై 26 నుంచి ముద్రగడ పద్మనాభం చేపట్టే పాదయాత్రకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
59,473
https://telangana.suryaa.com/telangana-updates-45832-.html
బావి తవ్వించిన ప్రీతిజింటా
అవును. . ఫైట్ కోసం బావి తవ్వించిన ప్రీతిజింటా విషయం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. . అంతే కాదు. . ఆ బావికి తనే ఓపెనింగ్ కూడ చేసేసింది. అసలుఫైట్ కోసం బావి తవ్వడమేంటని అనుకోవటం సహజమే. . కానీ. . అది జనాల మధ్య ఫైట్కాదు. . జనాల కోసం కరువుపై చేస్తున్న పోరాటం. మహారాష్ట్ర ఇపుడు నీటి ఇబ్బందులతో కటకట లాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి ఓ గ్రామానికి శాశ్వత పరిష్కారం అందించే ఏర్పాటు చేసింది. ఇపుడురి కష్టాలను తీర్చింది… నాసిక్ సమీపంలోని ఓగ్రామం కరువుకారణంగా ఇబ్బంది పడటాన్ని . . నీరులేక ఈ ఊరి మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న ప్రీతి వెంటనే ఆ ఊరిలో బావి తవ్వించేందుకు చర్యలు చేపట్టింది. రీసెంట్గా ఆ బావిని తనే ప్రారంభించింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. . ఈ పనిచేయటానికి సహాయపడిన అందిరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. . ఇపుడు హీరోయిన్లు చేసే ఓపెనింగ్స్ అంటే. . మాల్స్, జ్యూవెలరీ, స్టోర్స్ మాత్రమే ఉంటాయి. . కానీ ఓ ఊరికి మంచి చేసేందుకు నువ్వు తవ్వించిన ప్రీతికి అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. . దటీష్ ప్రీతి.
మహారాష్ట్ర నీటి ఇబ్బందులతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే నాసిక్ సమీపంలోని ఓగ్రామం నీటి కరువుతో ఇబ్బంది పడటం చూసి ప్రీతిజింటా వెంటనే ఆ ఊరిలో బావి తవ్వించేందుకు చర్యలు చేపట్టింది. రీసెంట్గా ఆ బావిని తనే ప్రారంభించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
73,058
https://cinema.suryaa.com/movies-4626-.html
ఈఎస్ఐ స్కీమ్ లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు
ఈఎస్ఐ స్కీమ్లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మెటర్నిటీ ఖర్చులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో స్కీమ్లో చేరిన వ్యక్తి భార్యలకు ప్రసూతి ఖర్చుల కింద రూ. 7,500 అందజేస్తారు. ప్రస్తుతం వీరికి రూ. 5,000 ఇస్తున్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ మెటర్నిటీ ఖర్చులను పెంచే నిర్ణయానికి సంబంధించి ఒక ముసాయిదాను విడుదల చేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం. . మెటర్నిటీ వ్యయాల పెంపునకు సంబంధించి ప్రజలు వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిజేయవచ్చు. 30 రోజుల్లోగా సూచనలు, సలహాలు తెలియజేయాలి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ) ఈఎస్ఐ స్కీమ్ను అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ రూల్స్ 1950లోని రూల్ 56ఏను సవరిస్తోంది. కాగా ఈఎస్ఐ స్కీమ్లో రూ. 21,000లోపు వేతనం ఉన్న వారు చేరవచ్చు. ఉద్యోగం పోయినప్పుడు డబ్బులు పొందటం, సహా ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉచిత వైద్యం వంటి ప్రయోజనాలు వీరికి ఉన్నాయి.
ఈఎస్ఐ స్కీమ్లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం మెటర్నిటీ ఖర్చులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో స్కీమ్లో చేరిన వ్యక్తి భార్యలకు ప్రస్తుతం ప్రసూతి ఖర్చుల కింద రూ. 5,000 ఇస్తున్నారు కాగా ఇప్పుడు దాన్ని రూ. 7,500 కి పెంచుతున్నారు.
85,962
https://www.prabhanews.com/2020/01/gandhi-great-than-bharatratna/
గాంధీకి భారతరత్న ఇవ్వాలన్న పిల్ ను కొట్టేసిన సుప్రీమ్
ఆంధ్రప్రభ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ పేజ్వన్ స్టోరీ భారతరత్నను మించిన మహోన్నత వ్యక్తి మహత్మా గాంధీ అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మహాత్మా గాంధీకి భారతరత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ సుప్రీంలో పిల్ దాఖలైంది. అయితే, ఈ అభ్యర్థనను శుక్రవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రజలు గాంధీని మహూన్నత స్థాయిలో గుర్తించి, జాతి పితగా నిలిపారని, సంప్రదాయ పురస్కారాల ద్వారా లభించే గుర్తింపు కంటే ఆయనకు గొప్ప గుర్తింపు ఉందని సీజేఐ శరద్ అర్వింద్ బాబ్డే కీలక వ్యాఖ్య చేశారు. ఈ విషయంలో పిటిషనరే స్వయంగా తన ప్రతిపాదనను కేంద్రానికి నివేదించ వచ్చని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం సూచించింది. దేశంలో భారతరత్న అవార్డు అత్యున్నతమైనదని తెలిసిందే. అయితే భారత రత్న బిరుదు కంటే గాంధీజీకి ఉన్న గుర్తింపు మహూన్నతమైనదని కోర్టు వెల్లడించింది. జాతి పితగా అత్యున్నత గౌరవం పొందుతున్న గాంధీకి భారతరత్న ఇవ్వాలని ఆదేశించడం న్యాయపరిధిలోని అంశం కాదని కోర్టు పేర్కొంది. అయితే, పిటిషనర్ సెంటిమెంట్తో తాము కూడా ఏకీభవిస్తున్నామని తెలిపింది. అయితే, నేరుగా ఈ విషయంపై కేంద్రాన్ని అభ్యర్థించేందుకు పిటిషనర్కు వీలు కల్పిస్తున్నామని వ్యాఖ్యానించింది. గతంలో సైతం ఈ అంశంపై కోర్టులో అనేకమార్లు పిల్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది. గాంధీకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయన్ను, ఆయన సేవలను తక్కువ చేసి చూసినట్లు అవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. భారతదేశానికి మహాత్ముడు అందించిన సేవలకు గుర్తుగా, అధికారిక అత్యున్నత పురస్కారం ఇవ్వాలని శర్మ అనే వ్యక్తి సుప్రీంలో పిల్ వేశారు.
మహాత్మా గాంధీకి భారతరత్న ఇచ్చేలా కేంద్రపై ఒత్తిడి తీసుకు రావాలని సుప్రీంలో శర్మ అనే వ్యక్తి పిల్ దాఖలు చేయగా, కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఈ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది. గాంధీజి మహోన్నుడని అందుకే జాతి పితగా నిలిపారని, భారతరత్న కన్నా గాంధీ గొప్పవాడని సీజేఐ శరద్ అర్వింద్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై పిటిషనరే కేంద్రానికి స్వయంగా నివేదించ వచ్చని సీజేఐ తెలిపారు. పిటిషనర్ సెంటిమెంట్తో తాము కూడా ఏకీభవిస్తున్నామని కోర్ట్ తెలిపింది.
87,588
https://www.prabhanews.com/2019/01/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/
మంగళవారం జరిగిన హాకీ పోరులో భారత జట్టు విజయం
స్పెయిన్లో పర్యటిస్తున్న భారత మహిళా హకీ జట్టు ఆతిథ్య దేశంతో ఆడిన మూడో మ్యాచ్లో విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ పోరులో భారత్ 5-2 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టును మట్టి కరిపించింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్లో భారత్ 2-3తో ఓటమి పొందగా, రెండో మ్యాచ్ను 1-1తో డ్రాగా ముగించింది. స్పెయిన్ మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే తన గోల్ను నమోదు చేసి భారత్పై లీడ్ను సాధించింది. స్పెయిన్ స్ట్రైకర్ బెర్టాబొనస్ట్రీ తనకు అందిన పాస్ను గోల్గా మలిచింది. తేరుకున్న భారత క్రీడాకారిణులు ఆట 17వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1తో సమానం చేశారు. మిజోరం క్రీడాకారిణి లాల్రెమ్సియామి ఈ గోల్ను భారత్ ఖాతాలో వేసింది. మరో నాలుగు నిమిషాల తర్వాత నేహ గోయల్ రెండో గోల్ను చేసి భారత్కు 2-1 లీడ్ను ఇచ్చింది. ఆట 32వ నిమిషంలో నవనీత్ కౌర్ అద్భుత గోల్తో భారత్ లీడ్ 3-1కు పెరిగింది. స్పెయిన్ క్రీడాకారిణి బొనస్ట్రీ 35వ నిమిషంలో తన రెండో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. 51 నిమిషంలో స్కిప్పర్ రాణిరామ్పాల్ మరో గోల్ చేసి భారత ఆధిక్యాన్ని 4-2కు పెంచగా, ఆట మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా లాల్రెమ్సియామి మరో గోల్ చేసి భారత్ను తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. భారత్ 5-2తో విజయం సాధించింది. ఈ సిరీస్లో నాలుగవ మ్యాచ్ గరువారం జరుగనుంది.
మంగళవారం జరిగిన హాకీ పోరులో భారత మహిళా జట్టు విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే లీడ్ సాధించిన భారత్ కు నాలుగు నిమిషాల తర్వాత నేహ గోయల్ రెండో గోల్ కుడా చేసి భారత్కు 2-1 లీడ్ ఇచ్చింది. దీనితో భారత్ 5-2తో విజయం సాధించింది.
26,103
https://www.prajasakti.com/WEBSECTION/International/page139/dengueto-baalik-mriti
ఇకపై సబ్సిడీని ఎత్తివేయాలని అనుబంధ సంస్థలను కోరిన ప్రభుత్వం.
శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ. 73.5, సబ్సిడీ సిలిండర్ రూ. 7ల మేర పెరిగింది. ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్)ను 4 శాతం పెంచింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అమ్మిన కిరోసిన్ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది. దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం, దీంతో 14.2 కేజీల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ 487.18గా ఉండనుంది. నాన్- సబ్సిడీ సిలిండర్ ధర రూ. 597.50గా ఉండనుంది. అయితే గత సంవత్సరం జూలై నుంచి రూ. 2 చొప్పున నెలకొల్పిన పాలసీ అమలులో సబ్సిడైజ్డ్ ఎల్పీజీ రేట్లు సిలిండర్కు 68 రూపాయల మేరకు పెరిగాయి. జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 419.18 వద్ద ఉంది. ప్రతి నెల సిలిండర్పై 4 రూపాయల చొప్పున పెంచుతూ పూర్తిగా సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31న లోక్సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్రమంగా 4 రూపాయల చొప్పున పెంచుతూ సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. అయితే ఈ పద్దతి ఎల్పీజీ సిలిండర్లకు, ఎటీఎఫ్, పిడిఎస్ ద్వారా కొన్న కిరోసిన్లకు వర్తించనుంది. అయితే వీటిలో ఒక్కో వస్తువుకు ఒక్కో ధర మేరకు పెరిగాయి.
31,493
https://www.prajasakti.com/WEBSECTION/National/page757/biesef-varshik-sadassuku-modi-hajaru
సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక
సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. మార్చి 2015లో జరిగిన పార్టీ రాష్ట్ర మొదటి సభల్లో తమ్మినేనిని కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో మహాసభల్లో మరోసారి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ పట్టణంలో జరుగుతున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల్లో చివరిరోజైన బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. 13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, 60 మందితో నూతన రాష్ట్ర కమిటీని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి సుదర్శన్రావు, జి. రాములు, డిజి నర్సింహారావు. రాష్ట్ర కమిటీ సభ్యులు: ఎం. హైమావతి, జాన్వెస్లీ, కిల్లె గోపాల్, బండారు రవికుమార్, పి. వి. శ్రీనివాస్, ఎం. నర్సిరెడ్డి, బి. బిక్షమయ్య, హిమబిందు, ఆర్ శ్రీరాంనాయక్, ఎం. ఆశయ్య, పి. ప్రభాకర్, రవి, ఎండి అబ్బాస్, పొన్నం వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, బుగ్గవీటి సరళ, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ఎం. సర్వయ్య, ముల్కలపల్లి రాములు, ఎం. నాగార్జునరెడ్డి, పారేపల్లి శేఖర్రావు, మచ్చ వెంకటేశ్వర్లు, ఎ. జె రమేష్, కో ఆప్షన్, ఎండి జహంగీర్, కొండమడుగు నర్సింహ, సాదుల శ్రీనివాస్, భూపాల్, కో ఆప్షన్, సారంపల్లి వాసుదేవరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, సూడి కృష్ణారెడ్డి, ఎం. శ్రీనివాస్, టి. భీంరావు, రత్నమాల. జగదీశ్, టి. స్కైలాబ్బాబు. ప్రత్యేక ఆహ్వానితులు: మల్లు స్వరాజ్యం, సారంపల్లి మల్లారెడ్డి, పి రాజారావు, కంట్రోల్ కమిషన్ ఎస్ వినయకుమార్ ( చైర్మెన్ ) , లెల్లెల బాలకృష్ణ, ఎన్ సోమయ్య, మర్లపాటి రేణుక, బి మల్లేష్
సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్చి 2015 లో జరిగిన పార్టీ రాష్ట్ర మొదటి సభల్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్గొండ పట్టణం లో జరుగుతున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల్లో బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. 13 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం, 60 మందితో నూతన రాష్ట్ర కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు మరియు పలువురు ఎన్నిక కాబడ్డారు. సాయిబాబు, జి. వెంకటేష్ మరియు పలువురు ఎన్నిక కాబడ్డారు.
32,383
https://www.prajasakti.com/WEBSECTION/International/page633/belt-and-road-projectulo-srilanka-bhagswami
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దేశ రాజధానిలో మంగళవారం భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్ తన సైనికపాటవాన్ని ప్రదర్శించేలా రాజ్పథ్లో పరేడ్ నిర్వహించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సారి రిపబ్లిక్ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె, ప్రధాని మోడీ ప్రభృతులు పరేడ్ను తిలకించారు. ఎం1-17 విమానాలు పైనుండి రాజ్పథ్లో గులాబి దళాలను కురిపించాయి. త్రివిధ దళాల బలగాలు కళ్ళుచెదిరేలా కవాతు జరిపాయి. దాదాపు 26 ఏళ్ళ విరామం అనంతరం మొదటి సారిగా ఈ ఏడాది శునక దళం ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఈ ఏడాది వేడుకల్లో మొట్ట మొదటిసారిగా విదేశీసైన్యం పాల్గొంది. 76 మంది ఫ్రాన్స్ సైనికులు రాజ్పథ్లో కవాతు నిర్వహించారు. తమదైన శైలిలో దేశ సంస్కృతీ వైవిధ్యతను తెలియచేసేలా, అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరుతెన్నులు ప్రతి బింబించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. రాష్ట్రపతి శౌర్య పతాకాలను ప్రదానం చేశారు. లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామికి మరణానంతరం ప్రకటించిన అశోక్చక్ర అవార్డును ఆయన సతీమణికి రాష్ట్రపతి ప్రదానం చేశారు. పెరేడ్ ప్రారంభమవడానికి ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి స్మారక స్థూపం వద్దకు వెళ్ళి అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండేలతో సహా పలువురు దేశ, విదేశీ ప్రతి నిధులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో సైనిక పాటవాన్ని ప్రదర్శించేలా రాజ్ పత్ లో పరేడ్ నిర్వహించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ప్రధాని మోదీ తో పరేడ్ను తిలకించారు.
32,516
https://www.prajasakti.com/WEBSECTION/International/page720/sipie-senior-net-manic-sanyal-kannumooth
ప్రమాదాల నివారణలో ఆర్టీసీని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సూచించారు. విజయవాడ ఆర్టీసీ హౌస్లో శుక్రవారం 27 వ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి రాఘవరావు జ్యోతి ప్రజల్వన చేసి ఈ వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం బెలూన్లను మంత్రులు గాల్లోకి ఎగురవేశారు. 'భద్రమైన డ్రైవింగ్' అనే పుస్తకాన్ని మంత్రి రాఘవరావు ఆవిష్కరించారు. భద్రతా సూచనలను డ్రైవర్లు విధిగా పాటించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి శ్యాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ రవాణాలో ప్రమాదాలు ఉండవనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. భద్రతకు మారుపేరుగా ఆర్టీసీ ఉండాలని రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం సూచించారు. బస్సు స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఆర్టీసీ ఎండి సాంబశివరావు డ్రైవర్లకు సూచించారు. ఏటా రూ. 50 కోట్లు ఆర్టీసీ ప్రమాదాల వల్ల వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. ఆర్టీసీలో అత్యధిక కాలం ప్రమాద రహితంగా సేవలందించిన 121 మంది డ్రైవర్లకు అవార్డులు, నగదును ఈ సందర్భంగా అందజేశారు. అంతకుముందు ఆర్టీసీ కార్మిక సంఘాలు మంత్రి శిద్ధా రాఘవరావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్లు జయరావు, వెంకటేశ్వరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణలో ఆర్టీసీని శ్రీశైల మొదటి స్థానంలో నిలపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు సూచించడంతో పాటు 'భద్రమైన డ్రైవింగ్' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బస్సు స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం వలన ప్రమాదాలు అరికట్టవచ్చని ఆర్టీసీ ఎండి సాంబశివరావు డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు.
32,712
https://www.prajasakti.com/WEBSECTION/National/page515/america-shanti-duthanu-tolisariga-kalusukunn-talibans
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గ్రేడింగ్ విధానం అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. మౌళిక వసతులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, హాజరు శాతం, ఫలితాల నమోదు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. తమిళనాడు, కర్నాటక తరహాలో ఏ,బి,సి,డిల చొప్పున గ్రేడింగ్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గ్రేడింగ్ విధానం అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. పాఠశాల విద్యలో దక్షిణ భారత దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ల ప్రభావం చాలా తక్కువ. కాలేజీలకు ఇచ్చే న్యాక్ అక్రిడేషన్ల మాదిరిగా స్కూళ్లకు ప్రత్యేక విభాగం ద్వారా గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నాయి. దీని వల్ల పాఠశాలల్లో పోటీ తత్వం పెరిగి, అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అదే తరహా విధానం అమలు చేస్తే ప్రాధమిక విద్యలో మార్పులు తధ్యమని అధికారులు భావిస్తున్నారు. ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించాలని పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. ఎన్సీఈఆర్టీ నిబంధనలు అమలు చేయాలని ఖచ్చితమైన ఉత్తర్వులు ఉన్నా ఏ ప్రైవేటు పాఠశాల కూడా వీటిని అమలు చేయడం లేదు. ఈ నేపధ్యంలో ప్రైవేటు పాఠశాలలపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విద్యాశాఖ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు మౌలిక వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, హాజరు శాతం, ఫలితాలు నమోదు ఆధారంగా గ్రేడింగ్ విధానం అమలు చేయడంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ ఆలోచించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల పై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
33,016
https://www.prajasakti.com/WEBSECTION/National/page991/tidepi-vaisipi-sabhyul-bahabahi
ఉపాధి హామీ పథకంలో భాగంగా జి. మాడుగుల మండలంలో కాఫీ సాగులో జరిగిన అక్రమాల్లో ఇప్పటి వరకూ రూ. 47 లక్షల రికవరీ చేయడంతోపాటు 65 మంది నిందితులను అరెస్టు చేశారు. 2562 పేజీల ఛార్జీషీటును కోర్టులో సమర్పించారు. జి. మాడుగుల మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కాఫీ సాగులో సుమారు రూ. 86 లక్షల వరకు స్వాహా జరిగినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో జి. మాడుగుల ఎంపీడీవో ( అప్పటి ) పూర్ణయ్య, ఎంపీపీ గంగరాజులతోపాటు ఉపాధి హామీ పథకం ఏపీవో సుధాకర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చడం జరిగింది. ఈ కుంభకోణంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఐటిడిఎ కాఫీ విభాగం సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి అధికారులు ఎటువంటి రికార్డులు నిర్వహించలేదు. ఇప్పటివరకు 362 మంది సాక్షులను విచారించారు. స్థానిక నాయకులతోపాటు వారి బంధువులు, స్నేహితుల బ్యాంకు అకౌంట్లలో బినామీ పేరిట నగదు బదిలీ చేసినట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఒక ఇన్నోవా కారు, స్కార్పియో కారు, బైకు, జెరాక్స్ మిషన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 12 లక్షల ఉంటుంది. ఈ కేసును సుమారు 7 నెలల పాటు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. ఈ మేరకు పాడేరు ఎఎస్పి అట్టాడ బాబూజీ మంగళవారం స్థానిక ఎఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా జి. మూడు గుల మండలంలో కాఫీ సాగు లో జరిగిన అక్రమాల్లో 86 లక్షల వరకు స్వాహ చేయగా, 47 లక్షలు రికవరీ చేసి 65 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఐటిడిఏ కాఫీ విభాగం సిబ్బంది హస్తాలు ఉన్నట్లు తెలిపారు.
33,117
https://www.prajasakti.com/WEBSECTION/National/page212/cheraku-raitul-samasyalapai-novemberulo-mahadharna
సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీలే కీలక భూమిక పోషిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులిచ్చిన ఆదేశాలనూ జన్మభూమి కమిటీలు తోసిపుచ్చి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. దీనిపై అధికార యంత్రాంగంలో అసంతృప్తి పెరుగుతోంది. జన్మ భూమి కమిటీలతో సంబంధం లేకుండా నేరుగా కలెక్టర్లకు ఒక కోటా ప్రకటించాలని అధికారులు కోరే వరకూ వెళ్ళారంటే పరిస్థితి ఎంత వరకొచ్చిందో అర్థ చేసుకోవచ్చు. విశ్వ సనీయ సమాచారం ప్రకారం జన్మభూమి కమిటీల వల్ల పలు జిల్లాల్లో అర్హులు అన్యాయానికి గురవుతున్నారని, వారికి తాము లబ్ధి చేకూర్చలేకపోతున్నామని ఉన్నతాధికారులు వాపోతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో పలువురు అధికారులు ఈ అంశాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని దృష్టికి తెచ్చారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు నిలిపేసిన క్రమంలో ప్రతి సోమవారమూ జిల్లా కలెక్టర్లు నిర్వహించే గ్రీవెన్స్లో పలువురు అర్హులు ఉన్నతాధికారులకు వినతులిస్తున్నారు. వీటిని పరిశీలించిన అధికారులకు అర్హులైన వారికి పింఛనివ్వాలని మండల స్థాయి అధికారులకు సిఫార్సు చేసినా రాజకీయ కారణాలతో జన్మభూమి కమిటీ సభ్యులు అంగీకరించడం లేదు. కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలే అమలుగాక పోవడంపై అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. ఈ అంశాన్నే అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా కలెక్టర్కు ప్రత్యేక కోటా పెడితే బాగుంటుదని మంత్రి వద్ద ప్రతిపాదించారు. మరోవైపు జన్మ భూమి కమిటీ సభ్యుల తీరుపై ఇప్పటికే సర్పంచులు, ఎంపి టిసిలు, జడ్పిటిసిలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలన్నీ విన్న మంత్రి మృణాళిని గ్రామాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ? అని ఆశ్చర్యపోవడంతోపాటు తాను త్వరలో సిఎంతో చర్చించి అర్హులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.
సంక్షేమ పధకాల అమలులో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులిచ్చిన ఆదేశాలు జన్మభూమి కమిటీలు తోసిపుచ్చి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయని పలువురు నాయకులు విమర్శించారు. ఇటీవల జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు నిలిపేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ నిర్వహించే గ్రేవాన్స్ లో పలువురు అర్హులు ఉన్నతాధికారులకు వినతులిస్తున్నారు.
33,525
https://www.prajasakti.com/WEBSECTION/National/page95/maran-dhruvapatraniki-aadhar-tappanisri
కోదండరామ్పై తిరుగుబాటు చేసిన పిట్టల రవీందర్ వర్గం సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో జేఏసీ కో చైర్మన్ ప్రహ్లాద్ అధక్షతన జరిగిన సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన 22 మంది జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో కోదండరామ్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానంగా చర్చ జరిపారు. ఈ నెల 1న కోదండరామ్కు రాసిన లేఖపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఆ లేఖలో పేర్కొన్న అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి ప్రజలకు జవాబు చెప్పాలని తీర్మానం చేశారు. అయితే గత లేఖకు కోదండరామ్ నుంచి జవాబు రానందున అంతర్గత చర్చ జరగదని భావించి ఈసారి బహిరంగ లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమావేశానికి హాజరైన సభ్యుల పేర్లతో కూడిన బహిరంగ లేఖను పత్రికలకు విడుదల చేశారు. జేఏసీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా కోదండరామ్ వ్యవహరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. జేఏసీ రాజకీయ పార్టీగా మారదని ఓ వైపు ప్రకటిస్తూనే మరో వైపు తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమని ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. జేఏసీ రాజకీయ పార్టీలతో కలిసి పని చేయదని చెబుతూనే ఆయా పార్టీల నేతలను ఎందుకు కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం లేదని తేలిపోయిందన్నారు. జేఏసీ సమావేశాలతో పాటు ఇతర సమావేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లారే తప్ప ఏనాడూ కూడా మిగతా జేఏసీ నేతల గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కోదండరామ్ జేఏసీ నేతలతో కలిసి ముందుకెళ్లాలని చెప్పారు. ఈ నెల 1న రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్న అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని వారు ఈ లేఖలో డిమాండ్ చేశారు.
కోదండరామ్పై తిరుగుబాటు చేసిన పిట్టల రవీందర్ వర్గం నిర్వహించిన సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన 22 మంది జేఏసీ నేతలు పాల్గొని, తాము కోదండరాంకు సమర్పించిన బహిరంగ లేఖలో పేర్కొన్న అన్ని అంశాలపై ప్రజలకు జవాబు చెప్పాలని తీర్మానం చేశారు. కోదండరాం, జేఏసీ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, జేఏసీ సమావేశాలతోపాటు ఇతర సమావేశాల్లో ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప ఎన్నడూ నేతల గురించి పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు.
35,035
https://www.prajasakti.com/WEBSECTION/International/page891/bharatlo-jarugutunn-dadulpai-yuenhecharsilo-firyad-chestan
రాష్ట్రంలోని స్టార్ హౌటళ్లలో మైక్రో బ్రూవరీస్ ( తాజా బీర్ ఉత్పత్తి, సరఫరా ప్రక్రియ ) ను ఏర్పాటు చేసేరదుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోరది. ఎక్సయిజ్ అధికారులు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఢిల్లీ, బెరగళూరు, చెన్నై వంటి నగరాల్లోని హౌటళ్లలో ఇటువంటి విధానానికి ఆయా ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయగా, తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిరది. ఇప్పుడు ఏపి ప్రభుత్వం కూడా విశాఖ, విజయవాడ వంటి నగరాల్లోని హౌటళ్లలో ఇందుకు అనుమతులు ఇవ్వాలని ఆలోచిస్తోరది. సాధారణ బీరును నెలల కొద్దీ నిల్వ చేసుకునే వీలుంటుంది. మైక్రో బ్రూవరీస్లో తయారు చేసిన బీరును మాత్రం కేవలం 24 గంటల్లోనే వినియోగిరచాల్సి ఉరటురది. ఈ ఉత్పత్తికి హౌటల్లోనే ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేసుకుని, అప్పటికప్పుడు తయారుచేసిన తాజా బీర్ను సరఫరా చేస్తారు. దీని ధర సాధారణ బీర్ కన్నా అధికంగా ఉరటురది. ఒక యూనిట్లో రోజుకు 500 లీటర్ల బీరు తయారు చేసే సామర్థ్యం ఉరటురది. దాన్ని ఒకే రోజులో విక్రయించాలంటే కనీసం రోజుకు 800 నురచి వెయ్యి మంది వినియోగదారులైనా ఉరడాలరటున్నారు. ఒక యూనిట్ ఏర్పాటుకు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు ఖర్చవుతుంది. అందువల్ల ప్రభుత్వ ప్రతిపాదనలకు హౌటళ్ల యాజమాన్యాలు ఏమేరకు మురదుకొస్తాయనేది సందేహాస్పదమే. ఈ ప్రతిపాదనల ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడిరచారు.
రాష్ట్రాల్లోని విశాఖ, విజయవాడ వంటి నగరాల్లోని స్టార్ హౌటళ్లలో మైక్రో బ్రూవరీస్ ( తాజా బీర్ ఉత్పత్తి, సరఫరా ప్రక్రియ ) ను ఏర్పాటు చేసేందుకు ఎపి సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మైక్రో బ్రూవరీస్లో తయారు చేసిన బీరును మాత్రం కేవలం 24 గంటల్లోనే వినియోగిరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీని వ్యయం సాధారణ బీర్ కంటే ఎక్కువే .
83,024
https://www.vaartha.com/%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%88%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%87-1121-%E0%B0%95%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2-%E0%B0%97%E0%B0%82%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%B0%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81
కరోన నుంచి కోలుకున్న అమితాబ్
కరోనా మహామ్మారి ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దీనికి బీదా, గొప్ప తేడా లేదు. తాజాగా అమితాబ్ బచ్చన్తో పాటు ఆయన కుటుంబాన్ని కరోనా కాటువేసింది. వీళ్ల ఫ్యామిలీలతో బిగ్బీతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే కదా. కరోనా నేపథ్యంలో అమితాబ్ బచ్చన్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ముంబాయిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. కరోనా గురించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ధైర్యం చెప్పారు. తాము కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు అమితాబ్ ఆరోగ్యం గురించి నానావతి ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, ఆయన టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ గా ఉన్నాయని తెలిపారు. బ్లడ్, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.
అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన కరోన పరీక్షల్లో నెగటివ్ గా వచ్చింది. అలాగే ఆయన టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ గా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
83,971
https://www.prabhanews.com/2020/08/three-capitals-stay-petition-dismiss/
ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులు ఎత్తేయాలని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది. హైకోర్టులో విచారణ గురువారం ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని తెలిపింది. ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. పరిపాలన రాజధానిని వైజాగ్కి మార్చడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ తరపు న్యాయవాది రాకేష్ ద్రివేది కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం అనుమతికి నిరాకరించింది. ‘‘హైకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే వైజాగ్కు రాజధానిని తరలించే ఖర్చు వృథా కదా? ఆ ఖర్చుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ’’ అంటూ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రశ్నలు సంధించారు. అనంతరం హైకోర్టులో విచారణ తర్వాతే ఏదైనా అని ధర్మాసనం తెలిపింది. అంతేగాక సాధ్యమైనంత త్వరగా కేసును విచారించాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.
పాలనా వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ ను ఎత్తేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
31,205
https://www.prajasakti.com/WEBSECTION/International/page213/kaziranga-parkulo-215-jantuulu-mriti
భారమయిన జి ఎస్ టి
నూతన సేవా పన్ను విధానం ( వస్తు సేవల పన్ను ) సామన్య జనజీవనానికి శరఘాతమని, అది కేవలం కార్పోరేట్ వర్గానికి మాత్రమే అనుకూలమని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. మోడీ సర్కార్ చిన్న పిల్లలు తినే బిస్కెట్పై 18 శాతం, బంగారు బిస్కెట్పై 3 శాతం పన్ను విధించిన విధానం బట్టి చూస్తే జీఎస్టీ ఎవరికి లాభం ? ఎవరికి నష్టమని తేలిపోతుందన్నారు. సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్యర్యంలో గురువారం జరిగిన వీపీఆర్ పిళ్లై మెమోరియల్ లెక్చర్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు. దేశ జనాభాలో నాలుగో వంతు ప్రజలు ఇప్పటికీ నిరక్ష్యరాస్యులుగానే ఉన్నారని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిందిపోయి కేంద్ర ప్రభుత్వం పెన్నులు, పెన్సిళ్లు, నోట్ పుస్తకాలపై కూడా పన్ను విధిస్తే ఇక పేదవాడు ఇంకెక్కడ చదువుతాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టి చూస్తే మోడీ సర్కార్ చదువును కూడా మరింత భారం చేసిందన్నారు. ఆడవాళ్లు ఉపయోగించే సానిటరీ ప్యాడ్పై కూడా పన్ను విధించి స్త్రీ సాధికారితరకు అడ్డుపడుతోందన్నారు. ఒక పక్క నగదు రహిత లావాదేవీలు జరపాలంటూ ఇంకోపక్క అటువంటి చెల్లింపులపై అదనపు భారం మోపుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులపై లక్షకోట్ల వరకు పన్ను భారం మోపుతూనే ఇంకోపక్క సంపన్న వర్గానికి లక్షల కోట్లు వరకు సబ్సిడీ రూపంలో ముట్టజె ప్పేందుకు మోడీ సర్కార్ ధనిక వర్గ అనుకూల విధానాన్ని బహిర్గతం చేసిందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కార్మికులందరూ సంఘటితం కావాలని అప్పుడే వీపీఆర్ పిళ్లైకు నిజమైన నివాళియని అన్నారు. జీఎస్టీ వల్ల సెల్ఫోన్లు, ల్యాప్ టాప్లు, ఇతర వస్తువులు మధ్య తరగతి పేదవాడి పై తీవ్రమైన ప్రభావం చూపుతాయని నాగేశ్వర్ అన్నారు. యూనియన్ జోనల్ సెక్రెటరీ సీహెచ్ శంకరరావు మాట్లాడుతూ పిళ్లై సేవలను కొనియాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఎలా దగా చేస్తోందనేది ఒక్కొక్కటి చెప్పుకొచ్చా రు. ఈ కార్యక్ర మంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజినల్ అధ్యక్షులు శివకుమార్, డివిజన్ అధ్యక్షులు యాదవరెడ్డి, జోనల్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాదులోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వి పి ఆర్ పిళ్ళై మెమోరియల్ లెక్చరర్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానము వలన పేదలపై మరింత భారం పెరిగి ధనికులకు అనుకూల విధానాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కార్మికులందరూ సంఘటితం కావాలని, కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఎలా దగా చేస్తుందో ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. యూనియన్ డివిజనల్ అధ్యక్షుడు శివకుమార్ డివిజనల్ అధ్యక్షుడు యాదవ రెడ్డి జోనల్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
32,291
https://www.prajasakti.com/WEBSECTION/National/page366/sachivalay-bhavanall-likavutunn-neeru
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన గౌరవ వేతనాలను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అందడం లేదు. ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా చెల్లింపులకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం వీరికి వేతనాలు పెంచింది. అదే నెలలో పెంచిన వేతనాలు ఇస్తామని ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల జన్మభూమి - మా ఊరు కార్యక్రమం పేరిట అధికారులంతా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంలో కూడా సర్పంచ్లు కీలక పాత్ర వహించారు. ఇలాంటివి వారికి భారంగా మారుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న సర్పంచ్లు వీటిని బాగానే నిర్వహిస్తున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సర్పంచ్లు వీటిని నిర్వహించే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా 12,920 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 10,148 మంది ఎంపిటిసిల సభ్యులు, 659 మంది మండల పరిషత్ అధ్యక్షులు, మరో 659 మంది జడ్పిటిసిల సభ్యులు ఉన్నారు. వీరెవరికీ పెంచిన గౌరవ వేతనాలు అందటం లేదు. స్థానిన సంస్థల ప్రజా ప్రతినిధులకు పెంచిన జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు సిఎం చంద్రబాబుకు శుక్రవారం వినతిపత్రం అందించారు. నాలుగు నెలలుగా వారికి జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జెడ్పీ ఛైర్మన్లకు - 20,80,000 ఎంపిటిసిల సభ్యులకు - 12,17,76,000 జడ్పీటీసీల సభ్యులకు - 1,58,16,000 సర్పంచ్లకు - 15,50,40,000 ఎంపిపిలకు - 1,58,16,000 మొత్తం - 31,052,8000.
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన గౌరవ వేతనాలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అందడం లేదు. ఇటీవల జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల పేరిట అధికారులు గ్రామాల్లో పర్యటించిన వారికి ఎటువంటి సమస్యలు భారంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా నిధులను విడుదల చేయాల్సిందిగా విన్నవించుకుంటూ అఖిలభారత పంచాయతీ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు.
32,318
https://www.prajasakti.com/WEBSECTION/National/page549/prapanchalo-kella-atyant-dhanik-amejan-adhinet-jef-bejos
గ్రేటర్ ఎన్నికల విషయంలో ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రచారానికి రావడం అసంబద్దమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. చంద్రబాబుకు ఇక్కడేం అవసరమని అభివృద్ధి చేయ దలుచుకుంటే హిందూ పురం నుంచి ఇచ్చాపురం వరకూ అక్కడే ఉండి చేసుకోవచ్చన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కరెంట్ కొరత తీర్చలేక పోయారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు, ఆయన మామ 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు జరగని పనులు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుది వృథా ప్రయాస అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో కాల్మనీ' సృష్టికర్తలు హైదరాబాద్లో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కొత్త రాజధాని అమరావతికే దిక్కులేకుండా పోయిందన్నారు. ఇక చంద్రబాబు హైదరాబాద్కు ఏం తెస్తారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరావతికి వచ్చి నీళ్లు, మట్టి ఇచ్చిపోయారని అపహాస్యం చేశారు. తెలంగాణపై ప్రధానమంత్రి మోడీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. స్మార్ట్ సిటీల జాబితాలో ఏపీ పట్టణాలు రెండు ఉంటే తెలంగాణ ఒక్కటి కూడా లేదని, ఇక్కడి స్మార్ట్ సిటీ కాకెత్తుకెళ్లిందా ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. హెచ్సీయూకు తన సందర్శన అంశం చర్చనీయాంశం కాదన్నారు.
గ్రేటర్ ఎన్నికల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తిరస్కరించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కరెంటు కోతను తీర్చలేక పోయారని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మరియు ఎన్టీఆర్ ఏమీ అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.
33,030
https://www.prajasakti.com/WEBSECTION/International/page430/rendo-vandelo-ricard-srustinchin-dhoni
కాల్మనీ-సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన యలమంచిలి శ్రీరామమూర్తి, భవానీ శంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, సత్యానంద్, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్లపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నామని విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన సోమవారం మీడియాకు చెప్పారు. సస్పెక్ట్ షీట్ వల్ల నిందితుల కదిలికలపై నిఘా ఉంటుందన్నారు. కాల్మనీ కేసులకు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల్లో అరాచకంగా, అన్యాయంగా ప్రజలను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ. 5 లక్షలు అప్పు ఇచ్చి, ఆ మహిళకు చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాజేశారని ఒక ఫిర్యాదు వచ్చిందన్నారు. చిరు వ్యాపారాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఆయన చెప్పారు. ముద్ర బ్యాంకు లాంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటే కాల్మనీ వంటి వ్యవహరాలు తగ్గుముఖం పడతాయని సవాంగ్ అభిప్రాయపడ్డారు. నిందితుడు, విద్యుత్ డిఇ సత్యానంద్కు పోలీసులు సోమవారం లింగ పటుత్వ పరీక్షలు చేయించారు. కాల్మనీకి సంబంధించి ప్రత్యేక సెల్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు 94 కేసులు నమోదు చేశామని సవాంగ్ తెలిపారు. 141 ఫిర్యాదులను ప్రీ లిటిగేషన్ సెల్కు పంపామన్నారు. 136 కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయని, 252 ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని వివరించారు. మరో 28 ఫిర్యాదుల్లో కాల్మనీ వ్యాపారులు ఇంత వరకు విచారణకు హాజరు కాలేదని చెప్పారు. ఈ నెల 2 వ తేదీ వరకు మొత్తం 726 ఫిర్యాదులు అందాయని, ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. కాల్మనీ వ్యాపారంలో పోలీసులున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తగిన సాక్షాధారాలు లభిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన పలువురు ఆకులపై సస్పెక్ట్ షీట్లు తెస్తున్నామని, మరో ముగ్గురు నిందితులను గాలిస్తున్నామని విజయవాడలోని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కాల్ మనీ కి సంబంధించి ప్రత్యేక సెల్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు 94 కేసు నమోదు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కేసులో ఉపేక్షించేది లేదని తగిన ఆధారాలు దొరికిన వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
33,093
https://www.prajasakti.com/WEBSECTION/National/page142/dong-jailulo-pettin-selphy
బాక్సైట్ జిఒ 97ను రద్దు చేయాలని, హుదూద్ పరిహారం చెల్లించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని జన్మభూమి కార్యక్రమాల్లో అధికారులను ఏజెన్సీలో గిరిజనులు నిలదీశారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి, చౌడుపల్లిలో బాక్సైట్ జిఒ రద్దు తీర్మానం చేయాలని కోరగా, అందుకు నిరాకరించడంతో ఎంపిపి కవడం మచ్చమ్మ, జెడ్పీటీసీ ఎం. పద్మకుమారి, సర్పంచి సాగిన దేవుడమ్మ, ఎంపిటిసి కవడం మచ్చలింగందొర జన్మ భూమిని బహిష్కరించి వెళ్లిపోయారు. బాక్సైట్పై తీర్మా నించాలని పాడేరు మండలం బర్సింగ్లో ఎపిజిఎస్, పీసా కమిటీలు పట్టుబట్టాయి. దీంతో గిరిజన సంఘం నాయకుడు ఎం. శ్రీనును పోలీసులు బయటకు లాక్కెళ్లారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్టలో జన్మభూమిని గ్రామస్తులు బహిష్కరించారు. డుంబ్రిగుడ మండలం గత్తరజిల్లెడ, అరకు, కురిడి పంచాయతీల్లో అధికారులను అడ్డుకున్నారు. సమస్యలను పరిష్కరించని జన్మభూములెందుకని ప్రశ్నించారు. అనంతగిరి మండలం కోణాపురం, బొర్రా, అరకులోయ మండలం చినలబుడులో బాక్సైట్ను రద్దుకు వ్యతిరేకంగా గిరిజన సంఘం, పీసా కమిటీల ఆధ్వర్యాన సర్పంచులు, ఎంపిటిసిలు తీర్మానించి, ఆ కాపీలను అధికారులకు అందజేశారు. గత జన్మభూమిలోని దరఖాస్తులను పరిష్కరించక పోవడంపై దేవరాపల్లి, రావికమతం, ఆనందపురం మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్య క్రమాల్లో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని తేగ, కొత్తపల్లి, చట్టి, ఏడుగురాళ్లపల్లి పంచాయతీలకు చెందిన గిరిజనులు మరుగుదొడ్లు, రేషన్కార్డులపై దరఖాస్తులు చేసుకున్నా నేటికీ మంజూరు చేయలేదని నిలదీశారు. రేషన్ కార్డుల పంపిణీ విషయమై టిడిపి, వైసిపి ప్రజాప్రతినిధుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకున్నారు.
బాక్సైట్ జీవో 97 ను రద్దు చేయాలని, హుదూద్ పరిహారం చెల్లించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని జన్మభూమి కార్యక్రమంలో అధికారులను ఏజెన్సీలో గిరిజనులు నిలదీశారు. విశాఖ జిల్లా లోని వివిధ గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాలలో టిడిపి కార్యకర్తలను మరియు నాయకులను గిరిజనులు మరియు రైతులు నిలదీయడంతో ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
33,175
https://www.prajasakti.com/WEBSECTION/National/page935/789-tedillo-rashtra-sthai-raitu-sammerna
రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్నా జర్నలిస్ట్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. డెస్క్లో పనిచేసేవారితోసహా అర్హులైన వారికి హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే జర్నలిస్ట్ల హెల్త్ కార్డుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు 90 లక్షలు చెల్లించామని, మరో 90 లక్షలు త్వరలో చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. అంతేకాక అర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరిస్తామని తొందరపడి జర్నలిస్ట్ యూనియన్లు ఆందోళన చేయొద్దని కోరారు. హెల్త్కార్డుల విషయంలో సమస్య ఉంటే సమాచార శాఖ కమీషనర్ దృష్టికి తీసుకురావాలన్నారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు సుమారు 2,500 మందికి 4 కోట్ల మేరకు ఖర్చవుతుందని, 15 రోజుల క్రితమే ఫైల్ ఆర్థిక శాఖకు పంపామని సమాచార శాఖ కమీషనర్ కృష్ణమోహన్ తెలిపారు. హెల్త్ కార్డులతోపాటు అక్రిడియేషన్ కమిటీ సిఫార్సుల మేరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా అమలు చేస్తామని, దానితో మరింత ఉపయోగం ఉంటుందన్నారు. ఎంతో మంది యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్నవారు ఎన్నారై శాఖకు సమాచారం అందించాలని పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, ఇచ్చాపురం నుండి వెళ్ళిన యువత కొందరు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిని అక్కడి నుండి సురక్షితంగా తీసుకువస్తామని చెప్పారు. గల్ఫ్ వెళ్ళేవారు గుర్తింపు ఉన్న ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. ఎన్నారై వెబ్సైట్లో గుర్తింపుగల ఏజెన్సీల వివరాలు పొందుపరిచామని తెలిపారు.
రాష్ట్రం ఆర్థిక లోటు లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అర్హులైన వారికి సుమారు 90 లక్షల ఖర్చుతో హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులు తమ సమస్యలను సమాచార శాఖ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకు రావాలని, అంతేగాని తొందరపడి ఆందోళనకు దిగి ధర్నాలు చేయొద్దని ఆయన కోరారు.
79,661
https://www.vaartha.com/the-nizam-regime-is-running-in-telangana-state/
ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు
ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం, అభివృద్ధిని సాధించడంలో వెనుకంజ, పెరుగుతున్న ఆటోమేషన్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న కంపెనీలు, శిక్షణ లేకుంటే పనిచేయలేని పరిస్థితి, శిక్షణ ఇవ్వలేమంటున్న కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలకు ఎసరు? న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ రంగం మెరుగైన అభివృద్ధిని సాధించడంలో విఫలమవుతున్న వేళ, ఓ వైపు యాంత్రీకరణ పెరిగిపోతూ, సరికొత్త డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తుండగా, ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న సాంకేతికతకు బదలాయింపులో భాగంగా, ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఐటీ కంపెనీలకు క్లిష్టతరంగా మారిందని నాస్కామ్ అంచనా వేస్తూ, భారత ఐటీ రంగంలో 15 లక్షల మంది ఉద్యోగులు మరోసారి శిక్షణ తీసుకుంటేనే విధులు నిర్వహించగలిగే పరిస్థితి ఉందని, అంతకన్నా, వీరిని తొలగించడమే మేలని కంపెనీలు భావిస్తున్నాయని పేర్కొంది. ఇందులో భాగంగా 35 సంవత్సరాలు దాటిన టెక్నాలజీ నిపుణులను విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు దాదాపు అన్ని కంపెనీల్లో జరుగుతున్నాయని పేర్కొంది. సాధారణంగా ఐటీ కంపెనీల్లో ప్రధాన బాధ్యతలను పదేళ్లకు పైగా అనుభవమున్న ఉద్యోగులకు కేటాయిస్తుంటారు. ఇప్పుడు వీరి పనులను చేయడానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఉదాహరణకు, క్యాప్ జెమినీ సంస్థ, వివిధ ప్రాజెక్టులను కింది స్థాయి ఉద్యోగులకు అప్పగించి, వారెలా విధులను నిర్వహిస్తున్నారో పర్యవేక్షించేందుకు ఐబీఎం తయారు చేసిన కాగ్నిటివ్ కన్సల్టింగ్ టూల్ 'వాట్సన్' ను వాడుతోంది. అంటే వాట్సన్ టూల్, ఓ టీమ్ లీడర్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్టు. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ల పనుల పర్యవేక్షణకు స్వయంగా ఓ యంత్రాన్ని తయారు చేసుకుంది. మరిన్ని వైవిధ్య భరితమైన నిర్ణయాలు, కింది ఉద్యోగుల మధ్య సమన్వయం, సమయానుకూలంగా ప్రాజెక్టుల పూర్తి తదితరాల్లో ఇది చక్కగా పనిచేస్తుండటంతో, అధిక వేతనాలు ఇచ్చి పదేళ్లు దాటిన ఉద్యోగులు అవసరం లేదని సంస్థ భావిస్తోంది. ఐటీ సంస్థల్లో 60 నుంచి 65 శాతం మంది ఉద్యోగులు మారుతున్న కాలానికి అనుగుణంగా పనిచేసేందుకు అనర్హులుగా ఉన్నారని, వీరికి శిక్షణ అత్యవసరమని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కందుల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులకు శిక్షఇ ఇచ్చే అవకాశాలు లేవని తేల్చి చెప్పిన ఆయన, మధ్య, ఉన్నత ఉద్యోగుల్లో అత్యధికులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ, ఐటీ కంపెనీలు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తే, అందుకు కోట్ల కొద్దీ ధనాన్ని వెచ్చించాల్సి వుంటుందని మానవ వనరుల విభాగం నిపుణులు భావిస్తున్నారు. అంతకన్నా, ముందే శిక్షణ పొందిన ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తీసుకోవాలన్న ఆలోచనలో ఐటీ కంపెనీలు ఉండటంతో, ఉద్యోగాల్లో భారీ కోత, అందునా 35 ఏళ్లు దాటిన టెక్ నిపుణుల మెడపై కత్తి ఖాయంగా కనిపిస్తోంది.
యాంత్రీకరణ పెరుగుతున్న కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు చూస్తున్నాయి. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కన్నా వాళ్లను తొలగించి యంత్రాలను వినియోగిద్ధామని భావిస్తున్నారు. అయితే 35 సంవత్సరాలు దాటినా వారిని తీసేయాలని అనుకున్నారు. ఇన్ఫోసిస్ సంస్థ మేనేజర్ల పనుల పర్యవేక్షణకు స్వయంగా యంత్రాన్ని తయారు చేసుకుంది. ఇది చక్కగా పనిచేయడంతో పదేళ్లు దాటినా ఉద్యోగులు అవసరం లేదని భావించింది. క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కందుల శ్రీనివాస్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడమే ప్రాధాన్యం కాబట్టి డబ్బు ఖర్చు అవసరం గురించి అలోచించి మధ్య, ఉన్నత ఉద్యోగుల్లో అత్యధికులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు. లేదా ముందే శిక్షణ పొందిన ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో 35 ఏళ్లు దాటిన ఉద్యోగులపై పెద్దదెబ్బ పడుతుంది.
83,460
https://www.prabhanews.com/2020/10/england-south-africa-serirs-green-signal/
దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ మధ్య జరగనున్న క్రికెట్ పోరు
ఇంగ్లండ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు గ్రీన్సిగ్నల్ లభించింది. నవంబర్లో పరిమిత ఓవర్ల సిరీస్ను నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిబంధనలను సడలించనుంది. కాగా దక్షిణాఫ్రికాలో ప్రయాణాలపై ఆంక్షలు కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బయోబబుల్ ఏర్పాటు చేసి సిరిస్ నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్బోర్డులు నిర్ణయించాయి. అయితే ఇంతకుముందు కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించేందుకు దక్షిణాఫ్రికా నిరాకరించింది. 22 దేశాల జాబితాలో బ్రిటన్ కూడా ఉండటంతో ఇరు దేశాల మధ్య సిరీస్ సందిగ్ధంలో పడింది. అయితే దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ క్రికెటర్ల కోసం నిబంధనలను సడలించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్- దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడతాయి. ఈ ఆరు మ్యాచ్ల్లో నాలుగింటికి కేప్టౌన్ ఆతిథ్యం ఇవ్వనుండగా మరోరెండు మ్యాచ్లు పార్ల్ వేదిక కానుంది. ఈ సిరీస్ కోసం నవంబర్ 16న ఇంగ్లండ్ క్రికెటర్లు ప్రత్యేక విమానం ద్వారా దక్షిణాఫ్రికా చేరనున్నారు. నవంబర్ 27నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో ముందుగా 27, 29, డిసెంబర్ 1న మూడు టీ20లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 4,6,9 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. ఇంగ్లండ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికా చేరుకున్న తరువాత వారంరోజులపాటు క్వారంటైన్లో ఉంటారు.
కరోన వల్ల దక్షిణాఫ్రికాలో ఆగిపోయిన క్రికెట్ ఇప్పుడు జరగబోతుంది. అయితే కరోన అధికంగా ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్లని క్వారంటైన్లో ఉంచిన అనంతరం ఆడడానికి అనుమతించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. అందువల్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్- దక్షిణాఫ్రికా జట్లు ముందుగా 27, 29, డిసెంబర్ 1న మూడు టీ20లు ,డిసెంబర్ 4,6,9 తేదీల్లో మూడు వన్డేల్లో పోటి పడనున్నాయి.
31,416
https://www.prajasakti.com/WEBSECTION/International/page230/rendo-dash-parikshalku-china-waxin
మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-2 లో సత్తాచాటిన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులు.
నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-2లో నారాయణ విద్యార్థినులు సత్తా చాటారు. విజయవాడలోని కానూరులోని కెన్నడి క్యాంపస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర లయోలా కాలేజ్ మాజీ ప్రొఫెసర్ యం. సి దాస్, డెక్కన్ టుబాకో ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ షఫీక్ ఖాన్, నారాయణ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంసి దాస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్ధులు మాట్లాడే విధానంలో చాలా మార్పులు తీసుకొస్తుందన్నారు. నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సిందూర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నారాయణ విద్యా సంస్థల్లో ఒక భాగమన్నారు. మూడు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో సబ్జూనియర్ కేటగిరిలో పి. హాసిని ప్రథమస్ధానంలో నిలవగా, వైష్ణవి, హర్షిత వరుసగా ద్వితీయ,తృతీయ బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. జూనియర్ కేటగిరిలో హాసిని సత్యప్రసన్న కుమారి మొదటి బహుమతి గెలుచుకోగా, సి. ఠాగూర్ రెండవ బహుమతి, కార్తీక్ మూడవ బహుమతి గెలుచుకున్నారని చెప్పారు. సీనియర్ కేటగిరిలో వంశీ త్రివేణి మొదటి బహుమతి గెలుచుకోగా, చరణ్రెడ్డి రెండవ బహుమతి, వైష్ణవి మూడో బహుమతి గెలుచుకున్నట్లు తెలిపారు. నారాయణ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన జీఎంలు, డివిజనల్ జీఎంలు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లు, ప్రిన్స్పాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్-వైజాగ్ ఆధ్వర్యంలో మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-2 ప్రతిష్టాత్మకంగా జరిగింది. విశాఖలోని ఆనందపురంలలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సబ్జూనియర్ కేటగిరిలో సాత్విక ప్రధమ స్థానంలో నిలవగా, శ్రీజ, వర్షిణిరెడ్డి వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. జూనియర్ కేటగిరిలో సాయి రోహన్ మెదటి బహుమతి గెలుచుకోగా, అస్మిత రెండో బహుమతి, ఓం సిద్ధార్థ మూడో బహుమతి గెలుచుకున్నారు. సీనియర్ కేటగిరిలో హేమాంజలి మొదటి బహుమతి గెలుచుకోగా, పావని రెండో బహుమతి, ప్రగ్య మూడో బహుమతి గెలుచు కున్నారు. పెయింటింగ్ విభాగంలో పలాసకు చెందిన విద్యార్ధులు రెండు బహుమతులు గెలుచుకున్నారు.
విజయవాడలో నిర్వహించిన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ లో నిర్వహించిన మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-2 కు వివిధ కాలేజీల నుండి విద్యార్థులు హాజరుకాగా వారిలో నారాయణ విద్యార్థినిలు వారి సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మాట్లాడే విధానంలో చాలా మార్పులు వస్తాయని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నారాయణ మేనేజింగ్ డైరెక్టర్ పోటీల్లో సబ్ జూనియర్ మరియు సీనియర్ క్యాటగిరి లో మొదటి మూడు స్థానాలు సంపాదించుకున్న విద్యార్థులను అభినందించారు.
32,224
https://www.prajasakti.com/WEBSECTION/National/page945/di7-kalv-panul-addukunn-nirvasitulu
ముస్లిములను కించపరిచేలా ఎస్పి గజారావ్ భూపాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముస్లిములు ఆదివారం కూడా ఆందోళనకు దిగారు. శాంతి భద్రలకు భంగం కలుగుతోందని భావించిన ప్రభుత్వం కలెక్టర్ ఎం. జానకి, గుంటూరు రేంజ్ ఐజి సంజరును పంపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జిల్లా అధికారులు మత పెద్దలతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఐదు గంటల పాటు జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. ముస్లిములు బురఖా ధరించడం, గడ్డాలు పెంచడం, ఐఎస్ఐ వంటి సంస్థల్లో చేరడం మంచిది కాదని ఎస్పి గజారావ్ భూపాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని స్వర్ణ వేదికలో ముస్లిము యువకులకు పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నగరంలో యువకులు తీవ్రవాద సంస్థలవైపు వెళ్ల కుండా వారిలో చైతన్యం తీసుకురావడానికి పోలీసు శాఖ దీనిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖతో సంబంధం లేకుండా ఎస్పి ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ఆయన ముస్లిములనుద్దేశించి పలు వివాదస్పద వ్యాఖ్యాలు చేసినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుండి ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఎస్పి, నగర డిఎస్పి, సిఐ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ గొడవ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకూ జరిగింది. మరోవైపు స్థానిక విఆర్సి సెంటర్ వద్ద రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు.
ముస్లిముల వేషధారణపై నెల్లూరులోని స్వర్ణవేదికలో ఎస్ఐ గుజరావ్ భూపాల్ చేసిన వ్యాఖ్యలు వారిని కించపరిచేలా ఉన్నాయని నిరసన చేపట్టారు. దీని దృష్ట్యా శాంతిభద్రతలను కాపాడుకునే ప్రయత్నం మేరకు ప్రభుత్వం కలెక్టర్ ఎం. జానకి, గుంటూరు రేంజ్ ఐజి సంజరును పంపి నిరసనను శాంతియుక్తంగా ముగిసేలా చేసింది.
32,406
https://www.prajasakti.com/WEBSECTION/International/page375/gujarat-chetilonu-otome
రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో భాగంగా 29 గ్రామాల్లో ఏయే భూములు తీసుకోవాలో ఎంపిక చేపిన నివేదికలో తిరకాసు మొదలైంది. ఐదున్నర నెలలుగా ఈ అంశంపై తుది నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. గ్రామకంఠాల పరిధిలోని భూములను నిర్థారించేందుకు గుంటూరు జిల్లా జెసి సిహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలన ముగిసింది. ఈ మేరకు నివేదికను ఆయన సిఆర్డిఎ కమిషనర్కు సమర్పించారు. అయితే వీటిపై సిఆర్డిఎ అధికారులు ఇంత వరకూ నిర్ణయం ప్రకటించలేదు. ప్రధానంగా గ్రామకంఠాల పరిధిలోని సంబంధిత భూములను సమీకరణ నుంచి మినహాయించాలని జెసి సూచించగా అందుకు సిఆర్డిఎ ప్లానింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. జెసి నివేదికను యథాతథంగా ఆమోదిస్తే రహదారుల నిర్మాణానికి కొన్ని భూములను మినహాయించాల్సి వస్తుంది. దీని వల్ల మళ్లీ ప్లాన్లో మార్పులు చేయాలి. దీనిపై మంత్రులు, సిఎం పరస్పర భిన్న ప్రకటనలు చేస్తున్నారు. వారంలోనే నివేదికిస్తామని, ఐదున్నర నెలలయినా ఈ అంశాన్ని తేల్చకుండా సమీకరణలో తీసుకోదల్చిన భూములపై తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. జెసి నివేదికను పూర్తిగా పరిగణలోకి తీసుకుంటారా ? లేక మళ్లీ మారుస్తున్నారా అనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజధాని నగరానికి సంబంధించి మాస్టర్ప్లాన్పై తుది విడత నోటిఫికేషన్కు సిద్ధమవుతున్న సిఆర్డిఎ అధికారులు గ్రామకంఠాల అంశంపై మాత్రం ఒక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీనిపై అవగాహన సదస్సుల్లోనూ రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ లో భాగంగా 29 గ్రామాల్లో భూములను నిర్ధారించేందుకు గుంటూరు జిల్లా జె సి హెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలన ముగిసింది. దీనిలో గ్రామ కంఠం బొమ్మల మినహాయించడం సి ఆర్ డి ఏ అభ్యర్థిని తిరస్కరించారు. ఈ ప్లాన్ ను పూర్తిగా పరిగణలోకి తీసుకుంటారు లేదు అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
32,531
https://www.prajasakti.com/WEBSECTION/National/page312/sipie-sanubhutiparul-kumarthe-sindhu-mriti
ప్రభుత్వ ఏకపక్షంగా రాజధాని మాస్టర్ప్లాన్లో వ్యవసాయ పరిరక్షణ జోన్ను పొందుపర్చడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అఖిలపక్ష కమిటీ నాయకులు పేర్కొన్నారు. మాస్టర్ప్లాన్లో మార్పులు, అభ్యంతరాలకు సంబంధించి సిపిఎం, సిపిఐ, వైసిపి, కాంగ్రెస్ నాయకులు సిఆర్డిఎ కమిషనర్ శ్రీకాంత్కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం సిఆర్డిఎ ప్రాంత కన్వీనర్ సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ మాస్టర్ప్లాన్లో వ్యవసాయ జోన్ వ్యవసాయ పరిరక్షణకు బదులు సింగపూర్ పరిరక్షణ జోన్గా ఉందని వ్యాఖ్యానించారు. సిఆర్డిఎ ప్రాంత అన్ని మండలాలూ అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణ దిశగా జోన్లు ఉండాలని సూచించారు. మాస్టర్ప్లాన్పై అభ్యంతరాలను పరిశీలించి తగు మార్పులు చేసేందుకు నిపుణులు, మేధావులతో ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకుండా ఈ నెల 25 తో అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించిందని, ఆ గడువు పొడిగించాలని వైసిపి నాయకులు కె. పార్థసారథి కోరారు. అన్ని మండలాల్లో, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మాస్టర్ప్లాన్పై అఖిలపక్షాలతో, వివిధ ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎపిసిసి ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రూ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ద్వారా మాస్టర్ ప్లాన్ గురించి విస్తృత ప్రచారం సాగించాలన్నారు. ప్రతి మండలంలో నివాస, వ్యాపార, పరిశ్రమలు, సేవా, విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో భవిష్యత్ అభివృద్ధికి వీలుగా మాస్టర్ప్లాన్లో మార్పులు చేయాలన్నారు. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించకుంటే అఖిలపక్షం చర్చించి భవిషత్ కార్యాచరణ నిర్ణయిస్తుందన్నారు. స్వదేశీ, స్థానిక నిపుణులతో ప్రత్యేకంగా మరో మాస్టర్ప్లాన్ రూపొందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య సూచించారు. దానిమీదా అభిప్రాయాలు సేకరించి, మెరుగైన మాస్టర్ప్లాన్ను ఎంపిక చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, రైతు సంఘం నాయకులు వై కేశవరావు, సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీ నాథ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు తదిత రులు సిఆర్డిఎ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
రాజధాని మా షాప్ లలో వ్యవసాయ పరిరక్షణ జోన్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, మాస్టర్ ప్లాన్ లో మార్పులను మరియు చేర్పులను, అభ్యంతరాలను పలు ప్రతిపక్ష నాయకులు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలను పరిశీలించి మార్పులు చేయుటకు నిపుణులు మరియు మేధావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
32,682
https://www.prajasakti.com/WEBSECTION/International/page59/palk-paurul-vedya-paramin-visal-matrame-jari
రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకూ తమకెదురైన ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరించడంలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు వారివారి గ్రామాల్లోనే ప్లాట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తొలిదశలో ఆరు గ్రామాల్లోని రైతులకు పక్క గ్రామాల్లో ప్లాట్లు కేటాయించాలనే ఆలోచన చేయడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. మూడు పంటలు పండే భూములను ప్రభుత్వానికిస్తే తమకు రాజధానికి సమీపంలో ప్లాట్లు కేటాయించకుండా మరోచోట కేటాయిస్తే ఎలా తీసుకుంటామని ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెంకటపాలెం, రాయపూడి, లింగాయపాలెం గ్రామాల రైతులు అంటున్నారు. వీరితోపాటు మరో 10 గ్రామాలకు చెందిన రైతులూ తమ గ్రామాల్లో నుంచి రహదారులు వేస్తే ఇళ్లకు ముప్పు వస్తుందని భయపడుతున్నారు. ఇదో పెద్ద వివాదంగా మారింది. ఈ ప్రభావం మాస్టర్ప్లాన్ ముసాయిదా పై అవగాహనా సదస్సుల్లోనూ వ్యక్తమవుతోంది. తాము చాలా కాలంగా ఉద్యాన పంటలు పండిస్తున్నామని, అయినా తమ భూములను జరీబుగా కాకుండా మెట్ట భూములుగా గుర్తించి పరిహారం ఇస్తామంటున్నారని బోరుపాలెంతోపాటు పలు గ్రామాల రైతులు చెపుతున్నారు. మెట్ట రైతులకు ఎకరానికి వెయ్యి గజాల నివాసయోగ్యమైన భూమితోపాటు 250 గజాల వాణిజ్య భూమినీ అందిస్తామని ఇచ్చిన హామీపై ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. మొత్తం 29 గ్రామాల పరిధిలో ఆరు సొసైటీల్లో సహకార రుణాల మాఫీ ఇంతవరకూ చేయలేదు. దాదాపు రూ. 7 కోట్ల వరకూ మాఫీ కావాల్సి ఉంది. పింఛన్లు ఇంకా పూర్తి స్థాయిలో అందడంలేదని తెలిసింది. అసైన్డు, లంక, పోరంబోకు భూములకు సంబంధించిన వివాదాలను సానుకూలంగా పరిష్కరించకుండానే సాగుదారులను ప్రలోభాలకు గురిచేసి వీటి కొనుగోలుకు బడా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ రిజిస్ట్రేషన్లు సైతం చేసుకుంటున్నారని తెలిసింది.
రాజధాని గ్రామాల్లో చేపట్టిన భూ సమీకరణ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందుల పరిష్కారాలు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్ట రైతులకు ఎకరానికి గజాల నివాసయోగ్యమైన భూమి తో పాటు 250 గజాల వాణిజ్య భూమిని ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
34,949
https://www.prajasakti.com/WEBSECTION/International/page314/billiards-snookars-vijetha-rajiv
రాజధాని నిర్మాణానికి రూపొందించామంటున్న మాస్టర్ప్లానంతా బూటకమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సిహెచ్. బాబూరావు విమర్శించారు. విజయవాడ సుందరయ్య భవన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజయవాడ ప్రాంతంలోనే రాజధానంటే అంతా ఆనందపడ్డారని, కానీ ప్రభుత్వ విధానాలను చూసి రాజధాని ఇక్కడెందుకంటూ ప్రజలు మనోవేదన చెందుతున్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డిఎ పరిధిలోని 59 మండలాల భూముల్ని అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్గా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రీన్ బెల్డ్గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికిగాని, ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం గాని కుదరదన్నారు. సిఆర్డిఏ పరిధిలోని 16 లక్షల ఎకరాలల్లో 2050 వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఇప్పటికే ఇళ్ల అద్దెలు పెరిగాయాని, ఇళ్లూ అందుబాటులో లేవని తెలిపారు. వ్యవసాయాన్ని పరిరక్షిస్తామంటూ 55 వేల అటవీ భూముల్ని ఎందుకు డి-నోటిఫై చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో ఎక్కడా లేని విధంగా సిఆర్డిఎ పరిధి 5 శాతం ఉండటం గమనార్హమన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే జపాన్, సింగపూర్ కంపెనీల ప్రతి నిధుల వద్ద భూములు కొనుగోలు చేయాల్సిన దుస్థితి తలెత్తగలదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కార్పొరెట్ కంపెనీలకు లాభం కలిగించే విధంగాను, కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగానూ ఉందని దుయ్యబట్టారు. మాస్టర్ ప్లాన్పై సిఆర్డిఎ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రకటిత జోనల్ విధానం మార్చి ప్రభుత్వమే ప్రజలకు గృహాలను నిర్మించాలని బాబూరావు డిమాండ్ చేశారు. లేకుంటే సిపిఎం తరఫున ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.
రాజధాని కట్టడానికి మస్టర్ప్లాన్ అంత అబద్దమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సిహెచ్. బాబూరావు వ్యతిరేకించారు . విజయవాడలో రాజధాని అంటే అందరు సంబరపడ్డారని,కానీ ప్రభుత్వ నడవడికను చూసి ఇక్కడ రాజధాని అందుకు నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డిఎ పరిధిలోని 59 మండలాల భూములని అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్గా చెప్పి , రాజధానిని నిర్మించడంలో సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.